AP Government
-
#Andhra Pradesh
AP Liquor Scam : మద్యం స్కాంలో కీలక పరిణామం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్..!
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుల ఆస్తుల జప్తు చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. తాజాగా చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి […]
Date : 19-11-2025 - 2:25 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతి అభివృద్ధికి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
Amaravati: రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకోబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు కొత్త ఊపు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో, అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం మొత్తం
Date : 13-11-2025 - 11:04 IST -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
జీఎస్టీ 2.0 వల్ల కలుగుతున్న లబ్ధిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Date : 29-09-2025 - 7:03 IST -
#Andhra Pradesh
AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్లకు ప్రభుత్వం ఆమోదం
ఈ హెల్త్ క్లినిక్ల నిర్మాణం కోసం రూ.217.10 కోట్ల నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తీసుకువచ్చిన ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు చేరువవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 05-09-2025 - 2:55 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ
ఇప్పటి వరకూ రాష్ట్రంలోని బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే పని చేస్తున్నాయి. అయితే తాజా పాలసీ ప్రకారం, ఈ సమయాన్ని రోజుకు రెండు గంటల వరకు పొడిగించారు. ఇకపై బార్లు ఉదయం 10 గంటల నుంచే తెరుచుకుని, అర్ధరాత్రి 12 గంటల వరకూ పనిచేయనున్నాయి.
Date : 02-09-2025 - 12:35 IST -
#Andhra Pradesh
AP: గీత కార్మికుల కోసం మరో శుభవార్త..ఆదరణ-3.0 పథకంతో ద్విచక్ర వాహనాలు
ఈ విషయాన్ని బీసీ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అధికారికంగా వెల్లడించారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఘన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సమాజసేవకు మార్గదర్శిగా నిలిచిన గౌతు లచ్చన్నకు పూలమాలలతో నివాళులు అర్పిస్తూ పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Date : 17-08-2025 - 9:42 IST -
#Andhra Pradesh
AP Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే రాష్ట్ర లాజిస్టిక్స్ కార్పొరేషన్ ప్రధానంగా కొన్ని లక్ష్యాలతో పనిచేస్తుంది. వివిధ రవాణా మార్గాలైన రోడ్లు, రైలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ఏర్పరచి, సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది.
Date : 12-08-2025 - 7:06 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే అవకాశం..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.
Date : 11-08-2025 - 12:05 IST -
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నాలుగు దశాబ్దాల కలకు ముగింపు..మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
ఈ సంఘటన వెనక ఉన్న పాఠం గర్వించదగ్గది. కర్నూలు నగరంలోని అశోక్నగర్ పరిధిలో ఉన్న పంప్హౌస్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా దాదాపు 150 పేద కుటుంబాలు తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తున్నాయి. ఎన్నిసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను అభ్యర్థించినా, వారికి శాశ్వత నివాస హక్కు దక్కలేదు.
Date : 06-08-2025 - 3:59 IST -
#Andhra Pradesh
Sanjeevini : ఏపీలో ‘సంజీవని’ పేరుతో కొత్త అంబులెన్సులు
Sanjeevini : ఈ అంబులెన్సులు రోడ్డుపై ఉన్నప్పుడే రోగులకు మెరుగైన ప్రథమ చికిత్స అందించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఆసుపత్రులకు రోగులను సురక్షితంగా తరలించడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి
Date : 06-08-2025 - 7:30 IST -
#Andhra Pradesh
Good News : ఆగస్టు 1 నుంచి ఏపీలో స్పౌజ్ పింఛన్లు
Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ (Spouse) పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Date : 29-07-2025 - 9:28 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సింగపూర్ లో తొలి రోజు బిజీబిజీగా సీఎం చంద్రబాబు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో శనివారం కీలక సమావేశం నిర్వహించారు.
Date : 27-07-2025 - 2:54 IST -
#Andhra Pradesh
AP Government: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ!
సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, కొన్నిసార్లు సీనియారిటీ, పనితీరు ఆధారంగా ఇలాంటి బదిలీలు జరుగుతాయి.
Date : 26-07-2025 - 12:45 IST -
#Andhra Pradesh
New Districts: ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు.. కేబినెట్ సబ్ కమిటీతో ముందడుగు
New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు , పేర్ల మార్పుల కోసం ప్రభుత్వం కీలక చర్యలను ప్రారంభించింది.
Date : 22-07-2025 - 7:04 IST -
#Andhra Pradesh
Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్
నెల్లూరు నగరంలోని వీఆర్ (వెంకటరమణ) స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమను బడిలో చేర్చమని కమిషనర్ను ప్రార్థించారు. చదువు కోసం పాఠశాల బయటే ఎదురు చూస్తున్న ఆ చిన్నారులను చూసిన ప్రజలు, మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను చిత్రీకరించి న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికలపై పంచుకున్నారు.
Date : 05-07-2025 - 4:33 IST