AP Government
-
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నాలుగు దశాబ్దాల కలకు ముగింపు..మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
ఈ సంఘటన వెనక ఉన్న పాఠం గర్వించదగ్గది. కర్నూలు నగరంలోని అశోక్నగర్ పరిధిలో ఉన్న పంప్హౌస్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా దాదాపు 150 పేద కుటుంబాలు తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తున్నాయి. ఎన్నిసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను అభ్యర్థించినా, వారికి శాశ్వత నివాస హక్కు దక్కలేదు.
Date : 06-08-2025 - 3:59 IST -
#Andhra Pradesh
Sanjeevini : ఏపీలో ‘సంజీవని’ పేరుతో కొత్త అంబులెన్సులు
Sanjeevini : ఈ అంబులెన్సులు రోడ్డుపై ఉన్నప్పుడే రోగులకు మెరుగైన ప్రథమ చికిత్స అందించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఆసుపత్రులకు రోగులను సురక్షితంగా తరలించడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి
Date : 06-08-2025 - 7:30 IST -
#Andhra Pradesh
Good News : ఆగస్టు 1 నుంచి ఏపీలో స్పౌజ్ పింఛన్లు
Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ (Spouse) పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Date : 29-07-2025 - 9:28 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సింగపూర్ లో తొలి రోజు బిజీబిజీగా సీఎం చంద్రబాబు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో శనివారం కీలక సమావేశం నిర్వహించారు.
Date : 27-07-2025 - 2:54 IST -
#Andhra Pradesh
AP Government: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ!
సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, కొన్నిసార్లు సీనియారిటీ, పనితీరు ఆధారంగా ఇలాంటి బదిలీలు జరుగుతాయి.
Date : 26-07-2025 - 12:45 IST -
#Andhra Pradesh
New Districts: ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు.. కేబినెట్ సబ్ కమిటీతో ముందడుగు
New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు , పేర్ల మార్పుల కోసం ప్రభుత్వం కీలక చర్యలను ప్రారంభించింది.
Date : 22-07-2025 - 7:04 IST -
#Andhra Pradesh
Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్
నెల్లూరు నగరంలోని వీఆర్ (వెంకటరమణ) స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమను బడిలో చేర్చమని కమిషనర్ను ప్రార్థించారు. చదువు కోసం పాఠశాల బయటే ఎదురు చూస్తున్న ఆ చిన్నారులను చూసిన ప్రజలు, మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను చిత్రీకరించి న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికలపై పంచుకున్నారు.
Date : 05-07-2025 - 4:33 IST -
#Andhra Pradesh
Ambati Rambabu : ఏపీలో మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన: అంబటి రాంబాబు
మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేస్తూ, ఈ దాడికి పొన్నూరు ఎమ్మెల్యేకు సంబంధం లేదంటారా? అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. నిందితులను ఎమ్మెల్యే స్వయంగా రక్షించి గ్రామం నుంచి పంపించారు.
Date : 04-07-2025 - 7:32 IST -
#Andhra Pradesh
Thalliki Vandanam : తల్లికి వందనం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో రెండో విడత డబ్బుల విడుదలకు తేదీ ఖరారైంది.
Date : 03-07-2025 - 4:53 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు షాక్..
AP News : ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుపై వడివడిగా నిర్ణయం తీసుకుంది.
Date : 30-06-2025 - 6:29 IST -
#Andhra Pradesh
AP : ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండబోతున్నాయి. వారాంతాల్లో శనివారం, ఆదివారం రోజులు సెలవులు కొనసాగుతాయి. అయితే పని రోజుల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విధిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
Date : 20-06-2025 - 7:07 IST -
#Andhra Pradesh
Fibernet : ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ఏపీ ప్రభుత్వం
Fibernet : ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీని పునర్నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పురోగమిస్తున్న టెక్నాలజీ సేవల మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ కోసం ఈ కొత్త కమిటీ ఏర్పాటు చేశారు
Date : 17-06-2025 - 10:21 IST -
#Andhra Pradesh
CM Chandrababu : విశాఖలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు
CM Chandrababu : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నగరంలో పర్యటించారు.
Date : 16-06-2025 - 6:02 IST -
#Andhra Pradesh
AP : ఏపీ మహిళలకు శుభవార్త.. ఇకపై వారికి నెలకు రూ 1500.. !
ఇందులో భాగంగా ఏడాదికి రూ. 18,000 మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికై రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,300 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. దీనివల్ల లక్షలాది మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరిగి వారి జీవన స్థాయి మెరుగవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Date : 16-06-2025 - 11:54 IST -
#Andhra Pradesh
Thalliki Vandanam : ఓ కుటుంబాన్ని లక్షాధికారిని చేసింది
Thalliki Vandanam : ఈ కుటుంబానికి చెందిన 12 మంది పిల్లలందరికీ ఈ పథకం వర్తించడంతో వారి ముగ్గురు తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున మొత్తం రూ.1,56,000 జమయ్యాయి.
Date : 15-06-2025 - 11:14 IST