AP Government
-
#Andhra Pradesh
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. త్వరలోనే అమలు!
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం (Free Bus Scheme) గురించి మాట్లాడితే ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ "సూపర్ సిక్స్" మేనిఫెస్టోలో భాగంగా చేసిన ఎన్నికల వాగ్దానాలలో ఒకటి
Published Date - 08:06 AM, Fri - 28 March 25 -
#Andhra Pradesh
New Scheme : ఏపీలో కొత్త పథకం.. మొదలైన సర్వే
మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.
Published Date - 12:51 PM, Sun - 9 March 25 -
#Andhra Pradesh
Anganwadis : అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు: ఏపీ ప్రభుత్వం !
అంగన్వాడీ ఆయాలకు రూ.1.09 లక్షల నుంచి 1.41 లక్షల వరకు గ్రాట్యుటీ అందిస్తారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.17.73 కోట్ల భారం పడనుంది.
Published Date - 02:55 PM, Sat - 8 March 25 -
#Andhra Pradesh
Nara Lokesh : త్వరలోనే టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం : మంత్రి లోకేశ్
వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని నారా లోకేశ్ అన్నారు.
Published Date - 01:14 PM, Fri - 7 March 25 -
#Andhra Pradesh
Drugs : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ ?
గంజాయి, డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Published Date - 01:29 PM, Tue - 4 March 25 -
#Speed News
Revanth Reddy : ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం: కేంద్రమంత్రితో సీఎం భేటీ
కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్లో గోదావరి విషయంలో వస్తాయి. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరాం. అలాగైతే మేం చర్యలు చేపడతామని చెప్పాం అని ఉత్తమ్ మీడియాకు వివరించారు.
Published Date - 06:54 PM, Mon - 3 March 25 -
#Andhra Pradesh
CM Chandrabbu : వాట్సాప్ గవర్నెన్స్తో ఏపీ ప్రజలకు 500 సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజలకు మరింత చేరువ కావడానికి కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అవసరమైన సేవలు, సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు, వినతులను స్వీకరించేందుకు ‘మన మిత్ర’ పేరుతో ప్రత్యేక ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేశారు.
Published Date - 11:02 AM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
Srisailam : జీవో 426 అమలు చేయవద్దు.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు
Srisailam : సుప్రీంకోర్టు, 2019లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల ప్రాంగణాల్లో హిందూేతరులు టెండర్లలో పాల్గొనకూడదని జారీ చేసిన జీవో 426 అమలును నిలిపివేసింది. ఈ తీర్పుతో సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించాయి.
Published Date - 09:01 AM, Thu - 20 February 25 -
#Andhra Pradesh
Indsol Company : కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖ
Indsol Company : ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ (Indsol Company) ప్రభుత్వానికి లేఖ (Threatening letter) రాస్తూ, తమకు కేటాయించిన భూములను మార్చకుండా అందించాలంటూ హెచ్చరికలు
Published Date - 08:37 AM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు.. అధికారులపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పై జరుగుతున్న వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఈ నిర్మాణం ప్రకృతిని నాశనం చేస్తుందని, గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై వివాదాలు పెరిగాయి. తాజాగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గమనించిన దృష్టిలో, ఈ చెల్లింపుల గురించి వివరణ అడిగిన ఆయన, ముందుగా చేపట్టిన చర్యలను మరింత కఠినం చేయాలని సూచించారు.
Published Date - 12:56 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
Hindustan Coca-Cola : హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ కార్యక్రమాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి బ్లాక్, శివంపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్సిసిబి యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించారు.
Published Date - 08:32 PM, Thu - 13 February 25 -
#Andhra Pradesh
Ramadan 2025 : ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Ramadan 2025 : ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తూ, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు
Published Date - 08:57 PM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
EAGLE : విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు.. మాదకద్రవ్యాలపై వ్యతిరేక పోరు
EAGLE : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్లు (EAGLE) ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మత్తుమందుల దుష్ప్రభావాలపై విద్యార్థులను చైతన్యవంతులను చేసి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్లబ్లు పనిచేయనున్నాయి.
Published Date - 01:21 PM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
New Registration Charges : ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి.. కానీ
New Registration Charges : రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు జరుగుతున్నప్పటికీ, రాజధాని ప్రాంతమైన అమరావతిలో మాత్రం రేట్లు యథాతథంగా ఉంటాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలను పెంచకుండా పాత ఛార్జీలనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 09:40 AM, Sat - 1 February 25 -
#Andhra Pradesh
AB Venkateswara Rao : ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..
వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 04:18 PM, Tue - 28 January 25