AP Government
-
#Andhra Pradesh
Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.
Date : 31-05-2025 - 1:08 IST -
#Andhra Pradesh
Sunil Kumar : సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ను మరో 4 నెలలు పొడిగింపు
అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సునీల్కుమార్ వైసీపీ పనిచేసి వివాదాస్పదుడిగా ముద్రపడింది.
Date : 28-04-2025 - 3:25 IST -
#Andhra Pradesh
Pahalgam Terror Attack : ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం
వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు.
Date : 24-04-2025 - 1:36 IST -
#Andhra Pradesh
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. త్వరలోనే అమలు!
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం (Free Bus Scheme) గురించి మాట్లాడితే ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ "సూపర్ సిక్స్" మేనిఫెస్టోలో భాగంగా చేసిన ఎన్నికల వాగ్దానాలలో ఒకటి
Date : 28-03-2025 - 8:06 IST -
#Andhra Pradesh
New Scheme : ఏపీలో కొత్త పథకం.. మొదలైన సర్వే
మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.
Date : 09-03-2025 - 12:51 IST -
#Andhra Pradesh
Anganwadis : అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు: ఏపీ ప్రభుత్వం !
అంగన్వాడీ ఆయాలకు రూ.1.09 లక్షల నుంచి 1.41 లక్షల వరకు గ్రాట్యుటీ అందిస్తారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.17.73 కోట్ల భారం పడనుంది.
Date : 08-03-2025 - 2:55 IST -
#Andhra Pradesh
Nara Lokesh : త్వరలోనే టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం : మంత్రి లోకేశ్
వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని నారా లోకేశ్ అన్నారు.
Date : 07-03-2025 - 1:14 IST -
#Andhra Pradesh
Drugs : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ ?
గంజాయి, డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Date : 04-03-2025 - 1:29 IST -
#Speed News
Revanth Reddy : ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం: కేంద్రమంత్రితో సీఎం భేటీ
కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్లో గోదావరి విషయంలో వస్తాయి. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరాం. అలాగైతే మేం చర్యలు చేపడతామని చెప్పాం అని ఉత్తమ్ మీడియాకు వివరించారు.
Date : 03-03-2025 - 6:54 IST -
#Andhra Pradesh
CM Chandrabbu : వాట్సాప్ గవర్నెన్స్తో ఏపీ ప్రజలకు 500 సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజలకు మరింత చేరువ కావడానికి కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అవసరమైన సేవలు, సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు, వినతులను స్వీకరించేందుకు ‘మన మిత్ర’ పేరుతో ప్రత్యేక ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేశారు.
Date : 25-02-2025 - 11:02 IST -
#Andhra Pradesh
Srisailam : జీవో 426 అమలు చేయవద్దు.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు
Srisailam : సుప్రీంకోర్టు, 2019లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల ప్రాంగణాల్లో హిందూేతరులు టెండర్లలో పాల్గొనకూడదని జారీ చేసిన జీవో 426 అమలును నిలిపివేసింది. ఈ తీర్పుతో సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించాయి.
Date : 20-02-2025 - 9:01 IST -
#Andhra Pradesh
Indsol Company : కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖ
Indsol Company : ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ (Indsol Company) ప్రభుత్వానికి లేఖ (Threatening letter) రాస్తూ, తమకు కేటాయించిన భూములను మార్చకుండా అందించాలంటూ హెచ్చరికలు
Date : 16-02-2025 - 8:37 IST -
#Andhra Pradesh
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు.. అధికారులపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పై జరుగుతున్న వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఈ నిర్మాణం ప్రకృతిని నాశనం చేస్తుందని, గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై వివాదాలు పెరిగాయి. తాజాగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గమనించిన దృష్టిలో, ఈ చెల్లింపుల గురించి వివరణ అడిగిన ఆయన, ముందుగా చేపట్టిన చర్యలను మరింత కఠినం చేయాలని సూచించారు.
Date : 15-02-2025 - 12:56 IST -
#Andhra Pradesh
Hindustan Coca-Cola : హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ కార్యక్రమాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి బ్లాక్, శివంపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్సిసిబి యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించారు.
Date : 13-02-2025 - 8:32 IST -
#Andhra Pradesh
Ramadan 2025 : ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Ramadan 2025 : ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తూ, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు
Date : 12-02-2025 - 8:57 IST