Andhrapradesh
-
#Andhra Pradesh
Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశారు. View this post on Instagram […]
Date : 01-04-2026 - 3:27 IST -
#Andhra Pradesh
Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం, లోక్సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే […]
Date : 01-04-2026 - 2:29 IST -
#Andhra Pradesh
AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Pemmasani Chandrasekhar ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, “పులివెందుల ఎమ్మెల్యే జగన్.. మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవు” అంటూ తీవ్ర […]
Date : 01-04-2026 - 2:04 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..
Panchayat Raj ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గానూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే… రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్-జన్ భాగీదారి అనే రెండు కీలక విభాగాల్లో ఏపీ దేశంలోనే […]
Date : 31-03-2026 - 4:16 IST -
#Andhra Pradesh
Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దొరికిపోయారు. హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. వీరు హుండీల్లోని అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్గా మార్చేందుకు ప్లాన్ చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. అప్పుడు వీరి ఘనకార్యం బయటపడింది. బాధ్యులైనవారికి ఆలయ ఈవో మెమోలు జారీ చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా బయటపడింది. హుండీల కానుకల లెక్కింపులో సిబ్బంది అక్రమాలకు […]
Date : 31-03-2026 - 11:17 IST -
#Andhra Pradesh
Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్..
Andhra Pradesh విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ట్యాంకర్ గూడ్స్ రైలు కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రెండు ట్యాంకర్ వ్యాగన్లు బోల్తా పడటంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన ట్యాంకర్ వ్యాగన్లను ట్రాక్ నుంచి తొలగించి, పట్టాలను యథాస్థితికి తీసుకురావడానికి సుమారు […]
Date : 31-03-2026 - 11:06 IST -
#Andhra Pradesh
Gas cylinder: గ్యాస్ సిలిండర్ తేలేదని.. ఫినాయిల్ తాగిన భార్య..
Suicide Attempt అనంతపురం జిల్లాలో ఒక చిన్న కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారితీసింది. వంట గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొండపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు. వారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయి మూడు నెలలు గడిచింది. సిలిండర్ తీసుకురావాలని మహాలక్ష్మి తన భర్తను చాలాసార్లు కోరింది. అయితే, డబ్బులు […]
Date : 30-03-2026 - 10:27 IST -
#Andhra Pradesh
AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు
హైదరాబాద్తో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అమరావతిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకపై రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
Date : 28-03-2026 - 8:30 IST -
#Andhra Pradesh
Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!
Amaravati అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైతే, వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తప్పుబట్టారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీకి రాజధానిపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వైఖరితోనే అర్థమవుతోందని విమర్శించారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో, ఆయన జ్ఞానం ఎంతో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబు గారికి ‘సినిమా చూపిస్తా’ అని వైసీపీ అధినేత జగన్ […]
Date : 28-03-2026 - 3:20 IST -
#Andhra Pradesh
Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari రాజమండ్రి – కాకినాడ పోర్ట్ మధ్య రోజూ ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఈ మార్గంలో తాత్కాలికంగా నడుస్తున్న స్పెషల్ రైలును ఇకపై శాశ్వత సర్వీస్గా మారుస్తున్నట్లు ప్రకటించింది. రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 07523/07524 నంబర్లతో స్పెషల్ ట్రైన్గా నడుస్తున్న ఈ సర్వీస్ను, ఇక నుంచి 67301/67302 నంబర్లతో రాజమండ్రి – కాకినాడ పోర్ట్ MEMU […]
Date : 28-03-2026 - 2:02 IST -
#Andhra Pradesh
AP Assembly: అమరావతికి చట్టబద్ధత
Andhra Pradesh CM Chandrababu Naidu రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారు . అయితే, ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి జగన్పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే ఏప్రిల్ 2న ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెడతారు. ఏపీ రాజధాని అమరావతికి […]
Date : 28-03-2026 - 12:01 IST -
#Andhra Pradesh
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి
MBA Student Suicide లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. తీసుకున్న అప్పు తీర్చలేక యాప్ నిర్వాహకులు పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్నాళ్ల క్రితం అతడు […]
Date : 28-03-2026 - 10:52 IST -
#Andhra Pradesh
Markapuram: ప్రియురాలి కోసం కన్న కూతురిని హతమార్చిన తండ్రి
Father Kills Daughters మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఒక అమానుష ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిని తండ్రి తన ప్రియురాలితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే హత్య చేసినట్లు చెబుతున్నారు. బాలిక కనిపించకపోవడంతో వెతకగా.. ఇంటి పక్కన ఉండే ఓ మహిళ ఇంట్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లాలో దారుణం జరిగింది. కన్న […]
Date : 27-03-2026 - 12:22 IST -
#Andhra Pradesh
National Highway: ఏపీలో మరో నేషనల్ హైవే
Andhra Pradesh ఏపీలో మరో నేషనల్ హైవేను విస్తరించనున్నారు. జాతీయ రహదారి 16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో బైపాస్లు, అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ హైవే 16 విస్తరణపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరో జాతీయ రహదారి విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. అనకాపల్లి […]
Date : 27-03-2026 - 11:30 IST -
#Andhra Pradesh
AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు
Ayyanna Patrudu అమరావతి రాజధాని విషయంలో ఐదేళ్లుగా సాగుతున్న అస్పష్టతకు, రాజకీయ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఏపీ సచివాలయంలో స్పీకర్ మాట్లాడుతూ… రాజధాని విషయంలో ఇప్పటివరకు ఉన్న ‘లీగల్ […]
Date : 26-03-2026 - 3:35 IST