Andhrapradesh
-
#Andhra Pradesh
APs Development: ఏపీ అభివృద్ధికి ఆటంకం.. రాష్ట్రానికి పెట్టుబడులపై వైసీపీ కుట్రలు!
రూ. 90 వేల కోట్ల టర్నోవర్తో బిజినెస్ చేసే RJ Corp గ్రూప్ కేవలం 37 ఎకరాల భూమి కోసమే వోల్ట్సన్ అనే సంస్థను స్థాపించిందనే వైసీపీ ఆరోపణలు అర్థం పర్థం లేనివని అధికార పక్షం కొట్టిపారేసింది.
Date : 17-11-2025 - 9:55 IST -
#Andhra Pradesh
Kilimanjaro : కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన యువతి.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బ్యానర్ ప్రదర్శన!
ఆంధ్రప్రదేశ్కు చెందిన కె కుసుమ టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. డిగ్రీ చదువుతున్న ఈ యువతి.. భారత పతాకంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ల ఫోటోలతో కూడిన బ్యానర్ను ప్రదర్శించి అభిమానం చాటుకుంది. కాగా, యూట్యూబ్లో చూసి కిలిమంజారో పర్వతం అధిరోహించాలనుకున్నట్లు కుసుమ తెలిపింది. పర్వతం ఎక్కేటప్పుడు ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించి కిలిమంజారో అధిరోహించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువతి పర్వతారోహణలో సత్తా […]
Date : 17-11-2025 - 12:09 IST -
#Andhra Pradesh
CII Summit 2025 Visakhapatnam : విశాఖపట్నంలో సీఐఐ సదస్సు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు విశాఖలో అట్టహాసంగా శుక్రవారం నవంబర్ 14 ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమిట్కు ఉపరాష్ట్రపతి హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్య […]
Date : 13-11-2025 - 11:41 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు.
Date : 27-10-2025 - 8:47 IST -
#Andhra Pradesh
Montha Cyclone: మొంథా తుపాను.. పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!
శనివారం ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ముందస్తు సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
Date : 25-10-2025 - 7:15 IST -
#Andhra Pradesh
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఈ ఘోర ప్రమాదానికి కారణమైన 'వేమూరి కావేరీ' ట్రావెల్స్ బస్సుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Date : 24-10-2025 - 9:36 IST -
#Andhra Pradesh
Kurnool Bus Fire: కర్నూలులో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు, వీడియో ఇదే!
ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సిరి తెలిపిన వివరాల ప్రకారం.. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 20 నుంచి 25 మంది ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Date : 24-10-2025 - 9:21 IST -
#Andhra Pradesh
AI Curriculum: ఇకపై హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: మంత్రి లోకేష్
పాలనలో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Date : 22-10-2025 - 4:28 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Date : 21-10-2025 - 8:17 IST -
#Andhra Pradesh
TTD Chairman: ఈ నెంబర్కు కాల్ చేయండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!
ఎవరైనా దళారులపై అనుమానం వస్తే తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులకు 0877-2263828 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Date : 19-10-2025 - 12:45 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అవార్డుపై నందమూరి రామకృష్ణ హర్షం!
"సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు" అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడుస్తున్న భువనేశ్వరి ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావటం గర్వకారణమన్నారు.
Date : 13-10-2025 - 9:24 IST -
#Andhra Pradesh
PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!
షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు.
Date : 13-10-2025 - 1:30 IST -
#Andhra Pradesh
MBBS Seats: ఏపీకి గుడ్న్యూస్.. అదనంగా 300 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు!
నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ప్రైవేట్ కళాశాల తన సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు NMC నుంచి అదనంగా 100 సీట్లు అనుమతి పొందింది.
Date : 13-10-2025 - 11:43 IST -
#Andhra Pradesh
Deputy CM Pawan Kalyan: కాకినాడ దేశానికే మోడల్ కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైనప్పటికీ, పెరుగుతున్న పరిశ్రమలతో ప్రజల్లో, ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారుల్లో ఆందోళనలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
Date : 12-10-2025 - 10:20 IST -
#Andhra Pradesh
Minister Lokesh: రేపు విశాఖకు మంత్రి లోకేష్.. ఎందుకంటే?
విశాఖను డేటా సెంటర్ల హబ్గా మార్చాలనే లోకేష్ కృషి ఫలితంగా ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్ మరియు సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి.
Date : 11-10-2025 - 12:58 IST