Andhrapradesh
-
#Andhra Pradesh
Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
Date : 01-05-2026 - 12:46 IST -
#Andhra Pradesh
LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !
ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తాడిగడపలో ప్రధాన కేంద్రం ఉండగా, ఇప్పుడు గుడ్లవల్లేరులో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కౌతవరంలో నిర్మించాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు
Date : 30-04-2026 - 5:52 IST -
#Andhra Pradesh
AP 10th Results : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల..అమ్మాయిలదే పైచేయి !!
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది; ఉత్తీర్ణత శాతం సుమారు 4.11 శాతం పెరగడం విశేషం. విద్యాశాఖ పటిష్టమైన చర్యలు, విద్యార్థుల కష్టం వెరసి ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు
Date : 30-04-2026 - 12:00 IST -
#Andhra Pradesh
Free Petrol : తిరుపతిలో ఫ్రీగా పెట్రోల్.. క్యూ కడుతున్న వాహనదారులు
గతంలోనూ తాము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇంధన క్రైసిస్ దృష్ట్యా సామాన్యుల కష్టాలను చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు
Date : 27-04-2026 - 3:15 IST -
#Andhra Pradesh
Good News : ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను భారీగా విస్తరించనున్నారు. రాయలసీమలోని పునరుత్పాదక ఇంధన వనరులను సెంట్రల్ నెట్వర్క్కు అనుసంధానించి, సుమారు 17 సబ్ స్టేషన్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు
Date : 27-04-2026 - 9:45 IST -
#Andhra Pradesh
Petrol & Diesel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ‘పానిక్’ బయింగ్
గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండటం వల్ల జనం అసహనానికి గురవుతున్నారు. అయితే, చమురు సంస్థలు మరియు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం రాష్ట్రాల్లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని
Date : 27-04-2026 - 8:17 IST -
#Andhra Pradesh
YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు వారాల పర్యటన నిమిత్తం లండన్ వెళ్లారు
Date : 26-04-2026 - 7:35 IST -
#Andhra Pradesh
Diesel Shortage : ఏపీలో లీటర్ డీజిల్ రూ.300
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. చమురు సంస్థల నుంచి సరఫరా తగ్గడం, నిల్వలు నిండుకోవడంతో రాష్ట్రంలోని సుమారు 421 పెట్రోల్ బంకులు బోర్డులు తిప్పేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), భారత్ పెట్రోలియం (BPCL) బంకుల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్టాక్ ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. డీజిల్ కోసం వాహనాల క్యూలైన్లు కిలోమీటర్ల […]
Date : 26-04-2026 - 6:45 IST -
#Business
Isuzu : ఒంగోలు లో అత్యాధునిక 3S డీలర్షిప్ ప్రారంభం
వినియోగదారులకు నిరంతర సేవలు మరియు ఉన్నతమైన యాజమాన్య అనుభవాన్ని (Ownership Experience) అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం వాహనాలను విక్రయించడమే కాకుండా, విక్రయానంతర సేవల్లోనూ (After-sales service) నాణ్యత
Date : 24-04-2026 - 9:40 IST -
#Andhra Pradesh
APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది
Date : 17-04-2026 - 9:27 IST -
#Andhra Pradesh
టాప్-10 రిచెస్ట్ మినిస్టర్స్.. తెలంగాణ, ఏపీ నుంచే ఆరుగురు!
ఈ జాబితాలో మంగళ్ లోధా, జ్యోతిరాదిత్య సింధియా మాత్రమే ఉత్తర భారతీయులు కాగా, మిగిలిన ఎనిమిది మంది సభ్యులు దక్షిణ భారతదేశానికి చెందినవారే.
Date : 05-04-2026 - 6:00 IST -
#Andhra Pradesh
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం
Macherla పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహమని చెప్పి మహిళను తాగేందుకు నీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ఘటన బయటపడగా.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. మాచర్లలో ఓ ప్రభుత్వ […]
Date : 03-04-2026 - 11:00 IST -
#Andhra Pradesh
శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!
అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Date : 02-04-2026 - 7:51 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశారు. View this post on Instagram […]
Date : 01-04-2026 - 3:27 IST -
#Andhra Pradesh
Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం, లోక్సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే […]
Date : 01-04-2026 - 2:29 IST