Andhra Pradesh
-
#Andhra Pradesh
YS Jagan: మాజీ సీఎం జగన్పై హత్యాయత్నం కేసు నమోదు
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు వైసీపీ హయాంలో ఉన్న సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయపాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Date : 12-07-2024 - 2:58 IST -
#Andhra Pradesh
Jana Sena Party : జనసేనకు కీలక నామినేటెడ్ పోస్టులు.. త్వరలోనే ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది.
Date : 09-07-2024 - 8:00 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు నారా లోకేష్ విశేష్
అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి యర్రాజీ, డి జ్యోతిక శ్రీలులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా విశేష్ చెప్పారు.
Date : 05-07-2024 - 6:24 IST -
#Andhra Pradesh
Amaravati: ఎమ్మెల్యే క్వార్టర్స్ను పరిశీలించిన అయ్యన్నపాత్రుడు
తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన 288 స్లాట్లతో కూడిన 12 టవర్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఫ్లాట్లను పరిశీలించిన తరువాత, శాసనసభ్యులు మరియు ఎంపీలకు అలాంటి సౌకర్యాలు ఢిల్లీ లేదా హైదరాబాద్లో అందుబాటులో లేవని గుర్తించారు.
Date : 05-07-2024 - 5:43 IST -
#Andhra Pradesh
CM Chandrababu: నిర్మలా సీతారామన్తో సమావేశమైన చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపుపై ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. తరువాత సీఎం చంద్రబాబు, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా మరియు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లను కలవనున్నారు
Date : 05-07-2024 - 2:57 IST -
#Andhra Pradesh
Free Sand Scheme: జూలై 8 నుంచి ఉచిత ఇసుక పథకం:: చంద్రబాబు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం అమలు చేసిన ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు . జులై 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు
Date : 03-07-2024 - 10:57 IST -
#Andhra Pradesh
IAS Tranfers: ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీ
పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా అధికారుల మార్పిడి జరుగుతుంది. ఇటీవల కాలంలో గణనీయమైన సంఖ్యలో ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
Date : 02-07-2024 - 8:39 IST -
#Andhra Pradesh
Palla Srinivasa Rao: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ టీడీపీ కొత్త బాస్ పల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు
Date : 28-06-2024 - 6:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
పోలవరంలో గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్వేతపత్రాలు విడుదల చేయడం ప్రాధాన్యతను ఎత్తిచూపారు. 2
Date : 28-06-2024 - 4:51 IST -
#Andhra Pradesh
AP DSC 2024: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది . గత ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితంగా ప్రభుత్వం రెండు విధాలుగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Date : 28-06-2024 - 4:01 IST -
#Andhra Pradesh
Pinnelli Arrest: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు కేసుల్లో ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో అతనిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కారణంగా ఈ అరెస్టు జరిగింది.
Date : 26-06-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Bapatla: బాపట్లలో రెండు బీచ్లు మూసివేత
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఉన్న రెండు బీచ్లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. గత వారంలో ఈ బీచ్ లో ఆరుగురు వ్యక్తులు మునిగి మరణించిన నేపథ్యంలో ప్రజలను సముద్రంలోకి ప్రవేశించకుండా నిషేధించారు.
Date : 24-06-2024 - 4:03 IST -
#Andhra Pradesh
AP Minister’s Chambers: సెక్రటేరియట్లో ఏ మంత్రులకు ఎక్కడ ఛాంబర్లు ఇచ్చారు..?
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్ కు ఇప్పటికే చాంబర్లు కేటాయించగా తాజాగా ఇతర మంత్రులకు ఛాంబర్లను కేటాయించడం జరిగింది.
Date : 24-06-2024 - 3:52 IST -
#Andhra Pradesh
Free Bus: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు
Free Bus: నెలరోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్షించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్లపై తొలి సంతకం చేసినట్లు మంత్రి వివరించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం […]
Date : 23-06-2024 - 7:44 IST -
#Andhra Pradesh
Sakshi TV9 Ban: ఏపీలో సాక్షి ఛానెల్ పై నిషేధం?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీలను నిలిపి వేశారంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.
Date : 23-06-2024 - 6:20 IST