Andhra Pradesh
-
#Telangana
NITI Aayog Meeting: సీఎం రేవంత్ పై నీతి ఆయోగ్ యూనియన్ చురకలు
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిష్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
Date : 28-07-2024 - 11:19 IST -
#Andhra Pradesh
Flood Victims : వరద బాధితులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు
ఇళ్లు నీట మునిగిన ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు
Date : 26-07-2024 - 9:07 IST -
#Andhra Pradesh
Leader Of Oppostion: వైసీపీకి బిగ్ రీలీఫ్.. ఎట్టకేలకు ప్రతిపక్ష హోదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ సోమవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు
Date : 22-07-2024 - 3:41 IST -
#Andhra Pradesh
CM Chandrababu: వర్షాల నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం
ప్రతికూల వాతావరణం వల్ల సంభవించే ప్రాణనష్టాన్ని తగ్గించే మార్గాలపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్తో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పశువులు, ప్రాణనష్టం జరగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు
Date : 19-07-2024 - 3:09 IST -
#Andhra Pradesh
YS Jagan; వైసీపీ కార్యకర్త హత్య అనంతరం వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి తన కాన్వాయ్లో వినుకొండకు బయలుదేరారు. నిన్న వైసీపీలో గ్యాంగ్ వార్ జరిగింది. రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ జిలానీ అనే వ్యక్తి ఈ హత్య చేశాడు.
Date : 19-07-2024 - 12:13 IST -
#Andhra Pradesh
Chandrababu: కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ నిధులు: చంద్రబాబు
ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధుల కేటాయింపు కోసం తన వాదనను వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవనున్నారు.
Date : 17-07-2024 - 6:04 IST -
#Andhra Pradesh
YS Jagan: మాజీ సీఎం జగన్పై హత్యాయత్నం కేసు నమోదు
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు వైసీపీ హయాంలో ఉన్న సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయపాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Date : 12-07-2024 - 2:58 IST -
#Andhra Pradesh
Jana Sena Party : జనసేనకు కీలక నామినేటెడ్ పోస్టులు.. త్వరలోనే ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది.
Date : 09-07-2024 - 8:00 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు నారా లోకేష్ విశేష్
అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి యర్రాజీ, డి జ్యోతిక శ్రీలులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా విశేష్ చెప్పారు.
Date : 05-07-2024 - 6:24 IST -
#Andhra Pradesh
Amaravati: ఎమ్మెల్యే క్వార్టర్స్ను పరిశీలించిన అయ్యన్నపాత్రుడు
తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన 288 స్లాట్లతో కూడిన 12 టవర్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఫ్లాట్లను పరిశీలించిన తరువాత, శాసనసభ్యులు మరియు ఎంపీలకు అలాంటి సౌకర్యాలు ఢిల్లీ లేదా హైదరాబాద్లో అందుబాటులో లేవని గుర్తించారు.
Date : 05-07-2024 - 5:43 IST -
#Andhra Pradesh
CM Chandrababu: నిర్మలా సీతారామన్తో సమావేశమైన చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపుపై ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. తరువాత సీఎం చంద్రబాబు, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా మరియు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లను కలవనున్నారు
Date : 05-07-2024 - 2:57 IST -
#Andhra Pradesh
Free Sand Scheme: జూలై 8 నుంచి ఉచిత ఇసుక పథకం:: చంద్రబాబు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం అమలు చేసిన ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు . జులై 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు
Date : 03-07-2024 - 10:57 IST -
#Andhra Pradesh
IAS Tranfers: ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీ
పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా అధికారుల మార్పిడి జరుగుతుంది. ఇటీవల కాలంలో గణనీయమైన సంఖ్యలో ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
Date : 02-07-2024 - 8:39 IST -
#Andhra Pradesh
Palla Srinivasa Rao: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ టీడీపీ కొత్త బాస్ పల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు
Date : 28-06-2024 - 6:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
పోలవరంలో గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్వేతపత్రాలు విడుదల చేయడం ప్రాధాన్యతను ఎత్తిచూపారు. 2
Date : 28-06-2024 - 4:51 IST