Andhra Pradesh
-
#Andhra Pradesh
AP Results 2024: గుడివాడలో కొడాలి నాని గెలుపు ఖాయమేనా? మరికాసేపట్లో తేలనున్న కొడాలి భవితవ్యం
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మంగళవారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీనియర్ నేత కొడాలి నాని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ,
Published Date - 09:17 AM, Tue - 4 June 24 -
#Andhra Pradesh
AP Results 2024: జగన్ అడ్డాలో ఈ సారి టీడీపీ రాణించేనా ?
రాయలసీమలో సీఎం జగన్ కు తిరుగులేకుండా పోయింది. విశేషం ఏంటంటే ఇదే రాయలసీమ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. కాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాయలసీమ ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ గడ్డపై ఎక్కువ స్థానాల్లో గెలుచుకునే పార్టీ ఏదోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ గుద్దని సొంతం చేసుకునే పార్టీపై భారీగా బెట్టింగ్ జరుగుతుండటం విశేషం.
Published Date - 07:41 AM, Tue - 4 June 24 -
#Andhra Pradesh
Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ని లెక్క చేయని వైసీపీ…
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. వైసీపీగట్టి పోటీ ఇస్తుందని, అంతిమంగా విజయం ఎన్డీయే కూటమిదేనని స్పష్టం చేసింది. కానీ విజయంపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విజయం వైసీపీదేనంటూ బడా నేతలు చెప్తుండటం విశేషం.
Published Date - 12:03 PM, Mon - 3 June 24 -
#Andhra Pradesh
CM Jagan Stone Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నెల రోజుల క్రితం రాళ్ల దాడికి పాల్పడిన 19 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడికి స్థానిక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 11:06 PM, Tue - 28 May 24 -
#Andhra Pradesh
Pinnelli Ramakrishna Reddy: మూడు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరట కల్పించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.
Published Date - 02:18 PM, Tue - 28 May 24 -
#Speed News
Road Accidents: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మృతి
ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జిల్లా జడ్జి మృతి చెందారు. కాకినాడలోని జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద కేవీఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఢీకొనడంతో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మోహన్రావు, ఆయన డ్రైవర్ మృతి చెందారు.
Published Date - 02:37 PM, Mon - 27 May 24 -
#Andhra Pradesh
Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం.. ఏపీతో పొలిటికల్ లింకులు ?
హైదరాబాద్లో పోలీసులకు దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రేవ్ పార్టీల నిర్వాహకులు బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు.
Published Date - 07:43 AM, Sat - 25 May 24 -
#Andhra Pradesh
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.
Published Date - 03:59 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.
Published Date - 10:59 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
NTR Shirt Colour: వైసీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం.. చొక్కా వైరల్
ఎన్టీఆర్ తన ఓటు వేయడానికి నీలం రంగు చొక్కా ధరించి వచ్చాడు. దీంతో వైసీపీ పార్టీ కోసమే ఆయన ఈ రంగు చొక్కా ధరించినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఎన్టీఆర్ నీలి చొక్కా వేసుకోవడం చూసి జూనియర్ ఎన్టీఆర్ చొక్కా వైసీపీ బ్లూ కలర్ తో ముడిపడి ఉందని భావించి
Published Date - 12:12 PM, Mon - 13 May 24 -
#Andhra Pradesh
AP Elections : భారీ పోలింగ్ దిశగా ఏపీ.. 2 గంటల్లోనే పది శాతం ఓటింగ్
AP Elections : ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు(AP Elections) పోటెత్తుతున్నారు.
Published Date - 11:43 AM, Mon - 13 May 24 -
#India
Lok Sabha Polls 2024: ఆ రాష్ట్రాల్లో ఈ రోజు డ్రై డే
2024 లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడు దశల్లో మూడు పూర్తయ్యాయి. ఈ రోజు మే 13న నాల్గవ దశ జరగనుంది. కాగా ఎన్నికల నేపథ్యంలో కమిషన్ అన్ని రకాల ఆంక్షలను ప్రవేశపెట్టింది. 4వ దశ ఎన్నికల దృష్ట్యా, కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో డ్రై డే కూడా పాటిస్తున్నారు.
Published Date - 06:40 AM, Mon - 13 May 24 -
#Andhra Pradesh
CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్
ఆర్. నారాయణ మూర్తి గతంలో సీఎం జగన్ ని కలిశారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాకుండా తన ఊరులో నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ కి మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు.
Published Date - 06:37 PM, Mon - 6 May 24 -
#Andhra Pradesh
AP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
Harish Kumar Gupta: ఏపి (AP)నూతన డీజీపీ(New DGP)గా హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) నియామకమయ్యారు. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ..తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు సీఎస్ జహర్రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. హరీష్కుమార్ గుప్తా ప్రస్తుతం […]
Published Date - 04:29 PM, Mon - 6 May 24 -
#Andhra Pradesh
AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడిని అంటూ మాజీ ఐఏఎస్ సంచలన పోస్ట్
ల్యాండ్ టైట్లింగ్ అంశం దుమారం రేపుతోన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ల్యాండ్ టైట్లింగ్ చట్టం బాధితుడిని అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ భూ హక్కు చట్టం బాధితుడినంటూ పేర్కొన్నారు.
Published Date - 01:24 PM, Mon - 6 May 24