HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Machilipatnam Sbi Branch Of Andhra Pradesh Has A Long History Of 219 Years

Machilipatnam SBI : మచిలీపట్నమా మజాకా.. అక్కడి బ్యాంకుకు 219 ఏళ్ల చరిత్ర.. అదెలా ?

మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.

  • Author : Pasha Date : 08-02-2025 - 9:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Machilipatnam Sbi Branch History Andhra Pradesh Masulipatnam

Machilipatnam SBI : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే మచిలీపట్నం నగరంలో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్‌కు ఏకంగా 219 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంతకీ అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా ? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Cabinet Expansion : కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలోకి మంత్రివర్గ విస్తరణ.. వాట్స్ నెక్ట్స్ ?

ఆ చారిత్రక బ్యాంకు గురించి తెలుసుకునే ముందు.. మనం మచిలీపట్నం చరిత్ర గురించి కొన్ని వివరాలను తెలుసుకోవాలి. బ్రిటీష్ కాలంలోనే మన  దేశంలో ఏర్పడిన మూడో మున్సిపాలిటీ మచిలీపట్నమే.  దీన్నిబట్టి అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఈ నగరానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడున్న ఎస్‌బీఐ చారిత్రక బ్రాంచ్ విషయంలోకి వెళ్దాం..

Also Read :Delhi Election Results 2025 : హ్యాట్రికా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?

మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్ చరిత్ర

  • మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.
  • 1806లో మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని బ్యాంకు శాఖను.. ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ పేరుతో 14 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడే బ్యాంకు ఉద్యోగుల ట్రైనింగ్ సెంటర్‌ను కూడా నెలకొల్పారు.
  • 1905 నుంచి  ఈ బ్రాంచీని గుంటూరు‌లో ఉన్న ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ ప్రధాన బ్రాంచీకి సబ్‌ బ్రాంచ్‌గా నిర్వహించడం మొదలుపెట్టారు.
  • మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని బ్యాంకు శాఖను  1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్యాంకు బ్రాంచీగా ఏర్పాటు చేశారు.
  • కాలక్రమంలో ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ పేరును ‘ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా, ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా మార్చారు.
  • ఆనాడు బ్రిటీష్ వాళ్ల దగ్గర పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను చెల్లించేందుకు ఈ బ్యాంకు శాఖను మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు.
  • రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో బ్రిటీష్ వాళ్లు ఈ బ్రాంచీలో భారీగా డబ్బు, బంగారం నిల్వలను దాచారు.
  • 1923లో ఈ బ్రాంచీని ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలోకి చేర్చారు. 1923 నుంచి 1955 జూన్‌ 30 వరకు దాని పరిధిలోనే సేవలు అందించింది.
  • 1955 సంవత్సరం జూలై 1 నుంచి ఈ బ్యాంకు శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో విలీనమై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మారిపోయింది.
  • బ్రిటీష్‌ కాలంలో పదిమంది కంటే తక్కువే ఉద్యోగులు ఈ బ్రాంచీలో పనిచేసేవారు.
  • 1955లో ఈ బ్రాంచీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. దీంతో ఉద్యోగుల సంఖ్యను 20కి పెంచారు. అప్పట్లో బ్యాంకింగ్‌ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అందుబాటులో ఉండేవి.
  • ప్రస్తుతం మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని ఎస్‌బీఐ బ్రాంచీలో 50వేలకు పైగా ఖాతాదారులు ఉన్నాయి. ఇక్కడ రోజూ వెయ్యికిపైగా లావాదేవీలు జరుగుతున్నాయి.
  • మచిలీపట్నం పేరు ఆర్బీఐ వద్ద నేటికీ మసులీపట్నంగానే నమోదై ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • machilipatnam
  • Machilipatnam SBI
  • Machilipatnam SBI Branch
  • Machilipatnam SBI history
  • Masulipatnam

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • తెలంగాణ రైతులకు శుభవార్త..

  • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

  • పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !

  • యూజీసీపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!

Trending News

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

    • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd