HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Machilipatnam Sbi Branch Of Andhra Pradesh Has A Long History Of 219 Years

Machilipatnam SBI : మచిలీపట్నమా మజాకా.. అక్కడి బ్యాంకుకు 219 ఏళ్ల చరిత్ర.. అదెలా ?

మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.

  • By Pasha Published Date - 09:34 AM, Sat - 8 February 25
  • daily-hunt
Machilipatnam Sbi Branch History Andhra Pradesh Masulipatnam

Machilipatnam SBI : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే మచిలీపట్నం నగరంలో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్‌కు ఏకంగా 219 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంతకీ అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా ? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Cabinet Expansion : కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలోకి మంత్రివర్గ విస్తరణ.. వాట్స్ నెక్ట్స్ ?

ఆ చారిత్రక బ్యాంకు గురించి తెలుసుకునే ముందు.. మనం మచిలీపట్నం చరిత్ర గురించి కొన్ని వివరాలను తెలుసుకోవాలి. బ్రిటీష్ కాలంలోనే మన  దేశంలో ఏర్పడిన మూడో మున్సిపాలిటీ మచిలీపట్నమే.  దీన్నిబట్టి అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఈ నగరానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడున్న ఎస్‌బీఐ చారిత్రక బ్రాంచ్ విషయంలోకి వెళ్దాం..

Also Read :Delhi Election Results 2025 : హ్యాట్రికా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?

మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్ చరిత్ర

  • మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.
  • 1806లో మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని బ్యాంకు శాఖను.. ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ పేరుతో 14 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడే బ్యాంకు ఉద్యోగుల ట్రైనింగ్ సెంటర్‌ను కూడా నెలకొల్పారు.
  • 1905 నుంచి  ఈ బ్రాంచీని గుంటూరు‌లో ఉన్న ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ ప్రధాన బ్రాంచీకి సబ్‌ బ్రాంచ్‌గా నిర్వహించడం మొదలుపెట్టారు.
  • మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని బ్యాంకు శాఖను  1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్యాంకు బ్రాంచీగా ఏర్పాటు చేశారు.
  • కాలక్రమంలో ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ పేరును ‘ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా, ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా మార్చారు.
  • ఆనాడు బ్రిటీష్ వాళ్ల దగ్గర పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను చెల్లించేందుకు ఈ బ్యాంకు శాఖను మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు.
  • రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో బ్రిటీష్ వాళ్లు ఈ బ్రాంచీలో భారీగా డబ్బు, బంగారం నిల్వలను దాచారు.
  • 1923లో ఈ బ్రాంచీని ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలోకి చేర్చారు. 1923 నుంచి 1955 జూన్‌ 30 వరకు దాని పరిధిలోనే సేవలు అందించింది.
  • 1955 సంవత్సరం జూలై 1 నుంచి ఈ బ్యాంకు శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో విలీనమై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మారిపోయింది.
  • బ్రిటీష్‌ కాలంలో పదిమంది కంటే తక్కువే ఉద్యోగులు ఈ బ్రాంచీలో పనిచేసేవారు.
  • 1955లో ఈ బ్రాంచీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. దీంతో ఉద్యోగుల సంఖ్యను 20కి పెంచారు. అప్పట్లో బ్యాంకింగ్‌ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అందుబాటులో ఉండేవి.
  • ప్రస్తుతం మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని ఎస్‌బీఐ బ్రాంచీలో 50వేలకు పైగా ఖాతాదారులు ఉన్నాయి. ఇక్కడ రోజూ వెయ్యికిపైగా లావాదేవీలు జరుగుతున్నాయి.
  • మచిలీపట్నం పేరు ఆర్బీఐ వద్ద నేటికీ మసులీపట్నంగానే నమోదై ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • machilipatnam
  • Machilipatnam SBI
  • Machilipatnam SBI Branch
  • Machilipatnam SBI history
  • Masulipatnam

Related News

Krishna Water Dispute

Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!

కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్, పరిశ్రమలు కోల్పోయిందని ఏపీ వాదనలు వినిపించింది. ఇప్పుడు వ్యవసాయమే మిగిలిందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి నీటి కేటాయింపులు తొలగించడం సరికాదని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. చ

  • Chandrababu

    Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

  • Mla Yarlagadda Venkata Rao

    Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!

  • Government Hospital Gannava

    Gannavaram Mla : గన్నవరం ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!

  • Yarlagadda Venkata Rao

    Gannavaram : లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందజేసిన యార్లగడ్డ వెంకట్రావు

Latest News

  • Rahul Sipligunj : ఓ ఇంటివాడైన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

  • Telangana Grama Panchayat Elections : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

  • Maruva Tarama : ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

  • Shubman Gill : టీమిండియా ఓటమి పై స్పందించిన శుభమన్ గిల్!

  • CM Revanth District Tour : జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్న సీఎం రేవంత్

Trending News

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd