Andhra Pradesh
-
#Andhra Pradesh
Posani Krishna Murali : పోసానిపై కీలక వ్యాఖ్యలు చేసిన జోగిమణి
Posani Krishna Murali : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోసాని కృష్ణమురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి స్పందించారు. పోసాని మాటలు విన్నప్పుడు చాలా నిద్రలేని రాత్రులు గడిపామంటూ జోగిమణి వ్యాఖ్యానించారు. మేనేజ్మెంట్ సమస్యలు, పోసాని ప్రవర్తనపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిన కారణంగా ఈ వివాదం మరింత తీవ్రమైంది.
Published Date - 02:23 PM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
Sea Color : ఏపీలో సముద్రం రంగు ఎందుకు మారుతోంది ? కారణాలివీ
సాధారణంగా సముద్ర జలం(Sea Color) నీలిరంగులోనే ఉంటుంది. అయితే ఈ రంగు మారిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయని సముద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు.
Published Date - 02:16 PM, Thu - 27 February 25 -
#Telangana
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి.
Published Date - 11:00 AM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
AP Budget : ఏపీ బడ్జెట్ 2025.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం కోసం కీలక నిర్ణయాలు
AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 విడుదలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా GSDP వృద్ధి రేటును 15% పెంచడం , రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, సూపర్ సిక్స్ పథకాలు, రాజధాని అభివృద్ధి, , మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టేలా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.
Published Date - 10:12 AM, Thu - 27 February 25 -
#Special
MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి
మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి తప్పకుండా గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్(MLC Vote) తీసుకెళ్లండి.
Published Date - 02:31 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
AP MLC Polls: ఏపీ ఎమ్మెల్సీ పోల్స్.. ప్రధాన పోటీ ఈ అభ్యర్థుల మధ్యే
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో(AP MLC Polls) ప్రధాన పోటీ కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్), ఆలపాటి రాజేంద్రప్రసాద్ (అధికార కూటమి) మధ్య ఉంది.
Published Date - 10:15 AM, Wed - 26 February 25 -
#Special
Legislative Council Explained : శాసనమండలి ఎవరి కోసం ? రిజర్వేషన్లు ఉంటాయా ?
శాసన మండలి(Legislative Council)లో ప్రస్తుతానికి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది.
Published Date - 08:16 AM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
CM Chandrabbu : వాట్సాప్ గవర్నెన్స్తో ఏపీ ప్రజలకు 500 సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజలకు మరింత చేరువ కావడానికి కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అవసరమైన సేవలు, సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు, వినతులను స్వీకరించేందుకు ‘మన మిత్ర’ పేరుతో ప్రత్యేక ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేశారు.
Published Date - 11:02 AM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
YS Jagan : మరోసారి సొంత నియోజకవర్గానికి వైఎస్ జగన్..
YS Jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రజాదర్బార్ నిర్వహణ నుంచి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం వరకు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల నిరసన, ప్రతిపక్ష హోదా అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Published Date - 09:28 AM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Published Date - 11:42 AM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Published Date - 10:35 AM, Mon - 24 February 25 -
#Telangana
SLBC Tunnel: ఏమిటీ ఎస్ఎల్బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Published Date - 08:32 AM, Mon - 24 February 25 -
#Telangana
IPS Transfers : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
IPS Transfers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో ముఖ్యంగా డీజీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్లు సమీప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆదేశించారు. అలాగే, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వబడింది.
Published Date - 11:42 AM, Sun - 23 February 25 -
#Telangana
NDRF Deputy Commander : శ్రీశైలం టన్నెల్ ప్రమాదం.. కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు
NDRF Deputy Commander : తెలంగాణ సొరంగం ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం, సొరంగంలో వారి ఖచ్చితమైన స్థానం ఇంకా నిర్ధారించబడలేదు. ఈ ఆపరేషన్ కోసం మొత్తం నాలుగు బృందాలను నియమించారు. సొరంగంలో 200 మీటర్ల వరకు శిథిలాలను తొలగించిన తర్వాతే కొంత సమాచారాన్ని సేకరించగలమని NDRF డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు.
Published Date - 11:21 AM, Sun - 23 February 25 -
#Andhra Pradesh
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..భద్రత కట్టుదిట్టం
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సోమవారం ప్రారంభం కానుంది. మొదటి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీకి ప్రసంగించనున్నాడు. అనంతరం సెషన్ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేశం , ఆతిథ్యం తీసుకునే నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Published Date - 11:11 AM, Sun - 23 February 25