Andhra Pradesh
-
#Andhra Pradesh
Sankranti Holidays: సంక్రాంతి సెలవుల్లో మార్పు.. ఈనెల 12 నుంచి 18 వరకు సెలవులు..!
ఏపీలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రారంభంకానున్నాయి. కనుమ రోజుతో కలిపి మొత్తం ఏడు రోజులు సెలవులుంటాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు.
Published Date - 10:50 AM, Sun - 8 January 23 -
#Andhra Pradesh
CM KCR: కేసీఆర్ ఆంధ్రావస్తుంటే రాద్ధాంతం ఎందుకు ?
చరిత్ర సృష్టించాలి అనుకునే వారు , వారే దారులు వెదుక్కోవాలి.
Published Date - 07:00 PM, Sat - 7 January 23 -
#Andhra Pradesh
Chandra Babu : మళ్ళీ జగన్ కు ఛాన్స్ ఇస్తే ఇక అంతే! టీడీపీ వినూత్న ప్రచారం
ఒక వేళ 2014 లో జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీ అలా ఉండేదో ఊహిస్తూ వివరణ
Published Date - 12:00 PM, Sat - 7 January 23 -
#Speed News
Balakrishna Helicopter: బాలయ్య హెలికాప్టర్లో సాంకేతిక లోపం
వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రయాణించే హెలికాప్టర్ (Balakrishna Helicopter) లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరిన బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ 15 నిమిషాలకే ఒంగోలుకు చేరుకుంది.
Published Date - 11:50 AM, Sat - 7 January 23 -
#Cinema
Veera Simha Reddy Pre Release: మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్ ఆర్డర్
బాలయ్య (Balakrishna) నటించిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుకపై పోలీసులు ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 12:52 PM, Fri - 6 January 23 -
#Andhra Pradesh
School Bus Overturns: గురజాలలో స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా (School Bus Overturns) కొట్టింది. గంగవరం గ్రామ సమీపంలో గుడ్న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుకు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ పక్కకు తప్పించబోయి టైర్ స్లిప్ కావడంతో బోల్తా పడింది.
Published Date - 10:43 AM, Fri - 6 January 23 -
#Andhra Pradesh
APIDC : బకాయిలు చెల్లించండి.. కేన్ కమిషనర్ను కోరిన ఏపీఐడీసీ ఛైర్పర్సన్ బండి పుణ్యశీల
షుగర్ ఫ్యాక్టరీల నుంచి ఏపీఐడీసీకి రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ షుగర్ అండ్ కేన్ కమిషనర్
Published Date - 08:15 AM, Fri - 6 January 23 -
#Andhra Pradesh
West Godavari : సంక్రాంతి కి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ హెచ్చరిక
సంక్రాంతి (Sankranti) సీజన్ వచ్చిందంటే చాలు ఏపీ కోస్తా జిల్లాల్లో కోడి పందాల జోరు మొదలవుతుంది.
Published Date - 05:40 PM, Thu - 5 January 23 -
#Speed News
Fish Andhra : అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లు త్వరలో ప్రారంభం
అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మత్స్యశాఖ
Published Date - 06:42 AM, Thu - 5 January 23 -
#Andhra Pradesh
Union Home Minister Amit Shah: హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 8న ఆయన రాయలసీమలో పర్యటించాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Published Date - 09:05 AM, Wed - 4 January 23 -
#Andhra Pradesh
9 Year Old Girl Raped: ఏపీలో దారుణం.. బాలికను ఎత్తుకెళ్లి స్మశానంలో అత్యాచారం
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. ఓ 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి అత్యాచారం (Raped) చేశాడు. బాలిక శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో తాత వరుసైన ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు.
Published Date - 11:35 AM, Tue - 3 January 23 -
#Speed News
Andhra Pradesh : చంద్రబాబుకు జగన్ సర్కార్ షాక్.. ఇక రోడ్లపై బహిరంగ సభలు నిషేధం
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, మున్సిపల్,
Published Date - 09:13 AM, Tue - 3 January 23 -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం
ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, కేంద్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:41 AM, Tue - 3 January 23 -
#Andhra Pradesh
BRS Party : బీఆర్ఎస్లో చేరిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు!
భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,
Published Date - 08:30 AM, Tue - 3 January 23 -
#Andhra Pradesh
AP CM Jagan : గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
Published Date - 07:23 AM, Mon - 2 January 23