Andhra Pradesh
-
#Andhra Pradesh
Road Accident: పెళ్లి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు మృతి
ఏపీలోని పల్నాడు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
Published Date - 10:19 AM, Fri - 27 January 23 -
#Andhra Pradesh
America: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి
బతుకుదెరువు కోసం అమెరికా (America) వెళ్లిన తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉద్యోగంలో చేరాడు. కానీ మూడు రోజుల తర్వాత, ఊహించని మరణం సంభవించింది. ఈ నెల 17న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నపల్లికి చెందిన రవికుమార్ మరో 10 మందితో కలిసి అమెరికా వెళ్లాడు.
Published Date - 08:58 AM, Fri - 27 January 23 -
#Speed News
Transformer Exploded: పేలిన ట్రాన్స్ఫార్మర్.. 20 షాపులు దగ్ధం
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుపతమ్మ ఆలయం సమీపంలో ట్రాన్స్ఫార్మర్ (Transformer) ఒక్కసారిగా పేలింది. దీంతో పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి.
Published Date - 06:40 AM, Fri - 27 January 23 -
#Speed News
Anant Ambani and Radhika: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులు
అనంత్ అంబానీ రాధిక మర్చంట్తో కలిసి అనంత్ అంబానీ స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు.
Published Date - 02:53 PM, Thu - 26 January 23 -
#Andhra Pradesh
Court Sentences Man To Death: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. దోషికి ఉరిశిక్ష
జూలై 2021లో తన బంధువైన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక వ్యక్తికి బుధవారం ఒంగోలు కోర్టు (Ongole Court) ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ నిందితుడు డి. సిద్దయ్యను పోక్సో చట్టం, ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు.
Published Date - 10:57 AM, Thu - 26 January 23 -
#Speed News
Sangameshwara Temple: కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది!
కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది.
Published Date - 11:39 AM, Wed - 25 January 23 -
#Speed News
Missing: నెల్లూరులో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం
నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ముగ్గురు బాలికలు అదృశ్యం (Missing) కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యాకసిరి అంకిత, మల్లికా జ్యోతి, నాగమణి అనే బాలికలు గత రాత్రి ఏడు గంటల నుంచి కనిపించకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Published Date - 12:46 PM, Tue - 24 January 23 -
#Andhra Pradesh
Suicide : మాజీ హోమంత్రి సుచరిత నివాసంలో ఎస్కార్ట్ డ్రైవర్ ఆత్మహత్య
ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసంలో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. సుచరిత ఎస్కార్ట్
Published Date - 07:52 AM, Tue - 24 January 23 -
#Telangana
Harish Rao and Nirmala Sitharaman: ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి!
2014-15లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
Published Date - 01:05 PM, Sun - 22 January 23 -
#Speed News
Andhra Pradesh : ఏపీలో కానిస్టేబుల్ పరీక్ష ప్రారంభం… ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రాథమిక పరీక్ష ఈ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పరీక్ష
Published Date - 12:08 PM, Sun - 22 January 23 -
#Andhra Pradesh
Train accident in Nellore: నెల్లూరులో ఘోరం.. రైలు కిందపడి ముగ్గురు మృతి
నెల్లూరు (Nellore) ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై శనివారం రాత్రి ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురిని రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి (Three Died) చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా, ఒక మహిళ మృతి చెందారు.
Published Date - 09:38 AM, Sun - 22 January 23 -
#Andhra Pradesh
Visakhapatnam: విశాఖపట్నంలో ఇద్దరు కూతుర్లను చంపి.. తండ్రి ఆత్మహత్య
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం (Visakhapatnam)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను అతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
Published Date - 07:50 AM, Fri - 20 January 23 -
#Andhra Pradesh
Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు
ఏపీలోని కడప జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చాపాడులో ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి.
Published Date - 07:46 AM, Fri - 20 January 23 -
#Andhra Pradesh
Visakha-Kirandul Train Derailed: తప్పిన పెను ప్రమాదం.. విశాఖలో పట్టాలు తప్పిన రైలు
విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Published Date - 01:50 PM, Tue - 17 January 23 -
#Speed News
AP Road Accident: మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి తప్పిన ప్రమాదం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.
Published Date - 03:44 PM, Mon - 16 January 23