HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Changed Mind On Jagan The Tweet On The Vizag Conference Is Scandalous

Pawan Kalyan: జగన్ పై మారిన పవన్ మనసు, విశాఖ సదస్సుపై ట్వీట్ దుమారం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జనసేనాని పవన్ మనసు మారింది. ఆయన పాలన గురించి విమర్శించను అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

  • Author : CS Rao Date : 04-03-2023 - 12:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan Changed Mind On Jagan, The Tweet On The Vizag Conference Is Scandalous
Pawan Kalyan Changed Mind On Jagan, The Tweet On The Vizag Conference Is Scandalous

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జనసేనాని పవన్ (Pawan Kalyan) మనసు మారింది. ఆయన పాలన గురించి విమర్శించను అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. అనూహ్యంగా పవన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఆయన ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించకపోవడం, పైగా రెండు రోజుల పాటు విమర్శించనని ఒట్టు పెట్టుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తే, ప్రస్తుతం ఏపీలో పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. దీనిని ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు శక్తివంతమైన మానవ వనరులు ఖనిజ సంపద సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించాలని జనసేన కార్యకర్తలకు యువతకు సూచించారు.

అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ గురించి ఎప్పుడు మాట్లాడినా, ఇక్కడి సమస్యలు వైసీపీ పాలనలోని లోపాలు వంటివాటి నే ప్రస్తావిస్తారు. ముఖ్యంగా వైసీపీ మంత్రులు అవలంభిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబడుతుంటారు. ప్రజలకు సరైన పాలన అందించడం లేదని విపక్షాల గొంతు నులిమేస్తున్నాయని.. కనీస మౌలికసౌకర్యాలుకూడా కల్పించలేకపోతున్నారని కూడా ఆయన విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని కూకటి వేళ్లతో పెకలించి వేయాలని కూడా పిలుపుని చ్చారు.

రివర్స్ టెండరింగ్ మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించాలన్నారు. ఈ సమ్మిట్ ఆలోచనలను కేవలం వైజాగ్కే పరిమితం చేయకుండా.. తిరుపతి ,అమరావతి ,అనంతపురం ,కాకినాడ, శ్రీకాకుళం ,ఒంగోలు నెల్లూరు కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించాలన్నారు. అంతేకాదు.. రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదని.. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయమని స్పష్టం చేశారు.

అయితే, ఇది పవన్ ఏదో తమను పొగిడేందుకు చేసిన ట్వీటేనని వైసీపీ నాయకులు భావిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. దీనికి వారు సానుకూలంగా స్పందిస్తున్నారు.కానీ ఇక్కడ పవన్ ఉద్దేశం వేరుగా ఉంది. ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సమయంలో మనలోమనం కొట్టుకుంటే వారికిచులకన అవుతామని ఆయన భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే..దీనిపై కొన్ని రాజకీయ పలకరింపులు వచ్చినా, పవన్ ఏమీ లైన్ మార్చుకోలేదనే విషయాన్ని గుర్తించాలని మరికొందరు భావిస్తున్నారు. ఇదంతా పవన్ రాజకీయం గేమ్ గా ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు విస్వసిస్తున్నారు.

Also Read:  Second Day of Vizag GIS: విశాఖ సదస్సు రెండో రోజు 8 రంగాలపై సెషన్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • Changed
  • Conference
  • jagan
  • jagan mohan reddy
  • Mind
  • Pawan Kalyan
  • Scandalous
  • tweet
  • twitter
  • Visakhapatnam
  • vizag

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

Latest News

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd