Telangana
-
#Telangana
New Degree Syllabus : విద్యార్థులకు జాబ్ సాధించి పెట్టేలా డిగ్రీ కొత్త సిలబస్
త్వరలో డిగ్రీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీలను నియమించి సిలబస్లను సమీక్షించాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి(New Degree Syllabus) అధికారి ఒకరు తెలిపారు.
Date : 13-11-2024 - 1:08 IST -
#Telangana
Vehicle Scrapping : జనవరి నుండి తెలంగాణ లో వాహన తుక్కు (స్క్రాపింగ్) విధానం అమలు
Vehicle scrapping policy : వాహనదారులు తమ కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ చేస్తే వారికి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త వాహనం కొనుగోలులో రాయితీ పొందవచ్చు
Date : 13-11-2024 - 12:44 IST -
#Speed News
Train Derailed : పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు బోల్తా.. పట్టాలు తప్పిన 11 బోగీలు
దీంతో కాజీపేట-బల్లార్షా(Train Derailed), చెన్నై- ఢిల్లీ, సికింద్రాబాద్- ఢిల్లీ రూట్లలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Date : 13-11-2024 - 9:01 IST -
#Telangana
Mlas Defection Case : పార్టీ ఫిరాయింపుల కేసు..తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విని సీజే ధర్మాసనం. విచారణ తీర్పు రిజర్వు చేసింది.
Date : 12-11-2024 - 5:33 IST -
#Telangana
Kishan Reddy : ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు: కిషన్ రెడ్డి
Kishan Reddy : రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ ప్రభుత్వం ఏటీఎం ద్వారా.. డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారని అన్నారు.
Date : 12-11-2024 - 4:29 IST -
#Telangana
KTR : అమృత్లో కుంభకోణంపై కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?: కేటీఆర్
KTR : రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదే నిజమైతే మరి ఇప్పుడు అమృత్ పథకం కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని కేటీఆర్ అన్నారు.
Date : 12-11-2024 - 1:44 IST -
#Speed News
CM Revanth Counter To KCR: మీతో ప్రజలకేం పని లేదు.. కేసీఆర్కు సీఎం రేవంత్ కౌంటర్!
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు.
Date : 11-11-2024 - 4:12 IST -
#Telangana
Caste Census : కుల గణన పై మాజీ సీఎం సూచనలు
Caste Census : కులం తెలుసుకోవాలని అనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. కానీ కుల గణన అని గెలికి.. అలజడి క్రియేట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలా చేస్తే మంచి వాతావరణం చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఈ కుల గణన మంచిది కాదేమో జాగ్రత్తగా ఉండాలి..
Date : 11-11-2024 - 1:05 IST -
#Telangana
Cotton Purchases : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్లు..అసలు ప్రభుత్వం ఉందా లేదా..? – హరీష్
Cotton Purchases : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్లు..అసలు ప్రభుత్వం ఉందా లేదా..? - హరీష్
Date : 11-11-2024 - 1:05 IST -
#Telangana
CM Revanth: అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సీఎం రేవంత్
CM Revanth : అక్టోబర్ మొదటివారంలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయలేదు
Date : 11-11-2024 - 12:06 IST -
#Andhra Pradesh
Onion Prices : ఉల్లి ధరల మంట.. ఉత్తరాదిలో కిలో రూ.100.. తెలుగు రాష్ట్రాల్లోనూ పైపైకి
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రస్తుతానికి ఉల్లి ధరలు(Onion Prices) కొంత కంట్రోల్లోనే ఉన్నాయి.
Date : 11-11-2024 - 10:30 IST -
#Telangana
Declaration of BC : బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం – KTR
BC Declaration : బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం - KTR
Date : 10-11-2024 - 6:57 IST -
#Telangana
Harish Rao : మహారాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao : హరీష్ రావు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని రుణమాఫీ, రైతుబంధు, వరి బోనస్ వంటి విషయాలను "అబద్ధాలు" అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చేసిన ప్రకటనలను కొట్టిపారేశారు. ముఖ్యంగా, మహారాష్ట్రలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, 40 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు అబద్ధాలేనని చెప్పారు.
Date : 10-11-2024 - 5:06 IST -
#Telangana
KTR Hot Comments: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయింది. బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్. కొత్త హామీలు దేవుడెరుగు, ఉన్నవాటిని రద్దు చేశారు.
Date : 10-11-2024 - 4:57 IST -
#Telangana
Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్పై మరో ఎఫ్ఐఆర్…!
Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Date : 10-11-2024 - 4:44 IST