Telangana
-
#Andhra Pradesh
Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్లో 22 గేట్లు ఎత్తివేత..
Krishna River : జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది..
Published Date - 10:24 AM, Fri - 25 October 24 -
#Speed News
MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశం
ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్లో(MLAs Defection Case) విచారణ జరగగా.. తమ వాదన వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువును కోరారు.
Published Date - 03:44 PM, Thu - 24 October 24 -
#Speed News
BTech Management Seats : ఎంబీబీఎస్ తరహాలో బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు ?
ఈ లెక్కన మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు వల్ల ఇంజినీరింగ్ కాలేజీలకు(BTech Management Seats) ఎంతగా డబ్బు సమకూరుతుందో అంచనా వేయొచ్చు.
Published Date - 09:49 AM, Thu - 24 October 24 -
#Telangana
Konda Surekha: మరోసారి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి ఎవరికంటే?
సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు.
Published Date - 11:47 PM, Tue - 22 October 24 -
#Telangana
KTR : తెలంగాణలో శాంతి భద్రతలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR : రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని.. పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు కుంటుపడ్డాయన్నారు. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారని ఇకకైనా పోలీసులు శాంతిభద్రతల పై దృష్టి సారించాలన్నారు.
Published Date - 06:16 PM, Tue - 22 October 24 -
#Speed News
Dharani Portal : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకి.. ఎందుకంటే ?
ఈనేపథ్యంలో పోర్టల్కు(Dharani Portal) సంబంధించిన సాంకేతిక అంశాలపై ఎన్ఐసీకి సహకరించాలని టెరాసిస్కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
Published Date - 12:15 PM, Tue - 22 October 24 -
#Andhra Pradesh
Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హత్యలు.. అధికార పార్టీ నేతలే టార్గెట్!
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
Published Date - 10:02 AM, Tue - 22 October 24 -
#Special
Seoul Special : మూసీకి మహర్దశ.. సియోల్లోని ‘చుంగేచాన్’ రివర్ ఫ్రంట్ విశేషాలివీ
1960 నాటికి సియోల్ నగరంలోని చుంగేచాన్ నది కూడా మన మూసీలాగే(Seoul Special) కంపుకొట్టేలా వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోయి ఉండేది.
Published Date - 09:56 AM, Tue - 22 October 24 -
#Speed News
Group 1 : గ్రూప్-1 పరీక్షలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. అభ్యర్థుల పిటిషన్ తిరస్కరణ
అందుకే గ్రూప్-1 పరీక్షల(Group 1) నిర్వహణ ప్రక్రియను కొనసాగించడమే శ్రేయస్కరమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Published Date - 01:43 PM, Mon - 21 October 24 -
#Telangana
Power Cut : పవర్ కట్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే.. వెను వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంబులెన్స్ తరహాలో సీబీడీ విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
Published Date - 01:29 PM, Mon - 21 October 24 -
#Speed News
CM Revanth Reddy: పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి త్యాగాలను ప్రశంసించారు. గోషామహల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, పోలీసులు తమ ప్రాణాలను సమర్పించి, త్యాగం, సేవలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. వారు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో , సమాజానికి తోడ్పాటు అందించడంలో ఎప్పుడూ ముందుంటారని, వారి సేవలు మరువలేనివని చెప్పారు.
Published Date - 12:01 PM, Mon - 21 October 24 -
#Speed News
Ration Cards : త్వరలోనే రేషన్ కార్డుల్లో కొత్త పేర్ల చేరిక
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో ఆ దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ(Ration Cards) ఆమోదించలేదు.
Published Date - 09:55 AM, Mon - 21 October 24 -
#Telangana
Group 1 Mains Exams : రేపటి నుండి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
Group 1 Mains Exams : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
Published Date - 07:37 PM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
IAS Prasanthi : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
IAS Prasanthi : అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిగా ప్రశాంతిని నియమిస్తూ రాష్ట్ర సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు
Published Date - 07:36 PM, Sun - 20 October 24 -
#Speed News
Group 1 : గ్రూప్ -1 నియామకాలపై వివాదం.. ఏమిటీ జీఓ 55.. జీఓ 29 ?
జీఓ నంబరు 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా గ్రూప్-1(Group 1) మెయిన్స్లో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Published Date - 01:26 PM, Sun - 20 October 24