Telangana
-
#Telangana
Raj Pakala House: రాజ్ పాకాల ఇంట్లో జరిగింది కేవలం విందు మాత్రమేనా..?
అయితే విజయ్ మద్దూరికి రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అసలు రాజ్ పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అనేది పెద్ద ప్రశ్న. విజయ్ తో పాటు పార్టీలో పాల్గొన్న వాళ్లు ఎలాంటి సమాచారం ఇచ్చారు.
Published Date - 09:13 AM, Mon - 28 October 24 -
#Telangana
Curfew In Hyderabad: హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ.. ఏం జరుగుతోంది?
U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధించనున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Published Date - 09:01 AM, Mon - 28 October 24 -
#Speed News
Vijay Madduri: జన్వాడ రేవ్ పార్టీ కేసు.. విజయ్ మద్దూరి నిజం చెబుతున్నారా?
విజయ్ మద్దూరి ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవో అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్కు సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అతడ్ని వదిలేశారు.
Published Date - 12:17 AM, Mon - 28 October 24 -
#Telangana
Ek Police System : 39 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్..
Ek Police System : రాష్ట్రవ్యాప్తంగా పలు బెటాలియన్ లకు చెందిన కానిస్టేబుల్స్ , కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ వారి పైన వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది
Published Date - 01:05 PM, Sun - 27 October 24 -
#Speed News
TGERC: టీజీఈఆర్సీసీ కమిషన్ పాలకమండలి నియామకంపై కసరత్తు..?
TGERC: ప్రస్తుతం ఉన్న పాలకమండలి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. నిబంధనల ప్రకారం, కొత్త పాలకమండలి నియామకానికి కనీసం ఆరు నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. పాలకమండలి పదవీకాలం ఐదేళ్లుగా ఉంటుంది, ప్రస్తుతం ఉన్న పాలకమండలి 2019 అక్టోబర్ 30న బాధ్యతలు స్వీకరించింది.
Published Date - 10:35 AM, Sun - 27 October 24 -
#Speed News
Yadavula Sadar : ఎన్టీఆర్ స్టేడియంలో యాదవులు సదర్ సమ్మేళనం.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Yadavula Sadar : తెలంగాణ సదర్ సమ్మేళనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులు పాల్గొననున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో యాదవ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ఈ సమేళనంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు ఈ యాదవుల సదర్ సమ్మేళనంలో పాల్గొననున్నారు.
Published Date - 10:05 AM, Sun - 27 October 24 -
#Telangana
TGSRTC Cargo Services: ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు.. 30 కేజీలకు ధర ఎంతంటే?
టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
Published Date - 01:08 AM, Sun - 27 October 24 -
#Telangana
Telangana Battalion Constables: తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్య ఏమిటి? డీజీపీ ఏమన్నారంటే?
జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సహాయపడుతుంటారు.
Published Date - 12:26 AM, Sun - 27 October 24 -
#Speed News
Electricity Charges : తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. డిస్కంల ప్రతిపాదనలివీ
ప్రతినెలా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటును వాడే వినియోగదారులకు నెలవారీ ఫిక్స్డ్ ఛార్జీని రూ.10 నుంచి రూ.50కి పెంచాలని డిస్కంలు(Electricity Charges) ప్రపోజ్ చేశాయి.
Published Date - 04:58 PM, Sat - 26 October 24 -
#Telangana
KTR : తెలంగాణలో తెల్ల బంగారం తెల్లబోతుంది: కేటీఆర్
KTR : దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు.
Published Date - 01:26 PM, Sat - 26 October 24 -
#Speed News
Damodara Raja Narasimha : క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం.. అవగాహన తప్పనిసరి
Damodara Raja Narasimha : ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడం, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అందరిపై బాధ్యత ఉందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొనడం ద్వారా, క్రమశిక్షణ లేని జీవన విధానం, మద్యపానం, ధూమపానం వంటి అంశాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయన్నారు.
Published Date - 11:40 AM, Sat - 26 October 24 -
#Speed News
Gussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజు మృతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Gussadi Kanakaraju: గుస్సాడీ నృత్యం, పురాతన ఆచారాలను, ఆదివాసీ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. అయితే.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. అయితే.. ఆయన భౌతిక కాయానికి నేడు (శనివారం) మర్లవాయిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి.
Published Date - 11:21 AM, Sat - 26 October 24 -
#Andhra Pradesh
TDP : ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
TDP : ఉదయం 9 గంటలకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. 'కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రారంభమైంది. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి..' అని టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Published Date - 10:07 AM, Sat - 26 October 24 -
#Telangana
Battalion Constable : బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల విషయంలో దిగొచ్చిన ప్రభుత్వం
battalion constables : కానిస్టేబుళ్ల సెలవుల విధానంపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది
Published Date - 09:35 PM, Fri - 25 October 24 -
#Telangana
Secretariat : సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు
Secretariat : ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అది అమలు అయ్యేవరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Published Date - 02:51 PM, Fri - 25 October 24