Telangana
-
#Telangana
Congress Govt : కాంగ్రెస్ పాలనకు ఏడాది.. విజయోత్సవాలపై సీఎం సమీక్ష
Congress Victory Celebrations : ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని తెలిపారు
Date : 14-11-2024 - 11:10 IST -
#Telangana
Lagcherla Incident: లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం.. మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
Date : 14-11-2024 - 7:52 IST -
#Telangana
35,000 Crore Investments: పది నెలల్లో 35 వేల కోట్ల పెట్టుబడులు, 51 వేల మందికి ఉద్యోగావకాశాలు: మంత్రి
రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ పరిశ్రమల్లో ఆధునిక కాలుష్య నియంత్రణ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా అనుమతులు ఇచ్చినప్పుడే నిబంధనలు విధించనున్నట్టు వివరించారు.
Date : 14-11-2024 - 7:36 IST -
#Speed News
Patnam Narendra Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ
ఇకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తూ ఆయన్ను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Date : 14-11-2024 - 5:14 IST -
#Telangana
Minister Ponguleti: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేయలేదా?
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్గా ఉన్నకలెక్టర్పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని మండిపడ్డారు.
Date : 14-11-2024 - 3:55 IST -
#Telangana
KCR : రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ భారీ కుట్ర – కాంగ్రెస్ ట్వీట్
KCR : తెలంగాణవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ పై దాడిని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోందని ట్వీట్ లో పేర్కొంది
Date : 14-11-2024 - 1:31 IST -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి నల్గొండకు చెందిన విపక్ష పార్టీల నేతల కదలికలను పసిగట్టేందుకు జిల్లా కేంద్రంలోనే వార్ రూమ్ను(Phone Tapping Case) ఏర్పాటు చేశారు.
Date : 14-11-2024 - 12:01 IST -
#Speed News
Food Adulteration: ఆహార పదార్థాల కల్తీపై ప్రత్యేక నిఘా పెట్టాలి: మేయర్
హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ విక్రయించే తినుబండారాలలో కల్తీ లేకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
Date : 13-11-2024 - 6:52 IST -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 400 చదరపు అడుగులో ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ల షరతులు లేవు. గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
Date : 13-11-2024 - 4:26 IST -
#Telangana
New Degree Syllabus : విద్యార్థులకు జాబ్ సాధించి పెట్టేలా డిగ్రీ కొత్త సిలబస్
త్వరలో డిగ్రీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీలను నియమించి సిలబస్లను సమీక్షించాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి(New Degree Syllabus) అధికారి ఒకరు తెలిపారు.
Date : 13-11-2024 - 1:08 IST -
#Telangana
Vehicle Scrapping : జనవరి నుండి తెలంగాణ లో వాహన తుక్కు (స్క్రాపింగ్) విధానం అమలు
Vehicle scrapping policy : వాహనదారులు తమ కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ చేస్తే వారికి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త వాహనం కొనుగోలులో రాయితీ పొందవచ్చు
Date : 13-11-2024 - 12:44 IST -
#Speed News
Train Derailed : పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు బోల్తా.. పట్టాలు తప్పిన 11 బోగీలు
దీంతో కాజీపేట-బల్లార్షా(Train Derailed), చెన్నై- ఢిల్లీ, సికింద్రాబాద్- ఢిల్లీ రూట్లలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Date : 13-11-2024 - 9:01 IST -
#Telangana
Mlas Defection Case : పార్టీ ఫిరాయింపుల కేసు..తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విని సీజే ధర్మాసనం. విచారణ తీర్పు రిజర్వు చేసింది.
Date : 12-11-2024 - 5:33 IST -
#Telangana
Kishan Reddy : ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు: కిషన్ రెడ్డి
Kishan Reddy : రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ ప్రభుత్వం ఏటీఎం ద్వారా.. డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారని అన్నారు.
Date : 12-11-2024 - 4:29 IST -
#Telangana
KTR : అమృత్లో కుంభకోణంపై కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?: కేటీఆర్
KTR : రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదే నిజమైతే మరి ఇప్పుడు అమృత్ పథకం కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని కేటీఆర్ అన్నారు.
Date : 12-11-2024 - 1:44 IST