Hyderabad
-
#Speed News
Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బెదిరింపు కాల్స్!
తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, కొంతమంది దుండగులు చంపేస్తామని కాల్స్ చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
Published Date - 11:34 AM, Sat - 11 March 23 -
#Telangana
KCR on Kavitha Case: కవిత అరెస్ట్ పై కేసీఆర్, 99 శాతం ఫిక్స్!
రాజకీయాలు చేయటంలో ఆరితేరిన కేసీఆర్ బీ ఆర్ ఎస్ ను కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బీజేపీ ఆపరేషన్ కు చిక్కకుండా 99 శాతం ఎమ్మెల్యే లకు టికెట్స్
Published Date - 08:40 AM, Sat - 11 March 23 -
#Telangana
Kavitha: మోడీ ముందు కవిత కుప్పిగంతులు
మోడీ ముందు కుప్పిగంతులు వేయడానికి తెలంగాణ సీఎం కుమార్తె కవిత సిద్ధం అయ్యారు. మహిళ రిజర్వేషన్లు కోసం అంటూ లాజిక్ లేకుండా ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు.
Published Date - 10:10 AM, Fri - 10 March 23 -
#Telangana
Notices to Telangana Gov.: తెలంగాణ ప్రభుత్వానికి NHRC నోటీసులు
మెడికల్ విద్యార్థి ప్రీతి ఆత్మహత్య పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయడానికి జాతీయ మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ లు జారీ
Published Date - 09:30 AM, Fri - 10 March 23 -
#Andhra Pradesh
CBI – ED: 2 స్టేట్స్ సీఎంల ఇంటి గుట్టు ! సీబీఐ, ఈడీ ఉచ్చులో అవినాష్, కవిత!!
తెలుగు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్, జగ్మోహన్ రెడ్డి ఇంటి గుట్టు బయట పడింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో దోబూచులాడుతుంది.
Published Date - 08:50 AM, Fri - 10 March 23 -
#Telangana
Poor People Welfare: పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అన్ని చదవగలరు
పేదప్రజల దృష్టిలో వుంచుకుని కేసిఆర్ గారి నేతృత్వంలోని మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హర్షించారు.
Published Date - 08:18 PM, Thu - 9 March 23 -
#Andhra Pradesh
Chigurupathi Jayaram Case: చిగురుపాటి జయరాం హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన నాంపల్లి కోర్టు
చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు.
Published Date - 06:01 PM, Thu - 9 March 23 -
#Telangana
KTR Reaction: కవితకు పంపింది ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు: కేటీఆర్
తాజాగా ఐటీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ (KTR) ఈడీ నోటీసులపై రియాక్ట్ అయ్యారు.
Published Date - 01:26 PM, Thu - 9 March 23 -
#Telangana
KCR Four-Pronged: కేసీఆర్ చతుర్ముఖ వ్యూహం, 9,10,11 తేదీల్లో కీలక అడుగులు
తెలంగాణ సీఎం కేసీఆర్ బిడ్డను జైలుకు వెళ్లకుండా కాపాడే ప్రయత్నం సీరియస్ గా చేస్తున్నారు. అందుకోసం చతుర్ముఖ వ్యూహాన్ని రచించారు.
Published Date - 10:00 AM, Thu - 9 March 23 -
#Telangana
KCR Greetings: స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిననాడే దేశాభివృద్ధి: సీఎం కేసీఆర్
స్త్రీలు (Women) అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.
Published Date - 11:35 AM, Wed - 8 March 23 -
#Telangana
MLC Kavitha: మహిళ రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి: కవిత పిలుపు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్న పోరాటానికి సన్నద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు.
Published Date - 05:51 PM, Tue - 7 March 23 -
#Telangana
BRS MLC’s: కేసీఆర్ అనౌన్స్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే!
రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులను సిఎం కేసీఆర్ ప్రకటించారు.
Published Date - 04:43 PM, Tue - 7 March 23 -
#Cinema
Poonam Kaur Emotional: నేనూ తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ ఎమోషనల్!
నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అయితే నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు.
Published Date - 02:22 PM, Tue - 7 March 23 -
#Speed News
Nims: ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జరీలు: హరీశ్ రావు
హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిగా జాతీయ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు నిమ్స్ యూరాలజీ విభాగాన్ని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవయవ మార్పిడి సర్జరీలను ఖర్చుకు వెనుకాడకుండా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. […]
Published Date - 01:57 PM, Tue - 7 March 23 -
#Telangana
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం విచారణ (Delhi Liquor Scam)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మంగళవారం, హైదరాబాద్కు చెందిన అరుణ్ పిళ్లై అనే వ్యాపారవేత్తను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టయిన 11వ వ్యక్తి. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులకు రూ. 100 కోట్ల విలువైన కిక్బ్యాక్లను అందించినందుకు అరుణ్ పిళ్లై ఈ స్కామ్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. పిళ్లై అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబుతో పాటు సౌత్ […]
Published Date - 12:16 PM, Tue - 7 March 23