Sports
-
IND vs WI: తొలి వన్డేలో రోహిత్ కు జోడీగా ఇషాన్ కిషన్
వెస్టిండీస్తో ఆదివారం తొలి వన్డే కోసం భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
Date : 05-02-2022 - 3:40 IST -
U19 WC Final: హోరాహోరీ ఖాయం.. తగ్గేదేలే అంటున్న కుర్రాళ్ళు
అండర్-19 ప్రపంచ కప్లో దుమ్మురేపుతున్న టీమ్ ఇండియా కుర్రాళ్ళు వరుస విజయాలతో ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. మ్యాచ్లు జరగుతున్న కొద్దీ ఒకవైపు యంగ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ ఓ రేంజ్లో పటిష్టంగా మారగా, బౌలింగ్ కూడా దుర్భేద్యంగా మారింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో భారత్ బ్యాట్స్మెన్స్ను కంగారు పెట్టినా, ఆ తర్వాత నిలకడైన బ్యాటింగ్తో చేల
Date : 05-02-2022 - 2:08 IST -
IPL Auction 2022 : ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలకు రూల్స్ ఇవే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో వేదికగా జరగబోతోంది. ఇప్పటికే పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయగా.. కొత్తగా వచ్చిన రెండు జట్లు వేలం కంటే ముందు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.
Date : 05-02-2022 - 12:02 IST -
Sourav Ganguly : నా పరిధి ఏంటో నాకు తెలుసు
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిబంధనలకు విరుద్ధంగా గంగూలీ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వచ్చాయి.
Date : 05-02-2022 - 10:41 IST -
Beijing 2022: వింటర్ ఒలింపిక్స్ కు వేళాయె
శరీరం గడ్డకట్టిపోయేలా ఉండే చలి... అయితేనేం పతకాల వేటలో అదేమీ వారికి అడ్డంకి కాదు.
Date : 04-02-2022 - 2:06 IST -
IPL 2022 Auction: శ్రీశాంత్ కు ఛాన్సుందా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి
Date : 04-02-2022 - 1:15 IST -
India Playing XI vs WI: తొలి వన్డేకు భారత తుది జట్టు ఇదే
వెస్టిండీస్ తో జరగనున్న తొలి వన్డేకు భారత తుది జట్టుపై సందిగ్ధత నెలకొంది. మొన్నటి వరకూ జట్టులో ప్రతీ స్థానానికి ముగ్గురు ఆటగాళ్ళు అందుబాటులో ఉండడం ఒక తలనొప్పిగా ఉంటే.. ఇప్పుడు కరోనా కలకలం నేపథ్యంలో ఐదుగురు ప్లేయర్స్ దూరమవడం మరో సమస్యగా మారింది.
Date : 04-02-2022 - 12:42 IST -
Kohli Tips : యువ జట్టుకు కోహ్లీ టిప్స్
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో శనివారం భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ తో తలపడబోతోంది.
Date : 04-02-2022 - 12:20 IST -
IND v SL 2022 : కోహ్లి వందో టెస్ట్ ఎక్కడో తెలుసా ?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వందో టెస్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 03-02-2022 - 5:23 IST -
Under19WorldCup: చెప్పిమరీ చితక్కొట్టిన యష్..!
అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో యువ భారత్ ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. కుర్రాళ్ళ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫేవరేట్గా బరిలోకి దిగిన యంగ్ టీమ్ ఇండియా, అంచనాలకు అనుగుణంగా ప్రతి మ్యాచ్లో ప్రత్యర్ధులను చిత్తు చేస్తూ వరుసగా నాలుగోసారి ఫైనల్కు చేరింది. బుధవారం రాత్రి ఆంటిగ్వా వేదికగా బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 96 పరుగుల తేడాతో యంగ్ ఇండ
Date : 03-02-2022 - 5:06 IST -
KL Rahul : సోదరి వివాహం..అందుకే తొలి వన్డేకు దూరం
భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం జరగనున్న తొలి వన్డేకి వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరంగా ఉండనున్నాడు..
Date : 03-02-2022 - 1:54 IST -
Sourav Ganguly : ఐపీఎల్ వేదికపై గంగూలీ కీలక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ముంగిట బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు.
Date : 03-02-2022 - 12:55 IST -
IPL 2022 Auction : మెగా వేలంలో అహ్మదాబాద్ టార్గెట్ వీరే
ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లలో అహ్మదాబాద్ ఒకటి. వేలానికి ముందే ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ను జట్టులోకి తీసుకుంది.
Date : 03-02-2022 - 12:16 IST -
IPL Auction 2022 : వేలంలో భారీ ధర వారిద్దరికే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం అంటేనే ఆటగాళ్ళపై కాసుల వర్షం కురుస్తుంది.
Date : 03-02-2022 - 11:49 IST -
Sk Rasheed : గుంటూరు కుర్రాడా మజాకా..
ఐపీఎల్ మెగా వేలానికి ముందు అండర్ 19 ప్రపంచకప్ లో గుంటూరుకు చెందిన కుర్రాడు అదరగొట్టాడు, కెప్టెన్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ సాధించిన షేక్ రషీద్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు
Date : 03-02-2022 - 11:32 IST -
U19WC: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
అండర్ 19 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్ళింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 03-02-2022 - 8:23 IST -
Corona Positive: టీమిండియాలో కరోనా కలకలం
వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. జట్టులో ఆరుగురు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్తో సహా మొత్తం 8 మందికి పాజిటివ్గా తేలింది.
Date : 02-02-2022 - 11:55 IST -
INDIA WI ODI Series: అహ్మాదాబాద్ చేరుకున్న విండీస్ జట్టు
భారత్ తో వన్డే , టీ ట్వంటీ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది.
Date : 02-02-2022 - 1:56 IST -
India vs West Indies 2022: వన్డే సిరీస్ లో ఫ్యాన్స్ కు నో ఎంట్రీ
చాలా రోజుల తర్వాత స్వదేశంలో భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్ లను వీక్షిద్దామనుకున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ లో అభిమానులకు అనుమతి లేదు. కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్ లకు ఫ్యాన్స్ ను అనుమతించడం లేదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
Date : 02-02-2022 - 1:47 IST -
1000th One Day : భారత్ @ 1000 వన్డే
భారత్ , వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ కు ఫిబ్రవి 6న తెరలేవనుంది.
Date : 02-02-2022 - 1:35 IST