Sports
-
IND vs BAN Test: టెస్ట్ జట్టులోకి కోహ్లీ,పంత్ రీఎంట్రీ… బంగ్లాతో సిరీస్ కు భారత్ జట్టు ఇదే
సొంతగడ్డపై జరిగే సిరీస్ కు టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగబోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా... ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విరాట్ కోహ్లీ దాదాపు 8 నెలల తర్వాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Published Date - 08:32 PM, Mon - 2 September 24 -
Paris : పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం
. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ (Nitesh Kumar) పసిడి గెలిచాడు. తొలిసారి పారాలింపిక్స్లో ఆడుతున్న నితేశ్ ఫైనల్లో 21-14, 18-21, 23-21తో డానియల్ బెతెల్ (బ్రిటన్)ను ఓడించాడు.
Published Date - 06:13 PM, Mon - 2 September 24 -
Kirti Azad’s Wife Poonam: భారత మాజీ క్రికెటర్ భార్య కన్నుమూత
మాజీ క్రికెటర్ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఝా ఆజాద్ మృతి చెందారు. పూనమ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు మమతా బెనర్జీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మరియు పూనమ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Published Date - 03:47 PM, Mon - 2 September 24 -
Paralympics 2024: ప్రీతీ పాల్ రెండో పతకం, మోదీ, రాష్ట్రపతి అభినందనలు
ప్రీతీ పాల్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మహిళల 200 మీటర్ల టి35 ఈవెంట్లో ప్రీతి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2024 పారాలింపిక్స్ లో ఆమెకు రెండో పతకం. భారతదేశ ప్రజలకు ఆమె స్ఫూర్తి. ఆమె అంకితభావం అమోఘం అని మోడీ ట్వీట్ చేశారు.
Published Date - 07:53 AM, Mon - 2 September 24 -
Rishabh Pant: టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) కారు ప్రమాదం తర్వాత ఏ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2024 నుంచి పంత్ క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. అతని పునరాగమనం అద్భుతంగా ఉంది.
Published Date - 11:30 AM, Sun - 1 September 24 -
Dwayne Bravo: టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావో..!
బ్రావో అంతర్జాతీయ టీ20 కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. 578 మ్యాచ్ల్లో 630 వికెట్లు తీశాడు. టీ20 కెరీర్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్గా నిలిచాడు.
Published Date - 11:56 PM, Sat - 31 August 24 -
Paralympics 2024: రుబీనాకు కాంస్యం.. భారత్ ఖాతాలో మరో పతకం
2024 పారిస్ పారాలింపిక్స్ మూడవ రోజు సాయంత్రానికి భారత్కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొత్తం 22 షాట్లతో 211.1 స్కోర్ చేసింది.
Published Date - 07:58 PM, Sat - 31 August 24 -
DPL T20 Records: టీ ట్వంటీ ల్లో 300 ప్లస్ స్కోర్, ఢిల్లీ లీగ్ లో రికార్డుల హోరు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ చరిత్ర సృష్టించింది. ఏకంగా 308 పరుగుల స్కోరు చేసి రికార్డులకెక్కింది. ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదౌనీ , ప్రియాన్ష్ ఆర్యా ప్రత్యర్థి నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
Published Date - 06:44 PM, Sat - 31 August 24 -
DPLT20: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు, ఢిల్లీ కుర్రాడి విధ్వంసం
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీలో ప్రియాన్ష్ ఆర్యా చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. నార్త్ ఢిల్లీ స్పిన్నర్ మనన్ భరద్వాజ్ వేసిన 12 ఓవర్లో ఆరు బంతుల్ని స్టాండ్స్కు తరలించాడు
Published Date - 06:39 PM, Sat - 31 August 24 -
Rahul Dravid Son: టీమిండియాలోకి రాహుల్ ద్రవిడ్ కొడుకు
తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకొనేందుకు సిద్ధమయ్యాడు రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్. గత కొంతకాలంగా తన ఆట తీరుతో ఆశ్చర్యపరుస్తూ వచ్చిన సమిత్ ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సమిత్ ఆల్ రౌండర్ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు సమీత్ ఎంపికయ్యాడు.
Published Date - 05:51 PM, Sat - 31 August 24 -
Shoaib Malik: పాకిస్థాన్ తరుపున ఆడే ఆసక్తి లేదు.. షోయబ్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
మాలిక్ 2015లో టెస్టు క్రికెట్కు రిటైరయ్యాడు. 35 టెస్టు మ్యాచ్ల్లో 1898 పరుగులు చేసి 32 వికెట్లు తీశాడు. మాలిక్ సుదీర్ఘ ODI కెరీర్ను కలిగి ఉన్నాడు. అతను 287 మ్యాచ్లలో 7534 పరుగులు చేశాడు.
Published Date - 02:00 PM, Sat - 31 August 24 -
India U19 Squad: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆస్ట్రేలియాతో వన్డే, టెస్టు సిరీస్లు..!
వన్డే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు కమాండ్ను మహ్మద్ అమన్కు అప్పగించారు. దీంతో పాటు వైస్ కెప్టెన్గా రుద్ర పటేల్ను నియమించారు.
Published Date - 11:11 AM, Sat - 31 August 24 -
Pakistan Cricket Board: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అమ్మకాలు మొదలుపెట్టిన పాక్ క్రికెట్ బోర్డు..!
వార్తా సంస్థ PTI ప్రకారం.. ఈ ఒప్పందం ఒక బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు జరిగింది. అదే సమయంలో కరాచీ స్టేడియం పేరు హక్కులు 450 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయి.
Published Date - 10:16 AM, Sat - 31 August 24 -
Suryakumar: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్కు గాయం..!
బుచ్చి బాబు టోర్నమెంట్లో ముంబై, TNCA 11 మధ్య జరిగిన మ్యాచ్లో సూర్య ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. ESPN నివేదిక ప్రకారం.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ చేతికి గాయమైంది.
Published Date - 09:32 AM, Sat - 31 August 24 -
Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్.. ఒకేరోజు నాలుగు పతకాలతో సత్తా..!
పారిస్ పారాలింపిక్స్లో అవనీ చరిత్ర సృష్టించింది. 249.7 స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆమెను టోక్యో పారాలింపిక్స్లో 249.6 స్కోర్ చేసింది.
Published Date - 11:55 PM, Fri - 30 August 24 -
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు
Published Date - 05:21 PM, Fri - 30 August 24 -
Players Retire: క్రికెట్ అభిమానులకు షాక్.. వారం రోజుల్లో నలుగురు క్రికెటర్లు రిటైర్..!
భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆగస్టు 24న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు.
Published Date - 01:10 PM, Fri - 30 August 24 -
Legends League Cricket 2024: ఓపెనర్లుగా గబ్బర్, యూనివర్సల్ బాస్
లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలం జరిగింది. ఈ వేలంలో గుజరాత్ జట్టు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గుజరాత్ జట్టులో శిఖర్ ధావన్ మరియు క్రిస్ గేల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా తనదైన ముద్ర వేశాడు. గేల్ కూడా అద్భుతమైన ఓపెనర్. ఈ విధ్వంసకర బ్యాటర్లు కలిసి ఓపెనింగ్ చేయడం ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది.
Published Date - 01:06 PM, Fri - 30 August 24 -
Barinder Sran Retirement: క్రికెట్కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ బౌలర్
డిసెంబర్లో 32 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బరీందర్ అంతకుముందు బాక్సింగ్ చేసేవాడు. ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్రయల్ అడ్వర్టైజ్మెంట్ చూసి అతను క్రికెటర్గా మారాలని నిర్ణయించుకున్నాడు.
Published Date - 09:17 AM, Fri - 30 August 24 -
Rashid Khan: న్యూజిలాండ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్కు దూరమైన రషీద్ ఖాన్.. రీజన్ ఇదే..!
వెన్ను గాయం నుండి కోలుకోవడానికి రషీద్ ఖాన్ను న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్కు దూరంగా ఉంచారు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
Published Date - 07:58 AM, Fri - 30 August 24