Sports
-
Telangana Petroleum Dealers Association: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన.. ఇంధన కొరత లేదు
Telangana Petroleum Dealers Association తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అసోసియేషన్ వెల్లడించిన వాస్తవ
Date : 25-03-2026 - 12:07 IST -
Nara Lokesh: లోకేష్ శభాష్… జాతీయ జర్నలిస్ట్ రాజ్దీప్ ఫిదా.. ప్రశంసల వర్షం….!!
Rajdeep Sardesai రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం, కానీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయడం చాలా అరుదు. నారా లోకేష్ సరిగ్గా ఈ పని చేసి చూపించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ ముస్లిం కుటుంబానికి ఏడాది క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చి, వారి సొంతింటి కలను నిజం చేశారు. దేశంలో మతపరమైన విభజన పెరుగుతున్న తరుణంలో, ఓ నాయకుడు మతాలకు అతీతంగా ఇలాంటి గొప్ప పని చేయడంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర
Date : 25-03-2026 - 11:59 IST -
కోమాలో 13 ఏళ్లు.. నేడు తుది శ్వాస విడిచిన హరీష్ రాణా!
హరీష్ రాణా కన్నుమూశారు. మార్చి 24న ఢిల్లీలోని ఎయిమ్స్లో రాణా తన చివరి శ్వాస విడిచాడు.
Date : 24-03-2026 - 8:02 IST -
మొన్న జొమాటో, నేడు స్విగ్గీ.. భారీగా ధరలు పెంచుతున్న ఫుడ్ డెలివరీ యాప్స్!
ఈసారి సుమారు 17 శాతం మేర ఫీజును పెంచింది. దీనివల్ల కస్టమర్లకు ప్రతి ఆర్డర్ మునుపటి కంటే భారం కానుంది.
Date : 24-03-2026 - 4:57 IST -
సుప్రీంకోర్టు తీర్పుతో మహిళలకు ఉపశమనం!
2019, 2020, 2021లో సెలక్షన్ బోర్డు ద్వారా శాశ్వత కమిషన్ కోసం ఎంపికైన మహిళా అధికారుల నియామకాలను కోర్టు సమర్థించింది.
Date : 24-03-2026 - 12:52 IST -
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్సు పునరుద్ధరణ
FCRA License కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశీ నిధులకు బ్రేకులు వేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో మళ్లీ పునరుద్ధరించ
Date : 24-03-2026 - 11:45 IST -
CM Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్: సీఎం చంద్రబాబు నాయుడు
Andhra Pradesh CM Chandrababu Naidu అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే పెద్దదని వెల్లడించారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయ
Date : 24-03-2026 - 10:43 IST -
దేశవ్యాప్తంగా మారిన వాతావరణం.. 11 రాష్ట్రాలకు IMD హెచ్చరిక!
మార్చి నెలలో ఇలాంటి మార్పులు సహజమే అయినప్పటికీ ఈసారి పశ్చిమ అల్లకల్లోలం ఎక్కువగా ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు.
Date : 23-03-2026 - 10:25 IST -
Chiranjeevi : చిరంజీవి పై కుట్ర పన్నేది ఎవరు..? జనసేన నేత సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన "పక్క రాష్ట్రం" లేదా "పొరుగు రాష్ట్రం" అని సంబోధించడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు
Date : 23-03-2026 - 10:00 IST -
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచుతున్నామని, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Date : 23-03-2026 - 4:31 IST -
Tadipatri: మటన్ సరిగా ఉడకలేదని పోలీస్ స్టేషన్లో వింత ఫిర్యాదు.
Sodala Haji నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్కు ఉగాది పండగ నాడు ఒక వింత ‘కేసు’ వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే… ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొను
Date : 23-03-2026 - 12:26 IST -
Gold Price: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. పడిపోతున్న బంగారం ధరలు
Gold Prices పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. భౌతికంగా బంగారం కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధర పతనం అవుతూనే ఉంది. ఇక ఆల్ టైమ్ హై నుంచి ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 38 వేల దూరంలో ఉంది. అసలు బంగారం ధర ఎందుకు తగ్గుతుంది? ఇంకా తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. అంతర్జాతీయంగా రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతల
Date : 23-03-2026 - 12:03 IST -
ఎల్పీజీపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్పీజీ పంపిణీకి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 22-03-2026 - 11:04 IST -
ట్రంప్కు భారీ షాక్ ఇచ్చిన సెనెట్!!
శుక్రవారం (మార్చి 19, 2026) జరిగిన ఈ ఓటింగ్ ఫిబ్రవరి 12, 2026 తర్వాత ఐదవ ప్రయత్నం. హౌస్ ఆమోదించిన ఈ బిల్లును సెనెట్లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా సెప్టెంబర్ వరకు ఆ విభాగానికి నిధులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 22-03-2026 - 7:01 IST -
విరాట్ కోహ్లీకి చార్టర్డ్ ఫ్లైట్.. కింగ్ రియాక్షన్ ఇదే!
విరాట్ కోహ్లీ ఈ వార్తలన్నింటినీ పూర్తిగా అబద్ధాలని కొట్టిపారేశారు. విరాట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ వార్తకు సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ దానికి రెండు నవ్వుతున్న ఎమోజీలను జోడించాడు.
Date : 22-03-2026 - 3:00 IST -
Vijayasai Reddy Organic Farming: ‘జీవామృతం’ తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి : విజయసాయిరెడ్డి
Vijayasai Reddy వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. పూర్తి సమయాన్ని వ్యవసాయానికే కేటాయిస్తూ, పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివార్లలోని తొండుపల్లి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువు అయిన ‘జీవామృతం’ తయారుచేస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్
Date : 21-03-2026 - 2:31 IST -
Cats : ఇద్దరు యువతుల ప్రాణాలు పోయేలా చేసిన పిల్లులు
హైదరాబాద్ నగరంలో పెంపుడు జంతువుల పట్ల ఉన్న అతి ప్రేమ మరియు సున్నితమైన మనస్తత్వాలు ఇద్దరు యువతుల నిండు ప్రాణాలను బలిగొన్నాయి
Date : 21-03-2026 - 2:00 IST -
CM Chandrababu: తిరుమలలో కల్తీ ప్రసాదాల చెక్.. FSSAI ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు
CM Chandrababu Naidu Inaugurates Fssai Lab ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. కొత్త ల్యాబ్ పనితీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో పిండిమర ప్రాంతంలో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరకుల నాణ్యతపై పరీక్షలు చేస్తారు. మొత్తం 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో, రూ. 20 కోట్లతో అత్యం
Date : 21-03-2026 - 12:35 IST -
Mumbai: ముంబై బీచ్లో వింత బిజినెస్.. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తా..
Mumbai Man ఉరుకుల పరుగుల జీవితంలో మనసులోని మాటను వినేవారే కరువయ్యారు. ఈ ఆధునిక సమాజంలో నెలకొన్న ఒంటరితనాన్ని, ఒత్తిడిని ఓ వ్యక్తి వ్యాపారంగా మార్చుకున్నాడు. ముంబైలోని ఓ సముద్ర తీరంలో కూర్చుని, ఇతరుల కష్టాలను, బాధలను వినడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే, ఈ సేవ ఉచితం కాదు. సమస్య తీవ్రతను బట్టి ఫీజు వసూలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆయన వద్ద సమస్యలకో రేట్ల పట్టిక కూడా
Date : 21-03-2026 - 12:15 IST -
Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ధర ఎంతంటే…
Chicken Prices తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ఆదివారం భోజనం భారంగా మారబోతోంది. నిన్నటి వరకు సాదాసీదాగా ఉన్న కోడి మాంసం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. కేవలం ఒక్క రోజులోనే భారీగా ధరలు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఏపీలో నిన్నటి కంటే ఈరోజు ఏకంగా రూ. 70 అదనంగా పెరగడం గమనార్హం. విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 380 నుండి రూ. 400 వరకు పలుకుతోంది. హైదర
Date : 21-03-2026 - 11:47 IST