Sports
-
లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం!
మరోవైపు, ఎయిడెన్ మార్క్రామ్ (11), ఆయుష్ బదోని (0), నికోలస్ పూరన్ (8) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. లక్నో జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
Date : 01-04-2026 - 11:26 IST -
పశ్చిమాసియాలో యుద్ధం.. మూడు గంటలపాటు ప్రధాని మోదీ కీలక సమావేశం!
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన నివాసంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు.
Date : 01-04-2026 - 11:18 IST -
సీజ్ ఫైర్ కోరిన ఇరాన్.. అసలు నిజం ఇదే!
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం 'అల్ జజీరా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు.
Date : 01-04-2026 - 10:59 IST -
అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ దాడి!
అమెరికన్ టెక్ కంపెనీలను ఇరాన్ "శత్రువు మౌలిక సదుపాయాలు"గా పరిగణిస్తోంది. ఈ దాడి తర్వాత గల్ఫ్ ప్రాంతమంతా ఆందోళన పెరిగింది.
Date : 01-04-2026 - 10:37 IST -
జింబాబ్వే టూర్కు భారత్ జట్టు.. కెప్టెన్ ఎవరంటే?!
గత కొంతకాలంగా టీమ్ ఇండియా ప్రతి ఏడాది జింబాబ్వే పర్యటనకు వెళ్తోంది. భారత జట్టు షెడ్యూల్ను గమనిస్తే గత 4 ఏళ్లలో ఇది జింబాబ్వేలో జట్టుకు మూడవ పర్యటన.
Date : 01-04-2026 - 4:50 IST -
పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
పీఎన్జీ, సీఎన్జీల 100 శాతం సరఫరాను నిర్ధారించామని, పెట్రోల్- డీజిల్ కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 01-04-2026 - 4:41 IST -
పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని పొడిగించిన కేంద్రం.. ఎవరు అర్హులు అంటే?!
ప్రభుత్వం ఈ పథకం కోసం భారీ బడ్జెట్ను కేటాయించింది. రోడ్లపై కాలుష్యాన్ని వెదజల్లే పెట్రోల్ వాహనాల సంఖ్యను తగ్గించడం, ‘నెట్ జీరో’ ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
Date : 01-04-2026 - 4:31 IST -
Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతిక
Date : 01-04-2026 - 3:27 IST -
Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Amaravati కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29 వేల మంది రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానించారని, మహిళలను కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణులను బూట్ల కాళ్లతో తన్నారని, వారి భోజనంలో
Date : 01-04-2026 - 2:46 IST -
Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం, లోక్సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపె
Date : 01-04-2026 - 2:29 IST -
AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Pemmasani Chandrasekhar ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట
Date : 01-04-2026 - 2:04 IST -
Ys Jagan Plan B: రాజధానిపై జగన్ ప్లాన్ బీ.. మావిగన్ పేరుతో తెరపైకి కొత్త ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదన్నారు. అలాగే ప్లాన్ బీ అంటూ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతానికి కొత్త పేరును సూచించారు. భవిష్యత్తులో ఇది గ్రోత్ ఇంజిన్ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు.
Date : 01-04-2026 - 1:37 IST -
గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం!
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు కూడా ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్రియాంశ్ ఆర్య కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు.
Date : 31-03-2026 - 11:45 IST -
టీం ఇండియా బిజీ షెడ్యూల్.. ఐపీఎల్ తర్వాత జింబాబ్వే పర్యటనకు!
2027 వరల్డ్ కప్ జింబాబ్వే, నమీబియా, దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఈ పర్యటన ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది.
Date : 31-03-2026 - 10:55 IST -
Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..
Panchayat Raj ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గానూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే… రాష్ట్రీయ గ్రామస్వ
Date : 31-03-2026 - 4:16 IST -
Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు..
ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ మంగళవారం ఉదయం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఈ దుర్ఘటనలో ఓ ఎస్సైతో పాటు మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బయట నుంచి స్వాధీనం చేసుకున్న కొంత మందుగుండు సామాగ్రిని స్టేషన్కు తీసుకొచ్చి పరిశీలిస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పేలింది. ఆ సమయంలో విధ
Date : 31-03-2026 - 11:53 IST -
Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దొరికిపోయారు. హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. వీరు హుండీల్లోని అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్గా మార్చేందుకు ప్లాన్ చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. అప్పుడు వీరి ఘనకార్యం బయటపడింది. బాధ్యులైనవారికి ఆలయ ఈవో మెమో
Date : 31-03-2026 - 11:17 IST -
ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ విజయం!!
ఐపీఎల్ 2026 మూడో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ జట్టులో ఈ విజయానికి వైభవ్ సూర్యవంశీ హీరోగా నిలిచారు.
Date : 30-03-2026 - 10:52 IST -
సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!
రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. అతను 2023లో కోల్కతాపై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
Date : 30-03-2026 - 10:34 IST -
పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!
రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వాయిదా గురించిన ధృవీకరణ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Date : 30-03-2026 - 10:24 IST