Sports
-
Gold Price: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. పాతాళానికి బంగారం ధరలు
Gold Price Today బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదిరిపోయే శుభవార్త. ప్రతిరోజూ బంగారం ధరలు దిగొస్తూనే ఉన్నాయి. కిందటి రోజు భారీగా తగ్గగా.. ఇవాళ కూడా రూ. 1000 కి పైగానే ధర తగ్గుముఖం పట్టింది. వెండి ధర రూ. 5 వేలు తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మరోసారి బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ కనిపించింది. స్పాట్ గోల్డ్ రేటు ఒక్కరోజులోనే 200 డాలర్లకు పైగా పతనమైంది. 22k Gold Rate Today: అంతర్జాతీయంగా […]
Date : 21-03-2026 - 11:04 IST -
Chandrababu Naidu Family Tirumala Darshan: శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం
Nara Devansh Birthday ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంల
Date : 21-03-2026 - 10:00 IST -
షాక్ ఇచ్చిన జొమాటో.. ప్రతి ఆర్డర్పై రూ. 2.40 పెంపు!
రాపిడో తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ఉన్న కంపెనీలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్లపై అదనంగా కలుపుతున్న రకరకాల ఛార్జీలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 20-03-2026 - 4:23 IST -
యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు!
హోర్ముజ్ జలసంధి గుండా ఓడల సురక్షిత ప్రయాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో పాల్గొంటామని కీలక యూరోపియన్ దేశాలు, జపాన్ ప్రతిపాదించడంతో రోజు ఆరంభంలో ముడి చమురు ధరలు బ్యారెల్కు $105కి పడిపోయాయి.
Date : 20-03-2026 - 3:21 IST -
ఏపీలో అభివృద్ధి-సంక్షేమ పథకాలతో ఉగాది ధమాకా
AP Welfare Schemes అమరావతి: 2026 మార్చి నెల దుమ్ము రేపుతోంది. సహజంగా దసరా దమాఖా.. సంక్రాంతి దమాఖాలు ఉంటాయి… కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం ఉగాది దమాఖా అన్నట్టుగా పెద్ద ఎత్తున సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ నెలలో జరిగిన ప్రతి కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిగా మారుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళల కోసం తీసుకున్న నిర్ణయాలు, య
Date : 20-03-2026 - 11:54 IST -
Andhra Pradesh SSC English Exam Postponed: ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా
AP SSC Exams ఆంధ్రప్రదేశ్లో మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (ఎస్ఎస్సీ) ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 2, 2026న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21వ తేదీని (శనివారం) ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి
Date : 20-03-2026 - 10:14 IST -
ఐపీఎల్కు ముందు సీఎస్కేకు బ్యాడ్ న్యూస్?!
నాథన్ ఎల్లిస్ నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు అతని స్థానంలో మరో బౌలర్ కోసం వెతుకుతోంది.
Date : 19-03-2026 - 7:27 IST -
ఒకేసారి 9 దేశాలపై దాడి చేసిన ఇరాన్!
గతంలో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ప్లాంట్ అయిన 'ఖర్గ్ ఐలాండ్'పై దాడి చేశాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ 'సౌత్ పార్స్' గ్యాస్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుంది.
Date : 19-03-2026 - 4:08 IST -
ఎల్పీజీ సిలిండర్ ఏటీఎం.. ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కంపోజిట్ సిలిండర్లు లభిస్తున్నాయి. ఇది కేవలం రీఫిల్ ఎక్స్ఛేంజ్ కోసం మాత్రమే, అంటే పాత ఖాళీ సిలిండర్ ఇచ్చి నిండుగా ఉన్నది తీసుకోవచ్చు.
Date : 18-03-2026 - 8:12 IST -
సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్.. ఎవరంటే?!
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే జట్టు 2024 సీజన్లో ఫైనల్కు చేరుకుంది.
Date : 18-03-2026 - 6:29 IST -
ఏపీ ప్రజలకు ఉగాది కానుకలు.. చంద్రబాబు సర్కార్ వరుస వరాల జల్లు!
గతేడాది 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్కు సిద్ధమైంది.
Date : 18-03-2026 - 5:01 IST -
Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో షడ్రుచుల వెనుక ఉన్న రహస్యం ఇదే..!
Ugadi Pachadi ప్రతి పండుగకీ ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుందనే విషయం తెలిసిందే. అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ నియమ నిష్టలతో తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో ఆరోగ్యాన్ని అందించే సుగుణాలు బోలెడుంటాయనే విషయం కూడా విధితమే. ఆ క్రమంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగకి చేసుకునే ఉగాది పచ్చడి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు రుచిలోనే క
Date : 18-03-2026 - 12:57 IST -
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?
Ugadi 2026 తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. దీంతో పరాభవ నామ సంవతర్సం అర్ధం గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం అసలు అర్ధం ఏంటో పండితులు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాట
Date : 18-03-2026 - 12:00 IST -
ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ దాడి.. బాసిజ్ కమాండర్ మృతి!
IDF దాడిలో లారీజానీ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. మరోవైపు లారీజానీ కార్యాలయం దీనిని ఖండిస్తూ ఆయన త్వరలోనే ప్రెస్తో మాట్లాడతారని తెలిపింది.
Date : 17-03-2026 - 4:16 IST -
ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మూడు నెలల నిబంధన రద్దు!
భారతదేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ప్రతి మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవులకు అర్హురాలు.
Date : 17-03-2026 - 3:53 IST -
విద్యాశాఖ సూపర్.. లోకేష్పై కేంద్ర బృందం ప్రశంసలు
AP Education Minister Nara Lokesh ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కీలక సంస్కరణలను నేషనల్ సమగ్ర శిక్షా అభియాన్ – SSA బృందం ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టెక్నాలజీ సాయంతో అందిస్తున్న బోధనా పద్ధతులు దేశా
Date : 17-03-2026 - 2:49 IST -
ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి
Date : 17-03-2026 - 11:29 IST -
కూకట్పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!
Kukatpally Robbery హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు, వారి వద్ద ఉన్న రూ. కోటి నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బహదూర్పురాకు చెందిన ఎండీ ఖుస్రు (42), ఎండీ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు ఏసీ మెకానిక్లు సోమవారం రాత్రి
Date : 17-03-2026 - 10:49 IST -
ఏప్రిల్ నుండి భారీగా పెరగనున్న ధరలు!
ఈ వార్షిక పాస్ కేవలం నాన్-కమర్షియల్ (వ్యక్తిగత) వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలు ఉన్నాయి.
Date : 16-03-2026 - 4:06 IST -
రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
Vijayasai Reddy farming రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేసి రైతుగా మారిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని శంకరాపురంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఒక సామాన్య రైతులా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలంలో రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయమే మేలని ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్ర
Date : 16-03-2026 - 12:51 IST