Sports
-
దేశంలో మరోసారి ఎలక్షన్స్.. 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Date : 15-03-2026 - 4:56 IST -
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పారిపోయారా?
ఈ వార్తలపై నెతన్యాహు కార్యాలయం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న మరణ వార్తలపై అనాడోలు ఏజెన్సీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రధాని కార్యాలయం ఇలా స్పందించింది.
Date : 15-03-2026 - 2:50 IST -
నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం మే, జూన్ 2026 మధ్య ముగుస్తోంది. అందువల్ల ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ మరియు మే నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
Date : 15-03-2026 - 11:59 IST -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసిందోచ్!!
ఈ చిత్రంలో పార్తీబన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, శ్రీలీల పాత్ర కథలో కీలకమైన మలుపులతో పాటు వినోదాన్ని పంచే విధంగా ఉంది.
Date : 14-03-2026 - 7:09 IST -
బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్మన్ గిల్, స్మృతి మంధాన!
బీసీసీఐ నమన్ అవార్డులు 2006-07లో ప్రారంభమయ్యాయి. గత ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రికెటర్లను ఇందులో సత్కరిస్తారు.
Date : 14-03-2026 - 4:25 IST -
అంతర్జాతీయ క్రికెట్లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్!
సూర్యకుమార్ ఇప్పటివరకు 113 టీ20ఐ (T20I) మ్యాచ్లు ఆడాడు. వాటిలో 36.85 సగటు 162.94 స్ట్రైక్ రేట్తో మొత్తం 3,272 పరుగులు చేశాడు.
Date : 14-03-2026 - 2:12 IST -
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
Telugu States IRCTC Special Trains తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయ
Date : 14-03-2026 - 10:53 IST -
ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు
Andhra Pradesh CM Chandrababu Naidu ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్
Date : 14-03-2026 - 10:28 IST -
Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష
రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, వినియోగదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తోంది
Date : 14-03-2026 - 8:14 IST -
ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధరలు!
పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించడానికి కిరాయిల్లో మార్పులు చేయడం తప్పనిసరి. కస్టమర్లపై పడే భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో ఇంధన ఛార్జీల రూపంలో సాపేక్షంగా తక్కువ మొత్తాన్నే అమలు చేస్తోంది అని తెలిపింది.
Date : 13-03-2026 - 8:58 IST -
ఐపీఎల్ 2026.. కేకేఆర్కు గట్టి ఎదురుదెబ్బ!
ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గతంలో టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా స్క్వాడ్లో కూడా హర్షిత్ ఎంపికయ్యాడు.
Date : 13-03-2026 - 8:24 IST -
అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!
రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది.
Date : 13-03-2026 - 3:29 IST -
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
AP Funds కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు న
Date : 13-03-2026 - 3:00 IST -
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం..తొలి మహిళగా రికార్డు
Justice Lisa Gill ఆంధ్రప్రదేశ్ న్యాయరంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన ఈ వేడుకలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ఆమెతో ప్రమాణం చేయించారు. జస్టిస్ లిసా గిల్ నియామకం రాష్ట్ర న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ
Date : 13-03-2026 - 12:54 IST -
ఇడ్లీ, వడ తో పాటు గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలి..
Bengaluru Gas Charge Added By Hotels Amid LPG Shortage పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం కారణంగా భారత్లోని సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. వంటింట్లో గ్యాస్ లేక హోటల్కు వెళ్లి తినాలనుకుంటే.. హోటల్ బిల్లుల్లోనూ మంటలు పుట్టిస్తూ సాధారణ ప్రజలు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతను సాకుగా చూపి కొన్ని హోటళ్లు కస్టమర్ల నుంచి ముక్కుపిండి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగ
Date : 13-03-2026 - 12:17 IST -
Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన
కేవలం కుమారీ ఆంటీ మాత్రమే కాకుండా, హైదరాబాద్లోని అనేక చిన్న తరహా హోటళ్లు, ఫుడ్ కోర్టులు ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మూతపడే దిశగా ఉన్నాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే సామాన్య వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని
Date : 12-03-2026 - 8:30 IST -
Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!
కంపెనీ క్యాంపస్లోని కెఫెటేరియాలకు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వేల సంఖ్యలో ఉండే ఉద్యోగులకు క్యాంటీన్లో భోజన సదుపాయం కల్పించడం సాధ్యపడకపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది
Date : 12-03-2026 - 7:44 IST -
ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన..!
Arcelormittal Nippon Steel Plant Bhoomi Pooja In Anakapalli ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్ ప్లాంట్కు మార్చి 23న శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టున్నారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం
Date : 12-03-2026 - 5:00 IST -
విశాఖలో క్యాప్ జెమిని 20 వేల ఉద్యోగాలు.. మంత్రి లోకేశ్ కీలక ప్రతిపాదన
Capgemini మంత్రి నారా లోకేష్..చెప్పిన మాటను నిలబెట్టుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖను రాబోయే పదేళ్లలో ఆ స్థాయికి చేరుస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఆ దిశగా ప్రయత్నాలు స్పీడప్ చేశారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సేవల దిగ్గజం క్యాప్జెమిని సీఈవో ఐమాన్ ఏజత్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో క్యాప్ జెమిని సంస్థ ఏర
Date : 12-03-2026 - 1:30 IST -
Husnabad Suicide : భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
సికింద్రాబాద్లోని నేరేడ్మెట్ పరిధిలో చోటుచేసుకున్న ఒక తాజా ఘటన సమాజంలో భర్తలపై జరుగుతున్న వేధింపుల కోణాన్ని చర్చనీయాంశం చేసింది
Date : 12-03-2026 - 1:29 IST