Sports
-
రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం!
ఎరువుల నల్లబజారు నిల్వ ఉంచడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం పర్యవేక్షణను కఠినతరం చేస్తోంది. డెలివరీ వ్యవస్థపై నిఘా ఉంచాలని, రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చూడాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Date : 30-03-2026 - 10:00 IST -
Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట
Chandrababu ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును అప్పగించాలని, ఈ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని, ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
Date : 30-03-2026 - 2:26 IST -
TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్
Tamil Nadu Elections తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. చెన్నైలోని వ్యాసర్పాడిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ
Date : 30-03-2026 - 2:11 IST -
AP Assembly: అమరావతికి చట్టబద్ధత
Andhra Pradesh CM Chandrababu Naidu రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారు . అయితే, ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి జగన్పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే ఏప్రిల్ 2న ఈ బిల్లును ప
Date : 28-03-2026 - 12:01 IST -
Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు
Nallapareddy Prasanna Kumar Reddy రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎక్కడో గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ సభ్యురాలు, నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిఫార్సుతో ఈ న
Date : 28-03-2026 - 11:11 IST -
Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం
Central Government వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించిం
Date : 27-03-2026 - 2:45 IST -
Crude Oil Prices: చమురు కంపెనీలకు షాక్.. ఇంధన ఎగుమతులపై కేంద్రం పన్ను విధింపు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు మండిపోతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తన ‘ఇండియా ఫస్ట్’ పాలసీని మరోసారి చాటుకుంది. భారతీయ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు అంతర్జాతీయంగా ఉన్న అధిక ధరల ఆశతో డీజిల్, విమాన ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఇందులో భాగంగా లీటర్ డీజిల్పై రూ. 21.5 లకు, విమాన ఇంధనం (ATF)పై రూ. 29.5 లకు ఎగుమతి పన్నును పెం
Date : 27-03-2026 - 12:53 IST -
Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత
Beer Shortage ఎండలు మండిపోతున్నాయి… ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. గొంతు తడారే ఈ వేళలో, చల్లచల్లని బీరు గొంతులో జారితే ఆ అనుభూతే వేరు! స్నేహితులతో సరదాగా గడిపే క్షణాల్లో, అలసిపోయి ఇంటికి చేరిన సాయంత్రాల్లో చాలామందికి బీరే నేస్తం. కానీ, ఈ వేసవిలో ఆ ‘చిల్’ అయ్యే అనుభూతికి బ్రేకులు పడేలా ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ సరఫరా గొలుసులో ఏర్పడిన ఆ
Date : 27-03-2026 - 9:36 IST -
Tirupathi : ఏకాంతానికి ‘బిడ్డ ఏడుపు’ అడ్డువస్తుందని ..కన్న కూతురినే చంపిన తల్లి
బిడ్డలకు ఏదైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి పోరాడే తల్లిదండ్రులను మనం చూస్తుంటాం. కానీ, నేటి సమాజంలో స్వార్థం, అక్రమ సంబంధాలు, క్షణికావేశం వంటివి మనిషిలోని విచక్షణను చంపేస్తున్నాయి
Date : 27-03-2026 - 9:30 IST -
Petrol Diesel Price: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Diesel Price Hike పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న తరుణంలో, దేశీయంగా ఇంధన ధరల సెగ మొదలైంది. ముఖ్యంగా ప్రైవేట్ చమురు దిగ్గజం నయారా ఎనర్జీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వాహనదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. రష్యాకు చెందిన ‘రాస్నెఫ్ట్’ భాగస్వామ్యం ఉన్న ఈ సంస్థ… పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టింది. నయార
Date : 26-03-2026 - 5:11 IST -
Chandrababu Naidu: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ..
Amaravati ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించి, కొత్త రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని ప్
Date : 26-03-2026 - 4:26 IST -
AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు
Ayyanna Patrudu అమరావతి రాజధాని విషయంలో ఐదేళ్లుగా సాగుతున్న అస్పష్టతకు, రాజకీయ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నప
Date : 26-03-2026 - 3:35 IST -
Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!
గంటల తరబడి వేచి ఉండలేక, పెరుగుతున్న ధరలను భరించలేక సామాన్యులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 4 నుండి 5 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి సైకిల్ ఒక అద్భుతమైన వరంగా మారింది
Date : 26-03-2026 - 12:41 IST -
Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల పెంపు..?
Andhra Pradesh Assembly And Lok Sabha Seats ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్రం 2029 ఎన్నికల నాటికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ సీట్లు పెరిగితే ఏపీలో అసెంబ్లీ స్థాన
Date : 26-03-2026 - 12:00 IST -
Social Media Addiction: సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్! కాలిఫోర్నియా జ్యూరీ భారీ జరిమానా!!
Mark Zuckerberg ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు మెటా (ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ), యూట్యూబ్లకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్లాట్ఫామ్లు వినియోగదారులను వ్యసనపరులుగా మార్చేలా ఉన్నాయని, ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లపై వాటి ప్రభావం గురించి హెచ్చరించడంలో విఫలమయ్యాయని లాస్ ఏంజిల్స్ కోర్టు జ్యూరీ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితురాలైన యువతికి 6 మిలియన్ డాలర
Date : 26-03-2026 - 10:48 IST -
Markapuram Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం.
మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయాలతో బయటపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మార్క
Date : 26-03-2026 - 10:31 IST -
Balakrishna: బాలకృష్ణకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
Nandamuri Balakrishna ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. దిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. వెటరన్ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రను సైతం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా షర్మిలా ఠాగూర్ మాట్లా
Date : 26-03-2026 - 9:52 IST -
Petrol Shortage : పెట్రోల్ కొరత…వాహనదారులు ఇలా చేస్తే పెట్రోల్ ఎంతో ఆదా !!
వాహనాన్ని నడిపే తీరుపైనే ఇంధన వినియోగం ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. వాహనాన్ని ఒకే వేగంతో (Constant speed) నడపడం వల్ల ఇంజిన్పై ఒత్తిడి తగ్గి మైలేజ్ పెరుగుతుంది
Date : 26-03-2026 - 8:43 IST -
Malabar Gold : చదువుల తల్లికి మలబార్ అండ – రూ. 2.52 కోట్ల స్కాలర్షిప్లు
మలబార్ గ్రూప్ సామాజిక సేవలు కేవలం విద్యకే పరిమితం కాకుండా ఆకలి నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి పలు రంగాలకు విస్తరించాయి. 19 రాష్ట్రాల్లోని 3,000 పైగా ప్రాంతాల్లో 15 రకాల ప్రధాన కార్యక్రమాల ద్వారా సుమారు 2 లక్షల మందికి మేలు చేయాలని
Date : 25-03-2026 - 10:08 IST -
Hailstorm: రెడ్ అలర్ట్.. హైదరాబాద్లో పలు చోట్ల వడగళ్ల వాన
Hyderabad Rain హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, హయత్ నగర్, గాయత్రీనగర్, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. ఘట్కేసర్, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అ
Date : 25-03-2026 - 5:20 IST