Speed News
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నేరుగా నగదు జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.
Published Date - 10:44 AM, Wed - 10 September 25 -
Kumari Aunty : నెట్టింట వైరల్గా మారిన కుమారీ ఆంటీ వీడియో
Kumari Aunty : సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో విశేషమైన అభిమానులను సంపాదించిన కుమారీ ఆంటీ మరోసారి హాట్ టాపిక్గా మారారు.
Published Date - 10:33 AM, Wed - 10 September 25 -
Minister Lokesh : మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు..నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి రక్షణకు చర్యలు
ఇటీవల నేపాల్ దేశం లో చోటుచేసుకుంటున్న అల్లర్లు, హింసాత్మక ఘటనల కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే నారా లోకేష్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశ భద్రతకు సంబంధించి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
Published Date - 10:32 AM, Wed - 10 September 25 -
Vice President Elections : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం
Vice President Elections : మొత్తం పోలైన ఓట్లలో రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో కీలకమైన బిజూ జనతా దళ్ (బి.జె.డి), భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్), మరియు శిరోమణి అకాలీ దళ్ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండటం గమనార్హం
Published Date - 07:37 PM, Tue - 9 September 25 -
Nepal : నేపాల్లో రాజకీయ సంక్షోభం… ప్రధాని ఓలీ రాజీనామా
రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల మధ్య ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి ముఖ్య సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. "సోషల్ మీడియా దుర్వినియోగం చెందుతోందని" అంటూ తీసుకున్న ఈ నిర్ణయం యువతను ఆగ్రహపెట్టింది.
Published Date - 03:45 PM, Tue - 9 September 25 -
Harish Rao : హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
Harish Rao : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
Published Date - 02:25 PM, Tue - 9 September 25 -
Investments in AP : ఏపీకి మహర్దశ.. ఆ జిల్లాలో రూ.70వేల కోట్ల పెట్టుబడులు
Investments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
Published Date - 01:44 PM, Tue - 9 September 25 -
Kerala : కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్ కలకలం.. నెల రోజుల్లో ఐదుగురి మృతి
Kerala : ‘అమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్’ (Amebic Meningoencephalitis) అనే ఈ అరుదైన వ్యాధి కేవలం ఒక నెల వ్యవధిలోనే ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Published Date - 11:32 AM, Tue - 9 September 25 -
Group-1 Case : తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితా రద్దు
ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఎంపిక దశలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియపై అనేక మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మూల్యాంకనంలో పారదర్శకత లేకపోవడం, అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వారు ఆరోపించారు.
Published Date - 11:23 AM, Tue - 9 September 25 -
Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్.. ఓటేసిన ప్రధాని మోడీ
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఈ ఓటింగ్ అనంతరం, అదే రోజు రాత్రి 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే (NDA) అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సి.పి. రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పోటీ చేస్తున్నారు.
Published Date - 10:49 AM, Tue - 9 September 25 -
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Published Date - 10:21 AM, Tue - 9 September 25 -
KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?
సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్ ఘాటు స్పందన ఇచ్చారు. ఇది ఒక్కరిపై తీసుకున్న నిర్ణయం కాదు. పార్టీ లోపల సమగ్రంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 05:28 PM, Mon - 8 September 25 -
Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్
Vande Bharat : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు కేవలం చైర్కార్ మోడల్లో మాత్రమే నడుస్తున్నాయి.
Published Date - 05:20 PM, Mon - 8 September 25 -
Bathukamma Sarees : ఆ మహిళలకే బతుకమ్మ చీరలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Bathukamma sarees : బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. గత విధానానికి భిన్నంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
Published Date - 04:35 PM, Mon - 8 September 25 -
IAS Transfer : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ
. ఏ శాఖలో ఎవరు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని అర్థవంతంగా విశ్లేషించి, చక్కటి పరిపాలనకు దోహదపడేలా, మంచి పనితీరును ప్రోత్సహించేలా ఈ మార్పులు చేశారు. ఈ క్రమంలో పలువురు ముఖ్య ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
Published Date - 04:19 PM, Mon - 8 September 25 -
YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల
ఈ ఉదయం షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూల్ ఉల్లి మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె, ఉల్లి ధరల పతనంపై తీవ్రంగా స్పందించారు.
Published Date - 02:48 PM, Mon - 8 September 25 -
KTR : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది
KTR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ రగిలింది. ప్రాజెక్టును రాజకీయ లాభనష్టాల కోసం వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని, ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Published Date - 02:38 PM, Mon - 8 September 25 -
Dussehra Holidays : తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?
అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, పాఠశాలలకు సెప్టెంబర్ 21 (ఆదివారం) నుండి అక్టోబర్ 3 (శుక్రవారం) వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అదే విధంగా, జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 (ఆదివారం) నుండి అక్టోబర్ 5 (ఆదివారం) వరకు సెలవులను ప్రకటించారు.
Published Date - 01:44 PM, Mon - 8 September 25 -
Jammu Kashmir : జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
Jammu Kashmir : జమ్మూకాశ్మీర్ మళ్లీ ఉగ్రవాదుల కాల్పులతో రణరంగాన్ని తలపించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రాంతమంతా హైఅలర్ట్లో ఉండగా, భద్రతా దళాలు ఉగ్రవాదుల వేటను మరింత తీవ్రతరం చేశాయి.
Published Date - 10:51 AM, Mon - 8 September 25 -
TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?
TTD: చంద్రగ్రహణం సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం మూసివేశారు అర్చకులు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలను మూసి ఉంచడం సాంప్రదాయం.
Published Date - 06:15 PM, Sun - 7 September 25