Speed News
-
Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!
రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని.. ఆగమ, వైదిక పండితులు సూచించిన నేపథ్యంలో.. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లు కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణకు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారతదేశంలో
Date : 01-12-2025 - 10:50 IST -
IND vs SA: తొలి వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
భారత్ తరఫున హర్షిత్ రాణా రెండో ఓవర్లోనే దక్షిణాఫ్రికాకు డి కాక్, రికల్టన్ రూపంలో రెండు పెద్ద షాక్లు ఇచ్చాడు. వీరిద్దరూ ఖాతా తెరవలేకపోయారు.
Date : 30-11-2025 - 10:01 IST -
Virat Kohli Century: సౌతాఫ్రికాపై విరాట్ విధ్వంసం.. 52వ సెంచరీ నమోదు!
విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై ఇది అతనికి ఆరో వన్డే సెంచరీ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్, ఇద్దరూ దక్షిణాఫ్రికాపై వన్డేల్లో చెరో ఐదు సెంచరీలు సాధించారు.
Date : 30-11-2025 - 4:38 IST -
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం!
అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 212(ఎఫ్) వలసదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి రాష్ట్రపతికి పరిమిత రాజ్యాంగ అధికారాన్ని ఇస్తుంది.
Date : 30-11-2025 - 3:36 IST -
Faf Du Plessis: ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్.. పాకిస్థానే కారణం?!
నాయకత్వ పాత్రలో డు ప్లెసిస్ మరింతగా రాణించారు. తన అత్యుత్తమ టీ20 క్రికెట్ను ప్రదర్శించారు. ముఖ్యంగా 2023 సీజన్లో ఆయన 14 మ్యాచ్లలో 730 పరుగులు చేసి ఆర్సీబీ కెప్టెన్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిలో ఒకరిగా నిలిచారు.
Date : 29-11-2025 - 7:49 IST -
Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రాజధాని రైతుల సమస్యలు
Date : 29-11-2025 - 5:19 IST -
Sleeper Coach Buses: దేశంలోని స్లీపర్ బస్సులకు కీలక ఆదేశాలు.. ఇకపై అలాంటి బస్సులు తొలగింపు!
2025లో స్లీపర్ బస్సు ప్రమాదాల కారణంగా 200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రధాన కారణం భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడమేనని తేలింది.
Date : 29-11-2025 - 1:48 IST -
A320 Software Upgrade : సోలార్ రేడియేషన్ సమస్య.. 6వేల విమానాలపై ఎఫెక్ట్!
సోలార్ రేడియేషన్ వల్ల ఎయిర్బస్ 320 మోడళ్లకు చెందిన విమానాల్లోని కీలక కంప్యూటర్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత్లోని ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్లైన్స్లో కూడా ఈ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవసరం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు విమానాలను నిలిపివేసి దీనిని అ
Date : 29-11-2025 - 11:21 IST -
India: జూనియర్ హాకీ ప్రపంచ కప్.. భారత్ అద్భుత విజయం!
మొదటి క్వార్టర్లో భారత్- చిలీ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు ఒత్తిడి తెచ్చినా ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.
Date : 28-11-2025 - 10:30 IST -
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్కు తరలించిన పోలీసులు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ ప
Date : 28-11-2025 - 3:32 IST -
Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఈహెచ్ఎస్ పథకం లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య బిల్లుల ఆమోదంలో ఆలస్యం, రీయింబర్స్మెంట్ పరిమితుల పెంపు, ఆరోగ్య కార్డుల జారీ వంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సమస్యలను సీఎం
Date : 28-11-2025 - 2:46 IST -
Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్ ఇదే!
అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల మాస్టర్ ప్లాన్ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆలయం క్లీన్, గ్రీన్, హైజినిక్గా ఉండటంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్నప్రసాదం భవనాన్ని విస్తరించాలని చెప్పారు. ఇక కృష్ణమ్మకు నిత్యహారతి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాగా, విస్తరణలో భాగంగా ఆలయాన్ని సర
Date : 28-11-2025 - 11:51 IST -
Maoist Sensational Letter: జనవరి 1న అందరం లొంగిపోతాం – మావోయిస్టు పార్టీ
Maoist Sensational Letter: జనవరి 1వ తేదీన తామంతా తమ ఆయుధాలను వదిలివేసి లొంగిపోతున్నట్లుగా ఎంసీసీ (మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు
Date : 28-11-2025 - 11:43 IST -
Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!
బహుభార్యత్వాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని బిల్లు ప్రతిపాదించింది. ఈ నేరానికి పాల్పడిన వారికి చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించబడవచ్చు.
Date : 27-11-2025 - 7:03 IST -
Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!
తక్కువ లోతులో వచ్చే భూకంపాలు సాధారణంగా ఆఫ్టర్షాక్లకు అతి సున్నితమైనవిగా పరిగణించబడతాయి.
Date : 27-11-2025 - 6:41 IST -
Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!
కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్, పరిశ్రమలు కోల్పోయిందని ఏపీ వాదనలు వినిపించింది. ఇప్పుడు వ్యవసాయమే మిగిలిందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి నీటి కేటాయింపులు తొలగించడం సరికాదని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. చ
Date : 27-11-2025 - 11:33 IST -
Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!
చంద్రబాబు సహా 16 మందిపై జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్నెట్ కేసును సీఐడీ ముగించింది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని, సంస్థకు నష్టం వాటిల్లలేదని నివేదికలో తేల్చింది. గతంలో ఫిర్యాదు చేసిన మాజీ ఎండీ కూడా దీనితో ఏకీభవించారు.. ఏసీబీ కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫైబర్ నెట్ కేసును మూసివేయడాన్ని వైఎస్సార్సీపీ తప్పుబట్టింది. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ
Date : 27-11-2025 - 10:15 IST -
Commonwealth Games: అహ్మదాబాద్లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!
భారతదేశం మొదటిసారిగా 1934లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటివరకు మొత్తం 564 పతకాలు సాధించారు. ఇందులో 202 స్వర్ణం, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి.
Date : 26-11-2025 - 7:35 IST -
Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!
దర్యాప్తు సంస్థ ప్రకారం.. షోయబ్ ఉమర్కు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అతనికి పేలుడు పదార్థాలను చేరవేయడం, సురక్షిత మార్గాలను చూపించడం, పరారయ్యేందుకు కూడా సహాయం చేశాడు.
Date : 26-11-2025 - 6:15 IST -
Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్
భారతదేశం ఇంత పెద్ద దేశం. పీఎం మోదీ.. విరాట్ కోహ్లీకి ఒక కాల్ చేసి మియా (సోదరుడు) మీరు తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నారు. దేశానికి మీ అవసరం ఉంది. మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోండి అని చెప్పాలి. దీనికి ఇదే ఏకైక పరిష్కారమని ఆయన ముగించారు.
Date : 26-11-2025 - 5:02 IST