Speed News
-
Kedarnath: మే 6న తెరుచుకోనున్న కేదర్నాథ్ ఆలయం
కేదార్నాథ్ ఆలయాన్ని మే నెలలో తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. వృశ్చిక లగ్నంలో ఆలయ ద్వారాలు తెరుస్తామని బద్రీ-కేదార్ ఆలయ కమిటీ అధికారి హరీష్ గౌడ్ తెలిపారు.
Date : 01-03-2022 - 9:46 IST -
James: పునీత్ రాజ్కుమార్ ‘జేమ్స్’ ట్రేడ్మార్క్ సాంగ్కు ట్రెమండస్ రెస్పాన్స్
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ చిత్రంలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు.
Date : 01-03-2022 - 8:07 IST -
AP Cabinet: ఏపీ కెబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..?
మార్చి 3న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 7వ తేదీకి వాయిదా పడింది.
Date : 01-03-2022 - 6:45 IST -
RTC: ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారికి ఆర్టీసీ ఉచిత బస్ సర్వీసులు ఏర్పాటు
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చాలామంది తెలుగువాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది.
Date : 01-03-2022 - 6:29 IST -
Realtors: భూవివాదం.. ఇద్దరు రియల్టర్లు మృతి!
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఇద్దరు రియల్టర్లు మృతి చెందారు.
Date : 01-03-2022 - 5:46 IST -
Indian Killed: తండ్రికి కాల్ చేసిన 3 గంటల తర్వాత.. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన నవీన్
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది.
Date : 01-03-2022 - 4:42 IST -
AP Pension : వృద్ధులకు శివరాత్రి ఫించన్
శివరాత్రి సందర్భంగా వృద్ధులకు ఆలస్యం లేకుండా పింఛను పంపిణీ చేసేలా ఏపీ సీఎం జగన్ ఆదేశించాడు.
Date : 01-03-2022 - 4:33 IST -
Russia Ukraine War: ఉక్రెయిన్లో భారత విద్యార్ధి మృతి…!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆరో రోజు కూడా కొనసాగుతోంది, ఉక్రెయిన్లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్పై రష్యా సైనికులు బలగాలు జరిపిన క్షిపిణి దాడిలో భారత విద్యార్ధి నవీన్ మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుత
Date : 01-03-2022 - 3:37 IST -
Russia Ukraine War: ఏ క్షణంలోనైనా రష్యా చేతికి కీవ్..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. అక్కడ బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న రష్యా తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా సైనిక బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్కు సమీపంగా రష్యా సైన్యం చేరుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 65 కిలోమీటర్లు పొడవు ఉన్న రష్యా సైనికుల కాన్వాయ్ కీవ్కు సమీపానికి చేరుక
Date : 01-03-2022 - 3:24 IST -
Ongole: ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం.. 9 ట్రావెల్స్ బస్సులు దగ్థం..!
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒంగోలు బైపాస్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు దగ్థమయ్యాయి. కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులుగా వీటిని గుర్తించారు. నగర శివారులో ఉన్న ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ట్రావెల్స్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. ఇక ముందుగా నాలుగు బస్సుల్లో
Date : 01-03-2022 - 3:00 IST -
Gas Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!
గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. వంటగ్యాస్ (డొమెస్టిక్) కు మాత్రం మినహాయింపు ఇచ్చిన చమురు సంస్థలు, వాణిజ్య సిలిండర్ వినియోగా దారులకుకు పెద్ద షాకే ఇచ్చారు. ఈ క్రమంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ పై 105 రూపాయలు పెంచుతూ చమురు కంపెనీలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా 2వేలు దాటింది. అలాగే 5 కేజీల కమర్షియల్
Date : 01-03-2022 - 2:43 IST -
Russia Ukraine war.. సామాన్యుడిపై రష్యా బాంబ్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..!
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెఇయన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో, ఆ ప్రభావం భారత్ పై పడింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇండియాలో వంటనూనెల ధరలు పెరిగాయి. ఎగుమతులపై ఆంక్షలు, సరఫరాలో ఆటంకాలు, ఇలా పలు కారణాలతో దేశంలో వంటనూనె ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. గత నెలరోజుల వ్యవధిలో లీటర్ పామాయిల్ 20 రూపాయ
Date : 01-03-2022 - 2:09 IST -
Zain Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత..!
మైక్రోసాఫ్ట్ సీఈవో భారత సంగతికి చెందని సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) కన్నుమూశారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్, పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు.
Date : 01-03-2022 - 1:02 IST -
India Covid-19 Updates: ఇండియాలో లక్ష దిగువకు చేరుకున్న కరోనా యాక్టివ్ కేసులు..!
ఇండియాలో క్రమంగా రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,915 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న భారత్లో 180 మంది ప్రాణాలు కోల్పోగా, 16,864 మంది కరోనా నుండి కోలుకున్నారని, కేంద్ర వైద్య ఆరోగ్య శాక వెల్లడించింది. ఇక ఇప్పటి దేశ వ్యాప్తంగా 4,29,31,045 మంది కరోనా బారిన పడ్డార
Date : 01-03-2022 - 11:48 IST -
Turtles: తాబేళ్లను తరలిస్తున్న ముఠా అరెస్ట్!
కృష్ణా జిల్లా కొల్లేరు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 01-03-2022 - 11:06 IST -
Kacha Badam: కారు ప్రమాదంలో గాయపడిన కచ్చాబాదం సింగర్
ప్రస్తుతం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కచ్చాబాదం పాట మార్మోగిపోతోంది. కచ్చాబాదం పాట సెన్షేషన్ క్రియేట్ చేయడంతో, భుబన్ బద్యాకర్ ఒవర్ నైట్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా మ్యాటర్ ఏంటంటే.. భుబన్ బద్యాకర్కు పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో నిన్న ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఇటీవల అతను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటున్
Date : 01-03-2022 - 10:36 IST -
YSRCP: వైసీపీ అనుబంధ సంస్థల ఇన్ఛార్జ్గా విజయసాయిరెడ్డి నియామకం
వైసీపీ అనుబంధ శాఖలన్నింటికీ ఇన్ఛార్జ్గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పత్రికాప్రకటన చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఉన్నారు. రాజ్యసభలో పార్టీకి నాయకత్వం వహిస్తుండగా, రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి లోక్
Date : 01-03-2022 - 10:08 IST -
Kajal Aggarwal Exercise Video: జిమ్లో కాజల్ అగర్వాల్…బేబీ బంప్ తో ఏరోబిక్..!!
టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్....బాడీ షేమింగ్ గురించి ఇన్ స్టా ఓ పోస్టులో చెప్పిన విషయం తెలిసిందే. గర్భిణి అయిన కాజల్...
Date : 01-03-2022 - 9:54 IST -
Domestic Manufacturing: పెరిగిన భారత ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగుమతులు..9ఏళ్లలో 88శాతం…!!
గత తొమ్మిదేళ్లలో భారత్ నుంచి ఇతర దేశాల మార్కెట్లకు ఎగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు 88శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Date : 01-03-2022 - 9:48 IST -
Pink Bars: కేవలం మహిళలకు మాత్రమే! ఢిల్లీలో ప్రత్యేకంగా పింక్ బార్లు
సమాజం మారుతోంది. మహిళలు మద్యం తాగడం పెద్ద తప్పమే కాదన్న భావన చాలా మందిలో బలపడుతోంది.
Date : 01-03-2022 - 9:32 IST