Speed News
-
Akshay Kumar: ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్షయ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Date : 07-02-2022 - 2:55 IST -
Ram Gopal Verma: ఆర్జీవీ నయా ట్వీట్.. నీకో దండం సామీ..!
వివాదాల రారాజు, జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నిత్యం ఏదో ఒక వివాదంతో సహ జీవనం చేస్తూనే ఉంటాడు. ఆర్జీవీ అంటేనే ఓ సెన్షషన్, వర్మ ఏం మాట్లాడినా కాంట్రవర్సీనే.. ఏ ట్వీట్ చేసినా ఏదో ఒక వివాదం ఉంటుంది. ఆర్జీవీ ట్వీట్లు వోడ్కా వేయకముందు ఒకలా, ఓడ్కా వేశాక మరోలా ఉంటాయి. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే, భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ మరణించడంతో దేశంలో ఉన్న అన్ని సినిమ
Date : 07-02-2022 - 2:20 IST -
Punjab Elections 2022: చన్నీకి “జై” కొట్టారు సరే.. సిద్ధూ సహకరిస్తాడా..?
పంజాబ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడి అధికారం ప్రత్రిపక్ష పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి పట్టు లేకపోవడం, పంజాబ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశం. ఆప్ నుండి మాత్రమే అక్కడ కాంగ్రెస్కు పోటీ ఎదురు కానుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. పంజాబ్లో కాంగ్రెస్ తరుపున ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఏవరిని నియమిస్
Date : 07-02-2022 - 1:36 IST -
CM Jagan: ఇవాళ హైదరాబాద్ కు జగన్ రాక!
నేడు హైదరాబాద్కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు.
Date : 07-02-2022 - 1:03 IST -
Sachin Dakoji: హెయిర్ స్టైలిష్ సంచలనం.. సచిన్ డకోజీ!
కొందరు.. ట్రెండ్ ఫాలో అవ్వడం కంటే.. ట్రెండ్ క్రియేట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతారు. అలాంటివాళ్లలో సచిన్ డకోజీ ఒకరు.
Date : 07-02-2022 - 12:45 IST -
Google Chrome: లోగోను మార్చేసిన గూగుల్.. తలలు పట్టుకుంటున్న నెటిజన్లు
ఇంటర్నెట్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది గూగుల్. ఎన్నో రకాల వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నా, ఎక్కువ మంది యూజర్లు గూగుల్ కోమ్ లోనే బ్రౌజ్ చేస్తారు. సెర్చ్ ఇంజన్స్లో అంతగా పాపులర్ అయ్యింది గూగుల్ క్రోమ్. అయితే ఇప్పుడు తాజాగా మ్యాటర్ ఏంటంటే గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుడప్పుడూ లోగో మారుస్తుండే గూగుల్, 8 సంవత్సరాల తర్వాత గూగుల్ క్రోమ
Date : 07-02-2022 - 12:41 IST -
CBI Jedi: సీబీఐ మాజీ జేడీ ‘రైతు’ అవతారం
నిత్యం సభలు, సమావేశాలతో బిజీగా ఉండే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రైతుగా మారారు.
Date : 07-02-2022 - 12:10 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్
భారత్లో ఫుల్ స్వింగ్లో ఉన్న కరోనా మూడో వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా రోజుకు లక్షకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే గత 24గంటల్లో 11,56,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 83, 876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక కరోనా కారణంగా 895 మంది ప్రాణాలు కోల్పోగా, 1,9
Date : 07-02-2022 - 11:59 IST -
Rahul Gandhi: ఫుల్ స్వింగ్లో రాహుల్ గాంధీ.. ఇదిగో సాక్ష్యం..!
పంజాబ్ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నిర్వహించిన వర్చువల్ ర్యాలీకి మంచి ఆదరణ లభించింది. ఈ వర్చువల్ ర్యాలీని దాదాపు 11లక్షల మంది చూడగా, 90వేలమంది లైవ్లో చూశారని, రాహాల్ గాంధీ ఫేస్బుక్ పేజ్ నుండి 8.8 లక్షల మంది, రాహుల్ నిర్వహించిన ఈ వర్చువల్ ర్యాలీని వీక్షించినట్టు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తెలిపింది. దీంత
Date : 07-02-2022 - 11:26 IST -
MLA Roja: రాజీనామా ప్రచారం.. ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్..!
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైసీపీని వీడుతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన రాజీనామా ప్రచారం పై, నగరి నియోజకవర్గంలో పరిణామాల పై ఫైర్బ్రాండ్ రోజా స్పందించారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాని, అయినా సహనంతో దిగమింగుకుని ముఖ్యమంత్రి జగన్ కో
Date : 07-02-2022 - 10:50 IST -
PK: ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్న ‘పవన్ కళ్యాణ్’..!!
ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని ఆయన సందర్శించారు.
Date : 07-02-2022 - 9:55 IST -
Ganja: ఉపాధి లేక గంజాయి సాగు చేస్తున్నటీచర్లు.. ఎక్కడంటే..?
కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. ముఖ్యంగా విద్యారంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రెండు సార్లు లాక్ డైన్ రావడంతో స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో చాలామంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు.
Date : 07-02-2022 - 9:40 IST -
Amit Shah: ఒవైసీ కారుపై దాడి ఘటనపై అమిత్ షా ప్రకటన!
గత వారం ఉత్తరప్రదేశ్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్పై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు.
Date : 07-02-2022 - 9:33 IST -
CM KCR: సీఎం కేసీఆర్ బిజీబిజీ.. సోమవారమే యాదాద్రి టూర్!
కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సోమవారం యాదాద్రి పర్యటన కు వెళ్లనున్నట్టు సమాచారం.
Date : 06-02-2022 - 11:33 IST -
ODI: తొలి వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ
చారిత్రక 1000వ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ కూడా ఎదురుకాని వేళ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 06-02-2022 - 11:06 IST -
Lata Cremated: ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’కు కన్నీటి వీడ్కోలు!
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు.
Date : 06-02-2022 - 10:52 IST -
Alcohol: స్మశాస వాటికలో నేపాలీ మద్యం స్వాధీనం
బీహార్ లోని ఓ స్మశానవాటికలో నేపాలీ మద్యాన్ని బీహార్ పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగాసాగర్ చెరువు (వార్డ్ నెం. 29) పక్కన ఉన్న స్మశాన వాటికలో ఈ నేపాలీ బ్రాండ్ మద్యం దొరికింది.
Date : 06-02-2022 - 8:51 IST -
Gurukulam Issue : బాలయోగి పేరు తొలగించడంపై టీడీపీ అభ్యంతరం!
రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ఉన్న దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి పేరును ప్రభుత్వం తొలగించడంపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 06-02-2022 - 8:49 IST -
AP Governor : లతా మంగేష్కర్ మృతి పట్ల ఏపీ గవర్నర్ సంతాపం
ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Date : 06-02-2022 - 8:48 IST -
Owaisi: ఓవైసీ క్షేమం కోరుతూ 101 మేకలు బలి!
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఓవైసీపై కాల్పుల జరగడాన్ని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటాక్ జరిగిన రోజే..
Date : 06-02-2022 - 3:58 IST