Speed News
-
AP DGP: నయా డీజీపీ.. ఫస్ట్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఈరోజు కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి స్వీకరించిన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలు పోలీసులకు మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనేలా చర్చలు తీసుకుంటామన్నారు. ఇక ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధంగా పో
Published Date - 03:21 PM, Sat - 19 February 22 -
మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీహెచ్ హల్చల్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తనని, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్ఎస్ కండువాలు కప్పి ఉన్నఫొటోలు పోస్ట్ చేయడం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాల
Published Date - 01:20 PM, Sat - 19 February 22 -
Weight Loss: బరువు తగ్గించే బంగాళదుంపలు…!
టైటిల్ చదవగానే ఏదో తేడాగా అనిపిస్తుంది కదూ..!ఎందుకంటే పొటాటో బరువు తగ్గిస్తుందా...?
Published Date - 01:04 PM, Sat - 19 February 22 -
Cricket Record: అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్లో బీహార్కి చెందిన షకీబుల్ గని విశ్వరూపం చూపించాడు. బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 405 బంతుల్లో 56ఫోర్లు 2సిక్సులతో 341 పరుగులు సాధించాడు.
Published Date - 12:56 PM, Sat - 19 February 22 -
T20: బయో బబూల్ నుండి వెళ్ళిపోయిన కోహ్లీ, పంత్
వెస్టిండీస్ తో జరగనున్న మూడో టీ ట్వంటీకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దూరమయ్యారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో వీరిద్దరికీ బీసీసీఐ విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోహ్లీ, పంత్ బయోబబూల్ వదిలి ఇంటికెళ్ళారు.
Published Date - 12:50 PM, Sat - 19 February 22 -
Dawood: భారత్ టార్గెట్ గా మళ్లీ దావూద్ కుట్రలు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడా.... ప్రముఖ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలే టార్గెట్ గా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా... తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతోంది.
Published Date - 12:47 PM, Sat - 19 February 22 -
Andhra Pradesh: ఏపీలో కలకలం.. కృష్ణా జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య..!
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Published Date - 12:43 PM, Sat - 19 February 22 -
Hijab: బెలగావిలో హిజాబ్ వివాదం.. పారామెడికల్ కాలేజీకి సెలవులు
బెలగావిలోని విజయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్లో హిజాబ్పై వివాదం కొనసాగుతుంది. పోలీసులు ఎంతా ప్రయత్నించిన ఈ వివాదం సద్దుమణగలేదు.
Published Date - 12:41 PM, Sat - 19 February 22 -
Actor Rajesh : ప్రముఖ కన్నడ నటుడు ‘కళా తపస్వి’ రాజేష్ కన్నమూత
ప్రముఖ కన్నడ నటుడు 'కళా తపస్వి' రాజేష్ (89) శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు.
Published Date - 12:37 PM, Sat - 19 February 22 -
Indian Navy: వైజాగ్ లో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ (PFR)-2022కి విశాఖపట్నం తీరంలో తూర్పు నావికాదళం ఈ సోమవారం ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. గత మూడు రోజులుగా రిహార్సల్ చేస్తున్న నేవీ సిబ్బంది.
Published Date - 12:31 PM, Sat - 19 February 22 -
Periods: భరించలేని నెలసరి సమస్యలా.? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి…!
అమ్మాయిలకు ప్రతి నెలసరి అగ్నిపరీక్ష లాంటిది. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, నడుం నొప్పి,నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్తస్రావం..
Published Date - 11:58 AM, Sat - 19 February 22 -
Corona Update: ఇండియాలో కరోనా.. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు ఎన్నంటే..?
ఇండియాలో నిన్న ఒక్కరోజు 22,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా నుండి 60,298 మంది కోలుకున్నారని, 325మంది కరోనా కరాణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది. ఇక భారత్లో ఇప్పటి వరకు 4,28,02,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 4,20,37,536 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 5,11,230 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్ర
Published Date - 11:37 AM, Sat - 19 February 22 -
Jharkhand: ఝార్ఖండ్ను షేక్ చేస్తున్న భాషా వివాదం.. అసలు ఏమైంది?
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు మద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. తన పాటలకు సంబంధించిన ఒప్పందాన్ని రెన్యుయల్ చేయకుండానే..
Published Date - 11:33 AM, Sat - 19 February 22 -
Ilayaraja: ఇళయ రాజా విజయగీతం.. మద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు మద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. తన పాటలకు సంబంధించిన ఒప్పందాన్ని రెన్యుయల్ చేయకుండానే...
Published Date - 11:28 AM, Sat - 19 February 22 -
Mulugu: ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం!
ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Published Date - 11:28 AM, Sat - 19 February 22 -
Siraj: రూ. 60తో డొక్కు బైక్ పై ప్రాక్టీస్ కు…
టాలెంట్ ఉంటే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురయినా తట్టుకుని నిలబడినప్పుడే విజయాన్ని అందుకుంటారు. ఈ విషయాన్ని నిరూపించాడు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్...
Published Date - 11:15 AM, Sat - 19 February 22 -
Green Fund: హరితహరం కోసం ‘హరితనిధి’.. వేతనాల్లో కోత!
రాష్ట్రంలో హరిత ఉద్యమానికి నిధులు సమకూర్చేందుకు రూపొందించిన మొట్టమొదటి హరిత నిధి తెలంగాణ గ్రీన్ ఫండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రజా ప్రతినిధుల జీతాలు, గౌరవ వేతనం మరియు వేతనాల నుండి వన్ టైం వార్షిక కంట్రిబ్యూషన్ తీసివేయడం ప్రారంభించనుందని అధికారులు తెలిపారు.
Published Date - 11:09 AM, Sat - 19 February 22 -
Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్.!
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన గౌతమ్ సవాంగ్, 2019, మే 30న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంకా ఏడాది పాటు పదవీకాలం ఉండగానే, తాజాగా మూడు రోజుల క్రితం జగన్ సర్కార్ ఆయనను బదిలీ చేసింది. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది. ప్రభుత్వ ఉద్యోగుల చలో వ
Published Date - 11:08 AM, Sat - 19 February 22 -
Rajendranath Reddy: ఏపీ డీజీపీగా నేడు బాధ్యతల స్వీకరణ
ఏపీ డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ను ఇటీవల బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్కు ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టు ఇచ్చారు.
Published Date - 09:44 AM, Sat - 19 February 22 -
Telangana Budget: తెలంగాణ ప్రజలకు తీపి కబురు.. ఆదాయం పెరగడంతో భారీ బడ్జెట్ కు కసరత్తు.. దళితబంధుకు..
2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సొంత ఆర్థిక వనరులు సంతృప్తికరంగా ఉంటాయన్న నమ్మకంతో భారీ బడ్జెట్నే రూపొందించనుంది.
Published Date - 09:06 AM, Sat - 19 February 22