Speed News
-
Andhra Pradesh: ఏపీకి మూడు రాజధానులే.. మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్..!
అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని, తాజాగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా ముందుకు వచ్చిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సవాలు చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వ
Date : 05-03-2022 - 4:47 IST -
Andole MLA: క్షతగ్రాతులను ఆదుకున్న ఎమ్మెల్యే క్రాంతి
అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు.
Date : 05-03-2022 - 4:43 IST -
Ukraine Russia War: ఉక్రెయిన్కు షాక్ ఇచ్చిన నాటో.. రష్యాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లేనా..?
ఉక్రెయిన్ పై దండయాత్ర సాగిస్తూ ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా, తాత్కాలికంగా 5 గంటలు యుద్ధానికి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 11:30 గంటల యుద్ధ విరామాన్ని ప్రకటించిన రష్యా, తిరిగి యధావిధిగా యుద్ధం ప్రారంభమవుతుందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అభ్యర్థన మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ద
Date : 05-03-2022 - 3:46 IST -
Nimmala Ramanaidu : జనం కొసం నిమ్మల సైకిల్ యాత్ర
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు\
Date : 05-03-2022 - 3:11 IST -
NSE కేసులో చిత్రా రామకృష్ణ సీబీఐ అరెస్టు చేసే అవకాశం..?
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) మాజీ చీఫ్, చిత్రా రామకృష్ణ ను సీబీఐ అరెస్ట్ చేసేఅవకశాం ఉంది.
Date : 05-03-2022 - 3:09 IST -
ఉక్రెయిన్ నుంచి వచ్చిన మరో 160 మంది తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దవాతావరణంలో భారతీయులు స్వదేశానికి తిరిగివస్తున్నారు.
Date : 05-03-2022 - 3:03 IST -
Weather update: దూసుకొస్తున్న వాయుగుండం.. 48 గంటల్లో భారీ వర్షాలు..!
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడి, వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఇది తీరంవైపుగా దూసుకొస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని మరికొద్ది గంటల్లో తీవ్రవాయుగుండం మారి తమిళనాడు వై
Date : 05-03-2022 - 2:45 IST -
Exclusive: ఓటీటీలోకి ‘భీమ్లానాయక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘భీమ్లా నాయక్’ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
Date : 05-03-2022 - 1:09 IST -
Russia-Ukraine: రష్యా కీలక నిర్ణయం.. ఉక్రెయిన్లో యుద్ధం ఆగింది..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచదేశాల వత్తిడితో రష్యా ఈరోజు కీలక నిర్ణయం తీసకుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్లో ఐదు గంటల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా ప్రకటించింది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి రష్యా సైనిక దళ కాల్పులను ఆపేసింది. విరామం లేకుండా బాంబు దాడులు జరుగుతున్న క్రమంలో ఉక్రెయిన్లో ఉన్న వివిధ దేశ
Date : 05-03-2022 - 1:02 IST -
Corona Update: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 5,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 289 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశంలో గత 24 గంటల్లో కరోనా నుండి 11,651 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. ఇక ఇండియ
Date : 05-03-2022 - 12:10 IST -
Depression: యువతలోనే డిప్రెషన్ ఎక్కువట…కారణాలేంటి..?
మనదేశంలో డిప్రెషన్ భారీనపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సుమారు 15 నుంచి 25ఏండ్ల లోపు ఉన్నవారే ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నారట.
Date : 05-03-2022 - 9:25 IST -
Manipur Election 2022: మణిపూర్లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఈరోజు మణిపూర్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమయింది. దీంతో మణిపూర్లో నేడు జరిగే రెండో దశ పోలింగ్లో అక్కడ అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియనున్నాయి. ఇక మణిపూర్లో రెండో విడత పోలింగ్ మొత్తం 6జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో మొత్తం 92 మంది అభ్యర్థలు ఈర
Date : 05-03-2022 - 9:17 IST -
IPL 2022: దీపక్ చాహర్ రీప్లేస్ మెంట్ వీళ్ళే
ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధరకి కొనుగోలు చేసిన స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్.. ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచులకు దూరంగా ఉండనున్నాడు.
Date : 05-03-2022 - 9:15 IST -
Ukraine Medicos: గుడ్ న్యూస్.. ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల ఇంటర్న్ షిప్ నకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్యవిద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇప్పటివరకు ఓ టెన్షన్ ఉండేది. ఆ దేశంలో యుద్ధ పరిస్థితుల వల్ల చదువులు ఏమైపోతాయో అని వారు బెంగపడ్డారు.
Date : 05-03-2022 - 8:44 IST -
Dhoni: బస్ డ్రైవర్ గా ధోనీ
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Date : 05-03-2022 - 7:45 IST -
Shane Warne: స్పిన్ దిగ్గజం హఠాన్మరణం!
ప్రపంచ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ స్పిన్నర్ షేన్వార్న్ హఠాన్మరణం చెందాడు.
Date : 04-03-2022 - 9:11 IST -
KCR: ‘కేసీఆర్’ మార్క్ రాజకీయం!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు.
Date : 04-03-2022 - 8:46 IST -
Pant: పంత్ ను వెంటాడుతున్న 90 ఫోబియా
మొహాలీ టెస్టు తొలి రోజు భారత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సెంచరీకి తృటిలో చేజార్చుకున్నాడు. డ్రింక్స్ విరామం తర్వాత దూకుడైన బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్ శతకంతో గర్జించేలా కనిపించదు..
Date : 04-03-2022 - 8:39 IST -
Kohli: కోహ్లీ @ 8000
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియా యాజి కెప్టెన్ విరాట్ కోహ్లి తన టెస్ట్ కెరీర్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు.
Date : 04-03-2022 - 8:30 IST -
Ukraine Russia War: ఐరోపా కంట్రీస్ జస్ట్ మిస్..?
ఉక్రెయిన్, రష్యా మధ్య మొదలైన యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలోఈరోజు ఎనర్హోదర్ నగరంలోని ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జాపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ రష్యా తన అధీనంలోకి తీసుకుంది. క్షిపణులతో దాడి చేసి మరీ ప్లాంట్ను అధీనంలోకి తీసుకుంది. ఈ సందర్బంగా ప్లాంట్ వద్ద మంటలు వ్యాపించడంతో కొంత ఆందోళన వ్యక్తమయినా మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే దీని
Date : 04-03-2022 - 4:48 IST