Speed News
-
Pushpa Dialogue Rift: విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టిన పుష్ప సినిమా డైలాగ్.. ఓ అమ్మాయికి మెసేజ్ చేయడంతో..
దేనికి పాపా నవ్వుతా ఉండావు... నచ్చినానా నీకు... పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ కుర్రకారు గుండెల్లోకి చొచ్చుకుపోయింది. అందుకే సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఎక్కడ చూసినా ఈ డైలాగే వినపడింది.
Published Date - 08:57 AM, Sat - 19 February 22 -
Electricity Staff: వేతనాల పెంపుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు షాక్
ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కనీసం ఏడాదిపాటు వేతన సవరణను వాయిదా వేసుకోవాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కోరాయి.
Published Date - 08:52 AM, Sat - 19 February 22 -
Galaxy S22: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-బుకింగ్ ఆఫర్…వీటిపై భారీ డిస్కౌంట్…!
దక్షిణకొరియా స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ ఆర్డర్ లు వచ్చే వారం మనదేశంలో ప్రారంభించనుంది. గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసే కస్టమర్ల కోసం శాంసంగ్ కొత్త ఆఫర్లను వెల్లడించింది.
Published Date - 06:00 AM, Sat - 19 February 22 -
Jana Sena: అంతర్వేది రథం దగ్ధం కేసులో ‘జగన్’ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించలేదు – ‘నాదెండ్ల మనోహర్’ !
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Published Date - 10:07 PM, Fri - 18 February 22 -
Telangana DGP: సెలవుపై ‘డీజీపీ మహేందర్ రెడ్డి’… ‘అంజనీ కుమార్’ కు అదనపు బాధ్యతలు !
తెలంగాణ పోలీస్ బాస్(DGP) సెలవుపై వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన మెడికల్ గ్రౌండ్స్ లో లీవ్ అప్లై చేసుకున్నారు.
Published Date - 10:00 PM, Fri - 18 February 22 -
AP Secretariat: ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేత
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేసిన ఏపీ సర్కార్..
Published Date - 09:57 PM, Fri - 18 February 22 -
Donkey Theft: ’డాంకీ‘ పాలిటిక్స్.. కాంగ్రెస్ యువనేత అరెస్టు!
గాడిద దొంగతనం ఆరోపణలపై తెలంగాణ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు వెంకట్ బల్మూర్ను అరెస్టు చేశారు.
Published Date - 09:44 PM, Fri - 18 February 22 -
Bheemla Nayak: భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి.. ఇక మిగిలింది రికార్డులే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా..
Published Date - 09:39 PM, Fri - 18 February 22 -
IPL 2022: RCBకి ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ .
Published Date - 07:52 PM, Fri - 18 February 22 -
KTR: హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్న ‘కేటీఆర్’..!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పై ప్రసంగించబోతున్నారు.
Published Date - 07:48 PM, Fri - 18 February 22 -
Virat Kohli: లంకతో టీ ట్వంటీలకు కోహ్లీ దూరం
వెస్టిండీస్ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా..
Published Date - 05:43 PM, Fri - 18 February 22 -
Raina: రైనాపై ధోనీకి నమ్మకం లేదు
బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Published Date - 03:26 PM, Fri - 18 February 22 -
Dhanashree: ‘పుష్ఫ’ పాటలకు ఆ క్రికెటర్ ‘అర్ధాంగి’ అదిరే స్టెప్పులు..!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చి, పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన తాజా చిత్రం 'పుష్ఫ'. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Published Date - 02:20 PM, Fri - 18 February 22 -
Covid: ఇండియాలో కరోనా లేటెస్ట్ అప్డేట్..!
ఇండియాలో నిన్న ఒక్కరోజు కొత్తగా 25,920 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుండి 66,254 మంది కోలుకోగా, 492మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,80,235 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా. 4,19,77,238 మంది కోలుకున్నారు. ఇక కరోనాతో దేశంలోఇప్పటి వరకు 5,10,905 మంది మరణించారు. ఇండియాలో డైలీ కరోనా పాజిటీవ్ రేటు 2.07 శ
Published Date - 01:46 PM, Fri - 18 February 22 -
Yoga Secrets:శిల్పాశెట్టి యోగా సీక్రెట్స్…ఈ ఆసనంతో ఏకగ్రాత సాధ్యమంటున్న బ్యూటీ…!
శిల్పాశెట్టి....ఈ పేరులోనే ఉన్నట్లుగా శిల్పి ఉలి పట్టుకుని చెక్కినట్లు ఉంటుంది ఆమె శరీర సౌష్టవం. 45ఏళ్ల ఈ భామ చెక్కుచెదరని సౌందర్యంతో ఆకట్టుకుంటోంది.
Published Date - 01:19 PM, Fri - 18 February 22 -
Bomb Blast Case: అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసు.. 38 మందికి మరణ శిక్ష..!
గుజరాత్లో 2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి మరణ శిక్ష విధించింది ప్రత్యేకకోర్టు. అహ్మదాబాద్లో 18 చోట్ల ఈ సీరియల్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. ఈ వరుస బాంబు బ్లాస్ట్ కేసులో మొత్తం 49 మందిని దోషులుగా ప్రకటించిన ప
Published Date - 01:08 PM, Fri - 18 February 22 -
శ్రీకాళహస్తిలో కలకలం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపుతోంది. కాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మర్దాన్ జిల్లా ఆండాల్ గ్రామానికి చెందిన రమేష్, నీలన్ కుమారి దంపతులు. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తికి వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు, కూతురు హీనా కుమారి (5), కుమారుడు రోషన్
Published Date - 12:14 PM, Fri - 18 February 22 -
Sunrisers Hyderabad: సన్రైజర్స్ షాక్.. కోచ్ పదవికి కటిచ్ గుడ్బై
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో కలకలం రేగింది. వేలంలో జట్టు కూర్పుకు సంబంధించి విభేదాలు తలెత్తడంతో ఆ ఫ్రాంచైజీ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ పదవి నుండి తప్పుకున్నాడు
Published Date - 11:37 AM, Fri - 18 February 22 -
AP Assembly Meetings : మార్చి ఫస్ట్ వీక్లో.. ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు మార్చి 4వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయిస్తారని సమాచారం. అయితే ఈసారి కనీసం ఎనిమిది నుండి పది రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఏపీ ప్రభుత్వం భ
Published Date - 10:36 AM, Fri - 18 February 22 -
MLC Kavitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు అనిల్ దంపతులు నేడు శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం స్వామివారికి జరిగే నిజపాదసేవలో, శ్రీవారిని దర్శించికొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక గురువారం కవిత దంప
Published Date - 10:05 AM, Fri - 18 February 22