Speed News
-
Andhra Pradesh: మదనపల్లె-పీలేరు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్లో తెలిపారు. ఈ నిధులతో ఎన్ హెచ్-71 మొదటి దశగా 55.9 కి.మీ మేర మదనపల్లె-పీలేరు రహదారిని నిర్మించనున్నారు. తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్
Date : 24-02-2022 - 9:11 IST -
India vs SL: లంకతో తొలి టీ ట్వంటీకి భారత్ రెడీ
సొంతగడ్డపై వరుస విజయాలతో జోష్ మీదున్న టీమిండియా ఇప్పుడు శ్రీలంకతో సిరీస్కు రెడీ అయింది. గురువారం లక్నో వేదికగా తొలి టీ ట్వంటీ జరగబోతోంది.
Date : 24-02-2022 - 8:36 IST -
IPL 2022: ఐపీఎల్ లో వాట్సన్ సెకెండ్ ఇన్నింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ ఐపీఎల్లోకి మళ్ళీ పునరాగమనం చేయనున్నాడు.
Date : 24-02-2022 - 8:33 IST -
T20 Ranking: టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో భారత్ క్రికెటర్ల జోరు
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో టీమిండియాస్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్లు దుమ్మురేపారు.
Date : 24-02-2022 - 8:29 IST -
UP Polls: యూపీలో పార్టీలు చేస్తున్నదిదే – ఉచితాలతో ఓట్ల వేట కోసం..
ఊరుమ్మడి పనులు, సమాజం మొత్తానికి పనికొచ్చే పథకాలకన్నా వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే స్కీములకే ఓట్లు పడుతాయని గ్రహించిన రాజకీయ పార్టీలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ సూత్రాన్నే అమలు చేస్తున్నాయి.
Date : 24-02-2022 - 8:27 IST -
AP Congress: త్త జిల్లాల ఏర్పాటు అనవసరం – ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి
కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇది కందిరీగల తుట్టెను లేపి కుట్టించుకోవడమే అని వ్యాఖ్యానించారు.
Date : 24-02-2022 - 8:16 IST -
TDP Srikalahasti: శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్కి బాబు క్లాస్..
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీనికి ఇప్పటి నుంచే ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
Date : 24-02-2022 - 8:08 IST -
Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ ప్రిరిలీజ్ బ్లాస్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా పవన్, రానా!
పవన్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరిగింది. పవన్ తో పాటు కో స్టార్ రానా దగ్గుబాటి ప్రత్యేకార్షణగా నిలిచారు.
Date : 23-02-2022 - 11:17 IST -
Nani: `హ్యాపీ బర్త్డే సుందర్.. బ్లాక్ బస్టర్ ప్రాప్తిరస్తు’
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన నేచురల్ స్టార్ నాని రామ్-కామ్ ఎంటర్టైనర్ `అంటే సుందరానికి` ప్రొడక్షన్ పనులు
Date : 23-02-2022 - 10:53 IST -
KCR : చివరి రక్తపుబొట్టు ధారపోసైనా సరే.. దేశాన్ని చక్కదిద్దుతా
‘‘ఆరునూరైనా సరే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే, ఈ దేశాన్ని చక్కదిద్దుతాను, ముందుకు పోతాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Date : 23-02-2022 - 5:32 IST -
CM KCR : గోదావరి జలాలు తెచ్చి.. కొమురవెల్లి మల్లన్న పాదాలు కడిగాం – ‘కేసీఆర్
గోదావరి జలాలు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. చెప్పినట్లుగానే..
Date : 23-02-2022 - 5:30 IST -
Viveka Murder Case: జగన్ రాజీనామా చేయాల్సిందే.. దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య క
Date : 23-02-2022 - 4:51 IST -
Bonnie Kapoor: ‘వలిమై’ ఓ కొత్త ఎక్స్పీరియెన్స్నిస్తుంది!
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన చిత్రం ‘వలిమై’. ఐవీవై ప్రొడక్షన్స్ ద్వారా వలిమై చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు గోపీచంద్ ఇనుమూరి అందిస్తున్నారు.
Date : 23-02-2022 - 2:36 IST -
Mekapati Goutham Reddy Funeral: గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల కన్నీటి వీడ్కోలు..!
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఉదయగిరిలోని మెరిట్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మేకపాటి గౌతంరెడ్డి భౌతిక కాయానికి, ఆయన కుమారుడు కృష్ణార్జునరెడ్డి పట్టరాని దుఃఖంతో దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం పోలీసులు మూడుమార్లు గాల్లోకి కాల్పులు జరిపి.. గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు పలుకుతూ వందనం చేశారు. ఏపీ ముఖ్య
Date : 23-02-2022 - 1:23 IST -
Kacha Badam Video: ఎవరీ ‘కచ్చా బాదం’.. ఎందుకంత ఫేమస్!
సోషల్ మీడియా రాకతో సామాన్యులు సైతం సెలబ్రిటీగా మారిపోతున్నారు. రాత్రికి రాత్రే స్టార్స్ హోదాను దక్కించుకుంటున్నారు. ఏదైనా విభిన్నంగా, వినూత్నంగా ప్రయత్నిస్తే..
Date : 23-02-2022 - 1:22 IST -
Ukraine Crisis: ఉక్రెయిన్లో టెన్షన్.. స్వదేశానికి 242 మంది భారతీయులు
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడి భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ నుంచి భారతీయుల రాక మొదలయింది. 242 మంది భారతీయులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరిన ప్రత్యేకవిమానం, తాజాగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుందని విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్ ట్వీట్ చేశారు. ఉక
Date : 23-02-2022 - 12:46 IST -
Corona Virus: ఇండియాలో కరోనా కేసులు.. లేటెస్ట్ రిపోర్ట్ ఇదే..!
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు సంఖ్య భారీగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే భారత్లో మంగళవారం మాత్రం కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజు దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో కరోనా కారణంగా
Date : 23-02-2022 - 11:59 IST -
Team India: భారత్ కు మరో బిగ్ షాక్
శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందు టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు.
Date : 23-02-2022 - 11:24 IST -
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు జోష్ పెంచే వార్త. ఆ జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్ళు సీజన్ తొలి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉండనున్నారు.
Date : 23-02-2022 - 11:18 IST -
Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సమ్మర్ హీట్..!
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. పగిటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం మొదలైంది. సహజంగా మార్చిమొదటి వారం నుంచి వేసవి కాలంగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవికాలం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. మొన్నటివరకు దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా, ఆదివారం నాడు ఒక
Date : 23-02-2022 - 10:34 IST