Speed News
-
KTR: నచ్చకుంటే అన్ ఫాలో చేయండి!
నా పోస్టులు మీకు నచ్చకుంటే...అన్ ఫాలో చేయండి...తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూనే ఉంటాం..అంతే...అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కొన్ని నెలలుగా కేంద్రానికి తెలంగాణకు మధ్య పోరు అన్నట్లుగా సాగుతున్న విషయం తెలిసిందే.
Date : 01-04-2022 - 4:51 IST -
Mlc Kavitha: యువతకు ఉద్యోగ నామ సంవత్సరం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 01-04-2022 - 4:41 IST -
Women Financial Independence: స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాల్సిందేనా..?
నేటి యుగంలో పాటుగా స్త్రీలు అన్నిరంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వైపు పయణిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం పురుషులతో పోల్చితే స్త్రీలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో చాలా తక్కువ శాతం ఉన్నారు. అనాదిగా వస్తున్న పురుషుల ఆధిపత్యం కారణంగా భారత్ లో స్త్రీలు ఆర్థిక స్వాతంత్య్రంలో వెనకబడి ఉన్నారు.
Date : 01-04-2022 - 4:31 IST -
IPL Betting Case: ఐపీఎల్ బెట్టింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన గ్యాంగ్.. బేగం బజార్లో ఇద్దరు అరెస్ట్..!
క్రికెట్ ప్రేమికులకు మజాను పంచేందుకు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షురూ అయిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఐపీఎల్ అలా మొదలైందో లేదో, మరోవైపు బెట్టింగ్ ముఠా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో ఓ బెట్టింగ్ ముఠాను నగర పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల
Date : 01-04-2022 - 1:19 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్..!
భారత్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 52 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,918 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను వి
Date : 01-04-2022 - 11:53 IST -
LPG Cylinder Price: భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర..!
ఇండియాలో వంటగ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు తీవ్ర ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ వారు ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ ధర 50
Date : 01-04-2022 - 10:33 IST -
TTD: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో, శ్రీవారి ఆర్జిత సేవలు ఈరోజు నుంచే పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రేండేళ్ళ తర్వాత భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కారణంగా 2020 మార్చిలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుండి శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు ఏకాంత
Date : 01-04-2022 - 9:33 IST -
Bandi Sanjay: ‘కేసీఆర్’ కు ‘బండి’ బహిరంగ లేఖ..!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
Date : 31-03-2022 - 10:32 IST -
Manchu Manoj: మంచు మనోజ్ కారుకు జరిమానా
హైదరాబాద్లోని టోలీచౌకి వద్ద నటుడు మంచు మనోజ్ కారుకు జరిమానా విధించారు.
Date : 31-03-2022 - 10:21 IST -
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ లో పడిపోయిన కోహ్లీ, రోహిత్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొట్టారు.
Date : 31-03-2022 - 5:57 IST -
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ను ‘అంధకారప్రదేశ్’ గా మార్చేశారు!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన స్టయిల్ లో అధికార పార్టీ వైసీపీపై విరుచుకుపడుతున్నారు.
Date : 31-03-2022 - 5:34 IST -
Farewell To MPs : 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు
పదవీకాలం ముగియడంతో రాజ్యసభలోని 72 మంది రాజ్యసభ సభ్యులు పదవీవిరమణ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరయ్యాడు.
Date : 31-03-2022 - 3:06 IST -
Neera Cafe: తెలంగాణలో తొలిసారిగా ‘నీరా’ కేఫ్ !
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రూ.25 కోట్లతో నీరా కేఫ్ను ఏర్పాటుచేస్తున్నట్టు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
Date : 31-03-2022 - 2:03 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 28 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,594 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్
Date : 31-03-2022 - 1:01 IST -
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ..!
శ్రీవారి భక్తులకు టీడీపీ మరో శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో రేపటి నుంచి అన్ని రకాల దర్శనాలు అందుబాటులోకి రానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తిరుమలలో అన్ని రకాల దర్శనాలతో పాటు ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తున్నట్లు టీడీపీ అధికారుల తెలిపారు. ఇక కరోనా నేపధ్యంలో గత రెండేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థ
Date : 31-03-2022 - 12:49 IST -
Summer Holidays: ఏప్రిల్ 24 నుంచి.. తెలంగాణలో పాఠశాలకు సెలవులు..!
ఏప్రిల్ 24 నుంచే తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ప్రారంభం కానున్నాయి. మే నెలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసిన అనంతరం ఎండాకాలం సెలవులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అయినప్పటికీ రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచే పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్
Date : 31-03-2022 - 11:48 IST -
Telangana Schools: తెలంగాణలో పాఠశాలల సమయాన్ని కుదించిన విద్యాశాఖ
హైదరాబాద్: వేడిగాలుల సూచనల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ హాఫ్డే పాఠశాలల సమయాన్ని మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు కుదించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పనిచేస్తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వుల్లో తెలిపారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 11.30 గంట
Date : 31-03-2022 - 9:46 IST -
Yadadri: యాదాద్రి దర్శిని మినీ బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ
యాదగిరిగుట్టకు వెళ్లే మినీ బస్సు సర్వీసులను బుధవారం ఉప్పల్ బస్టాప్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వీసీఅండ్ ఎండీ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి మినీ బస్సులతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా యాదాద్రికి చేరుకోవడానికి టిఎస్ఆర్టిసి సౌకర్యాలు కల్పిస్తోందని చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు
Date : 31-03-2022 - 9:36 IST -
KTR: మోదీ’ పై మండిపడ్డ ‘కేటీఆర్’.. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సామజిక మాధ్యమాల్లో యాక్టివ్ గానే ఉంటూ… వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా కేంద్రంపై ట్విట్టర్ వార్ ప్రకటించారు కేటీఆర్. వరుస ట్వీట్లతో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. గుజరాత్ లో పవర్ హాలీడే ప్రకటించడాన్ని విమర్శించిన మంత్రి కేటీఆర్.. మిషన్ భగీరథ పథకంలో కేంద్ర భాగస్వామ్యం గురి
Date : 31-03-2022 - 9:22 IST -
Petrol Diesel Price: పెట్రో మోత…9వ రోజు పెరిగిన ధరలు..!
దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్ ధర రూ.93.07 కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు,
Date : 31-03-2022 - 9:17 IST