Speed News
-
Putin War: పుతిన్ సాధించేదేంటి.. పిడికెడు మట్టి తప్ప!
సైనిక చర్య రెండు ప్రాంతాలకే పరిమితం అంటూ మొదలుపెట్టి.. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది రష్యా. ఉక్రెయిన్ ప్రజలకు ప్రస్తుత పాలన నుంచి విముక్తి కలిగిస్తానని చెప్పి..
Published Date - 07:00 AM, Sun - 27 February 22 -
Maruti WagonR: లేటెస్ట్ ఫీచర్లతో వ్యాగన్ ఆర్….లాంచ్ కు ముందే ఫీచర్స్ ఔట్..!!!
దేశంలోని అతిపెద్ద వాహన తయారుదారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త మోడల్ వాగన్ ఆర్ కారును లాంచ్ చేసింది. 2022మోడల్ లో ఈ కారును రిలీజ్ చేసింది. ఇందులో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.
Published Date - 06:42 AM, Sun - 27 February 22 -
Rescue Ops: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు…ఆదివారం ఢిల్లీ చేరుకోనున్న రొమేనియా ఫ్లైట్..!!!
ఉక్రెయిన్పై రష్యా సైన్యం మూడోరోజు కూడా విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్ పై బాంబులు మిస్సైల్స్ తో రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి.
Published Date - 12:59 AM, Sun - 27 February 22 -
Ind vs SI: భారత్ దే సిరీస్
సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వెస్టిండీస్ పై టీ ట్వంటీ, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్ తాజాగా శ్రీలంకపైనా షార్ట్ ఫార్మేట్ లో సిరీస్ కైవసం చేసుకుంది.
Published Date - 11:40 PM, Sat - 26 February 22 -
Radhe Shyam: ‘రాధే శ్యామ్’ సర్ ప్రైజ్.. థియేటర్స్లో ‘ఆస్ట్రాలజీ’ కౌంటర్!
రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Published Date - 11:15 PM, Sat - 26 February 22 -
Dhoni: దటీజ్ ధోనీ
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నైసూపర్ కింగ్స్ కు పేరుంది. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై ఫ్రాంచైజీ ఏకంగా 4 టైటిల్స్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
Published Date - 06:28 PM, Sat - 26 February 22 -
Indians: 219 మంది ఇండియన్స్ ముంబైకి తరలింపు!
రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 219 మంది ఇండియన్స్
Published Date - 05:47 PM, Sat - 26 February 22 -
Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర.. తాలిబాన్లు షాకింగ్ స్టేట్మెంట్
అధికారంలో ఉన్న అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంపై దాడి చేసి ఆక్రమించుకున్న తాలిబాన్లు సైతం రష్యాను శాంతిగా ఉండమంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో 20 వేల మంది గెరిల్లా ఆర్మీని పంపేందుకు రష
Published Date - 04:54 PM, Sat - 26 February 22 -
Ukraine Russia War: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్కు భారత్ దూరం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపధ్యంలో(UNSC), తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఉక్రెయిన్లో రష్యా చర్యలపై యూఎన్ఎస్సీ నిర్వహించిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముస
Published Date - 03:48 PM, Sat - 26 February 22 -
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు “దిమ్మతిరిగే షాక్” ఇచ్చిన జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే పీఆర్సీ విషయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ సర్కార్కు మధ్య పెద్ద రగడ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సయోద్య కుదిరినా
Published Date - 03:21 PM, Sat - 26 February 22 -
5G Network: ఇండియాలో 5జీ సేవలు.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రం..!
ఇండియలో 5జీ టెలికాం సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ విషయం పై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన సిఫార్సులను మార్చి చివరి నాటికి అందించాలని టెలికాం శాఖ ట్రాయ్ను కోరి
Published Date - 02:52 PM, Sat - 26 February 22 -
DJ Tillu: డీజే టిల్లు ‘ఓటీటీ’ రిలీజ్ కు రెడీ!
ఫిబ్రవరి 12న విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
Published Date - 01:35 PM, Sat - 26 February 22 -
Nalgonda: కూలిన హెలికాప్టర్.. ట్రైనీ పైలట్ మృతి!
శనివారం ఉదయం నల్లగొండ జిల్లా తుంగతుర్తి పట్టణ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో
Published Date - 01:19 PM, Sat - 26 February 22 -
CM KCR: ఏపీలో ‘కేసీఆర్’ ఫ్లెక్సీలు!
భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి.
Published Date - 11:50 AM, Sat - 26 February 22 -
Corona Virus: బిగ్ రిలీఫ్.. ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశం కొత్తగా 11,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు కరోనా కారణంగా 255 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుండి 4,22,70,482 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇండియాలో ఇప్పటి వరకు 4,29,05,844 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా వ్యా
Published Date - 10:31 AM, Sat - 26 February 22 -
Kerala IT Parks: కేరళ ఐటీ పార్కుల్లో ఇకపై బార్ అండ్ రెస్టారెంట్…?
కేరళ ప్రభుత్వం ప్రధాన ఐటీ పార్కుల ప్రాంగణంలో బార్ అండ్ రెస్టారెంట్ కలిగి ఉండేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో కేరళ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పాలసీని సిద్ధం చేస్తున్న ప్రభుత్వం క్రియాశీల పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలలో ఇది ఒకటిగా ఉన్నట్లు సమాచారం. ఈ సదుపాయం ఇతర రాష్ట్రాల యువకులకు రాష్ట్రాన్ని మరింత ఆకర్షణీయంగా మా
Published Date - 10:14 AM, Sat - 26 February 22 -
TS VS Centre: కేంద్రంతో తెలంగాణ మరో లడాయి
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Published Date - 09:15 AM, Sat - 26 February 22 -
AP Panchayat Funds: పంచాయతీల నిధులు మాయం.. ఏపీ సర్కార్ మాయాజాలం?
రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రం, లోకల్ బాడీస్గా పిలుచుకొనే పంచాయతీలు...వేటి అధికారాలు వాటివే. నిధులు, విధులు విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
Published Date - 09:08 AM, Sat - 26 February 22 -
Ukraine Indians: ఉక్రెయిన్ సంక్షోభం.. భారత విద్యార్థులకు ఆహారం,వసతి కల్పిస్తున్న రొమేనియన్ ప్రభుత్వం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు తీవ్రిఇబ్బందులకు గురవుతున్నారు.
Published Date - 08:56 AM, Sat - 26 February 22 -
Odisha: ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ కన్నుమూత
ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ స్వల్ప అస్వస్థతతో భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు.
Published Date - 01:57 AM, Sat - 26 February 22