Speed News
-
Pawan Kalyan: రాజధాని నిర్మాణం కోసం రైతులు చేస్తున్న పోరాటంపై ‘పవన్ కళ్యాణ్’.. !
సుమారు 35 వేల ఎకరాలను భూములను రాజధాని నిర్మాణం కోసం అందించిన రైతులు 811 రోజులుగా చేస్తున్న పోరాటం వజ్ర సంకల్పంతో కూడుకున్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Date : 07-03-2022 - 8:30 IST -
Accident: రామగుండ సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
తెలంగాణలోని రామగుండ సింగరేణిలో ప్రమాదం జరిగింది. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్లో భూగర్భ గనిలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు కార్మికులు మరణించారు.
Date : 07-03-2022 - 6:47 IST -
5 States Exit Poll : 5 రాష్ట్రాల్లో బీజేపీ ఔట్, ‘ఆత్మసాక్షి’ ఎగ్జిట్ పోల్
ఆత్మసాక్షి సర్వే ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం బీజేపీ ఐదు రాష్ట్రాల్లోనూ ఓడిపోనుంది.
Date : 07-03-2022 - 6:30 IST -
Petrol And Diesel Prices: పెట్రోల్ ధరలకు రెక్కలు.. సామాన్యుడి జేబుకి చిల్లి తప్పదా..?
ఇండియాలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో మూడు నెలల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లపై రోజువారీ ధరల పెంపు ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు పూర్వడంతో రేపటి నుం
Date : 07-03-2022 - 4:52 IST -
Janasena: జనసేన ఆవిర్భావ సభ’ను విజయవంతం చేద్దాం- ‘నాదెండ్ల
ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ మన చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా… మన ప్రాంత ఔన్నత్యం ప్రతిబంబించేలా ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఆకాంక్షించారు. ఈ సభ కోసం జనసైనికులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, పోలీస్ శాఖ పర్మిషన్లు ఇచ్చి
Date : 07-03-2022 - 4:35 IST -
Prabhas: సినిమా టికెట్ల ధరల జీవోపై స్పందించిన ప్రభాస్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు.
Date : 07-03-2022 - 4:07 IST -
Jadeja: జయంత్ కోసం జడ్డూ త్యాగం
మొహాలీ టెస్టులో భారత గెలుపు వెనుక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాదే కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జడేజా బ్యాట్ తోనూ, బంతితోనూ అదరగొట్టాడు.
Date : 07-03-2022 - 3:41 IST -
TSRTC Offer For Women : ఆ మహిళలకు ఆర్టీసీలో ఉచితం
మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళాదినోత్సవం సందర్భంగా 60ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది.
Date : 07-03-2022 - 3:26 IST -
AP Assembly Session 2022: మార్చి 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
ఏపీలో ఈరోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి లెలిసిందే. ఈ క్రమంలో తొలిరోజే ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఆ తర్వాత జరిగిన బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో భాగంగా, మార్చి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి మొత్తం 13రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. స్ప
Date : 07-03-2022 - 2:27 IST -
Rupee Value Declines : పాతాళానికి పడిపోయిన `రూపాయి`
మోడీ సర్కార్ హయాంలో అత్యంత ఘోరంగా భారత రూపాయి పతనం అయింది.
Date : 07-03-2022 - 2:08 IST -
Telangana Assembly: అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్.. అసలు కారణం ఇదే..!
తెలంగాణలో ఈరోజు ప్రారంభమయిన శాసనసభ సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయం పై ప్రతిపక్షాలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుమతించలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో స్పీకర్ ఏకపక్షంగా
Date : 07-03-2022 - 2:08 IST -
BJP MLAs Suspended : సింహాలపై అసెంబ్లీ వేటు
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని కేసీఆర్ సర్కార్ అగౌరపరుస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల వరకు ఈటెల రాజేంద్ర, రఘునందన్, రాజాసింగ్ లను అసెంబ్లీ బహిష్కరించింది.
Date : 07-03-2022 - 2:05 IST -
Governor Tamilisai:’యాదాద్రి’లో గవర్నర్ ‘తమిళసై’ పూజలు…!
తెలంగాణ తిరుపతిగా కీర్తించబడుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ సందర్శించారు.
Date : 07-03-2022 - 12:37 IST -
AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన నేపధ్యంలో, గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు బహిష్కరించి శాసనసభ నుంచి వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తుండగా, టీడీపీ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్, గో.. బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చే
Date : 07-03-2022 - 11:57 IST -
BSF: పంజాబ్లో పాకిస్థాన్ డ్రోన్ను కూల్చిన బీఎస్ఎఫ్
పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో పాకిస్థాన్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చారు.
Date : 07-03-2022 - 11:55 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..!
ఇండియలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 4,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 66 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశంలో గత 24 గంటల్లో కరోనా నుండి 9,620 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. ఇక దేశంలో ఇ
Date : 07-03-2022 - 11:42 IST -
చాయ్ తో నెలసరి నొప్పికి చెక్…ఎంతవరకు నిజం..?
ప్రతి పదిమంది మహిళల్లో ఐదుగురు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి.
Date : 07-03-2022 - 11:24 IST -
Minister Harish Rao: మానవీయ కోణంలో బడ్జెట్ను రూపొందించాం..!
తెలంగాణలో ఈరోజు నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో తొలిరోజే రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ క్రమంలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంమత్రి కేసీఆర్ ఆశీస్సులతో తాను మూడవ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టబో
Date : 07-03-2022 - 10:55 IST -
Chitra Ramakrishna: ఎన్ఎస్ఈ కేసులో మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ అరెస్ట్
కోలోకేషన్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ ను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. స్టాక్ మార్కెట్కు సంబంధించిన కీలక సమాచారాన్ని ముందుగానే యాక్సెస్ చేసుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడంతో పాటు ఆమెపై మరికొన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకే ఆమెపై దేశం విడిచి వెళ్లకుండా లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆమెతో పాటు మరో మాజీ సీఈ
Date : 07-03-2022 - 9:47 IST -
Nadella: ఇసుక దోపిడిలో ‘జగన్’ ది ప్రీపెయిడ్ విధానం – ‘నాదెండ్ల’..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి...
Date : 07-03-2022 - 9:00 IST