Speed News
-
Janasena: జనసేన ఆవిర్భావ సభ షురూ.. జనసైనికులతో కిక్కిరిసిన ప్రాంగణం..!
ఆంధ్రప్రదేశ్లో జనసేన ఆవిర్భావ సభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈసందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. ఆవిర్భావ సభ కోసం సాంగ్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. ఇక ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు
Date : 14-03-2022 - 4:22 IST -
Brother Anil: ‘జగన్’ పై ‘బ్రదర్ అనిల్’ సంచలన వ్యాఖ్యలు
సోమవారం విశాఖపట్టణంలో ఏపీ సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పర్యటించారు.
Date : 14-03-2022 - 4:00 IST -
AP Assembly: ఐదుగురు టీడీపీ నేతల పై సస్పెన్షన్ వేటు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. అసెంబ్లీలో సభా కార్యాకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఐదుగురు టీడీపీ సభ్యులపై వేటు వేశారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును ఈ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించ
Date : 14-03-2022 - 3:02 IST -
Sonia Gandhi: అలాంటివాళ్లకు కాంగ్రెస్ లో స్థానం ఉండదు!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది.
Date : 14-03-2022 - 1:18 IST -
Ganta Srinivasa Rao: నా రాజీనామాను వెంటనే ఆమోదించండి..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం నాడు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఇక విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, 2021 ఫిబ్రవరి 12వ తేదీన గంటా శ్రీనావాసరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాజీనామాను స్పీకర్ ఇంకా
Date : 14-03-2022 - 12:53 IST -
Earthquake: భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మలేషియ, ఫిలిప్పీన్స్ దేశాల్లో అర్థరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భారీ తీవ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది. మరోవైపు ఫిలిప్పీన్స్లో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. దీంతో రెండు దేశాల్లో రిక్టర్ స్కేలు పై తీవ్రత 6 దాటడంతో ఆస్థిన
Date : 14-03-2022 - 12:47 IST -
T20 league: లక్నో టీమ్ కు ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2022వ సీజన్ ప్రారంభానికి ముందు కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్ కు భారీ షాక్ తగిలింది.
Date : 14-03-2022 - 12:05 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో థర్డ్వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 27 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,377 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ త
Date : 14-03-2022 - 10:15 IST -
Tragedy in Telangana: తెలంగాణలో విషాదం..చెరువులో పడి ముగ్గురు మృతి
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను కృష్ణమూర్తి (65), నాగరాజు (35), లక్కీ (12)గా గుర్తించారు. కృష్ణమూర్తి చెరువులో కాళ్లు కడుక్కుంటుండగా, ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని కాపాడేందుకు తోడుగా ఉన్న మనవడు చెరువులోకి దూకాడని…
Date : 14-03-2022 - 9:40 IST -
Liquor Rates: తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్..!
రాష్ట్రంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తెలంగాణలో త్వరలోనే మద్యం ధరలు తగ్గించనున్నట్లు సమాచారం. గతంలో కరోనా పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో లిక్కర్ విక్రయాలు భారీగా తగ్గినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో మద్యం ధరల పెరుగుదలతోనే, రాష్ట్ర
Date : 14-03-2022 - 9:31 IST -
Telangana Jobs: పోలీస్ శాఖ నుంచే.. ఉద్యోగాల జాతర షురూ..!
తెలంగాణలో ఉద్యోగాల జాతార మొదలు కానుంది. ఈ క్రమంలో ముందుగా పోలీసు శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రారంభం కానుందని సమాచారం. మార్చి చివరి వారంలో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ పోలీస్ శాఖ నుంచి ప్రకటన వెలువేడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో జోన్ల వారిగా ఉద్యోగాల ఖాళీల జాబితాను అధికారులు సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపారని, దీంతో ఆ జాబితాను ప్రభుత్వం ఆ
Date : 14-03-2022 - 9:08 IST -
India 2nd Test: ఇక గెలుపు లాంఛనమే
పింక్ బాల్ టెస్టులో రెండోరోజూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన రోహిత్సేన ఇక విజయాన్ని అందుకోవడమే లాంఛనమే.
Date : 13-03-2022 - 10:03 IST -
Congress President: మళ్లీ సోనియా వైపే ‘సీడబ్ల్యూసీ’
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం దృష్ట్యా నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ల మధ్య నాలుగున్నర గంటల సుదీర్ఘ సీడబ్ల్యూసీ సమావేశం సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని తీర్మానించింది.
Date : 13-03-2022 - 9:47 IST -
Jana Sena: ఇది ‘జగన్ స్వామ్యం’ కాదు… ‘ప్రజాస్వామ్యం’ – ‘నాదెండ్ల’
నాయకుడు అనేవాడు బాధ్యతల నుంచే పుడతాడని, ఆవిర్భావ సభను జనసైనికులు, వీరమహిళలు, వాలంటీర్లు భవిష్యత్తు రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Date : 13-03-2022 - 9:11 IST -
CWC Meet: రాహుల్ కు జై కొట్టిన ‘సీడబ్ల్యూసీ’
కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో ఎక్కువ మంది వాయిస్ వినిపించారు. ఐదు రాష్ట్రాల ప్రతికూల ఫలితాలకు కారణం అధ్యక్షుడు గా శాశ్వత నియామకం లేకపోవటమే అని సమావేశం భావించింది.
Date : 13-03-2022 - 8:56 IST -
Vishal: ‘లైకా’ ఎఫెక్ట్… హీరో ‘విశాల్’ ను రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ‘చైన్నై హైకోర్ట్’ ఆదేశం!
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో… రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని తమిళ స్టార్ హీరో విశాల్ ను మద్రాస్(చెన్నై) హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, అప్పుగా తీసుకున్న రూ. 21.29 కోట్లు చెల్లించకుండానే ‘వ
Date : 13-03-2022 - 2:11 IST -
Smriti: స్మృతి మంధాన చేసిన పనికి ఫాన్స్ ఫిదా!
జెంటిల్ మెన్ గానే క్రికెట్ లో హుందాగా వ్యవహరించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు.
Date : 13-03-2022 - 1:37 IST -
Contraceptive Pills: గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారా.. అయితే తస్మత్ జాగ్రత్త!
ఈ మధ్యకాలంలో గర్భనిరోధక మాత్రల వాడకం చాలా పెరిగింది. ఈ మాత్రలను ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉపయోగిస్తున్నారని తేలింది.
Date : 13-03-2022 - 11:32 IST -
PayTM: డీసీపీ కారును ఢీకొట్టిన పేటీఎం ఫౌండర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీలో డీసీపీ కారును ఢీకొట్టిన కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు చేశారు.
Date : 13-03-2022 - 11:16 IST -
Ukraine: రష్యాకు సింహస్వప్నం.. ఈ ’గ్రేట్ స్నైపర్ వలి’
దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నా సరే.. రష్యాకు మాత్రం ఇంకా సంపూర్ణ విజయం దక్కలేదు. పేరుకు మిలటరీ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పినా..
Date : 13-03-2022 - 11:12 IST