Speed News
-
Whisky Brands : భారత్ లో అమ్ముడుపోతున్న టాప్-విస్కీ బ్రాండ్స్ ఇవే…అందులో మీ బ్రాండ్ ఉందో లేదో చెక్ చేసుకోండి..!!
భారత్ లో మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. మద్యం అతిగా తాగితే...గుండెకు ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Date : 02-07-2022 - 11:40 IST -
KCR Avoids PM Modi: ముఖం చాటేసిన కేసీఆర్!
ఆయనో దేశ ప్రధాని.. అధికారిక సమావేశాలు, ఇతర సభల కారణంగా ఏ రాష్ట్రంలోనైనా పర్యటించవచ్చు.
Date : 02-07-2022 - 11:29 IST -
Cow Dung : ఆవు పేడతో వ్యాపారం…లక్షలు సంపాదిస్తున్న యువకుడు..!!
ఆవుపేడ వ్యవసాయానికి ఎంతో లాభసాటి. ఆవుపేడ ఎరువులు చాలా సారవంతమైనవి. వ్యవసాయానికే కాదు...దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Date : 02-07-2022 - 11:01 IST -
Hair Fall : సిగరెట్ తాగుతున్నారా…బట్టతల వస్తుంది జాగ్రత్త..!!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అయినా తాగేవారు చాలా మంది ఉన్నారు. మనదేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
Date : 02-07-2022 - 10:15 IST -
Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట పాలు తాగకూడదా..?
డయాబెటిస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న రోగాల్లో ఇదొక్కటి. పదిమందిలో దాదాపు ఆరుగురు డయాబెటిస్ బారినపడుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ డయబెటిస్ నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం.
Date : 02-07-2022 - 10:00 IST -
Bhagya Laxmi Temple : భాగ్యలక్ష్మీ ఆలయానికి వీవీఐపీల తాకిడి.. భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వీవీఐపీల వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు బీజేపీ ముఖ్యనేతలు వస్తున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శనివారం మధ్యాహ్నం ఆలయాన్ని సందర్శించనున్నారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాల యజమానులు తమ దుకాణాలను మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివ
Date : 02-07-2022 - 9:59 IST -
Kharif : ఖరీఫ్లో విత్తనాలు, ఎరువుల కొరత.. తీవ్ర ఆందోళనలో రైతులు
రాజమహేంద్రవరం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే పొలం పనులు సందడిగా సాగి, నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెప్తున్న దానిని రైతులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన
Date : 02-07-2022 - 9:47 IST -
Dream : ఇవి కలలో కనిపిస్తున్నాయా..?మీ పంట పండినట్లే…కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!
సాధారణంగా ప్రతిమనిషికి ఏదోక కల అనేది వస్తుంది. అయితే కొందరికి గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కానీ కొందరికి మాత్రం కలలో కనిపించిన వస్తువులు కానీ...మనుషులు కానీ...ఏవైనా పనులు కానీ...నిజ జీవితంలో నిజాలు అవుతుంటాయి.
Date : 02-07-2022 - 9:15 IST -
EV Charging Stations : హైదరాబాద్లో త్వరలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్: త్వరలో నగరంలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 230 EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ) తమ అధికార పరిధిలో 100 ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించింది. GHMC, HMDA, తెలంగాణ స్టేట్ రె
Date : 02-07-2022 - 8:54 IST -
Iran : ఇరాన్లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు
ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో భూప్రకంపనలు వచ్చాయి. ఇరాన్ మీడియా ప్రకారం యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) దాని తీవ్రత 6.0గా ఉందని తెలిపింది. భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో అనేక విధ్వంసకర భూకంపాలను చవిచూసిన ఇ
Date : 02-07-2022 - 8:44 IST -
Hanuman Puja : దీర్ఘకాలిక సమస్యలున్నాయా…? మంగళ, శనివారాల్లో హనుమాన్ ను ఈ విధంగా పూజించండి..!!
ప్రతి మనిషికి జీవితంలో ఏవో దోషాలుంటాయి. ఆ దోషాలు పూర్తిగా తొలగిపోవాలంటే....ప్రతి మంగళవారం, శనివారాలకలో ఆంజనేయస్వామికి పూజలు చేస్తే సకలదోషాల నుంచి విముక్తులవుతారు. ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకుందాం.
Date : 02-07-2022 - 8:36 IST -
Electric Vehicle Fire: మంటల ముప్పు ఈవీల్లో ఎక్కువా ? పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఎక్కువా ?
ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇటీవల మంటలు చెలరేగిన ఘటనలు కలవరపెడుతున్నాయి.
Date : 02-07-2022 - 8:07 IST -
Gold Costly: పసిడికి రెక్కల “కస్టమ్”..సుంకం పెంచిన కేంద్ర సర్కారు
పసిడి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.50 శాతం నుంచి 12.50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని పెంచుతున్నందు వల్లే ఈ దిశగా సర్కారు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బంగారం దిగుమతులు ఇటీవల కాలంలో ఒక్కసారిగా పెరిగాయి. మే
Date : 02-07-2022 - 7:30 IST -
Fake Notes: కరెన్సీ నోట్లను ఇలా చెక్ చెయ్యండి.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు పలు కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
Date : 02-07-2022 - 7:15 IST -
Diabetic: బెల్లం మధుమేహం ఉన్నవారికి మంచిదా? ప్రమాదమా?
ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ప్రతి వంద మందిలో దాదాపుగా 60 మంది వరకు డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు.
Date : 02-07-2022 - 6:10 IST -
1st Day Ind Vs Eng: చివరి టెస్టులో రాణించిన పంత్, జడేజా..భారత్ స్కోర్ 338/7
ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా తొలిరోజు తడబడి నిలబడింది.
Date : 01-07-2022 - 11:55 IST -
Rishabh Pant: సెంచరీతో జట్టును ఆదుకున్న రిషబ్ పంత్
అంచనాలు పెట్టుకున్న టాపార్డర్ నిరాశపరిచిన వేళ ఐదో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆపద్భాందవుడయ్యాడు.
Date : 01-07-2022 - 11:06 IST -
Actor Vishal: చంద్రబాబుపై నేను పోటీ చేయట్లేదు.. అవన్నీ పుకార్లే : విశాల్
హీరో విశాల్ వైసీపీ తరుపున.. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై తలపడనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో విశాల్ స్పందించారు.
Date : 01-07-2022 - 10:56 IST -
Hyderabad : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: జార్ఖండ్ మాజీ సీఎం
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తారా అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 01-07-2022 - 10:29 IST -
Uttam Kumar Reddy : అవినీతికి పాల్పడుతున్న అధికారపార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు – ఎంపీ ఉత్తమ్
అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర సామాజిక కార్యకర్తలపై అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టినందుకు స్థానిక జర్న
Date : 01-07-2022 - 10:21 IST