Speed News
-
Father health impact : పిల్లలపై తండ్రి ఆరోగ్య ప్రభావం ఉంటుందా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు…?
పిల్లల ఆరోగ్యంపై తండ్రి ప్రభావం ఉంటుందా..?ఈ ప్రశ్నకు మీరేం సమాధానం చెబుతారు? ఉంటుందా..లేదా? కానీ చాలామందికి ఈ సందేహం ఎప్పటి నుంచో ఉంది.
Date : 22-06-2022 - 7:15 IST -
Amma Vodi : ఈ నెల 27న తల్లుల అకౌంట్లోకి నిధులు.. రూ. 13వేలు జమ. !!
ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి నిధుల విడుదలకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈనెల 27న విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఈ పథకం నిధులు జమ చేయనుంది సర్కార్.
Date : 22-06-2022 - 7:15 IST -
Viral Pic : బిగ్ బి లాగే ఉన్న ఆఫ్ఘన్ శరణార్ధి….నెట్టింట్లో వైరల్..!!
ఆప్ఘనిస్తాన్ కు చెందిన ఓ శరణార్ధుడు అచ్చం బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాగే ఉన్నాడంటూ 2018లో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 22-06-2022 - 6:39 IST -
Sravana Somavar Vrat 2022 : ఆషాఢ మాసంలో పరమశివుడికి సోమవారం ఇలా పూజ చేస్తే జీవితంలో కష్టాలు తలెత్తవు…!!
హిందూ మతంలో ఆషాడ మాసానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది హిందూ క్యాలెండర్లో నాలుగవ నెల. శాస్త్రాల ప్రకారం, ఆషాఢ మాసంలో శివుడిని పూజించిన వారి ప్రతి కోరిక నెరవేరుతుంది.
Date : 22-06-2022 - 6:18 IST -
Vijaykanth : తమిళ్ సీనియర్ హీరో విజయ్ కాంత్ కాలివేళ్లు తొలగించిన వైద్యులు..!!
తమిళ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు DMDKపార్టీ చీఫ్ విజయ్ కాంత్ కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
Date : 22-06-2022 - 6:11 IST -
YS Jagan: పారిస్ టూర్ కు సీఎం జగన్!
ఏపీ సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైందని ముఖ్యమంత్రి అధికారులు తెలిపారు.
Date : 22-06-2022 - 5:53 IST -
Whatsapp : వాట్సాప్ లో సరికొత్త అప్ డేట్…డీపీ, స్టేటస్..మీరు కావాలనుకున్నవారికే కనిపిస్తుంది..!!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్...తమ యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.
Date : 22-06-2022 - 5:45 IST -
Flight Crash: విమానంలో చెలరేగిన మంటలు.. 126 మంది సేఫ్!
126 మంది వ్యక్తులతో వెళ్తున్న విమానం మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
Date : 22-06-2022 - 5:05 IST -
AP Inter Results 2022 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏపీ ఇంటర్మీడియట్ 2022 ఫలితాలను విడుదల చేసింది.
Date : 22-06-2022 - 3:56 IST -
Nalgonda : అమెరికాలో కాల్పులు కలకలం.. నల్గొండ యువకుడు మృతి
అమెరికాలోని మేరీల్యాండ్లో ఆదివారం సాయంత్రం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నల్గొండకు చెందిన నక్కా సాయి చరణ్ (26) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్పై మృతి చెందాడు. కొడుకు చనిపోయాడని అతని తల్లిదండ్రులకు అమెరికా నుంచి సమాచారం అందింది. అమెరికాలోని మేరీల్యాండ్లోని కాటన్స్విల్లే సమీపంలో సాయి చరణ్ కారులో వెళ్తుండగా నల్లజాతీయుడు కాల్చి చంపాడు. సాయి చరణ్ని యూనివర్
Date : 22-06-2022 - 12:46 IST -
Samantha Romance: సల్మాన్ ఖాన్ తో సమంతా రొమాన్స్!
సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ త్రిపాత్రాభినయంతో బాలీవుడ్ 2005 బ్లాక్ బస్టర్ 'నో ఎంట్రీ' సీక్వెల్ '
Date : 22-06-2022 - 12:15 IST -
Minor Jailed : యూపీ బాలుడికి 20 ఏళ్లు జైలు.. ఎందుకంటే..
ఉత్తరప్రదేశ్ లోని మధుర కోర్టు ఒక బాలుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017 సంవత్సరం ఫిబ్రవరి 15న బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ఈ తీర్పును ప్రకటించింది.
Date : 22-06-2022 - 12:00 IST -
Tollywood Strike: సినీ కార్మికుల నిరవధిక సమ్మె!
మెరుగైన వేతనాలు కోరుతూ 20 వేల మందికి పైగా తెలుగు సినీ కార్మికులు బుధవారం నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు.
Date : 22-06-2022 - 11:48 IST -
Earthquake In Afghan: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. 155 మంది మృతి
బుధవారం తెల్లవారుజామున తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది.
Date : 22-06-2022 - 11:17 IST -
Shivasena : నేడు మహారాష్ట్ర కెబినేట్ సమావేశం.. రాజకీయ సంక్షోభంపై చర్చ
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. సూరత్లోన
Date : 22-06-2022 - 10:40 IST -
MLA Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వంశీకి తీవ్ర అస్వస్థత..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం పంజాబ్ లో ఉన్న ఆయన అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ లో గతేడాది సీటు సాధించి అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి పంజాబ్ రాష్ట్రం మొహాలీ క్యా
Date : 22-06-2022 - 9:38 IST -
Shiva Sena Rebels : గౌహతి చేరుకున్న 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం గౌహతి చేరుకున్నారు. భారీ భద్రత మధ్య నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్కు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో ఏక్నాథ్ షిండే మాట్లాడ
Date : 22-06-2022 - 9:05 IST -
రెండేళ్లలోనే రికార్డు సృష్టించిన కారు.. ఇప్పటి వరకు ఎన్ని అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్?
కొరియన్ వాళ్ళు స్థాపించిన కార్ల తయారీ కంపెనీ ప్రస్తుతం ఇండియా మార్కెట్ లో పాతుకు పోతుంది. కంపెనీ తయారు చేసిన కార్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే పలు రకాల కంపెనీ కార్లు కస్టమర్లను ఆకట్టుకోగా సెల్టోస్ కంపెనీ కారు సక్సెస్ఫుల్ మోడల్గా పేరును తెచ్చుకుంది. సెల్టోస్ బాటలోనే పయణిస్తోంది సోనెట్ మోడల్. కరోనా మహమ్మారి తరువాత ఇండియాల
Date : 22-06-2022 - 9:00 IST -
AP Inter Results : నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. మధ్యాహ్నం విడుదల చేయనున్న మంత్రి బొత్స
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మే7వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు ప
Date : 22-06-2022 - 8:47 IST -
Clay Ganesh Idols : హైదరాబాద్లో 7లక్షల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు జరుపుకునే భక్తులకు రెండు లక్షల విగ్రహాలను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లక్ష్యంగా పెట్టుకోగా, హెచ్ఎండీఏ ఐదు లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) తన వంతుగా అన్ని సర్కిళ్లలో గణేష్ మట్టి విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించింది
Date : 22-06-2022 - 8:31 IST