Speed News
-
Anjali Mass Song: రా రా రెడ్డి.. నా సోకులు ఇస్తా నీకు వడ్డీ!
'మాచర్ల నియోజకవర్గం' లోని స్పెషల్ సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది.
Date : 09-07-2022 - 11:49 IST -
India wins T20: టీ ట్వంటీ సీరీస్ మనదే
వేదిక మారినా టీమిండియా జోరు మాత్రం మారలేదు. ఇంగ్లాండ్ పై మరోసారి ఆధిపత్యం కనబరిచిన వేళ టీ ట్వంటీ సీరీస్ కైవసం చేసుకుంది. రెండో టీ ట్వంటీ లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Date : 09-07-2022 - 11:07 IST -
Sri Lanka economic crisis : శ్రీలంకలో అదుపుతప్పిన పరిస్థితులు…ప్రధాని నివాసానికి నిప్పు..!!
శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. రాజధాని కొలంబోలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే నివాసాన్ని ముట్టడించిన ఆందోళనకారులు...ఆ తర్వాత ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రైవేట్ నివాసానికి నిప్పంటించారు.
Date : 09-07-2022 - 11:04 IST -
Anasuya Bharadwaj: అనసూయ ‘దర్జా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’.
Date : 09-07-2022 - 7:51 IST -
Mulayam Singh Yadav : సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత
గురుగ్రామ్: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా యాదవ్ కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం మెదాంత మెడిసిటీ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో ఉన్న ఆమెను
Date : 09-07-2022 - 5:45 IST -
Samsung Galaxy M53: శామ్సంగ్ గెలాక్సీ M53 5G ఫోన్ ఎలా ఉంది? వాటి ఫిచర్లు ఏంటంటే…
ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువ శాతం అమ్ముడు అవుతున్న బ్రాండ్లలో శామ్సంగ్ కూడా ఒకటి. ఈ శామ్సంగ్ ఫోన్లు
Date : 09-07-2022 - 5:40 IST -
SSMB28: మహేష్, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ షురూ!
మహేష్ బాబు, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతోంది.
Date : 09-07-2022 - 3:18 IST -
Ram Charan & Upasana: పిల్లలపై ఉపాసన, రాంచరణ్ క్లారిటీ.. అసలు రీజన్ ఇదే!
టాలీవుడ్ అందమైన జంటల్లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి.
Date : 09-07-2022 - 2:55 IST -
Russian Tanks: ఉక్రెయిన్ దాడిలో రష్యా యుద్ధ ట్యాంకులు ధ్వంసం
రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Date : 09-07-2022 - 1:33 IST -
2 killed : విజయనగరంలో విషాదం.. గోడ కూలి ఇద్దరు మృతి
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కుమరం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Date : 09-07-2022 - 1:09 IST -
2nd T20:రెండో టీ ట్వంటీకి భారత తుది జట్టు ఇదే
ఇంగ్లాండ్ గడ్డపై టీ ట్వంటీ సిరీస్ గెలవడమే లక్ష్యంగా శుభారంభం చేసిన టీమిండియాకు రెండో మ్యాచ్కు ముందు కొత్త తలనొప్పి మొదలైంది.
Date : 09-07-2022 - 1:02 IST -
Hyderabad : మారేడ్పల్లి సీఐని సస్పెండ్ చేసిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్: మారేడ్పల్లి సీఐ కె.నాగేశ్వరరావుపై వేటు పడింది. వనస్థలిపురంలో కిడ్నాప్, అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. శాఖపరమైన విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, జూన్ 7న లాడ్జిలో ఇన్స్పెక్టర్ తనను నిర్బంధించాడని, బెదిరించి లైంగికంగా వేధించాడని ఆ మహిళ ఆరోపించింది. ఆమెను రక్షించేందుకు వచ్చిన భర్తపై కూ
Date : 09-07-2022 - 12:39 IST -
Team India:టార్గెట్ సిరీస్
ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ను తృటిలో చేజార్చుకున్న భారత్ టీ ట్వంటీ సిరీస్ విజయంపై కన్నేసింది.
Date : 09-07-2022 - 12:28 IST -
Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Date : 09-07-2022 - 12:15 IST -
Class Room : క్లాస్ రూమ్లో అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్యలో తెర..!
కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య తెర ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది.
Date : 09-07-2022 - 11:43 IST -
Ponniyin Selvan : ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’ టీజర్ విడుదల చేసిన మహేశ్ బాబు
పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1' మూవీ రూపొందింది. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది.
Date : 09-07-2022 - 11:16 IST -
Amit Shah : కేంద్ర హోంమత్రి అమిత్ షా అధ్యక్షతన నార్త్ జోనల్ కౌన్సిల్ సమావేశం
జైపూర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతలన నార్త్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హోటల్ రాంబాగ్ ప్యాలెస్లో జరిగే ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహా ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ లడఖ్ రాష్ట్రాల నుంచి సమావే
Date : 09-07-2022 - 10:52 IST -
Raw Banana Benefits: పచ్చి అరటి పండ్లతో ఎన్ని ప్రయాజనాలో తెలుసా.. ఆ రోగాలన్నీ మాయం?
మనకు మార్కెట్ లో ఏడాది కాలం పాటు దొరికే పండు అరటి పండు. అయితే అరటి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనకు తెలుసు.
Date : 09-07-2022 - 10:25 IST -
Heart Attack: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు పండ్లు తినాల్సిందే.. అవి ఏంటంటే?
ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
Date : 09-07-2022 - 9:30 IST -
Arthritis Pain: స్విమ్మింగ్ చేస్తే కీళ్లనొప్పులు తగ్గుతాయా.. ఇందులో నిజమెంత?
ఆర్థరైటిస్ ఈ వ్యాధి ఉన్నవారు కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆర్థరైటిస్ వ్యాధి ప్రతి ఒక్కరికి వస్తుంది.
Date : 09-07-2022 - 9:00 IST