South
-
ED Notice : కేరళ సీఎంకు ED నోటీసులు
ED Notice : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు మసాలా బాండ్ల జారీ కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి
Date : 01-12-2025 - 11:39 IST -
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం!
గాయపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 30-11-2025 - 6:26 IST -
A320 Software Upgrade : సోలార్ రేడియేషన్ సమస్య.. 6వేల విమానాలపై ఎఫెక్ట్!
సోలార్ రేడియేషన్ వల్ల ఎయిర్బస్ 320 మోడళ్లకు చెందిన విమానాల్లోని కీలక కంప్యూటర్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత్లోని ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్లైన్స్లో కూడా ఈ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవసరం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు విమానాలను నిలిపివేసి దీనిని అ
Date : 29-11-2025 - 11:21 IST -
Cylcone Ditwah: తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
Cylcone Ditwah: భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం..'దిత్వా' తుఫాన్ బంగాళాఖాతం మీదుగా బలపడుతూ ప్రస్తుతం తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతోంది
Date : 29-11-2025 - 10:31 IST -
Rape Case Filed on Rahul: రాహుల్ పై రేప్ కేసు నమోదు
Rape Case Filed on Rahul: కేరళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం రేపిన కేసు వెలుగులోకి వచ్చింది. పాలక్కాడ్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామకూటత్తిల్పై ఒక యువతి అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయించింది
Date : 28-11-2025 - 12:15 IST -
Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!
అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ముగిశాయి. దీనికి సంకేతంగా అయోధ్యంలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అయోధ్య ఘట్టంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం 100 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయం, పరిసరాలను అలంకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం ఎగురువేశారు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార
Date : 25-11-2025 - 2:42 IST -
TVK Vijay : ప్రతి ఇంటికి బైక్ ఉండాలి – విజయ్ కోరిక
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నూతన పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ అధికార డీఎంకే (DMK) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు
Date : 23-11-2025 - 3:17 IST -
DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్
వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 21-11-2025 - 6:29 IST -
Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!
బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. జన్ సురాజ్ పార్టీ మరో కొత్త ప్రణాళికను చేపట్టింది. బిహార్లోని ప్రతీ ఒక్కరు తమ పార్టీకి ఏడాదికి రూ.వెయ్యి ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బిహార్ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఇక త్వరలోనే మరో యాత్ర చేయనున్నట్లు వెల్లడించిన ప్రశాంత్ కిషోర్.. డబ్బులు ఇవ్వని వారిని తాను ఈ యాత్రలో కలవనని స్పష్టం చేశారు. ఇక తన ఆస్తుల్లో 90 శాతాన్ని పార్టీ
Date : 21-11-2025 - 5:11 IST -
Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోవడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని, అధిష్ఠానాన్ని డీకేకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చారని, వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.
Date : 21-11-2025 - 3:35 IST -
Shocking Facts : జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో క
Date : 21-11-2025 - 2:06 IST -
Sanju Samson: తొలిసారి సీఎస్కే జెర్సీలో కనిపించిన సంజు శాంసన్!
సీఎస్కే జట్టు ఇప్పుడు ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం సన్నాహాలు ప్రారంభించింది.
Date : 20-11-2025 - 2:22 IST -
Ayyappa Darshan : శబరిమలలో భక్తుల రద్దీ మహిళ దుర్మరణం..!
శబరిమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ తీవ్రం అవుతోంది. క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోవడంతో.. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే గంటల తరబడి క్యూలైన్లలో నిలుచున్న భక్తుల మధ్య తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడటంతో ఓ మహిళ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే భారీగా తరలివస్తున్న భక్తుల కోసం.. ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి
Date : 19-11-2025 - 4:03 IST -
Madvi Hidma : ఏపీలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్కౌంటర్ల
Date : 18-11-2025 - 12:02 IST -
Anti Maoist Operation : భారీ ఎన్కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. దీంతోపాటు కేంద్రం చేపట్టిన భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2026 మార్చిన నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ
Date : 18-11-2025 - 11:31 IST -
AP CM Chandrababu Naidu : ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. !
విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ మార్గంలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ గురించి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీపీఆర్లో అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల
Date : 17-11-2025 - 3:59 IST -
Sanju Samson: సంజు శాంసన్కు సీఎస్కే ద్రోహం చేసిందా?
రాజస్థాన్ కెప్టెన్సీ వదిలేసి వచ్చిన శాంసన్కు.. CSK కోరుకున్న గౌరవం లేదా నాయకత్వ పాత్రను ఇవ్వలేదనే భావన వ్యక్తమవుతోంది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ కేవలం ఆటగాడిగానే అతన్ని తీసుకుందా?
Date : 17-11-2025 - 3:20 IST -
Schools: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవు!
ఎన్సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న పొగమంచు, ధూళి, విష వాయువుల మిశ్రమం చిన్న పిల్లల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Date : 13-11-2025 - 6:30 IST -
Bomb Scare: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు!
ఈ బాంబు బెదిరింపు సమాచారం ఇండిగో ఎయిర్లైన్స్ ఫిర్యాదు పోర్టల్కు అందిన ఈమెయిల్ ద్వారా వచ్చిందని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.
Date : 12-11-2025 - 7:55 IST -
Red Fort Blast: ఎర్రకోట పేలుడు కేసు.. మరో కారు కోసం గాలిస్తున్న పోలీసులు!
పేలుడు జరిగిన రోజున అనుమానితులతో పాటు ఒక i20 కారుతో పాటు ఈ ఎరుపు రంగు ఈకోస్పోర్ట్ కారు కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Date : 12-11-2025 - 6:28 IST