Off Beat
-
Viral Video : పెళ్లిలో చీరకట్టులో పురుషుల సందడి…ముక్కునవేలేసుకున్న జనాలు..!!
ట్రెండ్ మారుతోంది. యువత కొత్తదనం కోరుకుంటున్నారు. పెళ్లికి సాధారణంగా అబ్బాయిలు షేర్వానీ కుర్తా సూట్ ఇలా ధరిస్తుంటారు. కానీ చికాగోలో జరిగిన ఈ వింతను చూస్తే మీరు నవ్వుకుంటారు. ఏంటాది అనుకుంటున్నారా? భారతీయ స్నేహితుడి వివాహానికి విదేశీ స్నేహితులు ఇద్దరు చీరకట్టులో వచ్చారు. వయ్యారాలు ఒలకబోస్తూ నడుస్తుంటే…వీరిని చూసినవాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు. కొన్ని గంటలుగా సో
Date : 15-11-2022 - 7:53 IST -
Viral Video : దటీజ్ దీదీ , నడిరోడ్డుపై కాన్వాయ్ ఆపి పకోడీలు వేసి షాకిచ్చిన సీఎం మమత..!!!
ఎప్పుడూ గంభీరంగా కనిపించే పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ…అప్పుడప్పుడు సరదాగా కూడా ఉంటారు. ఇవాళ ఝరాగ్రామ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దీదీ వెళ్లారు. రోడ్డుపై వెళ్తున్న దీదీకి మార్గమధ్యలో ఓ టీస్టాల్ కనిపించింది. వెంటనే తన కాన్వాయ్ ఆపారు. టీస్టాల్ లోకి వెళ్లి పకోడి వేశారు. అక్కడున్న జనాలకు తానే స్వయంలో పేపర్ లో పకోరాలు వడ్డించారు. దీంతో దుకాణం వద్ద సందడి
Date : 15-11-2022 - 6:36 IST -
Viral Video : విమానంలో నుంచి జారిపడ్డ సైనికుడు, చూస్తే అంతే సంగతులు.. వీడియో వైరల్..!!
ఇండోనేషియాలో భయానకర సన్నివేశం చోటుచేసుకుంది. శిక్షణ సమయంలో…ఓ సైనికుడు విమానం నుంచి నేలపై పడిపోయాడు. విమానంలో కిందికి పడుతున్న సమయంలో ఆ సైనికుడి పారాచూట్ తెరవలేదు. దీంతో 1600 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. కానీ అద్రుష్టవశాత్తు ఆ సైనికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Peterjun TNI an. Prada Salman Krisnes Sinaga gagal mengembangkan parasut saat melaksanakan penerjunan taktis.Prada Salman mengalami […]
Date : 15-11-2022 - 6:22 IST -
Sania Mirza: విడాకుల రూమర్స్ కు చెక్ పెడుతూ…సానియా మిర్జాకు బర్త్ డే విషేస్ చెప్పిన షోయబ్ మాలిక్.!!
ఇవాళ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పుట్టిన రోజు. అయితే ఈ మధ్య కాలంలో తన భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ షోయబ్ మాలిక్, సానియా మిర్జాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సానియా తన 36వ పుట్టిన రోజున జరుపుకుంటోంది. ఈ సందర్బంగా షోయబ్ సానియాతో కలిసి దిగిన ఫొటో
Date : 15-11-2022 - 10:14 IST -
UP : మేనకోడలిపై అత్యాచారం…వీడియోను వాట్సాప్ లో షేర్ చేసిన నిందితుడు.!!
యూపీలోని బందా జిల్లాలో అవమానకర ఘటన చోటుచేసుకుంది. సొంత మేనకోడలిపైన్నే అత్యాచారం చేశాడ మేనమామ. అంతటితో ఊరుకోలేదు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీసి దాన్ని వాట్సాప్ కుటుంబ సభ్యులకు షేర్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఆ వీడియోను చూసిన కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన అటార్రా పోలీస
Date : 14-11-2022 - 8:45 IST -
UP : ఉన్నావ్ లో దారుణం. దళిత బాలికపై అత్యాచారం, హత్య..!!
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో దారుణం జరిగింది. దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు …బాలిక ఇంటికి వెళ్లాడు. వారిద్దరికి అప్పటికే పరిచయం ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు అత్యాచారానికి పాల్పడిన సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె పరి
Date : 13-11-2022 - 10:19 IST -
Elephants Drink Liquor: మందేసి.. చుక్కలు చూపించిన ఏనుగుల గుంపు..!
ఒడిషాలోని ఓ ఏనుగుల గుంపు కియోంఝర్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Date : 10-11-2022 - 2:03 IST -
Twitter : బిగ్ షాక్..బ్లూ టిక్ కు మాత్రమే కాదు.. ట్విట్టర్ యూజర్లందరూ ఛార్జ్ చెల్లించాల్సిందే..!!
ట్విట్టర్ ను ఎలన్ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. సీఈవో నుంచి కామన్ ఎంప్లాయిస్ వరకు ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. బ్లూ టిక్ కావాలంటే యూజర్లు ఛార్జీ చెల్లించాల్సిందేనని ప్రకటించారు. అయితే ఇప్పుడు యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చాడు మస్క్. ట్విట్టర్ వినియోగదారులందరూ ఛార్జ్ చెల్లించాల్సిందేనని బాంబ్ పేల్చాడు. మస్క్ ఈ మధ్య కాలంలో
Date : 09-11-2022 - 10:04 IST -
Meta FB Layoff : ట్విట్టర్ బాటలో ఫేస్ బుక్…భారీగా ఉద్యోగాల కోత..!!
ఎలన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకోగానే…భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పడు ఎలన్ మస్క్ బాటలోనే మార్క్ జుకర్ బర్గ్ నడుస్తున్నారు. ఫేస్ బుక్, మెటాలో పెద్దెత్తున ఉద్యోగులను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. ఇది సోషల్ మీడియా దిగ్గజాలకు కోలుకోలేని షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే సెప్టెంబర్ నెలాఖరులో హెచ్చరికలు కూడా జారీ చేశారు జూకర్ బర్గ్. ఇదంతా మోటా ఖర్చులను తగ్గించ
Date : 09-11-2022 - 9:51 IST -
CJI: భారత 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం..!!
జస్టిస్ డివై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సీజేఐగా ఉన్న జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 7వ తేదీన పదవీ విరమణ చేశారు. మంగళవారం గురునానక్ జయంతి సెలవు కావడంతో యుయు లలిత్ ఒకరోజు ముందుగానే పదవివిరమణ చేశారు. ఆయన స్థానంలో 50వ చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూ
Date : 09-11-2022 - 9:35 IST -
Virat Kohli Cutout: దటీజ్ కోహ్లీ.. సుదర్శన్ థియేటర్ వద్ద భారీ కటౌట్
క్రికెట్ దేవుడు అనగానే చాలామందికి గుర్తుకువచ్చే మొదటి పేరు సచిన్ టెండూల్కర్. ఎన్నో ఏళ్లుగా ఆ పేరు మార్మోగింది.
Date : 05-11-2022 - 11:54 IST -
India First Voter: స్వతంత్ర భారత మొదటి ఓటరు కన్నుమూత…!!
స్వతంత్రభారత తొలిఓటరు శ్యామ్ శరణ్ నేగి శనివారం ఉదయం కన్నమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో నివసిస్తున్నారు. ఆయన వయస్సు 106 సంవత్సరాలు. నవంబర్ 2న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన పోస్టల్ బ్యాలేట్ వేశారు. ఆయన అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని డీసీ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్ల
Date : 05-11-2022 - 8:03 IST -
Fifa World Cup : ఖతార్ లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ కోసం బెంగాల్ సర్కార్ మటన్ సరఫరా..!!
భారత్ లో క్రికెట్ కు ఎక్కుమంది అభిమానులు ఉంటే…ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది క్రీడాభిమానులు ఫుట్ బాల్ ను ఆరాధిస్తారు. నాలుగేళ్లకోసారి ఈ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ కు ఖతార్ ఆతిథ్యమిస్తోంది. ఈ వరల్డ్ కప్ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21 నుంచి ప్రారంభం అవుతుంది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 20నే ప్ర
Date : 04-11-2022 - 6:31 IST -
Bihar : తనను తాను కాల్చుకుని CRPFకానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం..!
బీహార్ లోని గయా జిల్లాలో విషాదం నెలకొంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనను గుర్తించిన అధికారులు కానిస్టేబుల్ ను అసుపత్రికి తరలించారు. గయా జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ఇమామ్గంజ్ బ్లాక్లో CRPF 159 బెటాలియన్లో కానిస్టేబుల్ గా చోటూలాల్ జాట్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్
Date : 04-11-2022 - 5:13 IST -
Bhopal : ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేసినందుకు విద్యార్థిపై టీచర్ల దాడి.!! టీచర్లపై FIR నమోదు..!!
మధ్యప్రదేశ్లో భోపాల్ నోని ఓ పాఠశాల మీటింగ్లో ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేసినందుకు విద్యార్థిని దారుణంగా కొట్టారు ఉపాధ్యాయులు. ఈ సంఘటన బుధవారం గుణలోని క్రైస్ట్ సీనియర్ సెకండరీ స్కూల్లో జరిగింది. ఈ ఘటనపై ఆగ్రహంవ్యక్తం చేస్తూ విద్యార్థి కుటుంబ సభ్యులు, కొన్ని సామాజిక సంస్థలు స్కూల్ ముందు ఆందోళన చేపట్టాయి. రైట్వింగ్ సభ్యుల బృందం కూడా నిరసనలో చేరి పాఠశాల ఆవ
Date : 04-11-2022 - 4:27 IST -
Supreme Court: ఎర్రకోటపై దాడి చేసిన అష్పాక్ మరణశిక్షణను సమర్ధించిన సుప్రీంకోర్టు..!!
2000వ సంవత్సరంలో ఎర్రకోటపై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్పాక్ మరణిశిక్షణు సుప్రీంకోర్టు సమర్ధించింది. మహ్మద్ ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2000 డిసెంబర్ 22న ఎర్రకోటపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులతోపాటు ముగ్గురు మరణించారు. ఎర్రకోటపైకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు కూడా భారత సైన్యం జరిపిన దాడుల్లో హతమ
Date : 03-11-2022 - 11:19 IST -
UP : అబ్బాయి 2.3అడుగులు, అమ్మాయి 3 అడుగులు, ఘనంగా వివాహం..!!
యూపీలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం ఘనంగా జరిగింది. కైరానాలో నివాసం ఉంటున్న అజీమ్ మన్సూరీకి హాపూర్ కు చెందిన బుష్రాతో బుధవారం ఘనంగా పెళ్లి జరిగింది. 27ఏళ్ల అజీమ్ 2.3 అడుగులు, బుష్కా ఎత్తు 3 అడుగులు. పెళ్లి తర్వాత వీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. కైరానా నుంచి హాపూర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. Azeem Mansoori, a 2.3 feet tall man, gets married [&hellip
Date : 03-11-2022 - 5:43 IST -
UP: యూపీలో ఉద్రిక్తత…మసీదులో మతగ్రంథాలు దహనం..!!
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మసీదులో మత గ్రంథాలు దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీ మోహరించారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు. వస్తువులకు వీదుల్లో నిప్పంటించి నిరసన తెలిపారు. ఘటనాస్థలానికి చేర
Date : 03-11-2022 - 5:10 IST -
Anand Mahindra: భారత మహిళల శక్తి ముందు ప్రపంచం వెనకబడింది…మహిళా శక్తికి సెల్యూట్…!!
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసే ప్రేరణాత్మక ట్వీట్లు వైరల్ అవుతుంటాయి. ఆనంద్ మహీంద్రాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. నెటిజన్లు చేసే కామెంట్లకు ఆయన చాలా ఓపికతో రిప్లేకూడా ఇస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. భారత్ అత్యంతగా వేగంగా డెవలప్ అవుతోంది. ఆర్థిక వ్యవ
Date : 02-11-2022 - 7:33 IST -
Karnataka: నా భార్య రోజూ కొడుతుందంటూ ఓ వ్యక్తి ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు..!!
కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి తనకు రక్షణ కల్పించాలంటూ ప్రధానమంత్రి (పీఎంఓ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన భార్య తనను రోజూ కొడుతుందని చంపేస్తానని బెదిరిస్తోందని ఆ వ్యక్తి ఆరోపించాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య సోషల్ మీడియా ద్వారా పీఎంఓకు ఫిర్యాదు చేశారు. పీఎంఓ తోపాటు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డి, కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ హ్యాండి
Date : 02-11-2022 - 1:02 IST