Off Beat
-
Elephants Drink Liquor: మందేసి.. చుక్కలు చూపించిన ఏనుగుల గుంపు..!
ఒడిషాలోని ఓ ఏనుగుల గుంపు కియోంఝర్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Published Date - 02:03 PM, Thu - 10 November 22 -
Twitter : బిగ్ షాక్..బ్లూ టిక్ కు మాత్రమే కాదు.. ట్విట్టర్ యూజర్లందరూ ఛార్జ్ చెల్లించాల్సిందే..!!
ట్విట్టర్ ను ఎలన్ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. సీఈవో నుంచి కామన్ ఎంప్లాయిస్ వరకు ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. బ్లూ టిక్ కావాలంటే యూజర్లు ఛార్జీ చెల్లించాల్సిందేనని ప్రకటించారు. అయితే ఇప్పుడు యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చాడు మస్క్. ట్విట్టర్ వినియోగదారులందరూ ఛార్జ్ చెల్లించాల్సిందేనని బాంబ్ పేల్చాడు. మస్క్ ఈ మధ్య కాలంలో
Published Date - 10:04 AM, Wed - 9 November 22 -
Meta FB Layoff : ట్విట్టర్ బాటలో ఫేస్ బుక్…భారీగా ఉద్యోగాల కోత..!!
ఎలన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకోగానే…భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పడు ఎలన్ మస్క్ బాటలోనే మార్క్ జుకర్ బర్గ్ నడుస్తున్నారు. ఫేస్ బుక్, మెటాలో పెద్దెత్తున ఉద్యోగులను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. ఇది సోషల్ మీడియా దిగ్గజాలకు కోలుకోలేని షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే సెప్టెంబర్ నెలాఖరులో హెచ్చరికలు కూడా జారీ చేశారు జూకర్ బర్గ్. ఇదంతా మోటా ఖర్చులను తగ్గించ
Published Date - 09:51 AM, Wed - 9 November 22 -
CJI: భారత 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం..!!
జస్టిస్ డివై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సీజేఐగా ఉన్న జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 7వ తేదీన పదవీ విరమణ చేశారు. మంగళవారం గురునానక్ జయంతి సెలవు కావడంతో యుయు లలిత్ ఒకరోజు ముందుగానే పదవివిరమణ చేశారు. ఆయన స్థానంలో 50వ చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూ
Published Date - 09:35 AM, Wed - 9 November 22 -
Virat Kohli Cutout: దటీజ్ కోహ్లీ.. సుదర్శన్ థియేటర్ వద్ద భారీ కటౌట్
క్రికెట్ దేవుడు అనగానే చాలామందికి గుర్తుకువచ్చే మొదటి పేరు సచిన్ టెండూల్కర్. ఎన్నో ఏళ్లుగా ఆ పేరు మార్మోగింది.
Published Date - 11:54 AM, Sat - 5 November 22 -
India First Voter: స్వతంత్ర భారత మొదటి ఓటరు కన్నుమూత…!!
స్వతంత్రభారత తొలిఓటరు శ్యామ్ శరణ్ నేగి శనివారం ఉదయం కన్నమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో నివసిస్తున్నారు. ఆయన వయస్సు 106 సంవత్సరాలు. నవంబర్ 2న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన పోస్టల్ బ్యాలేట్ వేశారు. ఆయన అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని డీసీ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్ల
Published Date - 08:03 AM, Sat - 5 November 22 -
Fifa World Cup : ఖతార్ లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ కోసం బెంగాల్ సర్కార్ మటన్ సరఫరా..!!
భారత్ లో క్రికెట్ కు ఎక్కుమంది అభిమానులు ఉంటే…ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది క్రీడాభిమానులు ఫుట్ బాల్ ను ఆరాధిస్తారు. నాలుగేళ్లకోసారి ఈ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ కు ఖతార్ ఆతిథ్యమిస్తోంది. ఈ వరల్డ్ కప్ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21 నుంచి ప్రారంభం అవుతుంది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 20నే ప్ర
Published Date - 06:31 AM, Fri - 4 November 22 -
Bihar : తనను తాను కాల్చుకుని CRPFకానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం..!
బీహార్ లోని గయా జిల్లాలో విషాదం నెలకొంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనను గుర్తించిన అధికారులు కానిస్టేబుల్ ను అసుపత్రికి తరలించారు. గయా జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ఇమామ్గంజ్ బ్లాక్లో CRPF 159 బెటాలియన్లో కానిస్టేబుల్ గా చోటూలాల్ జాట్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్
Published Date - 05:13 AM, Fri - 4 November 22 -
Bhopal : ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేసినందుకు విద్యార్థిపై టీచర్ల దాడి.!! టీచర్లపై FIR నమోదు..!!
మధ్యప్రదేశ్లో భోపాల్ నోని ఓ పాఠశాల మీటింగ్లో ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేసినందుకు విద్యార్థిని దారుణంగా కొట్టారు ఉపాధ్యాయులు. ఈ సంఘటన బుధవారం గుణలోని క్రైస్ట్ సీనియర్ సెకండరీ స్కూల్లో జరిగింది. ఈ ఘటనపై ఆగ్రహంవ్యక్తం చేస్తూ విద్యార్థి కుటుంబ సభ్యులు, కొన్ని సామాజిక సంస్థలు స్కూల్ ముందు ఆందోళన చేపట్టాయి. రైట్వింగ్ సభ్యుల బృందం కూడా నిరసనలో చేరి పాఠశాల ఆవ
Published Date - 04:27 AM, Fri - 4 November 22 -
Supreme Court: ఎర్రకోటపై దాడి చేసిన అష్పాక్ మరణశిక్షణను సమర్ధించిన సుప్రీంకోర్టు..!!
2000వ సంవత్సరంలో ఎర్రకోటపై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్పాక్ మరణిశిక్షణు సుప్రీంకోర్టు సమర్ధించింది. మహ్మద్ ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2000 డిసెంబర్ 22న ఎర్రకోటపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులతోపాటు ముగ్గురు మరణించారు. ఎర్రకోటపైకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు కూడా భారత సైన్యం జరిపిన దాడుల్లో హతమ
Published Date - 11:19 AM, Thu - 3 November 22 -
UP : అబ్బాయి 2.3అడుగులు, అమ్మాయి 3 అడుగులు, ఘనంగా వివాహం..!!
యూపీలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం ఘనంగా జరిగింది. కైరానాలో నివాసం ఉంటున్న అజీమ్ మన్సూరీకి హాపూర్ కు చెందిన బుష్రాతో బుధవారం ఘనంగా పెళ్లి జరిగింది. 27ఏళ్ల అజీమ్ 2.3 అడుగులు, బుష్కా ఎత్తు 3 అడుగులు. పెళ్లి తర్వాత వీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. కైరానా నుంచి హాపూర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. Azeem Mansoori, a 2.3 feet tall man, gets married [&hellip
Published Date - 05:43 AM, Thu - 3 November 22 -
UP: యూపీలో ఉద్రిక్తత…మసీదులో మతగ్రంథాలు దహనం..!!
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మసీదులో మత గ్రంథాలు దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీ మోహరించారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు. వస్తువులకు వీదుల్లో నిప్పంటించి నిరసన తెలిపారు. ఘటనాస్థలానికి చేర
Published Date - 05:10 AM, Thu - 3 November 22 -
Anand Mahindra: భారత మహిళల శక్తి ముందు ప్రపంచం వెనకబడింది…మహిళా శక్తికి సెల్యూట్…!!
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసే ప్రేరణాత్మక ట్వీట్లు వైరల్ అవుతుంటాయి. ఆనంద్ మహీంద్రాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. నెటిజన్లు చేసే కామెంట్లకు ఆయన చాలా ఓపికతో రిప్లేకూడా ఇస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. భారత్ అత్యంతగా వేగంగా డెవలప్ అవుతోంది. ఆర్థిక వ్యవ
Published Date - 07:33 PM, Wed - 2 November 22 -
Karnataka: నా భార్య రోజూ కొడుతుందంటూ ఓ వ్యక్తి ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు..!!
కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి తనకు రక్షణ కల్పించాలంటూ ప్రధానమంత్రి (పీఎంఓ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన భార్య తనను రోజూ కొడుతుందని చంపేస్తానని బెదిరిస్తోందని ఆ వ్యక్తి ఆరోపించాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య సోషల్ మీడియా ద్వారా పీఎంఓకు ఫిర్యాదు చేశారు. పీఎంఓ తోపాటు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డి, కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ హ్యాండి
Published Date - 01:02 PM, Wed - 2 November 22 -
Delhi Polution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా కాలుష్యం..స్కూల్స్, కాలేజీలకు సెలవు.?
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం గ్రేటర్ నోయిడా లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా రెడ్ జోన్లో 402గా నమోదు అయ్యింది. అదేవిధంగా AQI 398 కి చేరుకుంది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల సంఖ్యలో గ్రేటర్ నోయిడా మూడవ స్థానంలో ఉంది. నోయిడా ఐదో స్థానంలో ఉంది. అయితే కాలుష
Published Date - 10:44 AM, Wed - 2 November 22 -
Gold Price : మహిళలకు శుభవార్త. భారీగా తగ్గనున్న బంగారం ధరలు..ఎంత తగ్గుతుందో తెలుసా.?
మహిళలకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టమో తెలిసిందే. చేతిలోనాలుగు పైసలు ఉంటే చాలు బంగారం కొనేందుకు రెడీ అవుతుంటారు. ముఖ్యంగా పెళ్లిలు, పండగల్లో అయితే ప్రత్యేకంగా కొంటుంటారు. కొన్నాళ్లుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో బంగారం కొనేందుకు కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండటం మంచ
Published Date - 08:47 AM, Wed - 2 November 22 -
UP : బర్త్డే పార్టీలో చిక్ పీస్ తిన్న 24మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత.!!
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పుట్టినరోజువేడుకలో భోజనం చేసిన 24 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి రావడంతో చిన్నారులకు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోహన్ లాల్ గంజ్ లోని గౌరా ప్రాంతంలో ఓ పుట్టినరోజు వేడుకకు చాలామంది చిన్నారులు హాజరయ్యారు. రాత్ర
Published Date - 07:19 AM, Wed - 2 November 22 -
Mumbai : దారుణం. వైఫై హాట్ స్పాట్ కు పాస్ వర్డ్ ఇవ్వలేదని యువకుడి హత్య..!!
నవీ ముంబైలోని కమోతేలో దారుణం జరిగింది. 17ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా చంపారు. హౌసింగ్ సొసైటిలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు ఓ మైనర్ ను హత్య చేశారు. ఆ బాలుడు చేసిన నేరం ఏంటంటే..అతను తన వైఫై హాట్ స్పాట్ పాస్ వర్డ్ ను నిందితుడికి ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడిపై దాడి చేసిన కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస
Published Date - 07:03 AM, Wed - 2 November 22 -
Jammu : పుల్వామాలో ఎన్ కౌంటర్, 4 లష్కర్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!
జమ్మూకశ్మీర్ లోని పల్వామా జిల్లాలో టెర్రరిస్టులకు , భద్రతాదళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబాకు చెందిన నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతాదళాలు. ఇందులో లష్కర్ తోయిబాకు చెందిన కమాండర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ముఖ్తియార్ భట్ అనే ఉగ్రవాది గతంలో సీఆర్పీఎఫ్, ఏఎస్ఐ, ఇద్దరు ఆర్ఫీఎఫ్ సిబ్బందిని చంపడంతో
Published Date - 04:49 AM, Wed - 2 November 22 -
Bihar : ఛత్ ఉత్సవాల్లో విషాదం. నీటిలో మునిగి 53మంది దుర్మరణం…!!
బీహార్ లో విషాదం నెలకొంది. ఛత్ ఉత్సవాల సందర్భంగా నీటిలో మునిగి 53మంది మరణించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన ఛత్ ఉత్సవాల సందర్భంగా…రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని నదుల్లో 53మంది మునిగి మరణించినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ అధికారిక వెల్లడించారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్…. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4లక్షల ఎక్స్ గ్రేషియ
Published Date - 04:32 AM, Wed - 2 November 22