HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Off Beat

Off Beat

  • Noida 2

    Delhi Polution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా కాలుష్యం..స్కూల్స్, కాలేజీలకు సెలవు.?

    దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం గ్రేటర్ నోయిడా లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా రెడ్ జోన్లో 402గా నమోదు అయ్యింది. అదేవిధంగా AQI 398 కి చేరుకుంది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల సంఖ్యలో గ్రేటర్ నోయిడా మూడవ స్థానంలో ఉంది. నోయిడా ఐదో స్థానంలో ఉంది. అయితే కాలుష

    Date : 02-11-2022 - 10:44 IST
  • Gold- Silver Price

    Gold Price : మహిళలకు శుభవార్త. భారీగా తగ్గనున్న బంగారం ధరలు..ఎంత తగ్గుతుందో తెలుసా.?

    మహిళలకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టమో తెలిసిందే. చేతిలోనాలుగు పైసలు ఉంటే చాలు బంగారం కొనేందుకు రెడీ అవుతుంటారు. ముఖ్యంగా పెళ్లిలు, పండగల్లో అయితే ప్రత్యేకంగా కొంటుంటారు. కొన్నాళ్లుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో బంగారం కొనేందుకు కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండటం మంచ

    Date : 02-11-2022 - 8:47 IST
  • Up

    UP : బర్త్‌డే పార్టీలో చిక్ పీస్ తిన్న 24మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత.!!

    ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పుట్టినరోజువేడుకలో భోజనం చేసిన 24 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి రావడంతో చిన్నారులకు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోహన్ లాల్ గంజ్ లోని గౌరా ప్రాంతంలో ఓ పుట్టినరోజు వేడుకకు చాలామంది చిన్నారులు హాజరయ్యారు. రాత్ర

    Date : 02-11-2022 - 7:19 IST
  • Murder

    Mumbai : దారుణం. వైఫై హాట్ స్పాట్ కు పాస్ వర్డ్ ఇవ్వలేదని యువకుడి హత్య..!!

    నవీ ముంబైలోని కమోతేలో దారుణం జరిగింది. 17ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా చంపారు. హౌసింగ్ సొసైటిలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు ఓ మైనర్ ను హత్య చేశారు. ఆ బాలుడు చేసిన నేరం ఏంటంటే..అతను తన వైఫై హాట్ స్పాట్ పాస్ వర్డ్ ను నిందితుడికి ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడిపై దాడి చేసిన కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస

    Date : 02-11-2022 - 7:03 IST
  • Terror

    Jammu : పుల్వామాలో ఎన్ కౌంటర్, 4 లష్కర్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!

    జమ్మూకశ్మీర్ లోని పల్వామా జిల్లాలో టెర్రరిస్టులకు , భద్రతాదళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబాకు చెందిన నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతాదళాలు. ఇందులో లష్కర్ తోయిబాకు చెందిన కమాండర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ముఖ్తియార్ భట్ అనే ఉగ్రవాది గతంలో సీఆర్పీఎఫ్, ఏఎస్ఐ, ఇద్దరు ఆర్ఫీఎఫ్ సిబ్బందిని చంపడంతో

    Date : 02-11-2022 - 4:49 IST
  • Suicide

    Bihar : ఛత్ ఉత్సవాల్లో విషాదం. నీటిలో మునిగి 53మంది దుర్మరణం…!!

    బీహార్ లో విషాదం నెలకొంది. ఛత్ ఉత్సవాల సందర్భంగా నీటిలో మునిగి 53మంది మరణించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన ఛత్ ఉత్సవాల సందర్భంగా…రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని నదుల్లో 53మంది మునిగి మరణించినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ అధికారిక వెల్లడించారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్…. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4లక్షల ఎక్స్ గ్రేషియ

    Date : 02-11-2022 - 4:32 IST
  • Dog

    Mexico : మనిషి తల నోట్లో పెట్టుకుని పరిగెడుతున్న కుక్క…వైరల్ వీడియో..!!

    మెక్సికోలో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మెక్సికోలోని ఓ పట్టణంలో జకాటెకాస్ వీధుల్లో కుక్క తన నోట్లు మనిషి తలను పట్టుకుని పరిగెత్తడాన్ని కొందరు గమనించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు ఆ కుక్కను పట్టుకున్న పోలీసులు మనిషి తలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడో హత్య జరిగిందని..ఆ ప్రాంతం నుంచి కుక్క మనిషి తలను పట్టుకొని వచ్చిందని ప

    Date : 01-11-2022 - 8:26 IST
  • Robbery Imresizer

    UP : వింత దొంగతనం…20లక్షల విలువైన నగలు దోచుకుని…అందులో సగం నగలు కొరియర్ చేసిన దుండగులు..!!

    ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వింత దొంగతనం వెలుగుచూసింది. దీపావళి సందర్భంగా ఓ ఇంట్లో చొరబడిన దొంగలు సుమారు 20లక్షల విలువచేసే నగలు అపహరించారు. అయితే అందులో నాలుగు లక్షల విలువ చేసే ఆభరణాలు తిరిగి కొరియర్ ద్వారా ఆ కుటుంబానికి పంపించారు. అయితే ఈ కొరియర్ ఎవరు చేశారు..ఎక్కడి నుంచి చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఫార్చూన్ సొ

    Date : 01-11-2022 - 8:07 IST
  • 305509916 401404852114799 684974959075529004 N (1)

    Viral Video : ‘దిల్ యే మేరా…’ ఐఏఎస్ భర్త-డాక్టర్ భార్య రొమాంటిక్ వీడియో వైరల్‌..!!

    IAS అధికారి అథర్ అమీర్ ఖాన్, అతని భార్య డాక్టర్ మెహ్రీన్ ఖాజీకి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మెహ్రీన్ ఈ రొమాంటిక్ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దిల్ యే మేరా తేరే దిల్ సే జ మిలా హై అనే పాటకు ఎంతో రొమాంటిక్ గా కనిపించిది ఈ జంట. ఇన్ స్టాలో వీడియోను షేర్ చేస్తూ చక్కటి క్యాప్షన్ జోడించారు. మీరు సరైన వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఈ […]

    Date : 01-11-2022 - 12:49 IST
  • Gas

    LPG GAS PRICE : సామాన్యులకు గుడ్ న్యూస్…భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర…!!

    సామాన్యులకు శుభవార్త. కేంద్రం ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 115.5 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు లేవు. జూలై 6 నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇది కూడా చదవండి: నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభి

    Date : 01-11-2022 - 8:00 IST
  • RBI

    Digital Currency : నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్న RBI.!!

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…ప్రత్యేక ఉపయోగం కోసం డిజిటల్ రూపాయిని త్వరలోనే లాంచ్ చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ నవంబర్ 1న డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో తన సొంత డిజిటల్ కరెన్సీకి రియాల్టీ రాబోతోంది. టోకు లావాదేవీల కోసం డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించ

    Date : 01-11-2022 - 7:49 IST
  • Sharad Pawar

    NCP CHIEF : ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్…ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ప్రకటన..!!

    NCPఅధినేత శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడటంతో ముంబాయిలోని బ్రీచ్ కాడీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈమేరకు శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పవార్ అనారోగ్యానికి గురయ్యారని…వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్చారని…ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే తెలిప

    Date : 01-11-2022 - 6:10 IST
  • Free At Petrol Pump

    New Delhi : సామాన్యులకు శుభవార్త. నేటి నుంచి అమల్లోకి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.!!

    వాహనదారులకు గుడ్ న్యూస్ . దేశంలో చాలా రోజుల తర్వాత పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గాయి. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు తగ్గాయి. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, కోల్‌కతాలో రూ.106.03, ముంబైలో రూ.106.31, చెన్నైలో రూ.102.63గా ఉంది. ఇది కూడా చదవండి: మోర్బీ ఘటన నేపథ్యంలో..కాంగ్రెస్ చేపట్టిన గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర వా

    Date : 01-11-2022 - 5:50 IST
  • Gang Raped

    Gurugram : 10వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ..అపస్మారకస్థితిలో రోడ్డుపై బాలిక..!!

    హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులతోపాటు మొత్తం ఐదుగురు ఈ ఘటనకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. తన స్నేహితులతోపాటు హోటల్ కు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపార

    Date : 01-11-2022 - 5:07 IST
  • Kanthara (1)

    Funny Comments:: రిషబ్ శెట్టిలో మెడలో గొలుసు…రజనీకాంత్ ఇంట్లో దోమల బ్యాట్…నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..!!

    రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. హిట్ టాక్ తోపాటు భారీ వసూళ్లను రాబడుతోంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది ఈ మూవీ. కాంతార మూవీ సక్సెస్ తర్వాత రిషబ్ శెట్టి, సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారు. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో రజనీకాంత్, రిషబ్ శెట్ట

    Date : 30-10-2022 - 11:43 IST
  • Pet Dog (1)

    Dog Lifestyle : కుక్కలకు విలాసవంతమైన జీవితం…షాంపైన్ కోసం ఓ మహిళ లక్షల్లో ఖర్చు..!!

    శునకం విశ్వసానికి మరోపేరు. రక్షణగా నిలిచే ఆయుధాలు కూడా. అందుకే వీటిని ఇంట్లో పెంచుకునేందుకు చాలామంది జంతుప్రేమికులు ఇష్టపడుతుంటారు. అంతేకాదు వాటికోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా ఫారిన్ జాతికి చెందిన శునకాలకు భలే క్రేజ్ ఉంటుంది. అయితే ఓ మోడల్ తన శునకం గ్రూమింగ్ కోసం 8లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు చెబుతోంది. దానికి బ్రాండెండ్ దుస్తువులు, క్యారియర్ కు రెండు లక్షల

    Date : 30-10-2022 - 7:49 IST
  • Indore (1)

    Indore : దొంగతనం చేశారన్న నెపంతో ఇద్దరు మైనర్లను వాహనానికి కట్టేసి..ఈడ్చుకెళ్లి..!!

    మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణం జరిగింది. దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో ఇద్దరు మైనర్లను కొందరు వ్యక్తులు పట్టుకున్నారు. వారిని లోడింగ్ వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లారు. వారిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు…వారిని ఆసుపత్రికి తరలించారు. బడి చోయిత్రం కూరగాయల మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్లన

    Date : 30-10-2022 - 7:14 IST
  • Rahul Poonam

    Viral Tweet : రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ ఫోటోను ట్వీట్ చేసిన బీజేపీ నేతపై నెటిజన్లు ఫైర్..!!

    కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది.  శనివారం ఈ యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతోపాటు ఆమె నడిచారు. రాహుల్ గాంధీ చేయి పట్టుకుని పూనమ్ కౌర్ నడుస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూనమ్ కౌర్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా..కర్నాటక బీజేపీ నాయకురాలు ప్రీతీగా

    Date : 30-10-2022 - 6:54 IST
  • West Nile Fever

    Mystery : యూపీలోని పిలిభిత్ లో వింత జ్వరం…రెండు వారాల్లో 8మంది మృతి..!!

    ఉత్తరప్రదేశ్ లోని బిలిభిత్ జిల్లా శివార్లలో అంతుచిక్కని జ్వరంగా 8మందిని బలిగొంది. ఈ జ్వరానికి సంబంధించిన కారణాలన్నీ మిస్టరీగానే ఉన్నాయి. నౌగ్వాన్ పకార్య పట్టణంలో 15ఏళ్ల బాలుడు దేవాన్ష్ మిశ్రా తీవ్రమైక కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే బాలుడికి వచ్చిన జ్వరం మిస్టరీగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మరో న

    Date : 30-10-2022 - 5:51 IST
  • Police

    Delhi : ఖలిస్తానీ ఉగ్రవాది ISI గుట్టురట్టు..నలుగురు షార్ప్ షూటర్ల అరెస్టు…!!

    పాకిస్తాన్ గుఢాచార సంస్థ ఐఎస్ఐ సాయంతో నడుస్తున్న టెర్రరిస్టు గ్రూపు గుట్టురట్టయింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్, కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్ పాకిస్తాన్ మద్దతు గల ఖలిస్తానీతో అనుబంధానికి చెందిన నలుగురు షర్ప్ షూటర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురుని అరెస్టు చేశారు. వారి నుంచి 5చైనా హ్యాండ్ గ్రైనేడ్లు, ఏకే 47 రైఫిళ

    Date : 29-10-2022 - 4:53 IST
← 1 … 16 17 18 19 20 … 33 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd