India First Voter: స్వతంత్ర భారత మొదటి ఓటరు కన్నుమూత…!!
- By hashtagu Published Date - 08:03 AM, Sat - 5 November 22
స్వతంత్రభారత తొలిఓటరు శ్యామ్ శరణ్ నేగి శనివారం ఉదయం కన్నమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో నివసిస్తున్నారు. ఆయన వయస్సు 106 సంవత్సరాలు. నవంబర్ 2న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన పోస్టల్ బ్యాలేట్ వేశారు. ఆయన అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని డీసీ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Himachal Pradesh | 106-year-old Shyam Saran Negi, the first voter of Independent India, exercised his right to franchise for the 34th time for the 14th Assembly Elections through a postal ballot at his residence in Kalpa today. pic.twitter.com/ZtFtKoET5C
— ANI (@ANI) November 2, 2022
Related News
Congress List: మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్
లోక్సభ ఎన్నికలగానూ కాంగ్రెస్ ఈ రోజు సాయంత్రం మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో చాలా సీనియర్ల పేర్లు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన జాబితాలో మూడు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.