India
-
లివ్-ఇన్ భాగస్వామిపై పైశాచికం.. ప్రాణాలను కాపాడిన మాతృభాష!
నిందితుడు శివమ్పై అత్యాచారం, హత్యాయత్నం వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు.
Date : 23-02-2026 - 5:56 IST -
బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Nirmala Sitharaman ప్రపంచంలోని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, పసిడి ధరల అనూహ్య పెరుగుదలకు ఇదే కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని అన్నారు. వాటిని ఆర్బీఐ ఎప్పటికప్
Date : 23-02-2026 - 3:19 IST -
మార్చి 3న భారత్లో ‘బ్లడ్ మూన్’!
భారతదేశంలో మార్చి 3న సంభవించే ఈ గ్రహణం ప్రారంభ దశలు మనకు కనిపించవు. ఎందుకంటే ఇది మనకు 'గ్రస్తోదయ' గ్రహణంగా కనిపిస్తుంది. అంటే చంద్రుడు ఉదయించే సమయంలోనే గ్రహణం పట్టి ఉండటాన్ని మనం చూడవచ్చు.
Date : 23-02-2026 - 2:57 IST -
27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
గమనించదగిన విషయం ఏమిటంటే ఇలాంటి జాతీయ స్థాయి సమావేశం 27 సంవత్సరాల తర్వాత రాబోతున్నది. చివరిసారిగా ఈ సమావేశం 1999లో జరిగింది.
Date : 23-02-2026 - 2:54 IST -
Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?
సామాన్యుల వంటింటి బడ్జెట్కు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం వంటనూనెల ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మరియు సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై
Date : 22-02-2026 - 10:15 IST -
Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!
ప్రస్తుతం పెరిగిన ఈ ధరలు కేవలం తాత్కాలికమే కాదని, రాబోయే ఆర్థిక సంవత్సరంలోనూ (2026-27) ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
Date : 22-02-2026 - 9:40 IST -
భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?
ఈ అంశంపై మరింత స్పష్టత కోసం భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్ డిసికి వెళ్లే అవకాశం ఉంది.
Date : 21-02-2026 - 7:43 IST -
శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైరల్!
ఈ వీడియోలో పులి ప్రవర్తన చూస్తుంటే ఆ మూగజీవి కూడా పరమేశ్వరుడి ఆశీస్సులను కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి తన స్వంత పద్ధతిలో దైవంతో ఎలా అనుసంధానించబడి ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.
Date : 21-02-2026 - 5:02 IST -
Labour pain : ప్రసవ వేదన భరించలేక కత్తితో కడుపును కోసుకున్న మహిళ !!
ఉత్తరప్రదేశ్లోని బహ్రెచ్ జిల్లాకు చెందిన నంకాయ్ అనే మహిళ తొమ్మిది నెలల గర్భిణి. ఆమెకు ప్రసవ నొప్పులు తీవ్రమవ్వడంతో ఆ బాధను భరించలేకపోయింది. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక, ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో తన కడుపును తానే కోసుకుంది
Date : 21-02-2026 - 12:50 IST -
Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!
ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది
Date : 21-02-2026 - 11:11 IST -
నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!
ఈ ప్రాజెక్టులో భాగంగా సరాయ్ కాలే ఖాన్, శతాబ్ది నగర్, బేగంపూర్, మోదీపురం అనే నాలుగు కొత్త స్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
Date : 20-02-2026 - 8:55 IST -
Mumbai Airport : నూతన అధ్యాయానికి నాంది పలికిన ముంబై ఎయిర్పోర్ట్
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) వేదికగా ఫెడెక్స్ (FedEx) నిర్మిస్తున్న భారీ ఎయిర్ కార్గో హబ్, భారత లాజిస్టిక్స్ రంగంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. సుమారు ₹2,500 కోట్ల పెట్టుబడితో, 3,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న
Date : 20-02-2026 - 6:52 IST -
AI Impact Summit : ఇండియా AI సమిట్లో చొక్కాలు విప్పి నిరసన
భారత్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి చేసిన నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
Date : 20-02-2026 - 4:30 IST -
తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Bombay High Court తండ్రి ఇంటి పేరు, కులం లేకపోతే బిడ్డకు చట్టబద్ధమైన గుర్తింపు ఉండదనే పాత సామాజిక భావజాలాన్ని పక్కన పెడుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం తల్లి సంరక్షణలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు లేదా ఆయన కులంతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అలాంటి చిన్నారులకు తల్లి ఇంటిపేరుతో పాటు ఆమె కులాన్నే పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. భారతీయ ప
Date : 20-02-2026 - 11:23 IST -
India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు
Date : 20-02-2026 - 8:27 IST -
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 19-02-2026 - 9:47 IST -
స్పైస్జెట్కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం!
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్జెట్ ప్రతినిధి స్పందిస్తూ.. తాము సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
Date : 19-02-2026 - 9:36 IST -
కాంగ్రెస్ నాయకులకు నోటీసులు పంపిన లోక్సభ ప్రివిలేజ్ కమిటీ!
ఒకవేళ ఈ నాయకులు సమాధానం ఇవ్వకపోయినా లేదా కమిటీకి వారి సమాధానం సంతృప్తికరంగా అనిపించకపోయినా వారికి శిక్ష విధించాలని కమిటీ సిఫార్సు చేయవచ్చు.
Date : 19-02-2026 - 3:44 IST -
Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం
నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ (CRPF) మరియు గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడ పట్టాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సాయుధ మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి
Date : 19-02-2026 - 2:15 IST -
ఏఐ సమ్మిట్లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్
Sundar Pichai తాను భారతదేశంలో సందర్శించిన ప్రతిసారి, వేగవంతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నానని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ Google CEO Sundar Pichai అన్నారు. తన తాజా భారత సందర్శన కూడా అందుకు భిన్నమేమీ కాదని, భారత్లో మార్పుల వేగం చూస్తున్నానని అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కొత్త ఆవిష్కరణలు ఆర్థిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపిస
Date : 19-02-2026 - 12:14 IST