Supreme Court : 14 ఏళ్ల బాలిక అబార్షన్కు సుప్రీంకోర్టు అనుమతి
Supreme Court: ప్రస్తుతం 30 వారాల గర్భంతో ఉన్న ఓ 14 ఏళ్ల బాలిక అబార్షన్కు సుప్రీంకోర్టు ఈరోజు అనుమతి ఇచ్చింది. అయితే ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఆసుపత్రి సమర్పించిన వైద్య నివేదికను అపెక్స్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. We’re now on WhatsApp. Click to Join. గర్భం కొనసాగిస్తే బాలిక మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయ�
-
CUET UG 2024: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్, ఫుల్ షెడ్యూల్ ఇదే..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూఈటీ యూజీ పరీక్ష పూర్తి వివరాల తేదీషీట్ను విడుదల చేసింది. మే 15 నుంచి పరీక్ష ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Published Date - 11:03 AM, Sun - 21 April 24 -
301 Jobs : ఎనిమిదో తరగతి పాసైన వారికి గవర్నమెంట్ జాబ్స్
301 Jobs : ఎనిమిది, పదో తరగతి పాసైన వారికి ఉద్యోగ అవకాశం.
Published Date - 08:47 AM, Sun - 21 April 24 -
UP : పోలింగ్ జరిగిన నెక్స్ట్ డేనే బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి ..
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సర్వేష్ కుమార్.. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించారు
Published Date - 10:21 PM, Sat - 20 April 24 -
Yogi: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. యోగి ఆగ్రహం
CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి(Ram Navami) వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. సనాత
Published Date - 05:03 PM, Sat - 20 April 24 -
Haryana : పోలీసులు పక్కనుండగానే మహిళ ఖైదీఫై..మరో ఇద్దరు మగ ఖైదీలు అత్యాచారం..
ఇద్దరు మగ ఖైదీలు కలిసి మహిళా ఖైదీకి స్పైక్డ్ శీతల పానీయం తాగించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు
Published Date - 04:24 PM, Sat - 20 April 24 -
Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ హత్యకు భారీ కుట్ర..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ తమ కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు.
Published Date - 01:54 PM, Sat - 20 April 24 -
Odisha : మహానది నదిలో బోల్తా పడిన పడవ .. ఏడుగురు మృతి
Boat Capsizes In Odisha : ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడలో శారద సమీపంలోని మహానదిలో శుక్రవారం ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 40 మంది ప్రయాణికులను రక్షించారు. అయితే ఈ ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఏడుగురు మ�
Published Date - 12:10 PM, Sat - 20 April 24 -
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లో ఉత్సాహాన్న�
Published Date - 08:01 PM, Fri - 19 April 24 -
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్ల�
Published Date - 07:31 PM, Fri - 19 April 24 -
Polling Station: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా.. ఓటు వేయాలంటే కష్టమే
Polling Station: మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్-స్పితి జిల్లాలో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ తాషిగాంగ్ లో ఉంది. 52 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని అసిస్టెంట్ ఎల�
Published Date - 07:27 PM, Fri - 19 April 24 -
Cerelac Controversy :సెరెలాక్ వివాదం.. మీ బిడ్డకు నిజంగా ఎంత చక్కెర అవసరం.?
ఇతర దేశాల కంటే భారతదేశంలో విక్రయించే బేబీ ఉత్పత్తులకు నెస్లే అధిక చక్కెరను కలుపుతున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఎఐని కోరినట్లు పిటిఐ శుక్రవారం నివేదించింది
Published Date - 06:21 PM, Fri - 19 April 24 -
Kejriwal: నేను కేవలం మూడు మామిడి పండ్లు తిన్నాను.. కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) డైట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ �
Published Date - 05:06 PM, Fri - 19 April 24 -
Narendra Modi : ‘ఇద్దరు యువరాజులు’ మా విశ్వాసంపై దాడి చేశారు.
సనాతన ధర్మాన్ని "ఎగతాళి" చేసి, రామ మందిరాన్ని "అగౌరవపరిచిన" భారత కూటమి సభ్యులపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం విరుచుకుపడ్డారు అమ్రోహాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. . రామ మందిర ప్రారంభ ఆహ్వానాన్ని ఈ వ్యక్తులు తిరస్కరించ�
Published Date - 03:15 PM, Fri - 19 April 24 -
Doordarshan : కాషాయరంగులోకి డీడీ లోగో..విపక్షాల మండిపాటు
Doordarshan: లోక్సభ ఎన్నికల వేళ నేషనల్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ ఇండియా దూరదర్శన్(Doordarshan) కొత్త లోగో(New logo)ను ఆవిష్కరించింది. అయితే దూరదర్శన్ తన లోగో రంగును మార్చడం వివాదాస్పదమైంది. దూరదర్శన్ లోగోను ఎరుపు నుండి కుంకుమ రంగులోకి మార్చింది. లోగో మునుపటి ఎరుపు స�
Published Date - 02:54 PM, Fri - 19 April 24 -
Kerala Elections : వృద్ధురాలి ఓటును దొంగిలించి కెమెరాకు చిక్కిన సీపీఎం ఏజెంట్…
సీపీఎం శాఖ మాజీ కార్యదర్శి కల్లియస్సేరిలో ఓ వృద్ధురాలి ఇంటి ఓటు వేసినందుకు గాను ఇద్దరు పోలింగ్ అధికారులు, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సివిల్ పోలీసు అధికారి, వీడియోగ్రాఫర్ను జిల్లా ఎన్నికల అధికారిగా నియమించిన కన్నూర్ కలెక్టర్ అరుణ్ కె విజయన్ స�
Published Date - 02:22 PM, Fri - 19 April 24