India
-
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది
Hydrogen Powered Train భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే
Date : 08-01-2026 - 4:41 IST -
భారతదేశ జనగణనపై బిగ్ అప్డేట్.. రెండు దశల్లో కీలక ఘట్టం!
ఈసారి ప్రభుత్వం పౌరులకు 'స్వయంగా గణన' చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇంటింటి సర్వే ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు ఒక ఆన్లైన్ పోర్టల్ను తెరుస్తారు. ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
Date : 08-01-2026 - 3:07 IST -
సింగపూర్ సైన్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు
Lalu Prasad Yadav’s grandson joins foreign military బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య యాదవ్ విదేశీ సైన్యంలో శిక్షణకు వెళ్లడం సంచలనంగా మారింది. రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య, సింగపూర్ సాయుధ దళాలలో రెండేళ్ల ప్రాథమిక సైనిక శిక్షణ కోసం వెళ్తున్నాడు. ఇది సింగపూర్ చట్ట ప్రకారం తప్పనిసరి అయిన నేషనల్ సర్వీస్ లో భాగం. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సింగపూర్లోనే స్థిరపడ్డారు. దీంతో ఆమ
Date : 08-01-2026 - 10:15 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?
అవును భారత పార్లమెంటరీ చరిత్రలో ఇలా గతంలోనూ జరిగింది. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆదివారం.
Date : 07-01-2026 - 3:01 IST -
ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు!
ఈ వ్యాఖ్యల వెనుక డొనాల్డ్ ట్రంప్ జనవరి 5న చేసిన ప్రకటన ఉంది. రష్యా నుండి చమురు కొనుగోలును భారత్ నిలిపివేయకపోతే భారత ఉత్పత్తులపై టారిఫ్లను మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
Date : 06-01-2026 - 9:16 IST -
ఓటర్ల జాబితా తనిఖీ.. టీమిండియా బౌలర్ షమీకి నోటీసులు!
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాను సరిదిద్దేందుకు 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' అనే కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా సాధారణ పౌరులతో పాటు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు.
Date : 06-01-2026 - 3:28 IST -
తొలి అర్బన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే భద్రతపై విమర్శలు
వారణాసిలో రూ.815కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్ వే భద్రతపై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి నుంచి దీని ట్రయల్ రన్ మొదలైంది. కాగా SMలో ఓ వీడియో వైరలవుతోంది.
Date : 06-01-2026 - 2:48 IST -
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ, పార్టీ శ్రేణుల్లో ఖంగారు !!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోనియాను అబ్జర్వేషన్లో ఉంచినట్లు పేర్కొన్నాయి. అయితే ప్రమాదమేమీ లేదని
Date : 06-01-2026 - 1:25 IST -
కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూత
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈయన రెండుసార్లు లోక్సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Date : 06-01-2026 - 10:30 IST -
రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..
Gurmeet Ram Rahim Granted 40-Day Parole for 15th Time అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి.. జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. ఈ కేసుల్లో అతడు దోషిగా తేలిన 2017 నుంచి ఆయనకు పెరోల్ రావడం ఇది 15వ సారి కావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే డేరా బాబాకు పెరోల్ వచ్చిన ప్రతీసారి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనకు [
Date : 05-01-2026 - 4:07 IST -
వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ , ఇండియాపై ఎఫెక్ట్ పడబోతుందా ?
అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే దీనివల్ల మన దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదని GTRI రిపోర్ట్ చెప్తోంది. ఒకప్పుడు మనం అక్కడి నుంచి భారీగా ముడి చమురు కొనేవాళ్లం
Date : 05-01-2026 - 10:17 IST -
2036 ఒలింపిక్స్..2030 కామన్వెల్త్ పై ప్రధాని కీలక ప్రకటనలు
క్రీడలను కేవలం పోటీగా కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించే శక్తివంతమైన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
Date : 05-01-2026 - 6:00 IST -
వెనిజులాలో మారుతున్న సమీకరణాలు.. భారత్కు భారీ ప్రయోజనాలు?
ప్రస్తుతం ఆంక్షల వల్ల సాంకేతికత అందక సాన్ క్రిస్టోబల్ క్షేత్రంలో ఉత్పత్తి రోజుకు 5,000-10,000 బ్యారెళ్లకు పడిపోయింది. అయితే ఆంక్షలు తొలగిస్తే గుజరాత్ నుండి డ్రిల్లింగ్ పరికరాలను వేగంగా వెనిజులాకు తరలించి ఉత్పత్తిని ప్రారంభించవచ్చు.
Date : 04-01-2026 - 10:04 IST -
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం
లిథియం బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని DGCA నిషేధించింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు విమానాల్లో మంటలకు కారణమయ్యే అవకాశం
Date : 04-01-2026 - 6:45 IST -
టీవీకే–కాంగ్రెస్ పొత్తు పై పార్టీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు
టుడు విజయ్ మరియు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంచి మిత్రులని టీవీకే జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ స్పష్టం చేశారు.
Date : 04-01-2026 - 6:00 IST -
మావోయిస్టులకు భారీ దెబ్బ: బీజాపూర్ అడవుల్లో 12 మంది మావోలు మృతి
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), STF మరియు కోబ్రా బెటాలియన్లు సంయుక్తంగా మావోయిస్టుల క్యాంప్పై మెరుపు దాడి చేశాయి. సుమారు 12 మంది మావోయిస్టులు ఈ ఎదురుకాల్పుల్లో మరణించగా
Date : 03-01-2026 - 11:49 IST -
సామాన్యులకు భారీ ఊరట! భారీగా తగ్గనున్న ప్యూరిఫైయర్లు
వాయు కాలుష్యం, కలుషిత నీటి సమస్యల తీవ్రత నేపథ్యంలో ఎయిర్, వాటర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించాలని కౌన్సిల్ యోచిస్తోంది. ప్రస్తుతం వీటిపై 18% పన్ను ఉండగా దాన్ని 5%కి తగ్గించే అవకాశం ఉంది.
Date : 03-01-2026 - 10:45 IST -
బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా దాడి చేసిన ప్రియురాలు
ముంబైలో బాయ్ ఫ్రెండ్ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా దాడి చేసిందో మహిళ. శాంటాక్రూజ్లో ఉండే మహిళ (25), బాధితుడు(42) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు
Date : 03-01-2026 - 8:16 IST -
యూట్యూబర్ నా అన్వేష్కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..
Lidiya Lakshmi Zhuravlyova : యూట్యూబర్ అన్వేష్పై వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేవతలు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. అతడిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి అన్వేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడు ‘కన్వర్టెడ్ గొర్రె’ అంటూ మండిపడ్డారు. భగవద్గీత చదివినంత మాత్రాన హిందువులు అయిపోరని చెప్పారు. యూట్యూబర్ అన్వేష్ పతనం
Date : 02-01-2026 - 11:52 IST -
డిసెంబర్ 31 న 75 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసి రికార్డు సృష్టించిన జొమాటో
డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో 75L డెలివరీలు చేసినట్లు జొమాటో, బ్లింకిట్ సంస్థల CEO దీపిందర్ గోయల్ తెలిపారు. 4.5లక్షల మంది డెలివరీ పార్ట్నర్లు 63 లక్షల మందికి వస్తువులు అందజేశారని పేర్కొన్నారు.
Date : 02-01-2026 - 10:45 IST