India
-
హైఅలర్ట్.. ఖమేనీ మృతితో కాశ్మీర్లో ఉద్రిక్తత..
Jammu Kashmir సుదూర తీరాన ఉన్న ఇరాన్లో జరిగిన అగ్రనేత హత్య.. కాశ్మీర్ లోయలో నిరసన సెగలు రాజేసింది. ఖమేనీ మృతికి నిరసనగా లోయ వీధులన్నీ ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుందన్న భయంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 7వ తేదీ వరకు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. మరోవైపు శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ను పోలీ
Date : 04-03-2026 - 12:21 IST -
K P Unnikrishnan Passes Away : కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
కేరళలోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. కేపీ ఉన్నికృష్ణన్ భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన రికార్డును కలిగి ఉన్నారు. కేరళలోని వడకర నియోజకవర్గం
Date : 03-03-2026 - 1:30 IST -
భారత్ లో డీజిల్, పెట్రోలు పెరగనున్నాయా?
India Petrol Diesel Crisis పశ్చిమాసియాను కమ్ముకున్న యుద్ధ మేఘాలు సామాన్య భారతీయుడి జేబుపై, వంటింటిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపుగా స్తంభించిపోవడమే దీనికి ప్రధాన కారణం. సాధారణంగా రోజుకు 19.8 మిలియన్ బారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా కావాల్సి ఉండగా ఈ నెల 1 నాటికి అది ఏకంగా 86 శాతం పడిపోయి కేవలం 2.8 మిలియన్ బారెళ్
Date : 03-03-2026 - 1:18 IST -
యూట్యూబ్లోనూ ప్రధాని మోదీ రికార్డు
Narendra Modi ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో ఆయన చానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రస్తుత, మాజీ దేశాధినేతల్లో యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నేతగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ ఘనతతో డిజిటల్ కమ్యూనికేషన్ల
Date : 03-03-2026 - 11:54 IST -
Petrol Price Kike : మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?
ప్రస్తుతానికి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే పరిస్థితి మారవచ్చు. చమురు సంస్థల నష్టాలు ఒక పరిమితిని మించితే, ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) తగ్గించాల్సి రావచ్చు లేదా స్వల్పంగా ధరలను పెంచక తప్పదు
Date : 03-03-2026 - 9:15 IST -
S-400 Sudarshan : మరో ఐదు S-400 కొనేందుకు భారత్ ప్లాన్!
S-400 వ్యవస్థను భారత్ 'సుదర్శన్' అని పిలుచుకుంటోంది. ఇది ఒకేసారి శత్రువులకు చెందిన విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులను 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ధ్వంసం చేయగలదు
Date : 03-03-2026 - 8:53 IST -
యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు
Indian Tourists మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వ
Date : 02-03-2026 - 1:52 IST -
భగ్గుమన్న చమురు ధరలు.. భారత్పై భారమెంతో తెలుసా..?
Crude Oil Prices పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంది. దీంతో సోమవారం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఫ్యూచర్స్
Date : 02-03-2026 - 12:53 IST -
Delhi Liquor Case : చట్టపరంగా మంచోళ్ళు.. మరి ప్రజల దృష్టిలో ?
దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితతో పాటు మొత్తం 23 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది
Date : 28-02-2026 - 6:00 IST -
Jobs : అగ్నివీర్లు, మాజీ సైనికులకు రైల్వే జాబ్స్ కోటా
రైల్వేలోని వివిధ విభాగాల్లో పోస్టులను బట్టి రిజర్వేషన్లను వర్గీకరించారు. ముఖ్యంగా Level-1 పోస్టుల్లో (గతంలో గ్రూప్-డి గా పిలిచేవారు) మాజీ సైనికులకు 20% కోటా కేటాయించగా, అగ్నివీర్లకు 10% రిజర్వేషన్ ఉంటుంది
Date : 28-02-2026 - 9:40 IST -
బంగ్లాదేశ్లో భూకంప కేంద్రం.. కోల్కతాలో భారీ భూకంపం!
కోల్కతాలో ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 1:22 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం బంగ్లాదేశ్ సరిహద్దుకు 3 కిలోమీటర్ల లోపు ఉంది.
Date : 27-02-2026 - 2:35 IST -
ఎన్సీఈఆర్టీ వివాదం.. ప్రధాని మోదీ అసహనం!
వివాదాస్పద అధ్యాయం ఉన్న ఎనిమిదో తరగతి పుస్తకాల విక్రయాలను ఎన్సీఈఆర్టీ నిలిపివేసింది. అర్థరాత్రి వేళ ఒక ప్రకటన విడుదల చేస్తూ కౌన్సిల్ తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పింది.
Date : 26-02-2026 - 6:59 IST -
Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్
సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. 2026 ఫిబ్రవరి నాటికి ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు (100 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచ నాయకుడిగా మోదీ చరిత్రకెక్కారు
Date : 26-02-2026 - 8:38 IST -
కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కారణమిదే?!
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఈ దేశాన్ని పాలించే వారే చట్టాన్ని ఉల్లంఘించేవారు అవుతారని, వారే చివరికి శాసనకర్తలుగా మారుతారని మనం ఖచ్చితంగా ఊహించలేదు.
Date : 25-02-2026 - 5:52 IST -
SBI Jobs : SBIలో జాబ్స్.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), 2,050 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే (ఫిబ్రవరి 25, 2026) చివరి తేదీ.
Date : 25-02-2026 - 5:00 IST -
Firing : తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని వధువుని కాల్చి చంపిన ప్రేమికుడు
గుండు దెబ్బ తగిలిన వధువు అక్కడికక్కడే కుప్పకూలిపోగా, హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం
Date : 25-02-2026 - 2:58 IST -
ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!
మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది.
Date : 24-02-2026 - 7:58 IST -
సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఇకపై ‘కేరళం’గా పేర్కొనే ప్రతిపాదనకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కేంద్రాన్ని అభ్యర్థించగా తాజాగా ఆ ప్రక్రియ వేగం అందుకుంది.
Date : 24-02-2026 - 4:51 IST -
ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ విడుదల!
భారతదేశపు యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ ప్రధాన లక్ష్యం నిఘా వర్గాల సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఉగ్రదాడులను అడ్డుకోవడం, తక్షణమే తిప్పికొట్టడం.
Date : 24-02-2026 - 4:49 IST -
భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?
పొరుగు దేశాల నుండి రాకెట్లు, డ్రోన్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత్కు ఈ సాంకేతికత చాలా కీలకం. ఈ డీల్ ఖరారైతే భారత సరిహద్దులు మరింత సురక్షితంగా మారుతాయి.
Date : 23-02-2026 - 7:55 IST