India
-
ఏనుగుల గుంపును ఢీ కొన్న రైలు , ఏనుగులు మృతి
అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్ నుంచి ఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొంది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతిచెందినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించారు
Date : 20-12-2025 - 12:15 IST -
బీహార్ సీఎం నితీష్ కుమార్పై ఎఫ్ఐఆర్.. కారణమిదే?!
ఆమె తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్పై కోఠి బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఒక ముస్లిం మహిళా ముసుగును బలవంతంగా తొలగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించారు.
Date : 19-12-2025 - 5:02 IST -
చైనా సాయం కోరిన భారత్.. ఏ విషయంలో అంటే?
చైనా ఎంబసీ ప్రతినిధి యూ జింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణపై చైనా తన ఆలోచనలను భారత్తో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
Date : 19-12-2025 - 4:55 IST -
MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కొత్తగా VB-G RAM G చట్టాన్ని తీసుకురావడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Date : 19-12-2025 - 2:00 IST -
తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు
మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.
Date : 19-12-2025 - 11:01 IST -
రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం! అసలు VB-G RAM G బిల్లు అంటే ఏంటి ?
VB-G RAM G బిల్లు అంశంపై లోక్ సభ లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ బిల్లు పై విపక్షాల తీవ్ర నిరసనలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేసారు. అయినప్పటికీ చివరకు సభలో బిల్లు కు ఆమోదం లభించింది.
Date : 19-12-2025 - 7:15 IST -
‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్సభ ఆమోదం
‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-జీ రామ్ జీ) అనే పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు గురువారం లోక్సభలో ఆమోదం లభించింది.
Date : 18-12-2025 - 2:57 IST -
తిరిగి సాధారణ స్థితికి ఇండిగో కార్యకలాపాలు.. సీఈఓ ప్రకటన
ప్రస్తుతం రోజుకు 2,200 విమాన సర్వీసులను పునరుద్ధరించడం విజయవంతమైందని. ఇటీవల ఎదురైన అంతరాయాలు మరియు సర్వీస్లోని అంతరాలను సంస్థ పూర్తిగా అధిగమించిందని స్పష్టంచేశారు.
Date : 18-12-2025 - 2:20 IST -
జీపీఎస్ ట్రాకింగ్తో సముద్ర పక్షి.. చైనా పనేనా?!
గతంలో నవంబర్ 2024లో కూడా కారువార్లోని బైత్కోల్ ఓడరేవు సమీపంలో ట్రాకింగ్ పరికరం అమర్చిన ఒక ‘వార్ ఈగిల్’ కనిపించింది. అప్పుడు కూడా లోతుగా దర్యాప్తు చేయగా అది వైల్డ్లైఫ్ రీసెర్చ్కు సంబంధించినదిగానే తేలింది.
Date : 18-12-2025 - 1:58 IST -
భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసే ఆంక్షలను జనవరి 23, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ ఆంక్షలు, రెండు దేశాల మధ్య వాణిజ్య, సైనిక మరియు సాంకేతిక పరమైన విమాన చలనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని విమానయాన నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Date : 18-12-2025 - 1:17 IST -
ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు.
Date : 18-12-2025 - 12:19 IST -
ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..‘శాంతి’ బిల్లు దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక మైలురాయి చట్టమని అభివర్ణించారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి తలుపులు తెరవడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Date : 18-12-2025 - 11:18 IST -
రెడ్ జోన్లో ఢిల్లీ.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాల్సిందే!
రాబోయే కొద్దిరోజులు ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం ఉండవచ్చు. కాబట్టి ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లేముందు వెబ్సైట్లో తమ ఫ్లైట్ స్టేటస్ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.
Date : 18-12-2025 - 9:36 IST -
11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ ఈ గౌరవాన్ని ప్రధానికి అందజేశారు.
Date : 17-12-2025 - 6:55 IST -
ఢిల్లీలో ఈ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్!
ఈ కొత్త నిబంధనలు రేపు అనగా డిసెంబర్ 18 నుండి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు.
Date : 17-12-2025 - 6:30 IST -
మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ!
Messi: అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీకి అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. వంతారా సందర్శన సందర్భంగా మెస్కీని సర్ప్రైజ్ చేశారు. 1.2 మిలియన్ డాలర్లు విలువైన వాచ్ను కానుకగా ఇచ్చారు. భారత కరెన్సీలో కోట్లలో విలువ ఉంటుంది. అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లే టైమ్ పీస్ను ధరించి మెస్సీ కనిపించారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్లో పర్య
Date : 17-12-2025 - 2:49 IST -
లోక్సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!
విపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్న పోస్టర్లను పట్టుకుని నిరసన తెలిపారు.
Date : 16-12-2025 - 2:00 IST -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన వివాదమే ఈ కేసు. 1938లో జవహర్లాల్ నెహ్రూ 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి దీనిని ప్రారంభించారు.
Date : 16-12-2025 - 12:53 IST -
ఆగని బస్సు ప్రమాదాలు , ఈరోజు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ రహదారిపై ఘోర ప్రమాదం
గత కొద్దీ రోజులుగా వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పది రోజుల్లోనే అనేక ప్రమాదాలు జరుగగా..పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. తాజాగా ఈరోజు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తింది
Date : 16-12-2025 - 9:08 IST -
మహారాష్ట్రలో మరోసారి ఎన్నికల నగరా.. షెడ్యూల్ ఇదే!
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో సహా ఈ 29 నగర పాలక సంస్థల్లో 2,869 సీట్లు ఉన్నాయని, రాష్ట్రంలోని ఈ ప్రధాన పట్టణ కేంద్రాలలో 3.48 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులని ఆయన చెప్పారు.
Date : 15-12-2025 - 8:19 IST