India
-
భారతీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్!
అయితే భారతీయ నిపుణులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బిల్లు ప్రస్తుతానికి అమెరికన్ పార్లమెంట్ దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టబడింది.
Date : 11-02-2026 - 3:46 IST -
క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్..ఎక్కడి వరకు వెళ్తుందో !!
సాధారణంగా హీరోయిన్ల మధ్య సినిమాల పరంగా పోటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక బ్రాండ్ విషయంలో తమన్నా మరియు స్థానిక హీరోయిన్ల (పూజా హెగ్డే, రష్మిక తదితరులు) పేర్లు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 10 నుంచి తమన్నా అధికారికంగా ప్రచార పనులు ప్రారంభించినప్పటికీ, ఈ నిరసనలు ఆమె ఇమేజ్పై లేదా బ్రాండ్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో
Date : 11-02-2026 - 12:45 IST -
వందేమాతరం పై కేంద్రం కీలక నిర్ణయం
Vande Mataram వందేమాతరం గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ‘జనగణమన’ వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది. అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమ
Date : 11-02-2026 - 11:36 IST -
ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం.. ప్రచురణకర్త సంచలన ప్రకటన!
చైనా చొరబాటు అంశంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరవణే పుస్తకాన్ని ఉటంకించడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
Date : 10-02-2026 - 10:13 IST -
అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భారత్!
బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది.
Date : 10-02-2026 - 9:39 IST -
Income Tax : కొత్త పన్ను విధానంతో లాభాలు ఇవే !!
పాత పన్ను విధానంలో సెక్షన్ 80C (LIC, PF, ELSS) కింద రూ. 1.5 లక్షలు, సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్, మరియు HRA (ఇంటి అద్దె) వంటి మినహాయింపులు లభిస్తాయి. కానీ, ఎటువంటి పెట్టుబడులు లేకుండా నేరుగా పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి కొత్త విధానం ఎంతో సులభంగా ఉంటుంది.
Date : 10-02-2026 - 12:15 IST -
పాన్ కార్డు రూల్స్ లలో కేంద్రం మార్పులు
రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. స్థిరాస్తి (ఇల్లు లేదా స్థలం) అమ్మకం లేదా కొనుగోలు విలువ రూ. 20 లక్షలు దాటితే కచ్చితంగా పాన్ నంబర్ ఇవ్వాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి
Date : 10-02-2026 - 10:19 IST -
రేపు స్పీకర్ పై అవిశ్వాస అస్త్రం!
రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం స్పీకర్ను తొలగించే ప్రక్రియను విపక్షాలు ప్రారంభించనున్నాయి. రేపు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సభలో స్పీకర్ పనితీరుపై చర్చ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు
Date : 09-02-2026 - 5:30 IST -
కిరాణాషాపులకు పెను ప్రమాదం పొంచివుందా ?
ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ వేగవంతమైన డెలివరీ సేవలు, ఇప్పుడు దేశంలోని టైర్ 3 మరియు టైర్ 4 నగరాలకు కూడా విస్తరిస్తున్నాయి.
Date : 09-02-2026 - 10:15 IST -
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు వణికిన పాకిస్థాన్.. భోలారి ఎయిర్బేస్ మరమ్మతుల్లో పాక్!
భారత దెబ్బకు చితికిపోయిన స్థావరం భోలారి ఒక్కటే కాదు. దీనికి ముందు మురిద్ ఎయిర్బేస్లో దెబ్బతిన్న పైకప్పులను ఎర్రటి టార్పాలిన్లతో కప్పే ప్రయత్నం చేశారు.
Date : 08-02-2026 - 8:38 IST -
భారత్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!
ఈ కొనుగోలు ఒప్పందం విలువ సుమారు 725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అత్యవసర కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ఈ రాడార్లను 'ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్' పద్ధతిలో కొనుగోలు చేయనున్నారు.
Date : 07-02-2026 - 7:55 IST -
పాక్కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పట
Date : 07-02-2026 - 11:54 IST -
భారత్కు మరో సారి ట్రంప్ గుడ్న్యూస్.. అదనపు టారిఫ్ లను 25 % నుంచి 18% శాతానికి తగ్గింపు
Trade Deal అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్ లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డ
Date : 07-02-2026 - 11:25 IST -
వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..
Bomb Threat వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే జీఎంకు పంపిన లేఖ కలకలం రేపుతోంది. హైదరాబాద్లో ఉంటున్న నలుగురు జిహాదీ టెర్రరిస్టులు బాంబు దాడులతో 250 మందిని చంపేందుకు కుట్ర పన్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి, అగంతకుడి కోసం గాలిస్తున్నారు. వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు హైదరాబాద్లో జిహాదీ బృందం
Date : 07-02-2026 - 10:11 IST -
అనురాగ్ ఠాకూర్కు సుప్రీం రిలీఫ్.. 9 ఏళ్ల తర్వాత బీసీసీఐ వ్యవహారాల్లోకి తిరిగి ప్రవేశం!
ఫిబ్రవరి 5న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్కు పెద్ద ఊరట లభించింది. బీసీసీఐ వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆయనకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది.
Date : 05-02-2026 - 6:30 IST -
DPDP గడువు కుదింపు – భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా మారనుందా?
యూరప్కు చెందిన GDPR వంటి అంతర్జాతీయ చట్టాలను ఉదాహరణగా చూపుతూ, అక్కడ నిబంధనల అమలుకు రెండేళ్ల సుదీర్ఘ గడువు ఇచ్చారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యుషియరీల (SDFs) గుర్తింపుపై స్పష్టత లేకపోవడం
Date : 05-02-2026 - 5:29 IST -
Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు
ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రసంగించాల్సి ఉన్న తరుణంలో, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ దద్దరిల్లింది. అయితే, ప్రధానిపై దాడి చేసేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నిందన్న నిఘా వర్గాల సమాచారంతో, ఆయన ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించడం సంచలనం రేపింది
Date : 05-02-2026 - 4:30 IST -
IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్
వచ్చే ఏడాది, అంటే ఏప్రిల్ 1, 2026 నుండి ఈ నూతన చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో, ఈ ఫిబ్రవరి నెలాఖరు లోపు కొత్త ఐటీ రూల్స్ మరియు ఫారాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ప్రకటించింది. పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడం,
Date : 05-02-2026 - 3:45 IST -
లోక్సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!
ఇలాంటి ఘటన గతంలో 2004లో జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా లోక్సభలో హంగామా కారణంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు.
Date : 05-02-2026 - 2:25 IST -
యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..
UPSC CSE Notification 2026: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అత్యున్నత సర్వీసు పొందిన అభ్యర్థులు మరోసారి సివిల్స్ రాయడానికి విల్లేకుండా నిబంధనలు తీసుకొచ్చారు. ఐపీఎస్, ఇతర సర్వీసులు పొందిన వారు మాత్రం మళ్లీ సివిల్స్ రాయొచ్చు. అయితే దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. సీఎస్ఈ 2026 నోటిఫికేషన్తోపాటు యూపీఎస్సీ తీసుకొచ్చిన కొత్త
Date : 05-02-2026 - 12:33 IST