India
-
ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు. ఇంకా తగ్గనున్నాయా.?
Gold రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49
Date : 31-01-2026 - 12:42 IST -
కశ్మీర్లో దళాలు, ఉగ్రవాదులకు మధ్య కొనసాగుతున్న భారీ ఎన్కౌంటర్
దోల్గాం అటవీ ప్రాంతంలో గాలింపు జరుపుతున్న సమయంలో అక్కడ దాక్కున్న ముగ్గురు జైషే-ఎ-మహ్మద్ (Jaish-e-Mohammed) సంస్థకు చెందిన ఉగ్రవాదులు భద్రతా బలగాలకు తారసపడ్డారు. తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు
Date : 31-01-2026 - 12:20 IST -
డిప్యూటీ సీఎం గా సునేత్ర పవర్ ! ఆమె కు కేటాయించే శాఖలివే !!
అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేస్తూ, ఆమె ఈ కీలక బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఆమెకు అత్యంత కీలకమైన ఎక్సైజ్ మరియు క్రీడల శాఖలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది
Date : 31-01-2026 - 9:02 IST -
ఐటీ దెబ్బకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య!
ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో ఏదైనా సూసైడ్ నోట్ దొరికిందా? లేదా ఆత్మహత్యకు వెనుక ఇతర ఆర్థిక లావాదేవీల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
Date : 30-01-2026 - 8:00 IST -
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అందించబోతున్న బడ్జెట్
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈసారి సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. గత ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ప్రయాణ రాయితీలను (Railway Concessions) పునరుద్ధరించే అంశంపై
Date : 30-01-2026 - 7:52 IST -
అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు?
ఎన్సీపీ నాయకులు ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం.. ప్రఫుల్ పటేల్ జాతీయ అధ్యక్షుడిగా, సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
Date : 30-01-2026 - 3:57 IST -
పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ కన్నుమూత
పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ మరణం క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు
Date : 30-01-2026 - 11:08 IST -
ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?
గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
Date : 29-01-2026 - 8:21 IST -
ఢిల్లీలో ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్
కనీసం లోకం పోకడ కూడా తెలియని ఆ చిన్నారిపై ముగ్గురు మైనర్లు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడటం సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది
Date : 29-01-2026 - 6:15 IST -
బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!
Economic Survey 2026 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బంగారం గురించి కూడా ప్రస్తావించారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించి వెల్లడించారు. 2026, ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార
Date : 29-01-2026 - 4:06 IST -
జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం
Economic Survey 2026 భారతదేశ వృద్ధి వ్యూహంలో మౌలిక సదుపాయాల రంగం కేంద్ర స్థానంలో ఉందని, ఈ రంగంలో ప్రభుత్వ మూలధన వ్యయం స్థిరంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది. ఇవాళ విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ పెట్టుబడుల విష
Date : 29-01-2026 - 3:51 IST -
యూజీసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
యూజీసీ 2026లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనల లక్ష్యం సమానత్వాన్ని నిర్ధారించడమే అయినప్పటికీ పిటిషనర్లు మాత్రం దీనికి విరుద్ధంగా వాదిస్తున్నారు.
Date : 29-01-2026 - 3:05 IST -
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే
Nirmala Sitharaman వార్షిక బడ్జెట్ 2026-27కి ముందు లోక్సభలో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, వచ్చే ఆర్థిక ఏడాదికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ
Date : 29-01-2026 - 2:08 IST -
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..
Ajit Pawar విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక
Date : 29-01-2026 - 12:48 IST -
పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ
Punjab పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ (వీడీసీ) నుంచి అందిన కీలక సమాచారంతో అమృత్సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో హెరాయిన్తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వే
Date : 29-01-2026 - 11:51 IST -
అజిత్ పవార్ విమానం కూలిపోయే ముందు కాక్పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!
Ajit Pawar మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్లోని వాయిస్ రికా
Date : 29-01-2026 - 11:12 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
Shambhavi Pathak బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాప
Date : 29-01-2026 - 10:15 IST -
నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు
ఈ అంత్యక్రియల కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తరలివచ్చి పవార్ నివాళులర్పించనున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు
Date : 29-01-2026 - 8:01 IST -
రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ పవార్.. వైరల్ అవుతున్న పాత ట్వీట్
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు విమానంలో ఉన్న మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలో అజిత్ పవార్ 2024లో చేసిన ఒక పాత ట్వీట్ సోషల్ మీడియా
Date : 28-01-2026 - 5:33 IST -
వాహనదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో కార్ల ధరలు తగ్గింపు..!
Budget 2026 భారతదేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై అటు సామాన్యుడితో పాటు ఇటు దిగ్గజ కంపెనీలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి స్థిరమైన పన్ను విధానం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) పట్ల స్పష్టమైన ప్రోత్సాహాన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోరుతోంది. దేశ ఆర్థిక వృద్ధిలో 7 శాతానికి పైగా వాటా కలిగిన ఆటో రంగం ప్
Date : 28-01-2026 - 5:12 IST