PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.
-
Hindu Population : హిందూ జనాభా తగ్గిందని అధ్యయనం..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
Published Date - 07:12 PM, Thu - 9 May 24 -
Five Kids : సిక్కులు ఐదుగురు పిల్లల్ని కనాలి.. బాబా హర్నామ్ సింగ్ కీలక సూచన
Five Kids : సిక్కులు బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉండటానికి తప్పనిసరిగా ఐదుగురు పిల్నల్ని కనాలని దామ్దామి తక్సల్ ఖల్సా సిక్కు సంస్థ చీఫ్ బాబా హర్నామ్ సింగ్ ఖల్సా సూచించారు.
Published Date - 06:05 PM, Thu - 9 May 24 -
Kejriwal : అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలి చార్జ్షీట్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణాం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టుయిన కేజ్రీవాల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొల
Published Date - 03:36 PM, Thu - 9 May 24 -
Manipur violence : మణిపూర్ హింసాకాండ..11,000 అఫిడవిట్లు
Manipur violence: మణిపూర్లో రెండు వర్గాల మధ్య జరిగిన జాతీ హింసలో దాదాపు 200 మందికి పైగా మరణాలు, వేలాది మంది నిర్వాసితులైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మణిపూర్ హింసాకాండ(Manipur violence)పై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటికి(సిఓఐ) 11,000 అఫిడవిట్లు(affidavits)వచ్చినట్లు సీన�
Published Date - 01:45 PM, Thu - 9 May 24 -
Smriti Irani Vs Gandhis : ఏ ఛానలైనా, ఏ యాంకరైనా ఓకే.. గాంధీలకు స్మృతి ఇరానీ సవాల్
Smriti Irani Vs Gandhis : ఏ న్యూస్ ఛానలైనా ఓకే.. ఏ యాంకరైనా ఓకే.. ఏ స్థలమైనా ఓకే అంటూ ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సవాల్ విసిరారు.
Published Date - 12:33 PM, Thu - 9 May 24 -
Kashmir Encounter : 40 గంటల సుదీర్ఘ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
Kashmir Encounter : కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.
Published Date - 11:24 AM, Thu - 9 May 24 -
Udyogini Scheme : వడ్డీ లేకుండా 3 లక్షల లోన్.. సగం మాఫీ.. ఎలా ?
Udyogini Scheme : ఒకటి కాదు.. పది కాదు.. 88 రకాల వ్యాపారాలు చేసుకునే మహిళలకు గొప్ప అవకాశం.
Published Date - 09:30 AM, Thu - 9 May 24 -
Amit Shah to Rahul Gandhi: రాహుల్ అమ్మమ్మ వచ్చినా CAA ఆగదు: అమిత్ షా
అమిత్ షా మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు కాంగ్రెస్ వ్యతిరేకమని మరియు అధికారంలోకి వస్తే దానిని అంతం చేస్తామని రాహుల్ చేసిన చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. అలాగే రాహుల్ గాంధీ అమ్మమ్మ వచ్చినా CAAని తొలగించలేరని మండిపడ్డారు.
Published Date - 11:18 PM, Wed - 8 May 24 -
JP Nadda : జేపీ నడ్డాకు కర్ణాటక పోలీసులు బిగ్ షాక్..
ఎన్నికల్లో భాగంగా కర్ణాటలకలో ప్రచారం నిర్వహిస్తున్న జేపీ నడ్డా.. బీజేపీ పార్టీపై వివాదాస్పద పోస్ట్ లను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు
Published Date - 09:03 PM, Wed - 8 May 24 -
Lok Sabha Election 2024: షాక్ ఇచ్చిన 3వ దశ పోలింగ్ శాతం
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి అవ్వగా తాజాగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే మూడో దశలో ఓటర్లు షాక్ ఇచ్చారు. తొలి రెండు దశలతో పోల్చితే మూడో దశలు పోలింగ్ శాతం భారీగా తగ్గుముఖం పట్టింది.
Published Date - 04:39 PM, Wed - 8 May 24 -
Maldives : దౌత్య పరమైన విభేదాలు..భారత పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి
India and Maldives: భారత్ , మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే “మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే 9న అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. మా�
Published Date - 03:46 PM, Wed - 8 May 24 -
PM Modi slams Sam Pitroda: దుమారం రేపుతున్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన మోడీ
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా తన అభ్యంతరకర వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. వారసత్వ పన్నుకు సంబంధించి మాట్లాడిన శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర
Published Date - 03:32 PM, Wed - 8 May 24 -
Sisodia : సిసోడియా బెయిల్ పిటిషన్..సీబీఐకి కోర్టు 4 రోజుల సమయం
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)లో మనీష్ సిసోడియా(Manish Sisodia) బెయిల్ పిటిషన్(Bail Petition)పై బుధవారం సమాధానం దాఖలు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లకు నాలుగు రోజుల సమయం ఇచ్�
Published Date - 02:30 PM, Wed - 8 May 24 -
Lok Sabha Elections : ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Lok Sabha Elections: దేశంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికల జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్(Election Commission) బుధవారం లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) నోటిఫికేషన్(Notification) విడుదల చే�
Published Date - 11:49 AM, Wed - 8 May 24 -
Pakistan Vs Shinde : పాక్ భాష మాట్లాడే వాళ్లపై దేశద్రోహం కేసు పెట్టాలి.. సీఎం కామెంట్స్
Pakistan Vs Shinde : భారత్లో ఉంటూ పాకిస్తాన్ భాష మాట్లాడే వారిపై దేశద్రోహం కేసును నమోదు చేసి, జైలుకు పంపాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు.
Published Date - 11:37 AM, Wed - 8 May 24