India
-
Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!
సున్నా నుంచి 50 మధ్య ఏక్యూఐ ఉంటే 'మంచి' (Good), 51 నుంచి 100 మధ్య ఉంటే 'సంతృప్తికరం' (Satisfactory), 101 నుంచి 200 మధ్య 'మధ్యస్థం' (Moderate), 201 నుంచి 300 మధ్య 'చెత్త' (Poor), 301 నుంచి 400 మధ్య 'అత్యంత చెత్త' (Very Poor), 401 నుంచి 500 మధ్య 'తీవ్రమైన' (Severe) కాలుష్యంగా పరిగణిస్తారు.
Published Date - 02:51 PM, Tue - 21 October 25 -
Bank of Baroda Jobs : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?
Bank of Baroda Jobs : దేశంలో ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 50 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది
Published Date - 01:00 PM, Tue - 21 October 25 -
Bambino Agro Industries : బాంబినో వ్యవస్థాపకుడి కుటుంబంలో ఆస్తి వివాదం
Bambino Agro Industries : బాంబినో సంస్థ హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన భారతీయ బ్రాండ్గా గుర్తింపు పొందింది. సేమియా, మాకరోనీ, పాస్తా ఉత్పత్తుల్లో భారత మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన ఈ సంస్థ
Published Date - 12:59 PM, Tue - 21 October 25 -
Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్
Air Pollution : దీపావళి సంబరాల మధ్య ఢిల్లీ నగరం మళ్లీ పొగమంచులో కప్పుకుంది. పటాకులు, వాహనాల ఉద్గారాలు, వాతావరణ మార్పులు కలిసి గాలిని పూర్తిగా కాలుష్యంతో నింపేశాయి
Published Date - 11:45 AM, Tue - 21 October 25 -
Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ
ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ వంతు పాత్ర పోషించాలని కోరింది.
Published Date - 08:23 AM, Tue - 21 October 25 -
Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇటలీలో చిక్కుకున్న ప్రయాణీకులు!
ఎయిర్ ఇండియా, సహచర విమానయాన సంస్థలలో సీట్ల లభ్యత ఆధారంగా ప్రయాణీకులకు అక్టోబరు 20 నుండి తిరిగి బుకింగ్ చేయబడుతోంది. ఒక ప్రయాణీకుడి వీసా అక్టోబరు 20న గడువు ముగియనుండగా, వీసా నిబంధనల ప్రకారం అతనికి మిలన్ నుండి వెళ్లే మరొక విమానంలో చోటు కల్పించారు.
Published Date - 09:06 AM, Sun - 19 October 25 -
India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమైన భారత్- రష్యా?!
కొద్ది రోజుల క్రితం రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ (REPM) ఉత్పత్తి కోసం రూ. 7,350 కోట్ల కొత్త పథకాన్ని ప్రారంభించడం గురించి కూడా భారత ప్రభుత్వం చర్చించింది. భారతదేశంలో రేర్ ఎర్త్ ఉత్పత్తిని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం.
Published Date - 08:15 PM, Sat - 18 October 25 -
Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!
Gold Reserves : భారతదేశపు బంగారం నిల్వలు చారిత్రాత్మక స్థాయిని తాకాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా డేటా ప్రకారం, దేశ బంగారం నిల్వల విలువ తొలిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించి, ప్రస్తుతం $102 బిలియన్లకు చేరుకుంది
Published Date - 05:33 PM, Sat - 18 October 25 -
Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న
Mallujola Venugopal : మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో కీలక మలుపు తిరిగింది. దశాబ్దాలుగా అరణ్యాల్లో తుపాకీతో తిరిగిన అగ్ర మావోయిస్టు కమాండర్లు ఇప్పుడు వరుసగా లొంగిపోతున్నారు
Published Date - 05:00 PM, Fri - 17 October 25 -
Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్
తమిళనాడు ప్రభుత్వం సంచలన బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్ పెంచే ఉద్దేశంతో ఎంకే స్టాలిన్ సర్కార్ కొత్త బిల్లును తీసుకువచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో హిందీని రుద్దడాన్ని నిషేధించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాది
Published Date - 01:05 PM, Fri - 17 October 25 -
Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు
Maoists : చత్తీస్గఢ్లోని బస్తర్, అబూజ్మడ్ ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టుల గూఢదుర్గాలుగా పేరుగాంచాయి. సంవత్సరాలుగా పోలీసు, భద్రతా బలగాలు ఎన్నో ఆపరేషన్లు నిర్వహించినా, ఆ అడవులు ఎర్రదళాల కంచుకోటలుగానే నిలిచాయి.
Published Date - 12:45 PM, Fri - 17 October 25 -
Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్లో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించనున్నారు. ఒక ప్రము
Published Date - 12:39 PM, Fri - 17 October 25 -
IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడం టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోననే భయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఊరట కల్పించే విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో పెరగడమే ఇందుకు కారణం. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గ
Published Date - 11:12 AM, Fri - 17 October 25 -
Head Constable Posts : 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?
Head Constable Posts : ఢిల్లీ పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలని ఆశపడుతున్న అభ్యర్థులకు ఇది కీలక సమయం. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి
Published Date - 11:00 AM, Fri - 17 October 25 -
Ministers Resign : మంత్రులందరూ రాజీనామా
Ministers Resign : గుజరాత్లో గత కొంతకాలంగా పార్టీ అంతర్గత అసంతృప్తి, ప్రాంతీయ సమతుల్యత, కొత్త నేతలకు అవకాశం కల్పించాలనే ప్రయత్నం నేపథ్యంలో ఈ మార్పులు జరుగుతున్నాయి
Published Date - 07:10 PM, Thu - 16 October 25 -
Naxalism : నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే – అమిత్
Naxalism : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలన దిశగా మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ఇవాళ 170 మంది నక్సలైట్లు అధికారుల ఎదుట లొంగిపోయారు
Published Date - 06:30 PM, Thu - 16 October 25 -
Us President : మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!
రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. మా దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కీ
Published Date - 05:19 PM, Thu - 16 October 25 -
PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ స
Published Date - 10:54 AM, Thu - 16 October 25 -
Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష
Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది
Published Date - 10:41 AM, Thu - 16 October 25 -
Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!
Maoist Ashanna : దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగించిన నేతలు ఇప్పుడు చట్టబద్ధ జీవితానికి మళ్లడం మావోయిస్టు ప్రాంతాల్లో పెద్ద మార్పుగా భావించబడుతోంది. ప్రభుత్వ పునరావాస విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, భద్రతా హామీలు వంటి చర్యలు మావోయిస్టు
Published Date - 07:27 PM, Wed - 15 October 25