India
-
900 Tourists: మంచులో చిక్కుకున్న 900 మంది యాత్రికులు.. ఎక్కడంటే..?
సిక్కిం (Sikkim)లో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, సోమ్గో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్టక్ వైపు శనివారం సాయంత్రం బయల్దేరిన 89 వాహనాల్లో సుమారు 900 మంది పర్యాటకులు (900 Tourists) దట్టమైన మంచులో చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు.
Published Date - 06:21 AM, Sun - 12 March 23 -
Voter Option : ఇక ఇంటి నుంచే ఓటు! సీఈసీ కీలక నిర్ణయం
ఇంటి నుంచి ఓటు వేసే వెసులబాటు కల్పిస్తూ(Voter Option) తొలిసారిగా
Published Date - 05:58 PM, Sat - 11 March 23 -
Tihar Jail: తీహార్ జైలులో ఖైదీ నుంచి సర్జికల్ బ్లేడ్స్, డ్రగ్స్ స్వాధీనం
తీహార్ జైలు (Tihar Jail)లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైలులో బంధించిన ఖైదీ నుంచి 23 సర్జికల్ బ్లేడ్లు, స్మార్ట్ఫోన్లు, డ్రగ్స్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 01:09 PM, Sat - 11 March 23 -
Deputy CM Tejashwi Yadav: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్కు సీబీఐ సమన్లు
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కష్టాలు పెరుగుతున్నాయి. సీబీఐ గతంలో లాలూ యాదవ్ను, ఆయన భార్య రబ్రీ దేవిని ప్రశ్నించగా, ఇప్పుడు తదుపరి నంబర్ లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)దే.
Published Date - 11:47 AM, Sat - 11 March 23 -
Congress: కాంగ్రెస్ సీనియర్ నేత గుండెపోటుతో కన్నుమూత
కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత ఆర్. ధృవనారాయణ (Dhruvanarayana) కన్నుమూశారు. శనివారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో అతడి డ్రైవర్ DRMS ఆస్పత్రికి తరలించాడు.
Published Date - 09:56 AM, Sat - 11 March 23 -
Drone Shot Down: డ్రోన్ ను కాల్చివేసిన భద్రతా బలగాలు.. ఆయుధాలు స్వాధీనం
పంజాబ్లోని డేరా బాబా నానక్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) BOP మెట్ల సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ (Drone)ను గుర్తించింది. దీని తరువాత, బీఎస్ఎఫ్ జవాన్లు, బటాలా పోలీసులు సంయుక్తంగా రాత్రిపూట సోదాలు నిర్వహించారు.
Published Date - 09:41 AM, Sat - 11 March 23 -
Gold And Silver Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరోసారి పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,400గా ఉంది.
Published Date - 07:48 AM, Sat - 11 March 23 -
BBC : గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీపై బీబీసీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ తీర్మానం
2002 గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీ కోసం బీబీసీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ తీర్మానం చేసింది. గోద్రా అల్లర్లకు
Published Date - 07:10 AM, Sat - 11 March 23 -
MLC Kavitha: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి శనివారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హాజరుకానున్నారు.
Published Date - 07:03 AM, Sat - 11 March 23 -
Oyo Founder : ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి దుర్మరణం.. 20వ అంతస్తు నుండి..?
ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ మరణించారు. గురుగ్రామ్ లోని ఎత్తైన భవనం 20వ
Published Date - 06:59 AM, Sat - 11 March 23 -
2 Beers Free On 1 Phone: ఫోన్ కొంటే 2 బీర్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం.. చివరికి ఏమైందో తెలుసా..?
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని భదోహి జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌరీ రోడ్ ఏరియాకు చెందిన రాజేష్ మౌర్య అనే స్మార్ట్ఫోన్ స్టోర్ నిర్వాహకుడు హోలీ సందర్భంగా ఇచ్చిన ఆఫర్ ఇది.
Published Date - 06:49 AM, Sat - 11 March 23 -
Punjab : 2023 -24 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీని ఆమోదించిన పంజాబ్ కెబినేట్
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ క్యాబినెట్ శుక్రవారం 2023-24 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీని
Published Date - 06:49 AM, Sat - 11 March 23 -
Japan PM: భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని.. కారణమిదే..?
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పర్యటన అనంతరం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Japanese PM Kishida Fumio) భారత్లో పర్యటించనున్నారు. మార్చి 20న భారత్కు వస్తున్న ఆయన మార్చి 21 వరకు పర్యటనలో ఉంటారు.
Published Date - 06:21 AM, Sat - 11 March 23 -
H3N2: భారత్ లో కొత్త వైరస్ ! హర్యానా,కర్ణాటకలో ఇద్దరు మృతి
కొత్త వైరస్(H3N2) భారత్ ను చుట్టేస్తోంది. ఇప్పటి వరకు
Published Date - 04:59 PM, Fri - 10 March 23 -
Kavitha : `ఏచూరి` బాసట, ఎర్రబడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్
`కమ్యూనిజానికి కాలం చెల్లింది. కమ్యూనిస్ట్ లకు విలువ లేకుండా పోయింది. `
Published Date - 04:18 PM, Fri - 10 March 23 -
Bengaluru: బెంగళూరులో దారుణ ఘటన.. కండక్టర్ సజీవ దహనం
లింగధీరనహళ్లిలోని బెంగళూరు (Bengaluru) మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో 45 ఏళ్ల బస్సు కండక్టర్ మృతి చెందాడు.
Published Date - 02:23 PM, Fri - 10 March 23 -
2 Deaths Due To H3N2: ఆ రెండు రాష్ట్రాలలో హెచ్3ఎన్2 వైరస్ మరణాలు.. అధికారులు అప్రమత్తం
హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. హర్యానాలో ఒకరు చనిపోగా, కర్ణాటకలో మరొకరు మరణించారు.
Published Date - 12:31 PM, Fri - 10 March 23 -
Car Hit A Bike Rider: బైకును ఢీకొట్టిన దిగ్విజయ్ కారు
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కారు బైక్ రైడర్ను ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి దూకి పిల్లర్ను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమైంది.
Published Date - 09:26 AM, Fri - 10 March 23 -
Gold And Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరింత దిగి వచ్చాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.50,900గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.55,530గా నమోదైంది.
Published Date - 08:50 AM, Fri - 10 March 23 -
Sumalatha: బీజేపీలోకి సుమలత.. కర్ణాటక సీఎం ఏం అన్నారంటే..?
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాండ్య లోక్సభ సభ్యురాలు సుమలత (Sumalatha) అంబరీష్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరతారనే ఊహాగానాల మధ్య, దీనిపై చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గురువారం తెలిపారు.
Published Date - 07:55 AM, Fri - 10 March 23