India
-
IndiGo Flight: ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి
రాంచీ నుంచి పూణె వెళ్తున్న ఇండిగో విమానాన్ని (IndiGo Flight)నాగ్పూర్కు మళ్లించారు. ఓ ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
Published Date - 10:12 AM, Sat - 18 March 23 -
Third Front: మరో కొత్త ఫ్రంట్.. బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న ఫ్రంట్
2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మమతా బెనర్జీ మూడో ఫ్రంట్ (Third Front)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, సాగర్దిగి ఉపఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ కలిసి పోటీ చేస్తుందని చెప్పారు.
Published Date - 09:24 AM, Sat - 18 March 23 -
Reusable Water Bottles: రీయూజబుల్ వాటర్ బాటిల్స్ పై టాయిలెట్ సీటు కంటే 40,000 రెట్లు ఎక్కువ బాక్టీరియా.. ఎందుకు..?
రీయూజబుల్ వాటర్ బాటిల్స్ (Reusable Water Bottles) వినియోగం చాలా ఎక్కువ. చాలామంది వీటిని నిత్యం వినియోగిస్తుంటారు. మన ఇళ్లలోని ఫ్రిజ్ లలో కూడా రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి.
Published Date - 08:55 AM, Sat - 18 March 23 -
Nobel Peace Prize: ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి.. అసలు నిజం ఇదే..!
నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అస్లే టోజే గురించి అనేక మీడియా సంస్థలు పేర్కొంటున్న ఒక వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అతిపెద్ద పోటీదారు అని పిలిచారు.
Published Date - 08:20 AM, Sat - 18 March 23 -
Pet On Trains: రైలులో మనతో పాటు పెంపుడు జంతువులను తీసుకెళ్ళొచ్చా..? మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి..!
రైలులో మనతో పాటు పెంపుడు జంతువులను (Pet On Trains) తీసుకెళ్ళొచ్చా..? ఈ డౌట్ చాలామంది ట్రైన్ ప్యాసింజర్స్ కు ఉంటుంది. దీనికి సమాధానం.. "అవును". మనతో పాటు రైలులో పెంపుడు జంతువులను తీసుకెళ్లవచ్చు.
Published Date - 08:00 AM, Sat - 18 March 23 -
Ram Charan: అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. వీడియో వైరల్..!
SS రాజమౌళి సినిమా 'RRR' వలన రామ్ చరణ్ (Ram Charan) నిరంతరం వార్తలలో ఉంటున్నాడు. ఆస్కార్ను గెలుచుకున్న తర్వాత అభిమానులు అతనికి, చిత్ర బృందానికి నిరంతరం అభినందనలు తెలుపుతున్నారు.
Published Date - 06:42 AM, Sat - 18 March 23 -
ChatGPT: మనదేశంలోనూ ChatGPT ప్లస్ సబ్స్క్రిప్షన్.. ధర, ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవీ..!
ChatGPT ప్లస్ సబ్స్క్రిప్షన్ ను ఇప్పుడు భారతదేశంలోనూ అందుబాటులోకి తెచ్చామని చాట్బాట్ అభివృద్ధి సంస్థ OpenAI ప్రకటించింది. ఈవిష యాన్ని శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. Open AI ఫిబ్రవరిలోనే అమెరికా సహా పలు యూరప్ దేశాల్లో నెలకు $20 (దాదాపు రూ. 1,650)కి ChatGPT ప్లస్ సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించింది.
Published Date - 06:27 AM, Sat - 18 March 23 -
TCS CEO: టీసీఎస్ కొత్త సీఈవోగా కృతివాసన్.. సీఈవో పదవికి రాజేష్ గోపీనాథన్ రాజీనామా..!
టీసీఎస్ సీఈవో (TCS CEO) రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు. గోపీనాథన్ రాజీనామా తర్వాత కంపెనీ కె.కె. కృతివాసన్ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఇన్ఛార్జ్ సీఈఓగా నియమితులయ్యారు. ఈ మేరకు టాటా గ్రూపునకు చెందిన కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Published Date - 10:07 AM, Fri - 17 March 23 -
Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53,550గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,420గా నమోదైంది.
Published Date - 08:23 AM, Fri - 17 March 23 -
Army Helicopter Cheetah Crash: కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి
అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిలాలో ఆర్మీ హెలికాప్టర్ చీతా (Army Helicopter Cheetah Crash) గురువారం కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లిద్దరూ మరణించారని పశ్చిమ కమెంగ్ జిల్లా ఎస్పీ బిఆర్ బోమారెడ్డి తెలిపారు.
Published Date - 07:23 AM, Fri - 17 March 23 -
Union Minister Injured: కేంద్రమంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి (Union Minister) సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
Published Date - 06:21 AM, Fri - 17 March 23 -
First Bharat Gaurav Train: ఈ నెల18 నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు.. 8 రాత్రులు, 9 పగళ్లు పుణ్యక్షేత్రాల దర్శనం
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆర్ జోన్ల్ జీఎం
Published Date - 07:30 PM, Thu - 16 March 23 -
Snow Leopard: లడఖ్ లో మంచు చిరుత వేట.. వీడియో ఇదిగో!
లడఖ్ లో మంచు చిరుత కెమెరాకు చిక్కింది. పర్వత మేకలను వేటాడుతూ దర్శనమిచ్చింది. ఈ భయంకర క్షణాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు
Published Date - 05:46 PM, Thu - 16 March 23 -
Spy Pigeon: మరో అనుమానాస్పద గూఢచారి పావురాన్ని పట్టుకున్న పోలీసులు
పూరీలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) మత్స్యకారులు పట్టుకున్న వారం రోజులకే, బుధవారం పూరీలోని అస్తరంగా పోలీసు పరిధిలోని నాన్పూర్లో అనుమానాస్పద ట్యాగ్తో మరో పావురం పట్టుబడింది.
Published Date - 01:34 PM, Thu - 16 March 23 -
Assam: అసోంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
అసోం (Assam)లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రెండు వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అసోంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Published Date - 12:42 PM, Thu - 16 March 23 -
Accident: బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
బెంగళూరు నగరంలోని మడివాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ వాసులు. వేగంగా వెళ్తున్న కారు సిల్క్బోర్డ్ కూడలి వద్ద రోడ్డు డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న తమిళనాడు బస్సును ఢీకొట్టింది.
Published Date - 11:12 AM, Thu - 16 March 23 -
Chicago: చికాగోలో చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే..?
ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో మంగళవారం నుంచి అమెరికాలోని చికాగో (Chicago) విమానాశ్రయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి ఎప్పటిలోగా విమానంలో వెళ్తారనేది ఇంకా చెప్పలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
Published Date - 07:20 AM, Thu - 16 March 23 -
Madhya Pradesh: 60 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు మృతి
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని విదిషా జిల్లాలో బోర్వెల్ గుంతలో పడిన ఎనిమిదేళ్ల లోకేష్ను 24 గంటల తర్వాత బయటకు తీశారు. ఎస్డిఆర్ఎఫ్కి చెందిన 3 టీమ్లు, ఎన్డిఆర్ఎఫ్కి చెందిన 1 టీమ్లు 24 గంటల పాటు శ్రమించారు. అంబులెన్స్ను సిద్ధం చేశారు.
Published Date - 01:56 PM, Wed - 15 March 23 -
Five Dead: ఇటుక బట్టీలో ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి.. ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో మంటలు, పొగలు రావడంతో ఐదుగురు కూలీలు (Five Dead) చనిపోయారు. ఈ ఘటన కుంజ్ బిహారీ గఢ్ఫుజార్ బస్నాలోని ఇటుక బట్టీలో చోటుచేసుకుంది.
Published Date - 12:29 PM, Wed - 15 March 23 -
Maharashtra: మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. రెండు మరణాలు నమోదు
మహారాష్ట్ర (Maharashtra)లో మళ్లీ కరోనా విజృంభించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు రెండింతలు పెరిగాయి. ఇది మాత్రమే కాదు, మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 11:24 AM, Wed - 15 March 23