India
-
Fake Currency Note: కరెన్సీ నోటు ఒరిజినలా? నకిలీదా? తెలుసుకోవడం ఎలా?
సైబర్ నేరాలు ఓ వైపు, ఆన్ లైన్ మోసాలు మరోవైపు…మధ్య డబ్బులకు టొకరాలు. ఇలా రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీలో గ్రామ వాలంటీర్ల ఫించన్ల డబ్బుల్లో నకిలీ కరెన్సీ (Fake Currency Note) నోట్లు కలకలం రేపాయి. ఈ తరుణంలో మీ వద్ద ఉన్న 100, 500 లేదా 2000 రూపాయల నోట్లు అసలైనవో కాదో తెలుసుకోవడం ఎలా. అసలు, నకిలీ కనిపెట్టేందుకు ఆర్బీఐ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకుందాం. [&hel
Date : 12-04-2023 - 9:16 IST -
Vande Bharat Trains: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చేతికి వందేభారత్ రైళ్ల ఆర్డర్.. వచ్చే ఆరేళ్లలో 80 రైళ్లు..!
దేశంలోని మొట్టమొదటి సెమీ హైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ ప్రయాణికులలో ఉత్సుకతతో ఉంది. ఢిల్లీ-బనారస్ మధ్య మొదలైన వందే భారత్ ఇప్పుడు దాదాపు డజను రూట్లలో నడుస్తోంది.
Date : 12-04-2023 - 8:46 IST -
Bihar : ఆర్జేడీ అధినేత లాలూతో బీహార్ సీఎం నితీష్ భేటీ.. వచ్చే లోక్సభ ఎన్నికలపై చర్చ..?
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ని కలిశారు.ఈ సందర్భంగా 2024లో జరగనున్న
Date : 12-04-2023 - 8:24 IST -
Earthquake : బీహార్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.3గా నమోదు
బీహార్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున బీహార్లోని అరారియాలో భూమి కంపించింది. రిక్టర్
Date : 12-04-2023 - 7:39 IST -
Karnataka Manifesto: మేనిఫెస్టోలో పెళ్లిళ్ల హామీ, కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ వినూత్నం
రైతే రాజు. ఆ రాజు బిడ్డలకు పెళ్లి కావడం కష్టం. వ్యవసాయం చేసే వాళ్లకు పెళ్లి కావడంలేదు. అందుకే కర్ణాటక ఎన్నికల్లో మేనిఫెస్టో గా మారింది. అందరికి తిండిపెట్టే రైతన్న కుటుంబం అంటే అలుసు.
Date : 11-04-2023 - 7:44 IST -
Sonia Gandhi: పొత్తులతోనే వచ్చే ఎన్నికలకు..సోనియా
జాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేస్తున్న మోడీని దింపడానికి అందరితో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ సిద్ధం అయింది. ఆ మేరకు ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా సంచలన ప్రకటన చేశారు. దేశంలోని ఏ పార్టీతో నైనా కలిసి ఈ సారి ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని అన్నారు.
Date : 11-04-2023 - 4:40 IST -
Sachin Pilot Protest: పైలట్ ఫైర్.. సొంత ప్రభుత్వంపై నిరసన జ్వాలలు!
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మంగళవారం రాజస్థాన్లోని జైపూర్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద తన ఒక్కరోజు నిరాహార దీక్షను ప్రారంభించారు.
Date : 11-04-2023 - 4:34 IST -
Nirmala Sitharaman: పాకిస్తాన్లో కంటే ఇండియాలోనే ముస్లింల పరిస్థితి మెరుగ్గా ఉంది
భారత్ పట్ల పాశ్చాత్య దేశాల ప్రతికూల అవగాహనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉందని, ఈ జనాభా సంఖ్య మాత్రమే పెరుగుతోందని సీతారామన్ అన్నారు. పాకిస్తాన్ లో కంటే భారత్ లోనే ముస్లింల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పారు.అంతర్జాతీవ్ర ద్రవ్యనిధి ప్రపంచబ్యాంకు సమావేశంలో పాల్గొనే
Date : 11-04-2023 - 10:42 IST -
Coronavirus: దేశంలో కోవిడ్ డేంజర్ బెల్, 79శాతం పెరిగిన ఇన్ఫెక్షన్లు
భారతదేశంలో కరోనా వైరస్ ( Coronavirus)కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ 5 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో పాటు, కరోనా పాజిటివిటీ రేటులో పెరుగుదల నమోదైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా కేసులు 79 శాతం పెరిగాయి. ఈ కరోనా సంఖ్య గత ఏడు నెలల్లో అత్యధికం. కరోనా కారణంగా మరణాల సంఖ్య ఇంకా తక్కువగా ఉండటం ఉపశమనం కలిగ
Date : 11-04-2023 - 10:28 IST -
TMC : జాతీయ పార్టీ హోదా కోల్పోయిన టీఎంసీ.. న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్న తృణమూల్
పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ జాతీయ పార్టీ హోదాని కోల్పోయింది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను తృణమూల్
Date : 11-04-2023 - 8:05 IST -
Central Govt. Shocked Jagan: జగన్ కు కేంద్రం జలక్! ఇంగ్లీష్ మీడియం లేని విద్యావిధానం కు మోడీ ఆమోదం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి జలక్ ఇచ్చేలా నూతన విద్యావిధానం ఉంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు 5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాభ్యాసం ఉంటుంది. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా మాత్రమే కొత్త విధానం ప్రకారం ఉంది.
Date : 10-04-2023 - 6:12 IST -
Zojila tunnel: ఆసియాలోనే అతి పొడవైన టన్నెల్ జోజిలా.. 2026 నాటికి అందుబాటులోకి.. ఎన్నో ప్రత్యేకతలు..!
సోనామార్గ్లో 6.5 కి.మీ పొడవైన జెడ్-మోడ్ టన్నెల్ సిద్ధంగా ఉండగా, 14.2 కి.మీ పొడవైన జోజిలా టన్నెల్ (Zojila tunnel)లో 50 శాతం పనులు పూర్తయ్యాయి.
Date : 10-04-2023 - 3:06 IST -
Sachin Pilot Against Gehlot: రాజస్థాన్ కాంగ్రెస్లో మరోసారి అసమ్మతి సెగ.. నిరాహార దీక్షకు మాజీ డిప్యూటీ సీఎం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో మరోసారి అసమ్మతి కనిపిస్తోంది. అవినీతి వ్యవహారంలో చర్యలు తీసుకోకుంటే గెహ్లాట్ (Ashok Gehlot) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) ప్రకటించారు.
Date : 10-04-2023 - 12:52 IST -
Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో ఘటన..!
ఢిల్లీ నుంచి లండన్ (Delhi- London) వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) లో ఓ ప్రయాణికుడు (Passenger) బీభత్సం సృష్టించాడు. ఈ గొడవ ఎంతగా పెరిగిందంటే విమానం తిరిగి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.
Date : 10-04-2023 - 12:25 IST -
Earthquake: అండమాన్ నికోబార్లో భూకంపం.. 24 గంటల్లో మూడుసార్లు భూకంపం
మిజోరంలోని చంఫైలో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. ప్రస్తుతం భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.
Date : 10-04-2023 - 11:40 IST -
HIV: జైలులో 44 మంది ఖైదీలకు HIV పాజిటివ్.. ఎక్కడంటే..?
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని హల్ద్వాని జైలులో HIV కలకలం సృష్టిస్తోంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 44 మందికి HIV సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.
Date : 10-04-2023 - 10:18 IST -
Mock Drill: నేడు, రేపు కొవిడ్ సన్నద్ధతపై మాక్డ్రిల్.. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు..!
దేశంలోని చాలా ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా (Corona) ఇన్ఫెక్షన్ కేసుల దృష్ట్యా, కఠినత దశ తిరిగి రావడం ప్రారంభించింది. సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ (Mock Drill) నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Date : 10-04-2023 - 8:11 IST -
Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్ర (Maharashtra)లోని అకోలా జిల్లాలో ఈదురుగాలులు, వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. బాలాపూర్ తహసీల్లోని పరాస్ ప్రాంతంలోని బాబూజీ మహారాజ్ ఆలయ సముదాయం టిన్ షెడ్పై వేప చెట్టు పడింది.
Date : 10-04-2023 - 7:05 IST -
Project Tiger: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు టైగర్
1973లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు టైగర్ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది, ప్రాజెక్ట్ టైగర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పులుల సంరక్షణ, మరియు తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు.
Date : 09-04-2023 - 3:30 IST -
America: అమెరికా వెళ్లాలనుకునేవారికి అలర్ట్.. వీసా దరఖాస్తు ఫీజు పెంచిన అమెరికా..!
కొన్ని వర్గాలకు ప్రాసెసింగ్ ఫీజులు పెరగడంతో వచ్చే నెల నుంచి US వీసా ఖర్చులు పెరగనున్నాయి. అమెరికా (America)కు వచ్చే టూరిస్టు, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
Date : 09-04-2023 - 10:55 IST