India
-
J&K: ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్ డ్రైవ్, వాట్సాప్ పై నిషేధం
J&K: ఇది ఉద్యోగుల మధ్య డేటా షేరింగ్ పద్ధతులను మరింత క్రమబద్ధీకరిస్తుంది, తద్వారా అధికారిక కార్యకలాపాలు మరింత పారదర్శకంగా మరియు సురక్షితంగా సాగుతాయి
Date : 25-08-2025 - 7:01 IST -
Tariffs : ఎగుమతులపై అమెరికా రెట్టింపు సుంకాలు: ప్రతిస్పందనకు భారత్ సన్నద్ధం
వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఎగుమతిదారులు ఇప్పటికే పలు విజ్ఞప్తులు చేయగా, తాజా నిర్ణయంతో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం మరింత పెరిగింది. ప్రపంచ మార్కెట్లో పోటీ పడ్డే శక్తిని కోల్పోతున్నారని, లాభాలపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు వెల్లడించారు.
Date : 25-08-2025 - 3:22 IST -
India-Pak : పాకిస్థాన్కు భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక
India-Pak : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరింత క్షీణించాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
Date : 25-08-2025 - 2:24 IST -
UP : డాక్టర్ జేబులో నుండి ఐఫోన్ దొంగిలించి పట్టుబడ్డ దొంగ
UP : జూనియర్ డాక్టర్ కోటు జేబులో నుంచి ఐఫోన్ను దొంగిలించి చాకచక్యంగా పారిపోతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాడు
Date : 25-08-2025 - 1:01 IST -
Amit Shah : ప్రతిపక్షాల ఆరోపణల్లో పస లేదు..ఈ నిబంధన మోడీకి కూడా వర్తిస్తుంది : అమిత్ షా
ఈ నిబంధన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వర్తిస్తుందని ఆయన తనపైనా చట్టం వర్తించేటట్లు తాను స్వయంగా ముందుకొచ్చారని చెప్పారు. ప్రధాని గానీ, ముఖ్యమంత్రి గానీ జైలు నుంచి పాలన చేస్తారా? జైలునే సీఎం హౌస్, పీఎం హౌస్గా మార్చాలా? ఇది ప్రజాస్వామ్య విలువలకు తగినదా? అని అమిత్ షా ప్రశ్నించారు.
Date : 25-08-2025 - 12:01 IST -
Uddhav Thackeray : వోట్ చోరీతోనే అధికారంలోకి వచ్చారు.. మహాయుతి, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు
Uddhav Thackeray : మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు ప్రజల ఓట్లతో కాకుండా ‘వోట్ చోరీ’ ద్వారా ఏర్పడ్డాయని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఆరోపించింది.
Date : 25-08-2025 - 11:40 IST -
Shubhanshu Shukla : లక్నో చేరిన శుభాన్షు శుక్లా..ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం
లక్నో ఎయిర్పోర్ట్కు వచ్చిన వెంటనే వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాన్షు శుక్లా పేరు నినదిస్తూ, త్రివర్ణ పతాకాలను ఊపుతూ, జేజేలు పలుకుతూ ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Date : 25-08-2025 - 11:03 IST -
Swadeshi Movement : దేశ స్వావలంబనకు స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహమే మార్గం: ప్రధాని మోడీ
దేశ స్వావలంబన దిశగా జరిగే ప్రతి అడుగు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. స్వదేశీ పట్ల ప్రేమ తాత్కాలిక భావోద్వేగం కాదు. ఇది దేశ అభివృద్ధికి కావలసిన శాశ్వత దిశ. ఇది వందేళ్ల నాటి నినాదం కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఆధునిక ఆలోచన అని ప్రధాని అన్నారు.
Date : 25-08-2025 - 10:16 IST -
Rekha Gupta : ఢిల్లీ సీఎం పై దాడి..దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు
దాడికి ముందు సక్రియాకు సహాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సక్రియాకు స్నేహితుడైన తహసీన్ సయ్యద్. అతనిని రాజ్కోట్లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. విచారణలో తేలినదేమిటంటే, తహసీన్ దాడికి ముందు సక్రియాకు డబ్బు పంపాడు.
Date : 25-08-2025 - 10:05 IST -
PM Modi: ఈ ఏడాది మార్కెట్లోకి భారత్లో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్: మోదీ
'ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్'లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో సెమీకండక్టర్ల తయారీలో భారత్కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
Date : 24-08-2025 - 7:40 IST -
Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్
బీహార్లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.
Date : 24-08-2025 - 2:34 IST -
Blast: పంజాబ్ లో ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ పేలి ఏడుగురు మృతి
Blast: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హోషియార్పూర్ జిల్లాలోని మండియాలా సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొనడంతో అక్కడ ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
Date : 24-08-2025 - 12:56 IST -
Agni-5 : భారత అమ్ముల పొదలో మరో మైలురాయి..
Agni-5 : రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆచరణలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారతదేశంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి ఫ్లైట్ టెస్ట్ విజయవంతంగా పూర్తయిందని ఆదివారం ప్రకటించారు.
Date : 24-08-2025 - 11:48 IST -
Jammu Kashmir : జమ్మూలో దొరికిన PIA బెలూన్.. భద్రతా ఆందోళన
Jammu Kashmir : జమ్మూ & కశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ నగరంలో ఆదివారం ఒక శంకాస్పద విమానాకార బెలూన్ బయటపడింది. ఈ బెలూన్పై Pakistan International Airlines (PIA) యొక్క లోగో స్పష్టంగా కనిపిస్తోంది.
Date : 24-08-2025 - 11:27 IST -
Tragedy : ఇంత సైకోలేంట్రా.. ఆరేళ్ల బిడ్డ చెబుతోన్న హృదయం రేకెత్తించే కథ..!
Tragedy : గ్రేటర్ నోయిడాలో సిర్సా గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. స్థానికంగా, ఒక వ్యక్తి తన భార్యను సజీవంగా దహనం చేశాడు. ఈ ఘటనను బాధితురాలి ఆరుగేళ్ల కుమారుడు స్వయంగా మీడియాకు తెలిపారు.
Date : 24-08-2025 - 10:10 IST -
Trump Effigy : నాగపూర్ లో ట్రంప్ దిష్టిబొమ్మ ఊరేగింపు
Trump Effigy : ఈ వినూత్న నిరసన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. భారతదేశంలోని ప్రజలు రాజకీయ నాయకులపై, అంతర్జాతీయ సమస్యలపై ఎంతగా స్పందిస్తారో ఈ సంఘటన స్పష్టం చేసింది
Date : 23-08-2025 - 7:33 IST -
India Exports To China: భారత్- చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు.. లెక్కలు ఇదిగో!
ఈ వృద్ధి రెండు ఆసియా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం మెరుగుపడుతున్నట్లు సూచిస్తుంది. అయితే భారతదేశానికి చైనాతో ఎప్పటి నుంచో వాణిజ్య లోటు ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో $99.2 బిలియన్లుగా ఉంది.
Date : 23-08-2025 - 7:02 IST -
Indian Railways : భారత రైల్వే వినూత్న ప్రయోగం.. ట్రాక్లపై మెరిసే సోలార్ ప్యానెల్ల రహస్యమేంటి..?
Indian Railways : భారత రైల్వే చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. తొలిసారిగా రైల్వే ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసి, పర్యావరణ అనుకూలమైన శక్తి వినియోగంలో ఒక కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది.
Date : 23-08-2025 - 5:46 IST -
India: అమెరికాకు భారత్ భారీ షాక్.. దెబ్బ అదుర్స్ అనేలా కీలక నిర్ణయం!
అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేయడానికి ప్రధాన కారణం 50 శాతం టారిఫ్ల భారం. జూలై 30న అమెరికా ప్రభుత్వం భారత్పై టారిఫ్లు విధించింది.
Date : 23-08-2025 - 5:35 IST -
Cyber Fraud : కాదేదీ సైబర్ మోసానికి అనర్హం.. పెళ్లి పత్రికల పేరుతో కూడా..!
Cyber Fraud : టెక్నాలజీ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రకాలుగా విస్తరిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ‘వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్’లో చిక్కుకొని ₹1.90 లక్షలు కోల్పోయిన ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 23-08-2025 - 3:57 IST