India
-
Ind vs Pak Match: జవాన్ల రక్తం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యం.. ఎంపీ సంచలన ఆరోపణలు!
శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై కేంద్ర ప్రభుత్వం, భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Date : 03-08-2025 - 11:42 IST -
India-US Trade : భారత్-అమెరికా మధ్య భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతులు..
India-US Trade : 2025లో భారత్-అమెరికా ముడి చమురు వాణిజ్యం గణనీయంగా పెరిగి, ఇరుదేశాల ఆర్థిక సంబంధాల్లో కొత్త దశను ప్రారంభించింది.
Date : 03-08-2025 - 11:37 IST -
Jammu and Kashmir : అనంత్ నాగ్లో బయటపడ్డ 8వ శతాబ్దానికి చెందిన పురాతన హిందూ దేవతా విగ్రహాలు
తవ్వకాల్లో శివలింగాలు, పార్వతి మాత, విష్ణుమూర్తి తదితర దేవతల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. పురాతత్వ నిపుణులు ఈ విగ్రహాలను పరిశీలించి, ఇవి కర్కోట రాజుల కాలానికి చెందినవని గుర్తించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కర్కోట వంశానికి చెందిన రాజులు పాలించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
Date : 03-08-2025 - 11:02 IST -
Operation Akhal : కుల్గాంలో నలుగురు ఉగ్రవాదులు హతం.!
Operation Akhal : కుల్గాం జిల్లా అఖల్ ప్రాంతంలో ఉగ్రవాద నిర్మూలన చర్యలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రారంభమైన ఈ ‘ఆపరేషన్ అఖల్’లో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి.
Date : 03-08-2025 - 10:50 IST -
US : అమెరికాలో తెలుగు యువకుడు జైలులో ఆత్మహత్య
సుమారు పదేళ్ల క్రితం సాయికుమార్ ఉద్యోగ వేత్తగా అమెరికా వెళ్లాడు. అతడు ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో భార్యతో కలిసి నివసించేవాడు. స్థానికంగా సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తున్నట్లు సమాచారం. అయితే, అక్కడ ఉన్నత జీవితం గడుపుతున్న సాయికుమార్ పిరికిదనపు మార్గంలోకి వెళ్లాడు.
Date : 03-08-2025 - 9:12 IST -
FASTag : ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభం.. ప్రయోజనాలు, ధర పూర్తి వివరాలు ఇవిగో..!
టోల్ ఫీజు లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ యాన్యువల్ పాస్ ద్వారా ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు కలిగిన వాహనదారులు ఏడాది పాటు టోల్ ఛార్జీలను ముందుగానే చెల్లించి, నిర్బంధ రీచార్జ్ల అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. దీనికి రూ.3,000గా వార్షిక చార్జ్ నిర్ణయించబడింది. ఈ పాస్ చెల్లుబాటు అయ్యే వ్యవధి రెండు నిబంధనల ఆధారంగా ఉంటుంది.
Date : 03-08-2025 - 8:46 IST -
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం
యాత్రికుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో యాత్ర కొనసాగించడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
Date : 02-08-2025 - 4:16 IST -
Prajwal Revanna : తక్కువ శిక్ష వేయండి.. కోర్టులో కన్నీరుమున్నీరైన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరులోని ప్రజాప్రతినిధుల నేరాలు విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు ప్రకటించే ముందు, కోర్టులో న్యాయమూర్తిని వేడుకుంటూ తక్కువ శిక్ష వేయాలంటూ ప్రజ్వల్ ప్రార్థించాడు.
Date : 02-08-2025 - 3:03 IST -
Harassment Case : లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని మనవడికి శిక్ష
Harassment Case : ఆగస్టు 2024లో అతనిపై చార్జిషీట్ దాఖలు చేయబడింది. ఆ తర్వాత అతను బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, కోర్టు అతని పిటిషన్ను కొట్టివేసి, జైలులోనే ఉండాలని ఆదేశించింది. ఫలితంగా
Date : 02-08-2025 - 1:49 IST -
PM Modi : ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ స్పందన..భారత్ ‘డెడ్ ఎకానమీ’ కాదు..మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని, ఆ మార్గంలో వేగంగా సాగుతోందని మోడీ స్పష్టంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
Date : 02-08-2025 - 1:32 IST -
Land scam case : రాబర్ట్ వాద్రాకు ఎదురుదెబ్బ.. ఢిల్లీ కోర్టు నోటీసులు
ఈ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ను కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
Date : 02-08-2025 - 12:43 IST -
PM Kisan : పీఎం కిసాన్ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
Date : 02-08-2025 - 12:15 IST -
Environmental protection : జాగ్రత్తలు తీసుకోకపోతే హిమాచల్ ప్రదేశ్ అదృశ్యం కావొచ్చు : సుప్రీంకోర్టు హెచ్చరిక
వాతావరణ మార్పులు రోజు రోజుకు ముప్పు మోపుతున్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ తరాలకు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం పటములో ఉండకపోవచ్చు అంటూ కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని పర్యావరణ విధానాలపై నూతన చర్చకు దారితీయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 02-08-2025 - 11:29 IST -
US Tariff: భారతదేశంపై 25 శాతం సుంకం స్టార్ట్.. ఈ రంగంపై భారీ ఎఫెక్ట్!
వ్యాపారుల అభిప్రాయం ప్రకారం.. తమ ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి, పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగించకుండా ఉండటానికి వారు తమ వస్తువులను ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధరకు విక్రయించాల్సి ఉంటుంది.
Date : 02-08-2025 - 11:12 IST -
BJP : బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం..ఎందుకంటే!
ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబరు 9న జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం మాత్రమే బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Date : 02-08-2025 - 10:40 IST -
Encounter : కుల్గాం లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’
Encounter : జమ్మూకాశ్మీర్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. కుల్గాం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
Date : 02-08-2025 - 9:21 IST -
Odisha : మూత్రాన్ని వాటర్ అనుకోని తాగిన అధికారి..అసలు ఏంజరిగిందంటే !!
Odisha : ఒడిశాలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సచిన్ గౌడకు, నిందితుడైన ప్యూన్ సిబా నారాయణ్ నాయక్ ఈ మూత్ర బాటిల్ను అందించాడు
Date : 02-08-2025 - 9:09 IST -
GST: జులై నెలలో జీఎస్టీ వసూళ్ల లెక్క ఇది !!
GST: జులై మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.5 శాతం పెరిగిన వసూళ్లుగా నమోదు అయింది
Date : 01-08-2025 - 7:17 IST -
Content Creators : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న గూగుల్?
Content Creators : త్వరలో కంటెంట్ క్రియేటర్లకు గూగుల్ ఊహించని షాక్ ఇవ్వబోతోంది.డిజిటల్ ప్లాట్ఫారమ్లలో కంటెంట్ సృష్టించేవారికి ఆదాయ వనరుగా ఉన్న యాడ్ రెవెన్యూపై గణనీయమైన ప్రభావం పడనుంది.
Date : 01-08-2025 - 5:53 IST -
Karnataka : గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు..24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు..షాక్ తిన్న అధికారులు
ఈ తనిఖీల్లో అద్భుతమైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన పేరుపై, కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇంట్లో 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి, రెండు కార్లు, రెండు బైక్లు లభించాయి. ఇవన్నీ కలిపితే కలకప్ప వద్ద ఉన్న అక్రమ ఆస్తుల విలువ రూ.30 కోట్లకు పైగానే ఉందని అంచనా.
Date : 01-08-2025 - 4:41 IST