India
-
Changur Baba : ఛాంగుర్ బాబా ఎవరు? ఇతడిపై ఈడీ ఎందుకు కేసు పెట్టింది?
Changur Baba : ఛాంగుర్ బాబాకు విదేశాల నుంచి వచ్చిన నిధులపై ఈడీ విచారణ చేపట్టింది. విదేశీ సహాయ నిధుల ద్వారా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కలిసి అనేక బ్యాంక్ ఖాతాల ద్వారా
Published Date - 01:15 PM, Fri - 11 July 25 -
Maharashtra : వైరల్ వీడియోల కోసం ప్రాణాలతో చెలగాటం..300 అడుగుల లోయలో పడిన కారు
ఓ యువకుడు కారుతో విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయాడు. ఈ దృశ్యం వీడియో రూపంలో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలోని పఠాన్-సదావాఘాపుర్ మార్గంలో, గుజర్వాడి సమీపంలో జరిగింది.
Published Date - 12:46 PM, Fri - 11 July 25 -
Tennis Player: టెన్నిస్ ప్లేయర్ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు!
దీపక్ యాదవ్పై హత్య నేరానికి సంబంధించి BNS సెక్షన్ 103(1), ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27(3), 54-1959 కింద FIR నమోదు చేశారు. ప్రాథమిక విచారణలోనే నిందితుడు దీపక్ యాదవ్ తన నేరాన్ని అంగీకరించాడు.
Published Date - 11:56 AM, Fri - 11 July 25 -
Baba Vanga’s 2025 Predictions : మోడీకి పవన్ కళ్యాణ్… రాముడికి హనుమంతుడిలాంటి వ్యక్తి – బాబా వంగా
Baba Vanga's 2025 Predictions : ప్రధాని మోదీ తర్వాత జాతీయ రాజకీయాల్లో వెలుగులు నింపే ముగ్గురు నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరట. ఆయన మోదీకి రాముడికి హనుమంతుడిలా ఉండబోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు
Published Date - 10:31 AM, Fri - 11 July 25 -
8th Pay Commission : భారీగా పెరగనున్న జీతాలు!
8th Pay Commission : 8వ పే కమిషన్ అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఇది 2026 జనవరి నుంచి అమలవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు
Published Date - 06:42 PM, Thu - 10 July 25 -
Sheikh Hasina : షేక్ హసీనాను అప్పగించండి.. మరోసారి భారత్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి
షేక్ హసీనాను అప్పగించాలనే మా అభ్యర్థనను ఇప్పటికే అనేకసార్లు భారత్ దృష్టికి తీసుకెళ్లాం. అయితే ఇప్పటివరకు అక్కడి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన స్పందన రావడం లేదు. ఈ అంశంలో భారత్ తన మనస్సాక్షిని ప్రశ్నించుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి అని ప్రకటనలో పేర్కొన్నారు.
Published Date - 06:14 PM, Thu - 10 July 25 -
Bihar Elections : ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
Bihar Elections : బిహార్లో భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై, ఈ తీర్పు మరియు ఆదేశాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. పౌరసత్వంతో సంబంధం ఉన్న సమస్యలపై కోర్టు క్లారిటీ ఇవ్వడం
Published Date - 05:09 PM, Thu - 10 July 25 -
Nimisha Priya : యెమెన్లో కేరళ నర్సుకు ఉరిశిక్ష పై కీలక మలుపు..విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
తాజాగా, ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనుంది. అయితే 16న ఉరిశిక్ష అమలుకావడంతో మధ్యలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో తక్షణమే విచారణ చేపట్టాలని బసంత్ వాదించారు.
Published Date - 01:08 PM, Thu - 10 July 25 -
Maharashtra : ఠాణెలో అమానవీయ ఘటన..పీరియడ్స్ కోసం బాలికల గౌరవాన్ని తాకట్టు పెట్టిన స్కూల్ యాజమాన్యం..!
ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఠాణె జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ బాత్రూమ్ శుభ్రం చేసే సమయంలో సిబ్బంది నెలసరి రక్తపు మరకలు గుర్తించారు. వెంటనే ఆ మరకల ఫోటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్కు పంపించారు. ఫోటోలు చూసిన ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
Published Date - 12:02 PM, Thu - 10 July 25 -
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
Published Date - 09:50 AM, Thu - 10 July 25 -
Cold Feet : మీ పాదాలు తరచూ చల్లగా ఉంటున్నాయా? ఇది సాధారణం కాదు!.. వైద్య నిపుణుల హెచ్చరిక
కానీ ఈ సమస్య తరచూ ఎదురైతే.. అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాల ప్రాంతానికి సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి చల్లగా అనిపిస్తాయి. ఇది చాలాసార్లు గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ లేదా ధమనుల్లో బ్లాకేజీల కారణంగా జరుగుతుంది.
Published Date - 06:30 AM, Thu - 10 July 25 -
PM Modi: ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. 11 సంవత్సరాలలో 27వ ఇంటర్నేషనల్ అవార్డు!
ఇంతకు ముందు ప్రధానమంత్రి మోదీకి 26 అవార్డులు లభించాయి. 2016లో మొదటిసారిగా సౌదీ అరేబియా వారి అత్యున్నత పౌర సన్మానం 'కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్'తో సత్కరించింది.
Published Date - 10:02 PM, Wed - 9 July 25 -
Fighter Jet Crashes : మరో విమాన ప్రమాదం..ఈసారి ఎక్కడంటే !!
Fighter Jet Crashes : ఇటీవల ఇలాంటి విమాన ప్రమాదాల ఘటనలు తరచూ నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. పక్షులు ఢీకొనడం వల్ల విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి
Published Date - 03:02 PM, Wed - 9 July 25 -
ERASR : అండర్ వాటర్ వార్ఫేర్లో భారత్ సత్తా చాటిన ERASR టెక్నాలజీ
ERASR : శత్రు సబ్మేరిన్లను లక్ష్యంగా చేసుకునే అధునాతన యాంటీ-సబ్మేరిన్ రాకెట్ వ్యవస్థను దేశీయంగానే అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారత నౌకాదళం తన పోరాట సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకుంది.
Published Date - 01:13 PM, Wed - 9 July 25 -
Accident : కూలిన గుజరాత్లో మహీసాగర్ వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ నదిలోకి
Accident : గుజరాత్లో బుధవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.
Published Date - 12:46 PM, Wed - 9 July 25 -
MLA Assault : క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గైక్వాడ్ తీరుపై విపక్షాలతో పాటు ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే... ఇటీవల గైక్వాడ్ ఎమ్మెల్యే క్యాంటీన్కి వెళ్లి థాలీ ఆర్డర్ చేశారు. వడ్డించిన పప్పు నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించిన ఆయన ఆగ్రహంతో నేరుగా క్యాంటీన్ సిబ్బందిని ప్రశ్నించారు.
Published Date - 11:48 AM, Wed - 9 July 25 -
India- Brazil: బ్రెజిల్తో భారత్ మూడు కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి. కుమారన్ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీ బ్రెజిల్ అధికారిక సందర్శన సందర్భంగా రెండు దేశాల మధ్య పునరుత్పాదక ఇంధనం (రిన్యూవబుల్ ఎనర్జీ), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాలలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
Published Date - 10:00 AM, Wed - 9 July 25 -
Terror Attacks: 2019లో పుల్వామా టెర్రర్ ఎటాక్.. అమెజాన్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు?!
నివేదికలో గోరఖ్నాథ్ ఆలయ దాడి కోసం నిందితుడు PayPal ద్వారా ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగించి డబ్బు బదిలీ చేశాడని పేర్కొంది. ఈ దాడి కోసం 6.7 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని ISIS మద్దతుదారులకు విదేశాలకు పంపినట్లు తెలిపింది.
Published Date - 08:09 AM, Wed - 9 July 25 -
Bharat Bandh Effect : ఈ రంగాలపై తీవ్ర ప్రభావం
Bharat Bandh Effect : దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ బంద్లో పాల్గొంటున్నారు.
Published Date - 07:06 AM, Wed - 9 July 25 -
Nimisha Priya: జులై 16న భారత పౌరురాలికి ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా?
నిమిషా ప్రియా అసలు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొచ్చి జిల్లాకు చెందినవారు. ఆమె తల్లి ప్రేమ కుమారి కొచ్చిలోనే పనిమనిషిగా పనిచేసేది. నిమిషా 19 సంవత్సరాల వయసులో 2008లో యెమెన్కు వెళ్లింది.
Published Date - 10:02 PM, Tue - 8 July 25