India
-
Cement Prices : భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు?
Cement Prices : సాధారణంగా ప్రభుత్వం పన్నులను తగ్గించినప్పుడు, వినియోగదారులకు ధరలు తగ్గుతాయి. కానీ సిమెంట్ కంపెనీలు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది
Date : 27-08-2025 - 1:28 IST -
Rajnath Singh : భవిష్యత్ యుద్ధాలు పూర్తిగా భిన్నంగా మారనున్నాయి: రాజ్నాథ్ సింగ్
భారతదేశం ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని, ఎప్పుడూ శాంతిని ప్రోత్సహించే ధోరణిలోనే ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు. అయితే, భారత స్వాధీనతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే వారిని తగిన ప్రతిస్పందనతో ఎదుర్కొంటామని హెచ్చరించారు.
Date : 27-08-2025 - 1:10 IST -
Prashant Kishor : అసలు బీహార్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?: ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీహార్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశాంత్ కిషోర్ ఘాటుగా ప్రశ్నించారు.
Date : 27-08-2025 - 10:42 IST -
Jammu Kashmir : వైష్ణో దేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..30కి చేరిన మృతులు
పలు వాహనాలు, వ్యక్తులు కొండచరియల కింద నలిగిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగంగా ప్రారంభించాయి. ఇప్పటి వరకు అనేకమందిని బతికించి బయటకు తీసినట్లు, కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.
Date : 27-08-2025 - 10:29 IST -
US Tariffs : భారత్పై సుంకాల కొరడా.. నేటి నుంచే 25 శాతం అదనపు సుంకం అమల్లోకి
ఈ పన్నులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఒక అధికారిక నోటీసు ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Date : 27-08-2025 - 10:20 IST -
Trump Extra Tariff: ఏఏ భారత్ వస్తువులపై అమెరికా అదనపు సుంకం మినహాయింపు ఉంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తన వ్యవసాయ, పాల ఉత్పత్తుల మార్కెట్ను అమెరికాకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు.
Date : 26-08-2025 - 10:06 IST -
Heavy rains : జమ్మూకశ్మీర్లో జల ప్రళయం.. వైష్ణోదేవి యాత్ర నిలిపివేత
భారీ వర్షాలకు వైష్ణోదేవి యాత్ర మార్గంలో కూడా విఘ్నాలు ఏర్పడ్డాయి. అధ్క్వారీలోని ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు వెంటనే స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Date : 26-08-2025 - 5:43 IST -
India : ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది..పాకిస్థాన్కు సీడీఎస్ పరోక్ష హెచ్చరిక
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ను గుర్తుచేస్తూ పాకిస్థాన్కి పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారతదేశం శాంతిని కోరుకునే దేశం. కానీ శాంతిని మన బలహీనతగా ఎవరైనా భావిస్తే, వాళ్లకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుంది. భారత శాంతియుత ధోరణి వెనుక ఉన్న శక్తిని గుర్తించాలని ఆయన హితవు పలికారు.
Date : 26-08-2025 - 5:30 IST -
IADWS: భారత స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ విజయవంతం!
చైనా మ్యాగజైన్ 'ఏరోస్పేస్ నాలెడ్జ్' ఎడిటర్ వాంగ్ యాన్ మాట్లాడుతూ IADWS వెహికిల్-బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ QRSAM, మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHORADS సాంకేతికంగా కొత్తవి మాత్రమే కాకుండా ఈ తరహా లేజర్ వ్యవస్థ భారత్ సామర్థ్యంలో ఒక ముఖ్యమైన పురోగతి అని అన్నారు.
Date : 26-08-2025 - 5:00 IST -
PM Modi : భారత్ ప్రపంచ హబ్గా మారుతుంది: ప్రధాని మోడీ
ఇదే వేదికపై, హైబ్రిడ్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ ఎలక్ట్రోడ్లను భారత్లోనే ఉత్పత్తి చేసే ప్రక్రియను కూడా ఆయన ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ క్లీన్ ఎనర్జీ మరియు క్లీన్ మొబిలిటీ రంగాల్లో భారత్ను ప్రపంచ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు.
Date : 26-08-2025 - 4:54 IST -
PM Modi China Visit: ప్రధానమంత్రి మోదీ చైనా పర్యటన.. SCO సదస్సులో పుతిన్, జిన్పింగ్లతో భేటీ!
జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియాకు చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
Date : 26-08-2025 - 3:30 IST -
BJP’s New Chief : బిహార్ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త చీఫ్!
BJP's New Chief : బీహార్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీలో అంతర్గత మార్పులకు, కొత్త విధానాల రూపకల్పనకు దారితీయవచ్చు
Date : 26-08-2025 - 2:45 IST -
Amit Shah : నక్సలిజం కొనసాగడానికి జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పే కారణం
Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
Date : 26-08-2025 - 12:12 IST -
Anil Chauhan : ‘సుదర్శన చక్రం’..భారత రక్షణ వ్యవస్థలో మరో విప్లవాత్మక అడుగు
ఈ రక్షణ వ్యవస్థ ముఖ్యంగా దేశంలోని వ్యూహాత్మక, పౌర, మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను శత్రు దాడుల నుంచి రక్షించేందుకు రూపొందించబడుతుంది. ప్రధానంగా డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, రాకెట్లు, ఇతర గగన మార్గ అటాక్స్ను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంటుంది.
Date : 26-08-2025 - 11:52 IST -
Arvind Kejriwal : అవినీతిపరులను ప్రోత్సహించే నేతలు రాజీనామా చేయరా?: అమిత్ షాకు కౌంటర్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను పార్టీల్లో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టే నాయకులే అసలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేదనా? అంటూ నిప్పులు చెరిగారు.
Date : 26-08-2025 - 10:54 IST -
Tragedy : దారుణం.. నొప్పితో అరుస్తోందని నోట్లో వేడి కత్తి పెట్టి హింస
Tragedy : మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా ఒక అమానుష ఘటనతో కలకలం రేపింది. భార్య కట్నం తీసుకురాలేదనే కారణంతో ఓ భర్త అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.
Date : 26-08-2025 - 10:49 IST -
ED Raids : ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్పట్లో సుమారు ₹5,590 కోట్లతో 24 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా ఐసీయూ ఆధారిత హాస్పిటల్స్ను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్ట్ను ఆమోదించారు. కానీ మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టులు పూర్తి కాలేదు.
Date : 26-08-2025 - 10:14 IST -
Udayagiri & Himagiri : నేడు నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి ఎంట్రీ
Udayagiri & Himagiri : స్వదేశీ పరిజ్ఞానంతో ఇలాంటి అత్యాధునిక నౌకలను నిర్మించడం, భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తోంది. ఈ యుద్ధనౌకలు మన దేశ భద్రతకు అత్యంత ముఖ్యమైనవి.
Date : 26-08-2025 - 10:10 IST -
PM Modi: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశంలో తయారైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "అది అలంకరణ వస్తువులు కావచ్చు లేదా బహుమతులు కావచ్చు. మనం మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేద్దాం" అని ఆయన కోరారు.
Date : 25-08-2025 - 9:57 IST -
Best Teacher Awards : ఉత్తమ టీచర్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Best Teacher Awards : ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 45 మంది ఉపాధ్యాయులను ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ఎంపిక చేశారు.
Date : 25-08-2025 - 8:00 IST