India
-
Mizoram : అసెంబ్లీలో ‘యాచక నిషేధ బిల్లు 2025’కు ఆమోదం
ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారింది సైరంగ్-సిహ్ము రైల్వే ప్రాజెక్టు.
Date : 28-08-2025 - 12:19 IST -
Vaishno Devi Landslide : వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు.. 35 మంది మృతి
Vaishno Devi Landslide : జమ్మూకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం మార్గం వద్ద చోటుచేసుకున్న భారీ కొండచరియల విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు.
Date : 28-08-2025 - 12:15 IST -
Bihar : బిహార్లో హై అలర్ట్ : అసెంబ్లీ ఎన్నికల ముందే జైషే ఉగ్రవాదుల చొరబాటు కలకలం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్పూర్)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ముఠాకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు.
Date : 28-08-2025 - 11:17 IST -
Textile Industry : దేశీయ టెక్స్టైల్ పరిశ్రమకు ఊరట : పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు
ఈ నిర్ణయం టెక్స్టైల్ పరిశ్రమలో ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా తగ్గించడంతో పాటు, వినియోగదారులకు మరింత అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో ఉత్సాహం రేపుతోంది.
Date : 28-08-2025 - 11:01 IST -
Jammu Kashmir : ఉగ్రకుట్ర భగ్నం.. సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం మరోసారి సమర్థవంతంగా తిప్పికొట్టింది. గురువారం (ఆగస్టు 28) బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Date : 28-08-2025 - 10:52 IST -
Tragedy : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 14 మంది మృతి
Tragedy : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ఘోర విషాదానికి వేదికైంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న భవన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 28-08-2025 - 10:25 IST -
America : టారిఫ్ ఎఫెక్ట్ ..ఎగుమతులపై తీవ్ర ప్రభావం, కేంద్రం ప్రత్యామ్నాయ వ్యూహం
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందనతో ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 40 దేశాల్లో ప్రత్యేకంగా భారత ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అధికార వర్గాల ప్రకారం, ఈ కార్యక్రమాల ద్వారా భారత్ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించడంతోపాటు, ఇప్పటికే ఉన్న మార్కెట్లలో వాటి స్థిరతను పెంచే ల
Date : 28-08-2025 - 10:15 IST -
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద నుండి ఒక SLR రైఫిల్, రెండు INSAS రైఫిళ్లు, ఒక .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Date : 27-08-2025 - 4:43 IST -
Bihar : ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్, ప్రియాంక బైక్ రైడ్
ఈ రోజు ముజఫర్పూర్లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూర్చున్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్పై యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు.
Date : 27-08-2025 - 3:54 IST -
Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు
శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే వ్యవహారంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబు కాదని, న్యాయవ్యవస్థకు అలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి.
Date : 27-08-2025 - 3:15 IST -
India: అమెరికాకు వ్యతిరేకంగా భారత్ మరో సంచలన నిర్ణయం!
వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ బ్రిక్స్ దేశాలతో తన కరెన్సీలోనే వాణిజ్యం, లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. బ్రిక్స్ దేశాలతో వ్యాపారం చేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం లభిస్తుంది.
Date : 27-08-2025 - 3:02 IST -
US Tariffs : భారత్పై విధించిన అదనపు సుంకాల నిర్ణయం.. అమెరికాకే భారం!
అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యల వల్ల జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Date : 27-08-2025 - 2:01 IST -
Cement Prices : భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు?
Cement Prices : సాధారణంగా ప్రభుత్వం పన్నులను తగ్గించినప్పుడు, వినియోగదారులకు ధరలు తగ్గుతాయి. కానీ సిమెంట్ కంపెనీలు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది
Date : 27-08-2025 - 1:28 IST -
Rajnath Singh : భవిష్యత్ యుద్ధాలు పూర్తిగా భిన్నంగా మారనున్నాయి: రాజ్నాథ్ సింగ్
భారతదేశం ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని, ఎప్పుడూ శాంతిని ప్రోత్సహించే ధోరణిలోనే ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు. అయితే, భారత స్వాధీనతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే వారిని తగిన ప్రతిస్పందనతో ఎదుర్కొంటామని హెచ్చరించారు.
Date : 27-08-2025 - 1:10 IST -
Prashant Kishor : అసలు బీహార్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?: ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీహార్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశాంత్ కిషోర్ ఘాటుగా ప్రశ్నించారు.
Date : 27-08-2025 - 10:42 IST -
Jammu Kashmir : వైష్ణో దేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..30కి చేరిన మృతులు
పలు వాహనాలు, వ్యక్తులు కొండచరియల కింద నలిగిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగంగా ప్రారంభించాయి. ఇప్పటి వరకు అనేకమందిని బతికించి బయటకు తీసినట్లు, కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.
Date : 27-08-2025 - 10:29 IST -
US Tariffs : భారత్పై సుంకాల కొరడా.. నేటి నుంచే 25 శాతం అదనపు సుంకం అమల్లోకి
ఈ పన్నులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఒక అధికారిక నోటీసు ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Date : 27-08-2025 - 10:20 IST -
Trump Extra Tariff: ఏఏ భారత్ వస్తువులపై అమెరికా అదనపు సుంకం మినహాయింపు ఉంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తన వ్యవసాయ, పాల ఉత్పత్తుల మార్కెట్ను అమెరికాకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు.
Date : 26-08-2025 - 10:06 IST -
Heavy rains : జమ్మూకశ్మీర్లో జల ప్రళయం.. వైష్ణోదేవి యాత్ర నిలిపివేత
భారీ వర్షాలకు వైష్ణోదేవి యాత్ర మార్గంలో కూడా విఘ్నాలు ఏర్పడ్డాయి. అధ్క్వారీలోని ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు వెంటనే స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Date : 26-08-2025 - 5:43 IST -
India : ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది..పాకిస్థాన్కు సీడీఎస్ పరోక్ష హెచ్చరిక
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ను గుర్తుచేస్తూ పాకిస్థాన్కి పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారతదేశం శాంతిని కోరుకునే దేశం. కానీ శాంతిని మన బలహీనతగా ఎవరైనా భావిస్తే, వాళ్లకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుంది. భారత శాంతియుత ధోరణి వెనుక ఉన్న శక్తిని గుర్తించాలని ఆయన హితవు పలికారు.
Date : 26-08-2025 - 5:30 IST