India
-
నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం మే, జూన్ 2026 మధ్య ముగుస్తోంది. అందువల్ల ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ మరియు మే నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
Date : 15-03-2026 - 11:59 IST -
MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం
ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్లను ఉపయోగించే వ్యాపార సంస్థలకు విద్యుత్ వినియోగంపై సబ్సిడీ ఇవ్వనున్నారు. ఒక యూనిట్ విద్యుత్కు రూ.2 చొప్పున సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Date : 15-03-2026 - 7:00 IST -
విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భారత్!
పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత్లో చిక్కుకున్న విదేశీయులకు సాధారణ వీసా/ఈ-వీసా పొడిగింపు, ఓవర్ స్టే పెనాల్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించడమైనది.
Date : 14-03-2026 - 2:23 IST -
భారత్కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు
LPG Tankers పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్కు భారీ ఊరట లభించింది. కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని ఇరాన్ ఇచ్చిన హామీ మేరకు రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు ఆ జలసంధిని విజయవంతంగా దాటాయి. ‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే ఈ రెండు నౌకలు ప్రస్తుతం సురక్షిత జలాల్లోకి ప్రవేశించాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ‘శివాల
Date : 14-03-2026 - 12:54 IST -
FASTag Passes : వాహనదారులకు షాకింగ్ న్యూస్ .. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు
నిర్వహణ ఖర్చులు పెరగడం మరియు టోల్ ప్లాజాల వద్ద మౌలిక సదుపాయాల మెరుగుదల దృష్ట్యా ఈ స్వల్ప పెంపుదల అనివార్యమని అధికారులు పేర్కొంటున్నారు
Date : 14-03-2026 - 11:00 IST -
Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, భారత్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉండటంపై బీజేపీ స్పందించింది. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Brent Crude) ధర బ్యారెల్కు $100 మార్కును దాటినప్పటికీ
Date : 14-03-2026 - 9:00 IST -
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?!
ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.
Date : 13-03-2026 - 6:03 IST -
ఇడ్లీ, వడ తో పాటు గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలి..
Bengaluru Gas Charge Added By Hotels Amid LPG Shortage పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం కారణంగా భారత్లోని సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. వంటింట్లో గ్యాస్ లేక హోటల్కు వెళ్లి తినాలనుకుంటే.. హోటల్ బిల్లుల్లోనూ మంటలు పుట్టిస్తూ సాధారణ ప్రజలు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతను సాకుగా చూపి కొన్ని హోటళ్లు కస్టమర్ల నుంచి ముక్కుపిండి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగ
Date : 13-03-2026 - 12:17 IST -
War Effect : సామాన్య ప్రజలకు మరో షాక్..భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ ధర
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం కేవలం చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాకుండా, ఇప్పుడు తాగునీటి బాటిళ్ల మార్కెట్ను కూడా కుదిపేస్తోంది
Date : 13-03-2026 - 10:15 IST -
Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!
Kerosene : ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ షార్టేజ్కు అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే, హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్నట్లు భావిస్తున్న 28 భారతీయ ఇంధన నౌకలు సురక్షితంగా ఉన్నాయని
Date : 12-03-2026 - 9:00 IST -
గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్ స్టవ్లకు భారీ గిరాకీ
Induction Stove దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఆందోళనలు పెరగడంతో ఇండక్షన్ కుక్టాప్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యామ్నాయ వంట మార్గంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్ల కొనుగోలుకు ఎగబడుతుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో అవి ‘అవుట్ ఆఫ్ స్టాక్’గా మారుతున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్లైన్ సైట
Date : 12-03-2026 - 10:35 IST -
Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత కీలకమైన రహదారుల్లో ఒకటైన NH-19 (దుర్గాపూర్ ఎక్స్ప్రెస్వే) వద్ద చోటుచేసుకున్న భారీ ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
Date : 12-03-2026 - 8:16 IST -
Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్
అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పురస్కరించుకుని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని మోదీ కేరళ పర్యటనలో దీటైన సమాధానం ఇచ్చారు
Date : 11-03-2026 - 7:00 IST -
Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?
దేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, మొబైల్ డేటాపై నామమాత్రపు పన్ను విధించడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
Date : 11-03-2026 - 6:30 IST -
Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్
దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పిజి కొరత ప్రభావం ఇప్పుడు నేరుగా రైలు ప్రయాణికులపై పడబోతోంది. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ (IRCTC) ప్రతిరోజూ సుమారు 17 లక్షల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోంది.
Date : 11-03-2026 - 5:50 IST -
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి
Supreme Court Allows Passive Euthanasia For Harish Rana గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటం
Date : 11-03-2026 - 11:50 IST -
రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్ నిధుల విడుదల
PM Kisan దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంద
Date : 11-03-2026 - 10:54 IST -
LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కృత్రిమ కొరత మరియు బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఉత్పత్తి పెరగడం వల్ల అటు గృహ వినియోగదారులతో పాటు, ఇబ్బందుల్లో ఉన్న వాణిజ్య
Date : 11-03-2026 - 7:22 IST -
ఇండిగోకు భారీ షాక్.. సీఈవో పదవికి పీటర్ రాజీనామా!
వేలాది విమానాలు రద్దు కావడం లేదా తీవ్ర జాప్యం జరగడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
Date : 10-03-2026 - 9:42 IST -
Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం
భర్త చనిపోయిన కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆశా తన స్నేహితుడైన చంద్రప్పను వివాహం చేసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. సాధారణంగా భర్త మరణించిన విషాదం నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది
Date : 10-03-2026 - 1:44 IST