India
-
‘క్యాపిటల్ డోమ్’ పేరుతో ఢిల్లీకి రక్షణ కవచం ఏర్పాటు
ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం 'క్యాపిటల్ డోమ్' పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు
Date : 28-12-2025 - 1:18 IST -
మరో అడ్వెంచర్ కు సిద్దమైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్క సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు
Date : 28-12-2025 - 11:00 IST -
పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు , రాయ్ గఢ్ లో ఉద్రిక్తత
ఛత్తీస్గఢ్లోని రాయ్ గఢ్ కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకమైంది. జిందాల్ కంపెనీకి చెందిన బొగ్గు నిర్వహణ ప్లాంట్లోకి తమ్నార్ గ్రామస్థులు చొరబడి విధ్వంసం సృష్టించారు
Date : 28-12-2025 - 10:15 IST -
31న డెలివరీ బాయ్స్ సమ్మె, న్యూ ఇయర్ వేడుకలకు ఇబ్బందేనా ?
ఆధునిక కాలంలో నిత్యావసర వస్తువుల నుండి ఆహారం వరకు అన్నింటినీ ఇంటికి చేర్చుతున్న గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్) తమ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యారు
Date : 28-12-2025 - 9:45 IST -
ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!
వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకుండా ఉక్కుపాదం మోపుతోంది.
Date : 27-12-2025 - 8:58 IST -
ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!
ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు.
Date : 27-12-2025 - 7:54 IST -
కాసేపట్లో CWC కీలక భేటీ, కీలక నేతలంతా హాజరు
AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు
Date : 27-12-2025 - 9:50 IST -
మావోయిస్టులకు తీరని విషాదాన్ని మిగిల్చిన 2025
ఏడాది కాలంలోనే దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టడం విశేషం. ముఖ్యంగా మాడ్వీ హిడ్మా వంటి అత్యంత కీలకమైన గెరిల్లా నేతలు ఎన్కౌంటర్లలో మరణించడం మావోయిస్టు పార్టీని నాయకత్వ లేమితో కుంగదీసింది.
Date : 26-12-2025 - 11:41 IST -
రైలు ప్రయాణికులపై నేటి నుండి చార్జీల బాదుడు షురూ !
ప్రస్తుత ఏడాదిలో రైల్వే ఛార్జీలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో పెంచిన ధరలకు తోడు ఇప్పుడు మళ్లీ సవరణలు చేయడంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మధ్యతరగతి ప్రజల బడ్జెట్పై ప్రభావం పడే అవకాశం ఉంది
Date : 26-12-2025 - 9:00 IST -
లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
ఈ కేంద్రం ఆత్మగౌరవం, ఐక్యత, సేవకు చిహ్నమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల భారీ విగ్రహాలు దేశ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
Date : 25-12-2025 - 5:10 IST -
వాజ్పేయి జయంతి వేళ ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ప్రారంభం !
Atal Canteens : ఢిల్లీలో పేదల కోసం బీజేపీ ప్రభుత్వం అమ్మ, అన్న తరహాలో అటల్ క్యాంటీన్లను తాజాగా ప్రారంభించింది. ఇందులో కేవలం 5 రూపాయలకే రుచికరమైన శాకాహార భోజనం అందజేయనున్నారు. మొదట 45 క్యాంటీన్లు, త్వరలో మరో 55 క్యాంటీన్లు సహా 100 అందుబాటులోకి రానున్నాయి. కూలీలు, అల్పాదాయ వర్గాలకు గౌరవప్రదమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి. ఇక, ఈ క్యాంటీన్లకు ఆద్యురాలు దివంగత తమి
Date : 25-12-2025 - 2:49 IST -
భద్రతా బలగాల కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
భద్రతా అధికారులు కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం పొందడంతో, స్థానిక పోలీసు బలగాలు మరియు ప్రత్యేక సైనిక బలగాలు సంయుక్త ఆపరేషన్ను అమలు చేశారు.
Date : 25-12-2025 - 2:11 IST -
17 ఏళ్ల నిర్బంధానంతరం బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్కు కలిసొచ్చేనా?
గతంలో ఎదురైన కేసులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా లండన్లో గడిపిన తారిఖ్ ఇప్పుడు తిరిగి బంగ్లాదేశ్ రాజకీయ రంగంలో క్రియాశీల పాత్ర పోషించనున్నారనే అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన రాకతో BNPకి కొత్త ఊపొస్తుందని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Date : 25-12-2025 - 1:03 IST -
క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది: ప్రధాని మోడీ
దేశ రాజధానిలోని ఈ చర్చ్లో పండుగ వాతావరణం ఉత్సాహంగా కనిపించగా, ప్రధాని హాజరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ వర్గాల ప్రజలతో కలిసి ఆయన పండుగ ఆత్మను పంచుకోవడం ద్వారా ఐక్యత, సామరస్యం అనే సందేశాన్ని మరోసారి బలపరిచారు.
Date : 25-12-2025 - 12:34 IST -
పండగపూట తీవ్ర విషాదం, ట్రావెల్ బస్ను ఢీ కొట్టిన కంటెయినర్ 20 మంది సజీవ దహనం
పండగపూట తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాద దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Date : 25-12-2025 - 9:45 IST -
అరావళి పర్వతాల్లో మైనింగ్పై కేంద్రం నిషేధం!
ప్రస్తుతం నడుస్తున్న గనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం పర్యావరణ భద్రతా చర్యలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.
Date : 24-12-2025 - 9:27 IST -
భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్లైన్స్!
దేశీయ మార్కెట్లో ఇండిగో ఒక్కటే సుమారు 65 శాతం వాటాను కలిగి ఉండగా.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతో కలిపి ఈ నియంత్రణ 90 శాతానికి చేరుకుంటుంది.
Date : 24-12-2025 - 7:57 IST -
భారత్ చుట్టూ చైనా సైనిక వ్యూహం.. పెంటగాన్ నివేదికలో సంచలన విషయాలు!
మలక్కా స్ట్రెయిట్ వద్ద అమెరికా, భారత నావికాదళాల నుండి ముప్పు పొంచి ఉందన్నది చైనా ప్రధాన ఆందోళనగా నివేదిక పేర్కొంది. అలాగే హోర్ముజ్ స్ట్రెయిట్, ఆఫ్రికా-మధ్యప్రాచ్య సముద్ర మార్గాల భద్రతపై కూడా చైనా ఆందోళన చెందుతోంది.
Date : 24-12-2025 - 5:25 IST -
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ. 12,015 కోట్లతో ఫేజ్ 5A ప్రాజెక్టు!
ఈ మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,759 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 1,759 కోట్లు అందించనున్నాయి. మిగిలిన సుమారు రూ. 5 వేల కోట్లను అప్పు రూపంలో తీసుకోనున్నారు.
Date : 24-12-2025 - 4:17 IST -
ఇస్రో పై మోడీ ప్రశంసలు , ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇది కీలక ముందడుగు
LVM3-M6 మిషన్ను సక్సెస్ చేసిన ఇస్రోను PM మోదీ అభినందించారు. 'ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇది కీలక ముందడుగు. గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్లో మన పాత్రను బలోపేతం చేస్తుంది
Date : 24-12-2025 - 12:06 IST