India
-
Shubhanshu Shukla: భారత అంతరిక్ష కేంద్రం 6 బీహెచ్కే ఫ్లాట్లా ఉంటుంది: శుభాంశు శుక్లా
BAS మొదటి మాడ్యూల్ మైక్రోగ్రావిటీ పరిస్థితులకు, అదనపు వెహిక్యులర్ సాంకేతికతలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ అంతరిక్ష కేంద్రం మైక్రోగ్రావిటీ ఆధారిత శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
Date : 25-09-2025 - 4:52 IST -
Chhattisgarh High Court: 100 రూపాయల లంచం కేసు.. 39 సంవత్సరాల తర్వాత న్యాయం!
"సస్పెన్షన్ తర్వాత సగం జీతంతో బతకాల్సి వచ్చింది. నా పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించలేకపోయాను. ఇప్పుడు నా చిన్న కొడుకు నీరజ్కు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగం కారణంగా అతనికి పెళ్లి కాలేదు" అని కన్నీటి పర్యంతమయ్యారు.
Date : 25-09-2025 - 2:55 IST -
Good News : తగ్గిన సిమెంట్ ధరలు
Good News : గతంలో రూ.290 ఉన్న సంచి ఇప్పుడు రూ.260కి చేరగా, రూ.370 పలికిన బ్యాగు రూ.330కి తగ్గింది. ఈ తగ్గింపుతో చిన్న, మధ్యతరహా నిర్మాణ ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది
Date : 25-09-2025 - 11:00 IST -
Election Commission of India : ఓటు తొలగించాలంటే ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి
Election Commission of India : భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటరు జాబితాల్లో మార్పులు మరింత పారదర్శకంగా ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది
Date : 25-09-2025 - 10:10 IST -
Moaists Surrender: ఒక్కేసారి 71 మంది మావోయిస్టులు లొంగుబాటు – బస్తర్ చరిత్రలో అరుదైన ఘటన
లొంగిపోయిన వారిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. వీరంతా పాత మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొన్నవారు.
Date : 24-09-2025 - 10:25 IST -
Ladakh Violence: లద్ధాఖ్ హింస: నలుగురు మృతి, కేంద్రంపై పెద్ద ఆగ్రహం
ఈ నేపథ్యంలో, గత రెండు వారాలుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ బుధవారం సాయంత్రం తన దీక్షను విరమించారు.
Date : 24-09-2025 - 10:19 IST -
Railway Employees: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. బోనస్ ప్రకటించిన కేంద్రం!
షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.
Date : 24-09-2025 - 3:33 IST -
Protest In Leh: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో తీవ్ర ఉద్రిక్తత!
లేహ్ అపెక్స్ బాడీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి రాష్ట్ర హోదా, లడఖ్ను ఆరవ షెడ్యూల్లో చేర్చాలనే తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ నాయకులు నిరాహార దీక్షను ముగించరని వారు తెలిపారు.
Date : 24-09-2025 - 3:24 IST -
Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం!
జమ్మూ-కాశ్మీర్లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.
Date : 24-09-2025 - 2:45 IST -
CWC meet: పాట్నాలో ప్రారంభమైన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం – బీహార్ ఎన్నికలపై వ్యూహరచన
స్వాతంత్ర్యం తర్వాత బీహార్లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావడం ప్రత్యేకత. కాంగ్రెస్ పార్టీ ఈ భేటీలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించే అవకాశముందని సమాచారం.
Date : 24-09-2025 - 2:40 IST -
Sonu Sood: సోనూసూద్ ఈడీ విచారణకు హాజరు – బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో కదలిక
ఓ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన భారీ మొత్తంలో డబ్బు చలామణీలు, అవి ఎటు నుంచి వచ్చాయి, ఎటు వెళ్ళాయి వంటి అంశాలపై విచారణ జరిపారు.
Date : 24-09-2025 - 2:31 IST -
Aadhaar Service Charges : అక్టోబర్ 1 నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు
Aadhaar Service Charges : ఆధార్ సర్వీస్ ఛార్జీల పెంపు సాధారణ ప్రజలకు కొంత భారం పెంచినా, సేవల నాణ్యత, సాంకేతిక వసతుల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు
Date : 24-09-2025 - 8:00 IST -
Aadhar: ఆధార్లో భారీ మార్పులు త్వరలో – ఫేస్ అథెంటికేషన్, కొత్త యాప్ రాబోతున్నాయి!
ఇప్పుడు ఫింగర్ప్రింట్, ఐరిస్ స్కాన్తో పాటు ఫేస్ అథెంటికేషన్ను కూడా ప్రవేశపెట్టేందుకు UIDAI సన్నద్ధమవుతోంది.
Date : 24-09-2025 - 6:00 IST -
Modi Photo: మోదీపై మార్ఫింగ్ ఫోటో.. కాంగ్రెస్ నేతకు బీజేపీ కార్యకర్తల చేతిలో అవమానం!
పగారే మాట్లాడుతూ, అది తనది కాకుండా ఫార్వర్డ్ చేసిన పోస్టు అని, ఈ చర్య అన్యాయం అని చెబుతున్నాడు.
Date : 23-09-2025 - 11:28 IST -
Yuvraj Singh : ED విచారణకు హాజరైన యువరాజ్ సింగ్
Yuvraj Singh : మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మనీ లాండరింగ్ కేసు(Money laundering case)లో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) హెడ్క్వార్టర్స్కి విచారణకు హాజరయ్యారు
Date : 23-09-2025 - 2:15 IST -
ISRO’s New Goal: ఇస్రో టార్గెట్: టవర్లు లేకుండా నేరుగా ఫోన్లకు ఇంటర్నెట్
ఈ టెక్నాలజీ ద్వారా ఉపగ్రహం నుంచి నేరుగా సిగ్నల్ మొబైల్ ఫోన్కు చేరుతుంది. టవర్లు, బేస్ స్టేషన్లు అవసరం ఉండదు.
Date : 23-09-2025 - 12:25 IST -
PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!
కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా కేవలం రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉంటాయని ప్రధాని మోడీ వివరించారు. ఈ మార్పుల వల్ల రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు వంటి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
Date : 22-09-2025 - 6:10 IST -
Bumper Offer : ఎలాంటి అనుభవం లేకపోయినా ఐటీ జాబ్
Bumper Offer : అందువల్ల ఇంజనీరింగ్ చేసినవారు మాత్రమే కాదు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వారు కూడా సరైన స్కిల్స్ నేర్చుకుంటే ఈ రంగంలోకి అడుగుపెట్టవచ్చు. ముఖ్యంగా, ఎక్కువ జీతాలు, అంతర్జాతీయ గుర్తింపు, కెరీర్ గ్రోత్ వంటి ప్రయోజనాలు ఐటీని అత్యంత ఆకర్షణీయ రంగంగా మారుస్తున్నాయి.
Date : 22-09-2025 - 1:48 IST -
Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే: మూడు దశల్లో పోలింగ్ నిర్వహణ ఊహించబడుతోంది
Bihar Elections: బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22, 2025తో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రెండు లేదా మూడు విడతల్లో జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఛఠ్ పూజ వంటి ప్రాంతీయ పండుగలు పూర్తయ్యాక, నవంబర్ 5 నుండి 15 మధ్య ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. గతంలో కూడా 2020లో బ
Date : 22-09-2025 - 1:45 IST -
Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్నాథ్
ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే పాక్ చర్యల ఆధారంగా సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ప్రారంభం కావచ్చని హెచ్చరించారు.
Date : 22-09-2025 - 12:45 IST