India
-
BJP’s New Chief : బిహార్ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త చీఫ్!
BJP's New Chief : బీహార్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీలో అంతర్గత మార్పులకు, కొత్త విధానాల రూపకల్పనకు దారితీయవచ్చు
Date : 26-08-2025 - 2:45 IST -
Amit Shah : నక్సలిజం కొనసాగడానికి జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పే కారణం
Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
Date : 26-08-2025 - 12:12 IST -
Anil Chauhan : ‘సుదర్శన చక్రం’..భారత రక్షణ వ్యవస్థలో మరో విప్లవాత్మక అడుగు
ఈ రక్షణ వ్యవస్థ ముఖ్యంగా దేశంలోని వ్యూహాత్మక, పౌర, మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను శత్రు దాడుల నుంచి రక్షించేందుకు రూపొందించబడుతుంది. ప్రధానంగా డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, రాకెట్లు, ఇతర గగన మార్గ అటాక్స్ను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంటుంది.
Date : 26-08-2025 - 11:52 IST -
Arvind Kejriwal : అవినీతిపరులను ప్రోత్సహించే నేతలు రాజీనామా చేయరా?: అమిత్ షాకు కౌంటర్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను పార్టీల్లో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టే నాయకులే అసలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేదనా? అంటూ నిప్పులు చెరిగారు.
Date : 26-08-2025 - 10:54 IST -
Tragedy : దారుణం.. నొప్పితో అరుస్తోందని నోట్లో వేడి కత్తి పెట్టి హింస
Tragedy : మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా ఒక అమానుష ఘటనతో కలకలం రేపింది. భార్య కట్నం తీసుకురాలేదనే కారణంతో ఓ భర్త అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.
Date : 26-08-2025 - 10:49 IST -
ED Raids : ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్పట్లో సుమారు ₹5,590 కోట్లతో 24 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా ఐసీయూ ఆధారిత హాస్పిటల్స్ను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్ట్ను ఆమోదించారు. కానీ మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టులు పూర్తి కాలేదు.
Date : 26-08-2025 - 10:14 IST -
Udayagiri & Himagiri : నేడు నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి ఎంట్రీ
Udayagiri & Himagiri : స్వదేశీ పరిజ్ఞానంతో ఇలాంటి అత్యాధునిక నౌకలను నిర్మించడం, భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తోంది. ఈ యుద్ధనౌకలు మన దేశ భద్రతకు అత్యంత ముఖ్యమైనవి.
Date : 26-08-2025 - 10:10 IST -
PM Modi: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశంలో తయారైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "అది అలంకరణ వస్తువులు కావచ్చు లేదా బహుమతులు కావచ్చు. మనం మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేద్దాం" అని ఆయన కోరారు.
Date : 25-08-2025 - 9:57 IST -
Best Teacher Awards : ఉత్తమ టీచర్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Best Teacher Awards : ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 45 మంది ఉపాధ్యాయులను ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ఎంపిక చేశారు.
Date : 25-08-2025 - 8:00 IST -
J&K: ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్ డ్రైవ్, వాట్సాప్ పై నిషేధం
J&K: ఇది ఉద్యోగుల మధ్య డేటా షేరింగ్ పద్ధతులను మరింత క్రమబద్ధీకరిస్తుంది, తద్వారా అధికారిక కార్యకలాపాలు మరింత పారదర్శకంగా మరియు సురక్షితంగా సాగుతాయి
Date : 25-08-2025 - 7:01 IST -
Tariffs : ఎగుమతులపై అమెరికా రెట్టింపు సుంకాలు: ప్రతిస్పందనకు భారత్ సన్నద్ధం
వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఎగుమతిదారులు ఇప్పటికే పలు విజ్ఞప్తులు చేయగా, తాజా నిర్ణయంతో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం మరింత పెరిగింది. ప్రపంచ మార్కెట్లో పోటీ పడ్డే శక్తిని కోల్పోతున్నారని, లాభాలపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు వెల్లడించారు.
Date : 25-08-2025 - 3:22 IST -
India-Pak : పాకిస్థాన్కు భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక
India-Pak : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరింత క్షీణించాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
Date : 25-08-2025 - 2:24 IST -
UP : డాక్టర్ జేబులో నుండి ఐఫోన్ దొంగిలించి పట్టుబడ్డ దొంగ
UP : జూనియర్ డాక్టర్ కోటు జేబులో నుంచి ఐఫోన్ను దొంగిలించి చాకచక్యంగా పారిపోతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాడు
Date : 25-08-2025 - 1:01 IST -
Amit Shah : ప్రతిపక్షాల ఆరోపణల్లో పస లేదు..ఈ నిబంధన మోడీకి కూడా వర్తిస్తుంది : అమిత్ షా
ఈ నిబంధన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వర్తిస్తుందని ఆయన తనపైనా చట్టం వర్తించేటట్లు తాను స్వయంగా ముందుకొచ్చారని చెప్పారు. ప్రధాని గానీ, ముఖ్యమంత్రి గానీ జైలు నుంచి పాలన చేస్తారా? జైలునే సీఎం హౌస్, పీఎం హౌస్గా మార్చాలా? ఇది ప్రజాస్వామ్య విలువలకు తగినదా? అని అమిత్ షా ప్రశ్నించారు.
Date : 25-08-2025 - 12:01 IST -
Uddhav Thackeray : వోట్ చోరీతోనే అధికారంలోకి వచ్చారు.. మహాయుతి, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు
Uddhav Thackeray : మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు ప్రజల ఓట్లతో కాకుండా ‘వోట్ చోరీ’ ద్వారా ఏర్పడ్డాయని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఆరోపించింది.
Date : 25-08-2025 - 11:40 IST -
Shubhanshu Shukla : లక్నో చేరిన శుభాన్షు శుక్లా..ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం
లక్నో ఎయిర్పోర్ట్కు వచ్చిన వెంటనే వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాన్షు శుక్లా పేరు నినదిస్తూ, త్రివర్ణ పతాకాలను ఊపుతూ, జేజేలు పలుకుతూ ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Date : 25-08-2025 - 11:03 IST -
Swadeshi Movement : దేశ స్వావలంబనకు స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహమే మార్గం: ప్రధాని మోడీ
దేశ స్వావలంబన దిశగా జరిగే ప్రతి అడుగు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. స్వదేశీ పట్ల ప్రేమ తాత్కాలిక భావోద్వేగం కాదు. ఇది దేశ అభివృద్ధికి కావలసిన శాశ్వత దిశ. ఇది వందేళ్ల నాటి నినాదం కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఆధునిక ఆలోచన అని ప్రధాని అన్నారు.
Date : 25-08-2025 - 10:16 IST -
Rekha Gupta : ఢిల్లీ సీఎం పై దాడి..దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు
దాడికి ముందు సక్రియాకు సహాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సక్రియాకు స్నేహితుడైన తహసీన్ సయ్యద్. అతనిని రాజ్కోట్లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. విచారణలో తేలినదేమిటంటే, తహసీన్ దాడికి ముందు సక్రియాకు డబ్బు పంపాడు.
Date : 25-08-2025 - 10:05 IST -
PM Modi: ఈ ఏడాది మార్కెట్లోకి భారత్లో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్: మోదీ
'ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్'లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో సెమీకండక్టర్ల తయారీలో భారత్కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
Date : 24-08-2025 - 7:40 IST -
Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్
బీహార్లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.
Date : 24-08-2025 - 2:34 IST