India
-
Harassment Case : లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని మనవడికి శిక్ష
Harassment Case : ఆగస్టు 2024లో అతనిపై చార్జిషీట్ దాఖలు చేయబడింది. ఆ తర్వాత అతను బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, కోర్టు అతని పిటిషన్ను కొట్టివేసి, జైలులోనే ఉండాలని ఆదేశించింది. ఫలితంగా
Published Date - 01:49 PM, Sat - 2 August 25 -
PM Modi : ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ స్పందన..భారత్ ‘డెడ్ ఎకానమీ’ కాదు..మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని, ఆ మార్గంలో వేగంగా సాగుతోందని మోడీ స్పష్టంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
Published Date - 01:32 PM, Sat - 2 August 25 -
Land scam case : రాబర్ట్ వాద్రాకు ఎదురుదెబ్బ.. ఢిల్లీ కోర్టు నోటీసులు
ఈ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ను కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
Published Date - 12:43 PM, Sat - 2 August 25 -
PM Kisan : పీఎం కిసాన్ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
Published Date - 12:15 PM, Sat - 2 August 25 -
Environmental protection : జాగ్రత్తలు తీసుకోకపోతే హిమాచల్ ప్రదేశ్ అదృశ్యం కావొచ్చు : సుప్రీంకోర్టు హెచ్చరిక
వాతావరణ మార్పులు రోజు రోజుకు ముప్పు మోపుతున్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ తరాలకు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం పటములో ఉండకపోవచ్చు అంటూ కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని పర్యావరణ విధానాలపై నూతన చర్చకు దారితీయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published Date - 11:29 AM, Sat - 2 August 25 -
US Tariff: భారతదేశంపై 25 శాతం సుంకం స్టార్ట్.. ఈ రంగంపై భారీ ఎఫెక్ట్!
వ్యాపారుల అభిప్రాయం ప్రకారం.. తమ ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి, పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగించకుండా ఉండటానికి వారు తమ వస్తువులను ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధరకు విక్రయించాల్సి ఉంటుంది.
Published Date - 11:12 AM, Sat - 2 August 25 -
BJP : బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం..ఎందుకంటే!
ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబరు 9న జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం మాత్రమే బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Published Date - 10:40 AM, Sat - 2 August 25 -
Encounter : కుల్గాం లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’
Encounter : జమ్మూకాశ్మీర్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. కుల్గాం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
Published Date - 09:21 AM, Sat - 2 August 25 -
Odisha : మూత్రాన్ని వాటర్ అనుకోని తాగిన అధికారి..అసలు ఏంజరిగిందంటే !!
Odisha : ఒడిశాలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సచిన్ గౌడకు, నిందితుడైన ప్యూన్ సిబా నారాయణ్ నాయక్ ఈ మూత్ర బాటిల్ను అందించాడు
Published Date - 09:09 AM, Sat - 2 August 25 -
GST: జులై నెలలో జీఎస్టీ వసూళ్ల లెక్క ఇది !!
GST: జులై మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.5 శాతం పెరిగిన వసూళ్లుగా నమోదు అయింది
Published Date - 07:17 PM, Fri - 1 August 25 -
Content Creators : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న గూగుల్?
Content Creators : త్వరలో కంటెంట్ క్రియేటర్లకు గూగుల్ ఊహించని షాక్ ఇవ్వబోతోంది.డిజిటల్ ప్లాట్ఫారమ్లలో కంటెంట్ సృష్టించేవారికి ఆదాయ వనరుగా ఉన్న యాడ్ రెవెన్యూపై గణనీయమైన ప్రభావం పడనుంది.
Published Date - 05:53 PM, Fri - 1 August 25 -
Karnataka : గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు..24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు..షాక్ తిన్న అధికారులు
ఈ తనిఖీల్లో అద్భుతమైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన పేరుపై, కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇంట్లో 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి, రెండు కార్లు, రెండు బైక్లు లభించాయి. ఇవన్నీ కలిపితే కలకప్ప వద్ద ఉన్న అక్రమ ఆస్తుల విలువ రూ.30 కోట్లకు పైగానే ఉందని అంచనా.
Published Date - 04:41 PM, Fri - 1 August 25 -
Rahul Gandhi : ఓట్ల చౌర్యమంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి (BJP) అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లోక్సభ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్ల చౌర్యం జరిగింది. ఇప్పుడు బిహార్లోనూ అదే పునరావృతం అవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఓటరు జాబితాల్లో మార్పులు చేస్తున్న విధానం అనుమానాస్పదంగా ఉంది.
Published Date - 04:29 PM, Fri - 1 August 25 -
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ప్రముఖ నేతలు..!
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 7న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21, నామినేషన్ల పరిశీలన ఆగస్టు 22న జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఆగస్టు 25 వరకు ఉండనుంది. పోలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించనున్నారు.
Published Date - 01:25 PM, Fri - 1 August 25 -
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
Rajya Sabha : రాజ్యసభలో శుక్రవారం ఉదయం శాసన కార్యక్రమాలు భారీ గందరగోళానికి దారితీశాయి. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిబంధన 267 కింద 30 నోటీసులు అందాయని ప్రకటించారు.
Published Date - 12:58 PM, Fri - 1 August 25 -
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు.. ఓటరు ముసాయిదా జాబితా విడుదల
ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితా అనేక ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలతో పాటు, ఇటీవల జమ చేసిన వివరాలు కూడా ఇందులో భాగమయ్యాయి.
Published Date - 12:46 PM, Fri - 1 August 25 -
India Post : తపాలా శాఖ కీలక నిర్ణయం.. రిజిస్టర్డ్ పోస్టు స్థానంలో స్పీడ్ పోస్టు విధానం..
India Post : దేశంలో డాకా పంపిణీలో ఓ సుదీర్ఘ చరిత్ర కలిగిన రిజిస్టర్డ్ పోస్టు సేవలను తపాలా శాఖ త్వరలోనే పూర్తిగా విరమించనుంది.
Published Date - 12:21 PM, Fri - 1 August 25 -
Uttarakhand : వైద్య నిర్లక్ష్యంతో ఏడాది పసివాడి మరణం..ఐదు ఆసుపత్రులు, రెండు రోజుల ప్రయాణం, చివరకు విషాదాంతం
శివాంష్ తండ్రి, ఆర్మీ అధికారి అయిన దినేష్ చంద్ర జోషి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 10న చిన్న శివాంష్కు వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించడంతో, అతని తల్లి గ్వాల్డామ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లింది. కానీ అక్కడ పిల్లల వైద్యులు లేకపోవడంతో, బైజ్నాథ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు (CHC) వెళ్లమని సూచించారు.
Published Date - 12:12 PM, Fri - 1 August 25 -
Narendra Modi : స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగానికి మీరు చెప్పాలనుకున్నదేమిటి.? ప్రధాని మోదీ పిలుపు
Narendra Modi : ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజలను తన ప్రసంగానికి తమ ఆలోచనలు, సూచనలు పంపించమని కోరారు.
Published Date - 11:50 AM, Fri - 1 August 25 -
PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.
Published Date - 10:46 AM, Fri - 1 August 25